Pages

🌹🌹🌹🌹 పూజ్యులు ..పెద్దలు...మిత్రులు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సరశుభాకాంక్షలు🌹🌹🌹🌹

 ఈ నూతన సంవత్సర0 లో 2021 ప్రజలు అందరికి ఆయురారోగ్యఐశ్వర్యములు సమృద్ధిగా కలగాలని కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని ..సద్గురదైవం శ్రీసాయునాధుని  ప్రార్ధిస్తున్నాను...కొత్తవారికి ..మంచి ఉద్యోగాలు రావాలని ..లాకుడౌన్ లో ఉద్యోగం పోయు ఇబ్బంది  పడినవారందరికి అంతకంటే మంచి వ్యుద్యోగాలు వచ్చి సిరుల తల్లి వరాలు కురిపించి నవ వసంతాలు తో అందరి కుటుంబాలు వర్ధిల్లాలని మహాభాగ్యము అయిన ఆరోగ్యం కూడా అందరికి దివ్యంగా లభించి వర్ధిల్లాలని ..మనస్సారా ఆ భగవంతుని ప్రార్ధిస్తూవున్నాను 

     🌹🌹🌹🌹     సర్వేజనా:సుఖినోభవ0తూ.. సమస్త సన్మ0గాళాని భవంతు..🌹🌹🌹🌹

                                      🌷🌷🌷🌷  Wish you Happy New year202to all🌷🌷🌷🌷🌷

🌹🌹🌹తిరుప్పావై16వపాశురం..... Tiruppavai...16🌹🌹🌹


                                  
                                                

🌷🌷🌷🌷శ్రీగోదారంగనాథస్వామినై నమ:ఓం నమోనారాయణా య ఓం నమో వే0కటేశాయ🌷🌷🌷🌷

🌷🌷🌷🙏తిరుప్పావై 15వ పాశురం ....Tiruppavai15 th pasuram🙏🌷🌷🌷


 


శ్రీవైష్ణవ మతములో ముఖ్యమైన విషయాలు కొన్ని ఈ పాశురం కు చెప్పిన వ్యాఖ్యానం లో ఉంది ..అలానే దాస సంప్రదాయం ..నైత్యా ను సంధానం ..అంటే నీచము గా అని అర్ధం ..అలా భక్తి విషయములో ఏమిటి అనేది కూడా చెప్పబడినది ..నీచము గా అనిపించే  దాసత్త్వం.. ఎంత నీచము గా అనిపించినా సరే ..అవతల వచ్చిన ది ఎవరైనా .సరే భాగవత తోత్త ముడు అయితే .. నీ భక్తుడయితే స్వామి  చాలు వారికి దాసుడి గా ఉండటం మాకు ఎంతో ఇష్టం అ.లాంటి భావనలు కలిగిన వారిని ఎంతో ఇష్ట పడతాడు శ్రీమన్నారాయణుడు .

🌹🌹శ్రీగోదారంగనాథస్వామినై నమ:ఓం నమోనారాయణా య ఓం నమోభగవతే వాసుదేవాయ ఓం నమోవిష్ణవే🌹

                                               🙏🌷🌷🌷   ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷🙏

🌹🌹🌹🙏తిరుప్పావై14వ పాశురం.... Tiruppavai14th pasuram 🌹🌹🌹🙏





            🙏🌷🌷   శ్రీగోదా రంగనాదాయై నిత్య మంగళం ఓం నమోనారాయణా య ఓం నమో వేంకటేశాయ🌷🌷🙏

🌹🌹🌹🙏🙏 🙏 🙏 తిరుప్పావై13వ పాశురం... Tiruppavai13th paasuram🌹🌹🌹🙏🙏🙏




శ్రీ గోదారంగనాదయనమః:ఓం నమో నారాయణా య ..ఓం నమోభగవతే వాసుదేవాయ ఓం నమోవిష్ణవే 🌹🌹

                                          🙏 🌷🌷🌷   ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷🙏

🌷🌷🙏 తిరుప్పావై 12 వ పాశురం. Tiruppavai12th paasuram🌷🌷🙏




🌷ఓం శ్రీగోదారంగనాథస్వామినై నమ:ఓం నమో నారాయణా య ..ఓం నమో భగవతే వాసుదేవాయ🌷🌷

                                                🌹🌹 ఓం నమో విష్ణవే 🌹🌹

                                              🌷🌷  ఓం నమో వేంకటేశాయ🌷🌷 

🙏🌷🌷తిరుప్పావై11వ పాశురం ...Tituppavai. 11thpaasuram🌷🌷🙏

 





🙏🌷శ్రీగోదారంగనాథస్వామినై నిత్య మంగళం  🌷🙏
🌷 ఓం నమో నారాయణా య🌷ఓం నమోభగవతే వాసుదేవాయ 🌷🙏ఓంనమోవిష్ణవే🌷
🌹🙏 ఓం నమో వేంకటేశాయ🌹🙏


 





                                                                                                                                                                       




         

🙏🌷🌷🌷 తిరుప్పావై 10 వ పాశురం ...Tiruppavai 10 th pasuram or poem 🙏🌷🌷🌷




                                             🌷🌷🌷🙏గోదాయై నిత్య మంగళం🌷🌷🌷🙏


               🙏ఓం నమోనారాయణా య 🌷ఓం నమోభగవతే వాసుదేవాయ 🌷ఓం నమోవిష్ణ వే 🌷

                                                     🙏🌹🌹ఓం నమో వేంకటేశాయ 🌹🌹🙏

🌷🌷🌷తిరుమల లో అనునిత్యం చదివే శ్రీవేంకటేశ్వర స్వా మి వారి గద్యం.. విందాం.. సకల శుభాలు పొందుదాం 🌷🌷🌷



కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర ప్రభువు ...పదునాలుగు భువన భా0డ ములు సృష్టించిన దేవదేవుడు ..పాలించేవాడు ..పోషించేవాడు ..రక్షించేవాడు ..ఆ శ్రీనివాసశ్రీ వేంకటేశ్వరప్రభువే .
               🌷🌷ఓం నమో నారాయణా య🌷🌷ఓం నమో వేంకటేశాయ..🌷🌷
🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷

🌷🌷🌷🙏 కలియుగములో వైకుంఠ రాముల వారు నెలకున్న భద్రాచలంలో ఉత్తరద్వార దర్శనం చూడండి తరించండి 🙏🌷🌷🌷




                                              .🌷🙏శ్రీరామ జయరామ జయ జయ రామ ..🌷🌷

    🌷🌷🌷     శ్రీరామ రామ రామేతి ..రమే రామే మనోరమే సహస్రనామ తత్తు ల్యం  రామ నామ వరాననే 🌷🌷ఈ మంత్రం మొత్తం 3 సార్లు చదివితే 1000 నామాలు లేక అవే శ్రీవిష్ణుసహస్రనామాలు చదివిన పుణ్యానికి సమానం 

శ్రీషిర్డీ సాయి దత్తాత్రేయుడు ..కూడా ఆ రోజుల్లో భక్తుల కోరిక మీద ఒక మంత్రం ఉపదేశింప మన్నారు ..అప్పుడు ఆ సద్గురువులు బాబావారు ....రాజారామ్ రాజారాం  రాజారాం. జయరాం.  జయ రాం శ్రీరాం.... అని భక్తులందరికి మంత్రోప దేశం చేశారు ....అంత మహిమాన్విత మంత్రం ..మీరూ రోజూ చదువుకోండి ..పడుకోనేటప్పుడు.. ఎప్పుడైనా చదువుకోవచ్చు ...దానికి శు చి శు భ్రత లతో పనిలేదు ....ఎల్లవేళలా చదువుకోవచ్చు ..జై శ్రీరామ్ 


🌹🌹🌹🌹🙏ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు 🙏🌹🌹🌹🌹


            

ద్వార కా తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారు గరుడ వాహన0 పై ఊరేగుతూ దర్శనం ఇస్తూవున్నారు చూసి తరి0చ0డి🙏🙏🌹🌹🌹🌹

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమలలో ఉత్తర ద్వార దర్శనం   చిన్న తిరుపతి అని ముచ్చటగా భక్తజనం పిలుచుకుంటారు ..అచ్చ0గా కొండల పైనుంచి చూస్తే తిరుమల తిరుపతి లాగానే ఉంటుంది 

 🙏🌷🌷🌷     ఓం నమోనారాయణా య. ఓం నమోభగవతే వాసుదేవాయ. ఓం నమోవిష్ణ వే ..🌷🌷🌷🙏

                                              🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹

🙏🌷తిరుప్పావై. 9 వ పాశురం🌷🌷🌷 Tiruppavai. 9th. pasuram🌷🙏




🌹శ్రీగోదారంగనాథస్వామినై నమ: ఓం నమోనారాయణా య ఓంనమోభగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 🌹 

                                                   🌹🙏   ఓం నమో వేంకటేశాయ  🌹🙏

🙏🌹🌹🌹🌹🙏తిరుప్పావై 8వ పాశురం 🌷🌷Tiruppavai 8 th paasuram🌹🌹🌹🌹🙏



                                                    🌷🌷   గోదా 0 వందే శ్రీ రంగ నాయకీం 🌷🌷

          🌷🙏   ఓం నమో నారాయణా య 🌷ఓం నమోభగవతే వాసుదేవాయ 🌷ఓంనమో విష్ణవే 🙏🌷

                                                   🙏  🌹🌹🌹ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹🙏

🙏🌷🌷🌷తిరుప్పావై పాశురం....7 Tiruppai pasuram 7🌷🌷🌷🙏



🌷ఓం శ్రీ గోదా రంగనాధాయన మహ: ఓం నమో నారాయణా య.ఓం నమోభగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 

                           🌹 🌹   🌹  🙏      ఓం నమో వేంకటేశాయ.    🌹🌹🌹🙏

🙏 🌺🌺🌺మిత్రులు ...పూజ్యులు పెద్దలందరికీ నమస్కారములు ..మీకు ఈ బ్లాగ్ వల్ల ఏదైనా ప్రయోజనం చేకూరుతుందా అంటే ఆనందం కాస్తంత రిలాక్సేషన్ ఉందా ?దయచేసి. మీ అభిప్రాయం వ్రాయగలరు అని మనవి 🙏🙏🌺

🙏 🌷🌷🌷🌷తిరుప్పావై. 5వపాశురం .....Tiruppavai 6th paasuram 🌷🌷🌷🌷🙏


 

🙏🌹🌹గోదాయై నిత్య మంగళం 🌹🌹🌹ఓం నమో నారాయణాయ ..ఓం నమో వేంకటేశాయ🌹🌹🌹🙏

🌷🌷🌷🙏 తిరుప్పావై.....6వపాశురం... tiruppavai 6th pasuram🌷🌷🌷🙏



  🙏🌹🌹 🌹 శ్రీగోదారంగనాథస్వామినై నమ: ..ఓం నమోనారాయణా య ..ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹🙏

🙏🙏🙏🙏🙏ఈ లింక్ లో ఒక ఆన్ లైన్ news paper లో ఒక వ్యాసం చూడండి ..చూసి దృశ్యాన్ని తప్పుపట్టవద్దు🙏🙏

 https://muchata.com/what-this-picture-says-actually/

The chanting of Govind namas part2 🙏 🌹🌹🌹🌹గోవింద నామాలు 2part🌹🌹🌹🌹🙏

 🌼🌿సర్వరోగాస్త్రానికి విరుగుడు నమత్రేయాస్త్రం..!!🌼🌿

శ్రీ అచ్యుతాయ నమః, 

శ్రీ అనంతాయనమః,

 శ్రీ గోవిందాయనమః

ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు.

వీటిలో అనేకరకాలు..

వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు.

ఆ రోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు. 

దానిపేరు సర్వారోగాస్త్రం.

దీనికి విరిగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం.

కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది

దానిపేరు నామత్రేయాస్త్రం.

నామత్రయం అంటే మూడు నామాలు.

అవి..

శ్రీ అచ్యుతాయ నమః,

శ్రీ అనంతాయ నమః,

శ్రీ గోవిందాయ నమః

ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి 

కలి ప్రేరితమైన రోగాలు రావు

జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి. 

ఈ నామాలు ఒక దివ్యౌషధం మీరు స్మరించండీ 

అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ:-

సాధు పరిత్రాణం కొరకుా, 

దుష్టవినాశం కొరకుా, 

ధర్మసంస్థాపన కొరకుా 

పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తుా ఉంటానని చెప్పాడు.


భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది.

అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. 

అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు 

అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.           

సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా 

ఓం అచ్యుతాయ నమః, 

ఓం అనంతాయ నమః, 

ఓం గోవిందాయ నమః 

అని ఆచమించి ఆరంభిస్తాం.

        

క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేదవైద్య విద్యకు రాయనే ప్రధమ స్థానం.

అచ్యుతానంత గోవింద

నామెాచ్ఛారణ భేషజాత్

నశ్యంతి సకలారోగాః

సత్యం సత్యం వదామ్యహ.!

ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. 

ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను". 

ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా 

శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. 

వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే 

ఇంకొక ప్రమాణం అవసరమా" !.

ఇది పరమ ప్రమాణం. 

పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది.

పార్వతీదేవి అడుగగా శంకరులవారు శ్రీమన్నారయణుని లీలలను వివరిస్తుా, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు. 

పార్వతీ! పాలకడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతింస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.

ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు. 

పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని 

నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను. 

అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించ సాగారు. అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని -- 

అచ్యుత, అనంత, గోవింద  

అన్న మహా ముాడు మంత్రాల్ని స్మరించుకుంటుా  

ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని యెుక్క 

ఆ నామత్రయం యెుక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. 

ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది.

కనుక ఈ మంత్రములతో ఆచమించేటపుడు లేదా జపం చేసుకొనేటప్పుడు

ఈ మహిమంతా జ్ఞాపకముంచుకుని, 

విశ్వాసం పెంచుకుని అందరుా భగవత్ కృపకు పాత్రులగుదురు గాక !.

🌷🌷🌷🌷 కాబట్టి శివ కేశవులకు భేదం లేదు ..అని ఒక తత్త్వం తెలుస్తోంది🌷🌷🌷🌷🙏

ఈ గోవింద నామాలు జపం చేసుకుందాం ..అన్నిరకాల బాధలు పోగుట్టుకుందా0

                      🌹🌹🌹🌹🙏ఓం నమో వేంకటేశాయ🌹🌹🌹🌹🙏















🌹🌹🌹🌹స్కం ద ష ష్టి.. ఈ మార్గశి రమాసములో వచ్చేది ..దీనిలో చివర షష్టి దేవి స్తోత్రం అందరూ కూడ అర్చికస్వాములు చెప్పినట్లుగా మ నం అందరం కూడా చెబుదాం ..శుభాలు.. లాభాలు పొందుదాం🌹🌹🌹




🌷🌷🌷🙏🙏శ్రీవల్లీ.. దేవసేనసహిత సుబ్రహ్మణ్య స్వామినే నామ: ఓం నమో వేంకటేశాయ🙏🙏🌷🌷🌷

🌹🌹🌹🌹Dec20వతేదీ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్టి ఆ విశేషాలు తెలుసుకొని తరించుదాం🌹🌹🌹🌹

 20 డిసెంబరు 2020, ఆదివారం మార్గశిర శుద్ధ షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం శక్తి, అది విజ్ఞానానికి, తెలివికీ ప్రతీక. పదునైన ఈటెను ఆయుధంగా ధరించి, సాధకులు తాము సాన చేసేందుకు ఉపకరించే మనస్సును, ఏకాగ్రతలో నడుపవలెననిన, కుశాగ్రబుద్ధితో చరించవలెనన్న భావాన్ని కలిగించే జ్ఞాన వైశిష్ట్యం కలవాడు. పాము కాల స్వరూపం కనుక జ్ఞాన స్వరూపుడైన స్వామి కాలాతీతుడు. ఆయన సన్నిధిలో ద్వేషాలు, దోషాలు కలిగేందుకు వీలులేదని సత్యవాహనంలోని అంతరార్థం.

శివుడు ధ్యాననిమగ్నుడై ఉన్న సమయంలో తపస్సును భగ్నం చేయడానికి మన్మథుడు కామ శరములు ప్రయోగించగా ఆగ్రహించిన శివుడు తన జ్ఞాన నేత్రం తెరవగనే మన్మథుడు భస్మమైయినాడు. శివుని జ్ఞాన నేత్రంనుండి కదలిన జ్ఞానాగ్ని మన్మథుని మసి చేసి ఆకాశ మార్గాన పయనిస్తుండగా, వాయువు సంగ్రహించి, మోయలేక అగ్నిదేవునికి ఇవ్వగా, అగ్నిదేవుడు ఆ దివ్య తేజస్సును గంగాజలమందు వదిలివేయగా, ఆ తేజస్సును భరించలేని గంగా, రెల్లుగడ్డి పొదనందు పడవేయగా ‘కుమారస్వామి’ ఆవిర్భవించాడు.

శ్రీ సుబ్రహ్మణుని రెల్లు గడ్డినందు జన్మించిన పిదప ఆరుగురు కృత్తికలు పెంచారని అందుకే ఆయనకు షట్ ముఖులు వచ్చి ‘షణ్ముఖుడు’ అనే పేరువచ్చింది. కృత్రికలచే పెరిగినవాడుకనుక ‘కార్తికేయుడు’ అయ్యాడు. ‘‘కృత్తికానామ్ అపత్యం పుమాన్ కార్తికేయం’. కృత్తికా నక్షత్రానికి సంబంధించిన సంతాన పుత్రుడెవరో ఆయనే కార్తికేయుడు. కృత్తిక అంటే కత్తెర అని అర్థం. ఈ శరీరాన్ని ఆ కృత్తిక కృత్రికా నక్షత్రానికి తగినట్లు ఆరు చోట్ల కత్తిరించబడిన వస్తువు ఏడు ముక్కలయింది. ఆ ఏడు ముక్కలే శరీరంలో కనిపించే సప్త చక్రాలు. మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరన, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారాలు.

శ్రీ మహావిష్ణువు లేక శివుడు పరమ పురుషుడు, మహాలక్ష్మీ లేక ఉమాదేవి అవ్యక్తశక్తి. వీరిరువురి సమైక్య, సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కంద పురాణం తెల్పుతోంది. కుమారస్వామిని ఆరాధిస్తే శివశక్తులను, లక్ష్మీనారాయణులను కలిసి ఆరాధించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వం స్వామితత్వం. షట్కోణ యంత్రం షణ్ముఖ తత్వానికి ప్రతీక. ద్వికోణాల సంగమం ఊర్థ్వంగా సాగే త్రికోణం శివతత్వం, అధోముఖంగా సాగే త్రికోణం శక్తితత్వం. ఈ శివశక్తుల సంకేతమైన త్రికోణాల సంగమం షట్కోణం. ఈ రెండు త్రికోణాల వల్ల ఏర్పడ్డ షట్కోణాలు షణ్ముఖాలకు ప్రతీకలు.

మార్గశీర్ష మాసంలో శుద్ధ షష్ఠి, అమావాస్య వెళ్లిన ఆరవ రోజును సుబ్రహ్మణ్యషష్ఠి అని, ‘సుబ్బరాయ్ షష్ఠిగా, స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. శ్రీ సుబ్రహ్మణ్యుడంటే ‘సు’ అంటే మంచి, ‘బ్రహ్మణ్యుడు’ అంటే వికాసము, తేజస్సు కలవాడని అర్థం.

సర్ప, రాహు, కేతు దోషాలున్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని సంతాన భాగ్యానికి నోచుకోని స్ర్తి, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి, వెండి పడగలను పుట్టలో వేసినట్లైతే సత్‌సంతాన యోగ భాగ్యం కల్గుతుందనే విశ్వాసం. మంత్రగాళ్ళు ఈ రోజున స్కందుని ఆరాధించి మంత్రాన్ని వశ్యం చేసుకునే శక్తిని పొందుతారు. బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.ఈ స్వామి అర్చనవల్ల కటుంబంలో శాంతి, సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయి.                                                          

🌷🙏ఓం శ్రీ వల్లి దేవసేన  సమేత శ్రీసుబ్రమణ్య స్వామినే      🙏🙏🌷🌷🙏  నమ: ఓం నమో వేంకటేశాయ🙏🌷




🌷🌷🌷🌷🌷తిరుప్పావై------Tiruppavai ..పాశురం4 pasuram4 19-12 🌷🌷🌷🙏🌷






🌹🌹🌹ఓం నమో నారాయణా య ...ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 🌹🌹🌹

             🙏 🌹    🌹🌹గోదాయై నిత్యా మంగళం🙏🌹 ఓం నమో వేంకటేశాయ🌹🌹🙏🌹

🤓🤓కొన్ని ఉద్యమాలు ఇలా నడుస్తూనే ఉంటాయి😜😜మధ్యలో మసాలవి ష యాలు 🙏


https://mobi.greatandhra.com/article/one-year-of-amaravathi-what-they-acheived-by-mbs/tl_113856/amp/



🙏🙏 🌷🌷🌷🌷తిరుప్పావై.... Tiruppavai. 3 వ పాశురం. 🌷🌷🌷🌷🙏🙏


         

శ్రీ విలిపుత్తూరు ని  బృందా వనం గా మార్చి స్వామివారి గుణములను భజించిన ఈ తిరుప్పావై పాశురం లేక పద్యం భావం ...భాష్యం ..వినండి ...ఈ మార్గశిర మాసంలో ..ప్రాత:కాలంలో.శ్రీ మహావిష్ణువు ని అమ్మవారిని. , స్మరించుకోవడం అది ఒక గొప్ప దివ్య మైన అనుభూతి ...ఎందుకంటే భగవద్గీత లో శ్రీ కృష్ణభగవనుడు స్వయంగా నెల ల్లో ..అంటే మాసములలో ..నేను మార్గశిర మాసం  ని అని చెప్పుకున్నారు ..అందుకే...శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మి అమ్మవార్లను ..సేవించి ...స్మరించి ..భజించి ...తృప్తిగా ..స్వామి అమ్మవార్ల దయను పొంది సుఖము గా జీవిద్దాం

         🙏🌷🌷🌷ఓం నమో నారాయణా య ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 🙏🌷🌷🌷  

                                         🙏🌹🌹   ఓం నమోవేం కటేశాయ ..🌹🌹🙏


🌷🌷🌷🌷తిరుప్పావై ...,Tiruppavai పాశురము ...2🌷🌷🌷🌷🌷



🌷🌷🌷🌷ఓం నమో నారాయణా య......ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 🌷🌷🌷🌷
                                             🌹🌹🌹  ఓం నమో వేంకటేశాయ🌹🌹🌹

🙏🙏 🌹 తిరుప్పావై 🌹🌹 🙏🙏Tiruppavai..🌹🌹ధనుర్మాసోత్సవం తిరుప్పావైప్రారంభం 🌹🌹




తిరుప్పావై 16-12 నుంచి ప్రారంభం ..తమిళం లో ఉంటాయి ఈ గోదాదేవి పాడిన పద్యాలు... వాటినే పాశురములు అంటారు ..అన్నమయ్య పాడిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి కీర్తనలు వైభవ0 ..ఆ వర్ణన ఈ పాశురములు లో చూడవచ్చు ..30 రోజులు ఒక నోము లా నోచి ..శ్రీరంగనాధుడిని కీర్తి0చి పాడి చివరకు స్వామివారిని ప్రసన్నం చేసుకొని ....వివాహం చేసుకొని స్వామివారి లో చేరిపోయు0ది ..మానవులు జీవులు అన్నింటికి ఈ స్వామి వారి వైభవం తెలియపరచి ..ఆ మాహాత్మ్యం ..మనలాంటి సామాన్యులకు కూడా స్వామివారి దయ పొందేలా ...తరింపచేసేలా ..గోదాదేవి అమ్మవారు మార్గం చూపింది ..ఇది ఇలా 30 రోజులు విన్నా ...ఆచరించిన ..కానీసంచూసినా పెళ్ళి కానీ వారికి పెళ్ళి అవుతుంది అని ఫలశృతి చెప్పబడింది .....అలానే జనన మరణ చక్రం నుంచి బైట పడి మోక్షం కావాలనుకునే వారికి కూడా ...మోక్షం సిద్ధిస్తుంది .

🌷🌷🌷ఓం శ్రీ రంగనాయకాయయైనమ: ఓం నమో నారాయణా య. ఓం నమోవెంకటేశాయ🌷🌷🌷




🙏🙏🙏🌷🌷🌷ధనవ్రతం .శ్రీమహావిష్ణువు లక్ష్మీపూజ 🌷🌷🌷🙏🙏🙏


   
















ఇప్పటివరకు మీరుచూసినవి ఎన్నో గొప్పవి. ఉన్నాయి ..అయితే ఈ ధనవ్రతం అనేది మాత్రం సంపదలను ఇచ్చేది ఇందులో కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు కదా అందుకే స్వామివారి ముఖ్యమైన అతిగొప్పవైన పన్నెండు నామాలు ..తో తులసీ పూజ .అలానే అతిగొప్పవైన విషయం శ్రీమహాలక్ష్మి అమ్మవారి నామములు చదువుతూ ..శ్రీనివాస ప్రభువు నామలుచదువుతూ బిల్వ దళాలు తో పూజ..బిల్వ దళఅర్చన అనగానే శివభగవానుడు గుర్తుకువస్తాడు ..కానీ బిల్వవృక్షం అంటేనే శ్రీమహాలక్ష్మి అమ్మవారు అని తెలుసుకోవాలి ఈ మార్గశిర మాసం లో శ్రీవేంకటేశ్వర స్వామివారికి బిల్వ దళాలు తో కూడా పూజ చేస్తారు అందుకే తప్పక చూడండి ..అంతేకాదు 

ఇంకా కమలాలతో అదే పద్మా లు తో కూడా విశేషం గా చేసిన పూజ ..హోమం చూడండి ...ఆ వేద మంత్రాలు వినండి ఆ మంత్రాల ధ్వని వైబ్రేషన్స్ మీ గృహంలో.. మీ నివాసం లో పెట్టి..మీరు వినండి ..చూడండి ..ఇల్లు అంతా ఆ తరంగాలు తోపాజిటీవ్ శక్తి వ్యాపించి అనేక శుభాలు కలుగుతాయి ....అనేక సంపదలు కలుగుతాయి అందుకే పూజ చూడండి ...వినండి ..తరించండి ..🙏🙏🙏🙏

                 🌹🌹🌹శ్రీమహాలక్ష్మి నారాయణాభ్యానమః ..ఓం నమోవేంకటే శాయ🌹🌹🌹



🌹🌹🌹🌹ధనవ్రతం ..అని మరో పేరుగలశ్రీమహావిష్ణుపూజరేపుతెలుసుకుందాం 🌹🌹🌹



           కనీసం విన్నా .చూసినా ..కూడా ఎంతో లాభాన్ని ఇస్తుంది ....ఎంతో పుణ్యం కూడా 

       🌹🌹శ్రీఉమామహేశ్వరాభ్యానమః ...ఓం నమో వేంకటేశాయ ..ఓం నమో నారాయణా య🌹🌹

🌹🌹🌹🌹🙏🙏శ్రీమన్నారాయణ ను ని అవతారం ధన్వంతరిపూజ చూడండి ..వినండి ..తరించండి 🙏🌹🌹🌹🌹



ధన్వంతరి స్వామి ..శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ..పాలసముద్రం చిలికినప్పుడు అందునుంచీ ఉద్భవించారు స్వామి ...ఈ కలి యుగములో ఎన్నో రోగాలు జబ్బులు తో అనేక బాధలు పడుతూవున్న మానవులకు కొంత మూలికలతో ..ఆరోగా లను నయం చేయవచ్చు అని ...ఆయుష్ పెంచే  అమృతం ..లాంటి ఔష ధకలశమ్ చేతిలో ధరించి   ఉద్భవించారు ధన్వంతరి నారాయణ స్వామివారు ..వారి స్తోత్రం చదువుకొని మందులు వాడితే అది ఆయుర్వేదమైనా ..ఇంగ్లీష్ మందులైనా ..ఏ రకం ఆయునా ఒక్కసారి ..ఆస్వామి వారి నితలచుకొని  అంటే ఓం శ్రీ ధన్వంతరీ నారాయణాభ్యానమ:...అని చదువుకొని మందు  వేసుకో0డి ..ఫలితం చాలా ఉంటుంది .. ఇంకా స్వామి వారి స్తోత్రం చదువుకుంటే ..ఇంకా బ్రహ్మ0డం గా ఉంటుంది ....అందుకే చూడండి ..కనీసం విన్నా కూడా మంచి జరుగుతుంది ........🙏🙏🙏🌹🌹🌹ఓం నమో నారాయణా య ...ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹🙏🙏🙏

🙏🌷🌷🌷🌷డిసెంబర్ 16 నుంచిశ్రీ గోదాదేవి అమ్మవారి తిరుప్పావై వ్రత మాసం ప్రారంభం🌷🌷🌷🙏

*డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై*

      తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆనాటి ఉద‌యం 6.04 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2021, జనవరి 14న ముగియనున్నాయి.

ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం...

      పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు  సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

దైవ ప్రార్థ‌న‌కు అనుకూలం...

      తాను అన్ని మాసాల్లో ఉత్తమమైన మార్గశిర మాసం లాంటివాడినని శ్రీమహావిష్ణువు స్వయంగా చెప్పిన‌ట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర కార్యక్రమాలు సాధారణంగా చేయరు. పూర్తిగా దైవంపైనే శ్రద్ధ వహించి ప్రార్థించాలన్నదే ఇందులో అంతరార్థం.

ధనుర్మాస పూజ వెయ్యేళ్ల ఫలం...

      కలియుగంలో శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరుని ధనుర్మాసంలో ఒకరోజు పూజించినా వెయ్యేళ్ల పూజాఫలం దక్కుతుంది. పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ భక్తులు ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో ధనుర్మాస పూజలు చేస్తారు.

ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం...

     12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

ధనుర్మాస వ్రతం ...

     శ్రీ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి చూపారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖసంతోషాలు ఒనగూరుతాయని తెలియజేశారు. సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేందుకు మధ్యగల కాలాన్ని ధనుర్మాసం అంటారు. పాపకర్మలను నశింపచేసి మోక్షసాధనకోసం చేసే వ్రతాలు, పూజలు, ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు.

                             🙏 🌹🌹శ్రీమతే రామానుజయాయై నమ:🌹🌹🙏

🌷🌷🌷🌷 ఓం నమో నారాయణాయ ..ఓం గోదా శ్రీరంగనాధా యనమహా.  :ఓంనమోవేంకటేశా య🌷🌷🌷🌷

                                  

🙏🙏🙏🌷🌷🌷తిరుమలశ్రీనివాసప్రభువు కార్తీకసహస్రదీపోత్సవంచూడండి ...తరించండి🙏🙏🙏🌷🌷🌷






తిరుమల తిరుపతి దేవస్థానం వారు కార్తీక మాస శుభవేళ ...శ్రీవారి కి సహస్రదీపోత్సవం నిర్వహించారు ఈ దీపోత్సవం విశాఖపట్నం లో సముద్రతీరాన పెద్ద ఎత్తున నిర్వహించారు .శుక్రవారం. శ్రీ దీప మహాలక్ష్మి  పూజ ఇంకా శ్రీసూక్తం  తో శ్రీమహాలక్ష్మి అమ్మవారి యాగం కూడా నిర్వహించారు ... ఇంకా వ్యాఖ్యానం లో శ్రీవేంకటేశ్వరప్రభువు యొక్క నైవేద్యం రహస్యాలు ..వ్యాఖ్యాత చెప్పే విషయాలు  చూడండి .. వినండి ..తరించండి ..

🙏🌷🌷🌷ఓంనమో నారాయణా య...ఓం నమో వేంకటేశాయ ..అచ్యుత అనంత.. గోవిందా ..గోవింద🌷🌷🌷🙏



..

























🌹🌹🌹🌹శ్రీమహావిష్ణువుభగవానుని... సాలగ్రామ రూపములో చేసే గొప్ప అర్చన చూడండి ...వినండి తరించండి 🌹🌹🌹🌹


 


శ్రీ మహావిష్ణువే ..కలియుగములో శ్రీవేంకటేశ్వరుడు ..తిరుమల  యే భూలోక వైకుంఠ0  ..సాలగ్రామ రూపములో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని అర్చించిన  ..పూజ ని చూద్దాం ..కనీసం విన్నా కూడా ..మన0దరికి ..కుల మత వర్గ విభేదాలు తో ..దేశ విదేశ అనికాని ..ఏ సంభందం లేదు కేవలం అందరూ భగవత్ భక్తులమే కదా ..అందరం తరించవచ్చు ..మంచి శుభాలను సంప్రాప్తం చేసుకోవచ్చు .

ముఖ్యంగా ..ఇందులో నక్షత్ర హారతి చూడండి ..108 దీపవత్తులు తో ఇచ్చే నక్షత్ర హారతి ..అన్ని నక్షత్రాల వారికి  ..ఏమైనా దోషాలు ఉంటే పోయు ..శుభాలు ను ఇచ్చే హారతి ని కూడా దర్శించుకొం డి ..ఇంకా అనేక వివరణ లు అందిస్తూ ఉన్నారు ..పూజ్యులు ..అర్చకస్వాములు ..విని తరించుదాం ఈ కార్తీక మాస శుభవేళ 

     🌹🌹🌹🙏🙏ఓం శ్రీనివాస శ్రీ వెంకటే శ గోవింద పరబ్రహ్మణే నమః🙏🙏🙏🙏🌹🌹🌹🌹

 

🌹🌹🌹🌹ఈ కార్తీక మాసం లోశ్రీ దుర్గామాత అమ్మవారి పూజ చూసి ..విని తరిద్దాం🌹🌹🌹🌹


 

కార్తీకమాసములో శ్రీదుర్గా పూజ..చూసినా.. కనీసం విన్నా కూడా మంచిది ..జీవితములో దుర్గా మాత దుర్గతులను పోగుడుతుంది అని పురాణాలు.. పండితులు చెప్పే విషయం ...మంచి ఉత్తమ గతులు కలగాలంటే ..ముందు దుర్గతులు అంటే బాధలు పోవాలి ..అప్పుడు మంచి స్థితి కలుగుతుంది ..అదే పుణ్యమైనమంచి శుభప్రదం దానితో సుఖాలు ..కలుగుతాయి ..దైవసంభ0ధమైన జ్ఞానం కలుగుతుంది .మానసిక ఆరోగ్యానికి కూడాశ్రీ దుర్గమ్మవారే అధిపతి ..నవగ్రహాలలో కూడా రాహువు ..అనుగ్రహం లభించి మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుంది ..శరీరానికి కూడా మంచి బలం ..కొత్తశక్తి కూడా వస్తుంది ...ఇంకా శ్రీమహావిష్ణువు యొక్క చెల్లెలు దుర్గామ్మవారు ....కాబట్టి అమ్మవారిని తలచినా ..ఆ పూజ చూసినా ..విన్నా కూడా ఎంతో మంచిది  కార్తీకమాసములో మరీ మంచిది...

                    🙏🌹🌹 శ్రీమాత్రేనమ:  శ్రీదుర్గమల్లే స్వరాయనమః...ఓం నమో నారాయణాయ🌹🌹🙏

                                                     🌹🌹🙏ఓం నమో వేంకటేశాయ🌹🌹🙏


🥀🥀🥀🥀పార్ట్6....part..6 నిరీక్షణ ..shortstory🥀🥀🥀🥀

Part 6
కాలేజీ కి చేరుకున్నారు ......అరుణకుమారి శివనారాయణ లు ..మార్కుల షీట్ లు ..చూసుకున్నారు ..ఇద్దరికి మంచి పర్సెంటేజ్ మార్కులు వచ్చాయి ..స్టాఫ్ మీటింగ్  కి ఆహ్వానించారు సబ్జెక్టు లెక్చరర్స్ ...ప్రిన్సిపాల్ వాళ్ళు ఇద్దరిని అభినందిస్తున్నారు ..కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీళ్ళు ను కర్చీఫ్ తో అద్దుకుంటూ ఉంది అరుణ కుమారి ...మాకు చెప్పిన లెక్చరర్ లు వారి బోధన వల్లే మాకు ఇంత పర్సెంట్ మార్కులు వచ్చాయి ..ఇంకా మాతల్లి తండ్రులు ప్రోత్సాహం చెప్పలేనిది కానీ ఈ విషయం చెప్పాలంటే మా నాన్నగారు లేరు ..అంటూ కర్చీఫ్ లో ముఖం దాచుకొని బిగ్గరగా బాధ పడుతోంది ..అరుణ కుమారి ..ప్రిన్సిపాల్ లేచి దగ్గరగా వచ్చాడు ..ఇంతలో లేడీ లెక్చరర్స్ ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చారు ..ఇంతలో ..చూడు తల్లీ ..నీ వు కష్టపడటం ..చదువుకోవడం ..అప్పట్లోనే మీ నాన్న గారు నాతో చెప్పారు ..మా అమ్మాయి కాలేజ్ కి మంచి పేరు తెస్తుందని ..మంచి మార్కులు సాధించి పదిమందికి ఆదర్శప్రాయం గా నిలుస్తుంది అని చెప్పేవారు.. ఏదిఏమైనా శివ ..అరుణ ఇద్దరు కాలేజీ కి మంచి ర్యా0కు లు తెప్పించిపెట్టారు ..ఇద్దరు ఢీ అంటే ఢీ అని పోటీపడి కష్ట పడి ఇద్దరు మార్కులు సమానం గా సాధించారు మీకు .మీ తల్లిదండ్రులు కు మేము అందరం అభినందనలు తెలుపుతున్నాము కాబట్టి అప్పట్లోనే మీ నాన్నగారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపావు ఇక బాధపడవద్దు ..ఇక మీరు ఇంకా పై చదువులు చదివి ఇంకా గొప్ప మంచి పేరు ను మీ ఊరికి మన కాలేజీకి తెప్పించాలని అంటూ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉంటే అందరూ చప్పట్లుకొడుతూవున్నారు..........
*                                          *                                      *                               *

తనకు జరిగిన అనుభవాలు ,చూసిన కొన్ని సందర్భాలు ..తన కూతురు జీవితంలో రాకూడదని ..ఆమె జీవితాన్ని మంచిగా స్థిరపరచాలని ..ముఖ్యంగా వైవాహికజీవితం బాగుండా లని ఎన్నో కలలు కంటున్నాడు డాక్టర్ రమణ .సంపాదించిన ఆస్తి పాస్థులు ఉన్నాయి  ..అవి చూసుకుంటూ అనుభవిస్తూ కళ్ళ ముందు కూతురు అల్లుడు కనిపిస్తూవుంటే చాలు అని భగవంతుని ఎప్పుడూ ప్రార్ధన చేస్తూ ఉంటాడు ..ఒక మంచి కుర్రాడు దొరికాడు నేను అనుకునే అన్ని మంచి లక్షణాలు అతనిలో ఉన్నాయి పైగా మన లాంటి సంప్రదాయ కుటుంబం ..అని అనుకుంటే ..అత గాడు ప్రేమ దోమ అంటూ పగటి కలల్లో బతుకుతూ వున్నాడు ఎలా ఆలోచనల్లో పడ్డాడు రమణ ..తన స్నేహితుడు గోపాలరావు ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న  కాలేజీ కి వెళ్ళాడు డాక్టర్ రమణ ..ఇద్దరు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు ..పిల్లల విషయం వచ్చి 0ది ..మా అమ్మాయి ది చదువుఅయిపోయి0ది ..నీకుతెలుసుగా డెంటల్ డాక్టర్ ..ఇక పెళ్లిచేసేయాలని .అనుకుంటున్నాను ..అని రమణ చెప్పే0తలో..దానికేముందిరా మా మేనల్లుడు ..వున్నాడు కార్డియాలజిస్ట్ ..మాట్లాడమంటావా ..ఇద్దరూ కలిసి ఒక హాస్పిటల్ పెట్టుకుంటారు ..బ్రతుకుతారు ..తడుముకోకుండా చెప్పేశాడు గోపాలరావు.. .అదీకాదయ్య..బాబు నాకు కొన్ని అనుభవా లు దృష్ట్యా నేను మా అమ్మాయి కి ఒక మంచి అబ్బాయి ని వెతికాను కానీ ..ఇంతలోనే నిరాశ వచ్చి పడింది ..ఆ అబ్బాయి తో ఒక స్నేహితుడు గా తిరిగి అతని గురించి అన్నివిషయాలు రాబట్టాను ..అతగాడు ఆరోజుల్లో వున్న ఒక జమీందారి కుటుంబ0 ..తండ్రి గారు లేరు ..తల్లి గారు ఉంది .ఒక చెల్లెలు పెళ్లి కి ఉంది ..ఈ అబ్బాయి ఇక్కడ సైకాలజీ లో పరిశోధన మంచి జీనియస్..మంచి ప్రవర్తన .కాకపోతే ఇక్కడ సిటీ లో వాళ్ళ చుట్టాల అమ్మాయి ని లవ్ చేస్తున్నాడు ..అది కూడా వాన్సైడ్ లవ్  ఆ అమ్మాయి అస్సలు ఈయనను  పట్టుంచుకోదు ....ఈ సా..రు లొట్టలు ఏసుకుంటూ తిరుగుతూవున్నాడు ..ఏం చేద్దాం ..ప్రశ్న గా ముఖ0 పెట్టాడు డాక్టర్ గారు ..అబ్బా ఏం లవ్ లండి ..మన చిన్నతనం లో అమ్మాయి ..లేక అబ్బాయి ఎవరికి ఎవరో పెద్దోళ్లే సెలెక్ట్ చేసేవారు ..మనం పెళ్లిపీటలు ఎక్కి కూర్చోడమే ..అస్సలు ఈ జాతకాలు కలవాలి వాస్తు బాగుండాలి ..ఈ పిచ్చి ఎక్కడ ఉంది ..అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్న మనతాతలు తొంభై.. వంద బ్రతికేటోళ్లు ..పైగా ఒకొక్క ఇంట్లో పదిమంది ..పన్నెండుమంది  ని కంటానే వుండేవో ళ్ళు ..మరి ఇప్పుడు పెళ్ళి చేసుకోవడమే ముప్పై యేళ్ల కు అది కూడా జాతకాలు కలవాలి ...ఆ కలసిన దానిలో ఎక్కువ మార్కులు రావాలి ..ఏమిటో ఈ గోల ..మళ్ళీ పిల్లల కలగటం లేదని టెస్ట్ లు మందులు ..పూజలు వ్రతాలు ..కాలం అంతా మారిపోయింది ..ఒకప్పుడు చిన్న పిల్లలు తాత లు మామ్మ లను చూసి వాళ్ళతో ఆడుకొనేవారు ...ఇప్పటివాళ్లకు ..తల్లిదండ్రులు ..తాత బామ్మ లు ఆయుతేగాని పిల్లలు రావడం లేదు పిచ్చాపాటి మాట్లాడుకొంటూ నవ్వుకొంటున్నారు ...అది కాదురా ..బాబూ ..డబ్బు ఫుల్లుగా గా ఉంటే అన్నీ కొట్టుకపోతాయు ..అనుకో ఇక అప్పుడు జాత కాలు ..మార్కులు ఏ గోల ఉండదు ..అంటూ పెద్దగా నవ్వాడు ఇంకో కాయన .. ..వదిలేవోయ్ ..బోలేడు మంది వున్నారు ..మంచి సంభంధం చూసి  చేద్దాము ....కొంచం సీరియస్ గా చెప్పాడు మిత్రుడు గోపాలరావు ..సరే అది వదిలేయ్ ..కానీ ఆ గాంధీనగర్ కాలేజీ లో నీకు తెల్సిన వాళ్ళు ఎవరైనా వున్నారా ..కొంచెము గట్టి గా అడిగాడు డాక్టర్ రమణ ..సర్లే ..కాలేజీ కి పోతే ఎవడో ఒకడు తెల్సిన వాళ్ళు ఉంటారు . ఏముంది ..ఒకసారి పోయిద్దాం ప్రిన్సిపాల్ ని ఊరికే కలుద్దాము .బయలుదేరి కాలేజీ కి చేరుకున్నారు ..అందరూ .
*                          *                           *                          *                           *
పెళ్ళి చేసుకున్న అమెరికా లో సెటిల్ అయిన సుధ కు అత్తింటి వారితో కష్టాలు మొదలయ్యాయి ..పిల్లలు కలగడం లేదని ..ఇంకోపెళ్ళి చేయాలని అనుకుంటున్న మాటలు ..ఆమె ను మరీ బాధకు గురిచేస్తున్నాయు ..పైగా గర్ల్ ఫ్రెండ్స్ ను వేసుకొని  తిరిగి ఎప్పటికో ఇంటికి రావడం .తాను ..ఇంటి విషయాలు ఎవరికైనా చేరవేస్తుందేమో ..అని ఎవర్నీ కలవనీయకుండా ఆంక్షలు పెట్టి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు ..ఆమె అత్తింటి వారు ..సుధ ఎవరికి చెప్పు కోలేక..మానసిక ఒత్తిడి కి గురిఅవుతోంది ...ఫోన్ లో అప్పుడప్పుడు తల్లిదండ్రులు తో మాట్లాడుతోంది కానీ ..అది కూడా వాళ్ళ పెత్తనం తోనే నడిపిస్తున్నారు ..దానితో అక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థం చేసుకోలేక ..సతమతమవుతున్నారు.పోనీలే మన తో మాట్లాడ క పోయినా పర్వాలేదు ..వాళ్ళు చక్కగా ..హాయిగా ఉంటే చాలు ..అనే ఆలోచనలో ఉండిపోయారు ..సుధ తల్లిదండ్రులు ******
*                                      *                                 *                                     *
కాలేజీ నుంచి బయలుదేరి ఇంటికి చేరుకున్నారు .అరుణ.. శివనారాయణ లు ..అమ్మయుగారు ....నేను మీ ఇంటి దాకా వస్తే ..మీ బాబాయి లు ..ఇంకా మీచుట్టాలు నాపని బడతారు ..పైగా కొంచెం చీకటి పడుతోంది కదా ..మీరే ఎలాగో అలా వెళ్ళండి ..నమస్కారం పెట్టాడు శివనారాయణ ..మరి ఏం కాదు నేను ఒక్క దానినే నడుచుకుంటూ వెళ్ళాలా? అదేం కుదరదు ..నువ్వు ఇంటి కాస్త దూరం లో వదిలేసి వెళ్ళు ..పట్టుబట్టింది అరుణ కుమారి .అబ్బా మీకు నా బాధ అర్థం కాదు అంటూ మెల్లగా అన్ని వైపులా చూస్తూ అడుగులు వేస్తున్నాడు శివ ..సరే బాబు మళ్ళీ మనం ఎలా కలుసుకోవడం ..పై చదువులు చదవాలి మనం ..పరిశోధన రంగం లో మనం ప్రవేశించాలి ..అది ఆలోచించు కాస్త ..గట్టిగా చెప్పింది అరుణ. అబ్బా అది తరువాత ..ఇప్పుడు ఈ గండం గట్టె క్కితే అదే పదివేలు... మనస్సులో గొణుక్కుంటూ ..నే ఇంకోపక్క వూ ..కొడుతూ వున్నాడు ...ఎలాగో అలా ఒళ్ళు బిగబట్టుకొని .వాళ్ళ ఇంటి దగ్గర లో దింపి వచ్చేశాడు ..శివ ..ఎలా కలుద్దాం ..మళ్ళీ మీ గుడి దగ్గరకే వస్తూవుండండి మేడమ్ ..మా అమ్మ నాన్న గారు కూడా వుంటారుగా ..ఇక ఉంటానండీ ..మీరు జాగ్రత్తగా వెళ్ళండి శివా ..
మీరు కూడా అంటూ వేగంగా అడుగులు వేస్తూ ఇంటికి చేరిపోయాడు శివ ..గేట్ దగ్గర బాబాయి శేఖర0 ఎదురయ్యాడు ..ఇంత సేపు ఎక్కడి కి వెళ్ళావు ....మేం వస్తాం కదా తోడు రమ్మంటే ..ఏం పనులు ఇవి ..కొద్దిగా మొహం చిట పట లాడిస్తున్నాడు శేఖరం ...ఏం మాట్లాడకుండా మెల్లిగానడుస్తూ  ఇంటి క్యాంప్ స్ లోకి వెళ్ళిపోయి0ది అరుణ ..***
*                                     *                               *                                        *
                                                         
                                                                 (ఇంకా ఉంది ..to be continued..........)








 

🌷🌷🌷🌷🌷🌷🌷ప్రహ్లాదుడు ఏం చెప్పాడో ఆలకించండి🌷🌷🌷🌷🌷🌷🌷🌷



మాధవ ..మధుసూధనా ...ఓం నమో నారాయణా య ..

లేదా అచ్యుత.. అనంత ..గోవిందా ..సంకర్షణ ..వాసుదేవ ..ప్రద్యుమ్న ..మీ ఇష్టం ఏ భగవంతుని నామం అయినా మనస్సులో చేస్తూ తిరగండి .పనులు చేసుకొండి ..మీకు కలి దోషాలు మీ దగ్గరకు రావడానికి భయపడతాయి

భగవంతుని శక్తి మనకు కనపడకుండా ..మన వెన్నంటి కాపాడుతూ ఉంటుంది ..కాకపోతే సత్ కార్యాలు పుణ్య కార్యాలు చేయాలి ..మంచి ఆచరించాలి 

🌷🌷🌷🌷🌷🌷ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷🌷🌷

🙏🙏🙏🌹🌹🌹భక్తప్రహ్లద ద్వారా మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటి అంటే🙏🙏🙏🌹🌹🌹




భక్తి ద్వారా భగవంతుని గెలుచుకోవచ్చు ..కఠినమైన పూజలు ...ఉపవాసాలు ..యజ్ఞాలు ..మెడిటేషన్ తపస్సులు చేసే  ఓపిక ..తీరిక ..లేకపోయినా ...మన పరిస్థితులు అనుకూలించక పోయినా ...కేవలం నామస్మరణ ..చాలు భగవంతుడు కనపడతాడు ..అంటే ఆయన లీల తప్పక కనిపిస్తుంది ..కాకపోతే  మనస్సుపూర్తిగా నమ్మాలి ..చిత్తశుద్ధి ఉండాలి ..అడ్డు వచ్చే వి .భగవంతుడు పెట్టేపరిక్షలను తట్టుకొని నిలబడాలి ..తట్టుకొనే శక్తి లేకపోయినా ..మన లోని అహంకారం వదిలేసి ..సరెండర్ ఆయు భగవంతుని పాదాలను శరణు జొచ్చాలి ....దానికి చిత్తశుద్ది ..మనస్సు పవిత్రత ఉండాలి ..అస్సలు ..కలియుగములో కేశవుడిని భజన చేయాలి ..అక్కడ భగవంతుడు తప్పక ఉంటాడు ..గీత లో స్వామివారు స్వయంగా చెప్పాడు ..నామం భజన చేసే చోట తప్పక ఉంటాను ..అని ..కలియుగములో భజన మాత్రమే ..చాలా పవర్ ఫుల్ ..యజ్ఞ యాగాలు కంటే ..అని పురాణాలు ..పండితులు కూడా చెబుతున్నాయి ..

🙏🙏🌹🌹నామం భజన చేద్దాం ..తరిద్దాం ...ఓం నమో నారాయణాయ ...ఓంనమో వే0కటేశాయ 🌹🌹🌹



🙏🙏🙏🌹🌹🌹🌹శ్రీమహాలక్ష్మి అమ్మవారి పూజ..స్తోత్రం ..వినండి..తరించండి🌹🌹🌹🌹🙏🙏🙏🙏





🌷🌷🌷🙏ఈ కార్తీకమాసములో సంకటాలుపొగుట్టుకోవడానికి చక్కని పూజ ఒకటి అదే సంకష్టహర చతుర్దశి 🌷🌷🌷🙏




చూడండి ..తరించండి ..అదిశ్రీ గణేష్ మహరాజ్ కి చేసే పూజ ..వినాయకునికి జరిగే పూజ ...ఇది చూడటం వల్ల 

వినడం వల్ల రక రకాల.. సంకటాలు అంటే కష్ట... నష్టాలు పోతాయి ..మంచి ప్రయోజనం సిద్ధిస్తుందని పురాణ పండితులు చెబుతారు ...విని నమాస్కారం చేసుకున్నా కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది ...

                      🙏🌹🌹🌹ఓం నమో నారాయణా య ......ఓం నమో వే0కటేశాయ ...🌹🌹🌹🙏

🌷🌷🌷🙏🙏ఈ నాటిపూజ కార్తీకమాస0లో .శ్రీ.విష్ణుభగవానుని పూజ చూసి తరించుదాం🌷🌷🌷🙏🙏




శ్రీమహావిష్ణువు కి సంబంధించిన పూజ అనగానే సాలగ్రామ పూజ గుర్తుకువస్తుంది ...సాలగ్రామ రూపములో శ్రీమహావిష్ణువు ఎక్కడ ..ఎందుకు ఉద్భవించాల్సివచ్చిందో ...ఎన్ని రకాల సాలగ్రామ రూపాలు ఉంటాయో పై

పై పోస్టు లో చదువుకున్నాము కదా ..అటువంటి సాలగ్రామం ..కొన్ని విశేష పండుగలకు ..ఆచార్యుల వారు  భక్తులు తీసుకురమ్మన్న చోటికి తీ సుకువస్తూవుంటారు .. ఆ పూజలు ..ఉత్సవాలు జరిపింది తీర్థ ప్రసాదాలు ఇస్తూవుంటారు విష్ణుసహస్రనామాలు పారాయణం ఇళ్ళలో చేయుంచుకున్నప్పుడు ...గోదాదేవి అమ్మవారి తిరుప్పావై ఉత్సవాలుధనుర్మాసంలో ను ..విష్ణు సంబంధమైన అన్ని దేవాలయాల్లో ను ఈ సాల గ్రామం చూస్తూవుంటాము అయితే పూర్వం ఆచార్యుల వారి అందరి ఇళ్లలో వుంటూ ఉండేవి తరువాత తరువాత కాలం లో ఆ మడి.. నిష్ట లు కుదరక ..వాళ్ళ పెద్దలు తీసుకొని వెళ్ళి దేవాలయం లో ఇచ్చేశారు ..ఇంట్లో సాలగ్రామం ఉంటే చాలా నిష్ఠ ..మడి నియమాలు పాటించాలి ..ప్రతిరోజు తలస్నానం చేసి పూజాధి కాలు జరిపి నైవేద్యం పెట్టాలి ..అలా వీలుకుదిరిన వారే తెచ్చి ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవాలి .....మా నాయనమ్మ గారు దేవాలయంలో ఇచ్చిన విషయం నాకు బాగా గుర్తు ఉంది ..అంత మహిమాన్వితమైన సాలగ్రామ పూజ విన్నా ...చూసినా కూడా ఎంతో పుణ్యం    చూసి తరిద్దాం

🙏🙏🌷ఓం నమో నారాయణాయ ..ఓం నమోభగవతేవాసుదేవాయ.. ఓం నమో విష్ణవే 🌷🌷🙏🙏 

                         🙏🌹🌹🌹🌹ఓం నమో వే0 కటేశాయ 🌹🌹🌹🌹🙏



🌷🌷🌷🌷🌷🙏కార్తీకమాసం లో శివాభిషేకం మంత్రాలు వినినా ..చూసినా పుణ్యమే 🙏🌷🌷🌷🌷


 




🌷🌷🙏🙏మానవుడు ఏదో విధంగా భగవంతుని పాదాలు పట్టుకొని ..ఈ జన్మలను .ఈ కర్మలను సునాయాసంగా దాటివెళ్లాలి
ఒక్కరే భగవంతుడు రూపాలు అనేకం అని చాలా సార్లు మనం  అనుకున్నాం .అలానే శివ కేశవులకు బేధం లేదు
కొంద రు విష్ణుసహస్రనామాలు చదువుకొని సమస్యలు పోగుట్టుకుంటారు... కొందరు శివాభిషేకం చేసుకొని సమస్యలను పోగుట్టుకుంటారు .కాబట్టి మనకు అనువుగా ఏ విధానం లభ్యం అయితే ఆ విధానాన్ని అవలంభించవచ్చు ..కార్తీకమాసం శివ కేశవులకు ..ఎంతో ఇష్టమైనది . ..కొన్నిసార్లు శ్రీమహావిష్ణువు కొన్నిసార్లు శివయ్య ను తలచుకొని మనస్సు మాలిన్యాలని తొలగించుకోవాలి ..ఈ ప్రక్రియ లు కుదరని వారు ..చేయటానికి వీలు కుదరని వారు చూస్తూ మనస్సులో పూజని చేసుకున్నట్లు ఊహించినా చాలు ఆ పుణ్యఫలం దక్కుతుంది ..అదీ కుదరకపోతే భగవంతుని నామాలు చదువుకొని మనస్సు ఒక్క క్షణం దైవం పై పెట్టి దండం పెట్టుకోండి చాలు ..శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీవెంకటేశ్వరుడు ..శివుడు.అమ్మవారు ..ఎవరినైనా మీకు లభించే ఫోటో ని బట్టి ..నమస్కారం? చేసుకొండి.. ఎవరికి దండం పెట్టినా కేశవుడికి ...లేదా ఆయన రూపమే శివుడికిచెందుతుంది ...భగవంతునికి కావాల్సింది హ్0గు. ఆర్భాటం
కాదు..స్వచ్ఛమైన ..నిర్మలమైన ప్రేమ ..భక్తి ...సేవ ................కేవలం మంచిస్మరణ ..నామ0 చదువుతుంటే చాలు అదీ ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది ...నారదుడు అంతేగా ..ప్రహ్లాదుడు అంతేగా .కేవలం నామ్0 చదివితే చాలు🌷🌷🌷
🌹జయశ్రీ మన్నారాయణ ....జైశివ నారాయణ🌹
🌹🌹ఓం నమో వే0కటేశాయ 🌹🌹

🌷🌷🌷🙏🙏🙏 కార్తీక మాసములో ఉమా మహేశ్వరుల పూజను దర్శించి తరించండి🙏🙏🙏🌷🌷🌷




శివ కేశవులకు బేధం లేదు ...ఇద్దరిలో ఎవ్వరికీ దండం పెట్టినా ఇంకొస్వామి కి పెట్టినట్లే ..శ్రీభగవద్గీత లో శ్రీ కృష్ణపరమాత్మ ....స్వయంగా చెప్పారు ...విశ్వరూపములో కూడా శివుని రూపం ..ఆ స్వామి తల భాగం శ్రీ కృష్ణపరమాత్మ లో చూడవచ్చు .....కాబట్టి ఇద్దరూ ఒక్కరే 

                           .🌷🌷🌷న మ:  పార్వతి పతయే హర హర మహాదేవ 🌷🌷🌷

                       🌹🌹🙏🙏ఓం నమో వేంకటేశాయ..ఓం నమో నారాయణా య🙏🙏🌹🌹

🌷🌷🌷🙏🙏🙏ఈ కార్తీక మాసంలో సర్వదేవతలు కు నిలయం గోమాత ..గోమహా లక్ష్మి అనికూడా అంటారు ..ఆ గోపూజ చూడండి ..వినండి ..తరించండి🙏🙏🙏🌹🌹🌹


 


ఏ గ్రహ బాధలు వున్నా ...సరే గోప్రదక్షిణాలు చేయడం ..గ్రాసం లేక పండ్లు ..ఒకొక్క బాధ ను పట్టి ఒకొక్క పరిహారం చేసుకోవచ్చు ...ఏది చేతకానివారు  దూడ తో ఉన్న ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తోక భాగములో దండం 

పెట్టుకుంటే కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి ..నవగ్రహాల దానాలు ఇవ్వటానికి బ్రాహ్మణులు దొరక్క పోయినా   అవి ఆవు కి సమర్పించి మీ సమస్యలు  చెప్పుకొని మీ ఇష్ట దైవానికి పండు సమర్పిస్తే కూడా అది దైవానికి చెందుతుంది ..పితృదేవతలు కూడా ఆవులో వుంటారు ...వారికి ఏమి సమర్పించిన కూడా వారికి చెందుతుంది .

సెల్ ఫోన్ లో చిప్ లాగా ,..మెమోరి కార్డుల పెట్టినట్లు గా ఆవు లో కూడా పవర్ పాయింట్ లా కంటికి కనిపించని విధంగా అందరు దేవతలు ఆవు  లో వున్నారు ..కపిలగోవు చాలా శ్రేష్ట్ మైనది ..అంటే మరీ నలుపు కాకుండా కొద్దిగా నలుపు గోధుమ మిక్స్ గా ఉంటుంది ..దానిని కపిల గోవు అంటారు ..ఇక అస్సలు గోవులు దొరకటమే కష్టంగా ఉన్నవారి కి ఏ గోవు ఆయునా మంచిదే .....అటువంటి గోపూజ ను చూసి కనీసం వినినా కూడా ఎంతో పుణ్యం 

🙏🙏🙏🌹   ఓం నమో నారాయణా య...ఓంనమో భగవతే వాసుదేవాయ ..ఓం నమో విష్ణవే 🌹🌹🙏🙏

     🙏🙏🙏🙏🌹🌹🌹      🌹🌹     ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹🙏🙏🙏🙏



https://muchata.com/the-real-success-of-mdh-masala-owner/ 

🙏🙏🙏🙏🌷🌷🌷కార్తీక మహా దీపోత్సవం మరోపక్క శ్రీనివాస్ ప్రభువు అమ్మవార్ల తో కల్సి పున్నమి గరుడిసేవ చూడండి తరించండి🙏🙏🙏🌷🌷🌷





🌹🌹🌹ఓం నమో వేం కటేశాయ ...ఓం నమో నారాయణా య ...ఓం నమో భగవతే వాసుదేవాయ🌹🌹🌹

🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏 శ్రీమహాలక్ష్మి అమ్మవారుసహిత శ్రీమహావిష్ణుభగవానుని దయా విశేషాలను ఒకసారి స్మరించుకుందాం🌹🌹🌹🌹🙏🙏🙏🙏




ఓం నమో నారాయణాయ.....ఓం నమో భగవతే వాసుదేవాయ ...ఓం నమో విష్ణవే ..ఇది భగవత్ రామనుజాచార్యులవారు  మనలాంటి సామాన్యుల కోసం ప్రసాదించారు ..ఉపవాసాలు ..కఠిన నియమాలు  చేయలేనివారు ..ఈ నామాలు చదువుకోండి ..మంచి వినడం మంచిఆలోచించడం ..మంచి చేయడం పదిమందికి శ్రేయస్సు ..సేవలాంటివి చేయండి ..చాలు కలి మీ దగ్గరకు రాడు ..కలి మాయలు దోషాలు మిమ్మల్ని ఏమిచేయలేవు 

ఈ కార్తీక్ మాసములో జపి0చడం వల్ల  మీకు ఎన్నో రెట్లు లాభాలు పుణ్యం  కలుగుతాయి లేదా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర నామాన్ని ఆయునా జపించండి ..కలియుగ దైవం ..స్మరణ వల్ల కూడా కలి దోషాలు ..మాయలు మీ వైపుకు కానీ ..మీ జోలికి కానీ రావు ....ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

🌷🌷🌷🌷🌷🌷తమలపాకులు ....ప్రాముఖ్యం 🌷🌷🌷🌷🌷🌷

ప్రతీ పూజలో ..పూజా ద్రవ్యాలులో తమలపాకు లు వక్కలు ..మొత్తం గా తాంబూలం ఉండాల్సిందే అటువంటి

తమలపాకులు గురించి పండితులు ఏం చెబుతున్నారో చూద్దాం .......

హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ)  ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.  భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.

📌తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?

 తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

📌 తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం 

తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

📌సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.

📌తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.

📌జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

📌విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.

📌శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.

📌తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.

📌భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది.

📌సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది.

శివపార్వతులకు లక్ష్మీనారాయణ లకు వాణి హిరణ్యగర్భునికి  జరిగే పూజలు ఏవైనా తమలపకుతా0బూలం లేకుండా జరగవు ..అస్సలు ఏ  పూజ అయినా పెద్దలకు ఇచ్చే దక్షిణ వరకు తమలపాకులు వక్కలు అరటిపండు వరకు ఉంటేనే అవి పూర్తి అయినట్లు ..సఫ లం అయినట్లు గా భావిస్తారు ....కొన్ని దేవతారధన లో తొడిమ ను త్రుంచే సి ..ఆకుని వాడతారు ...ఇక ఆంజనేయ స్వామి వారికి . తమలపాకులు దండలు ..తమలపాకులు  తో పూజలు మొక్కనివారు కానీ ..చూడని వారు కానీ ఎక్కడా వుండరు ...🌹🌹🌹🙏🙏🙏(సేకరణ...........



🌹🌹🌹🌹🙏🙏🙏కార్తీకమాసంలో కమలాలతో పార్వతిపరమేశ్వరు లకుచేసే పూజ🌹🌹🌹🌹🙏 🙏🙏🙏🌹🌹🌹🌹


 


కార్తీకమాసం ..లో శివ కేశవులకు చేసే పూజలు ఎంతో ఫలప్రదం ..ఇక్కడ కమలాలతో పార్వతి పరమేశ్వరులను అర్చించిన విధానం ..మనకు ఎంతో ఆనందాన్ని ...అన్నిరకాల సంపదలను ప్రసాదించుతుంది .సూర్యభగవానుడు 

ఆరోగ్యాన్ని ఇస్తాడు .శివభగవానుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు శ్రీమహావిష్ణువు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ..చాలామంది పండితులు ..మోక్షం అనగానే ఈ జన్మ లో ముసలితనం అయిపోయు న తరువాత దేహం విడిచిన తరువాతఇక జన్మలు లేకుండా ఇచ్చేది మాత్రమే మోక్షం అంటారు ..కానీ నిత్య జీవితములో ..ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి విడిపడటం కూడా మోక్షమే ...మోక్షం అనే పదానికి అర్థం ...విడిచిపెట్టుట అని ...ఇక్కడ సమస్యలు కూడా మనల్ని విడిచిపెట్టడం ...అది ఆరోగ్య...ఆర్థిక ..లాంటి అనేక సమస్యలు అని అర్థం చేసుకోవాలి.

ఈ పూజ చూసినా ..విన్నా ..కూడా ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ..నమ:పర్వతీపత యే..హర హర మహాదేవ🌷🌷


                          🙏🌷🌷🌷 ఓం నమో వేంకటేశాయ..ఓం నమో నారాయ ణా య🌷🌷🌷🌷🙏


🙏🙏🌹కార్తీకమాసం లో తులసిధాత్రీల సహిత దామోదర స్వామి వారి పూజ ఉత్సవ0. చూసి తరించండి 🙏🙏🌹


 

కార్తీకమాసం లో శ్రీమహావిష్ణువు నే కార్తీక దామోదర స్వామి అనే పేరుతో పూజలు చేస్తూవుంటాము ..ఈ మాసం లో

తులసీ అమ్మవారు ..ధాత్రి అమ్మవారి కి కూడా పూజలు ...కార్తీకదామోదరుని తో చేసే ఉత్సవం..చూడటం ..వినడం 

కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది ...ప్రపంచంలో జనులందరికి ఇది ఒక  కళ్యాణస0బరం గొప్ప శుభాలను తెచ్చిపెడుతుంది .

ఎప్పుడు విన్నా ..చూసినా ...ఎంతో మేలు ...ఎంతో ఆనందం ....

🌷🌷🌷ఓం నమో వేంకటేశాయ ...ఓం నమో నారాయణ య  ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే🌷

🌹🌹🌹🌹🙏🙏🙏🙏కార్తీక మాసములో కార్తీక దామోదరుడు...శ్రీమహావిష్ణువు శ్రీలక్ష్మిఅమ్మవారికి వేయుకమలాల తో పూజ 🙏🙏🙏🙏🌹🌹


 

కార్తీకమాసంలో శివ కేశవులకు చేసే పూజలు ఎంతో విశిష్ట మైనవి ....ఎక్కువ పుణ్యాన్ని తెచ్చిపెడతాయు .శ్రీ మహావిష్ణువు విశ్వరూపము వేయు శిరస్సులు ,వేయు చేతులు ,వేయు కాళ్ళు ఇలా విశ్వా0త రాళము అంతా వ్యాపించి వున్నాడు ..అందుకే విష్ణువు అని పేరు ..అలా అర్జునునికి ..శ్రీ కృష్ణ భగవానుడు ..తన విశ్వరూపము ప్రదర్శించి వున్నాడు .స్వామి స్వరూపం ఇంత అని లెక్కించలేము ..ఊహకు కూడా అందలేదు ..ఆయనలోనే అందరూ దేవతలు దిక్పాలకులు నవగ్రహాలు పదునాలుగు లోకాలు ఇలా చాలా వున్నాయి .అంత పెద్ద గొప్పనైన స్వామి రూపం ఆరాధన చేయడం ఎలా ? అందు కే మనలాంటి సామాన్యులకోసమే పండితులు ..అలా వేయునామాలతో ..స్వామివారిని పిలుచుకుంటూ ...అనుభూతి చెందుతూ మనస్సు ఊయలలు ఊగితే అది నిజమైన భక్తి ..ఆ మహావిష్ణువే ..లక్ష్మీ అమ్మవారితో కల్సి.   మానవులను కలియుగములో తరింప చేయుటకు  తిరుమలతిరుపతి క్షేత్రములో వేంచేసి శ్రీదేవి.. భూదేవి తో మనకు దర్శనం ఇస్తూ పూజలు అందుకుంటున్నారు ...

మీరుకూడా చూడండి ..తరించండి ..మీకు వీలు ఉంటే మీరుకూడా చదువుతూ కొన్ని పువ్వులుదోసిలి తో మీ ఇంట్లో స్వామివారి పాదాలపై ఉంచండి ...కనీసం విన్నా... చూసినా కూడా ఎంతో మేలు జరుగుతుంది

చూడండి ...వినండి ....తరించండి 

🙏🌹🌹 ఓం నమో వే0కటేశాయ....ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ🌹🌹🙏


🌷🙏🙏🙏 అంత పెద్ద జంతువు కూడా ప్రేమ ,అనురాగం అనుబంధం ఎలా ప్రదర్శిస్తుందో చూడండి🙏🙏🙏

 


 🌹🌹🌹🌹🌹శ్రీరంగం శ్రీమహావిష్ణు భగవాను ని దివ్య క్షేత్రం ..అందులో ఒక మావటి వానితో ఏనుగు తన హా వ భావాలను  ఎలా పంచుకుంటుందో చూడండి . ..ప్రేమ.   అనుబంధం అనురాగం ..నిర్భయం ...అంతలో మళ్ళీ అమాయకత్వ0 ఈ లక్షణాలన్నీ భగవ0తునికి సంభ0దించినవే . అవి అన్నీ మనిషిని మనస్సుని బుద్దిని   కట్టి పడేస్తాయి  .ఇప్పుడు 

ఆ రెండు ప్రాణులు లేదా ఆ రెండు జీవులు ఒక్కటే  ..రూపములోనే తేడా కనిపిస్తుంది ...అదే వ్యాపించివున్నభగవంతుడు... భగవ త్ త్త్వం🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹


🌷🙏🙏🙏 అంత పెద్ద జంతువు కూడా ప్రేమ ,అనురాగం అనుబంధం ఎలా ప్రదర్శిస్తుందో చూడండి🙏🙏🙏

 


 🌹🌹🌹🌹🌹శ్రీరంగం శ్రీమహావిష్ణు భగవాను ని దివ్య క్షేత్రం ..అందులో ఒక మావటి వానితో ఏనుగు తన హా వ భావాలను  ఎలా పంచుకుంటుందో చూడండి . ..ప్రేమ.   అనుబంధం అనురాగం ..నిర్భయం ...అంతలో మళ్ళీ అమాయకత్వ0 ఈ లక్షణాలన్నీ భగవ0తునికి సంభ0దించినవే . అవి అన్నీ మనిషిని మనస్సుని బుద్దిని   కట్టి పడేస్తాయి  .ఇప్పుడు 

ఆ రెండు ప్రాణులు లేదా ఆ రెండు జీవులు ఒక్కటే  ..రూపములోనే తేడా కనిపిస్తుంది ...అదే వ్యాపించివున్నభగవంతుడు... భగవ త్ త్త్వం🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹

🌷🌷🌷🌷కార్తిక మాసం శివ ,కేశవ ఆరాధనకు ఎంతో విశిష్ట మైనది ..ఆ నెలలో వచ్చే ప్రతి రోజు ఓ విశేష ఫలం ప్రసాదిస్తుంది



షష్టి తిధి నాడు వచ్చినస్కందుని పూజ ఒకేసారి చూడండి ...తరించండి.. అన్ని ప్రయోజనాలు చేకూర్చే సుబ్రహ్మణ్య స్వామి వారే స్కంధుడు ...ఆయనే సర్పరాజస్వామివారు .ముఖ్యంగా సంతానం కోరి పూజ చేసుకునేవారికి ,....పాపాలు దోషాలు పోయి సంతాన సాఫల్యం సిద్ధిస్తుందని ..పండితులు చెబుతున్నారు 

కనీసం  మనస్సు పెట్టి  ,భక్తిశ్రద్ధలతో....చూసి నా....లేక విన్నా కూడా మంచి కోరుకున్న ఫలితాలు ఉంటాయి 

                          🙏   🙏🙏🌹🌹🌹   ఓం నమో వే0కటేశాయ ......ఓం నమో సుబ్రమణ్యదేవా య.🙏🙏🌹🌹🌹

🙏🙏🙏🙏🌷🌷🌷అన్ని రకాల సిరులు సంపదలు ప్రసాదించే శ్రీమహాలక్ష్మి యే ..శ్రీపద్మావతిఅమ్మవారు🙏🙏🙏🌷🌷🌷

 




 


ఆ అమ్మవారి కి జరిగే ఉత్సవాన్ని ...దర్శించండి ...తరించండి ..ఓం నమో వే0కటేశాయ 🙏🙏🙏🌹🌹🌹

🥀🥀🥀🥀🥀🙏🙏🙏ఈ పూజ చూసినా ,వినినా చాలు మంచి లాభం 🥀🥀🥀🥀🙏🙏🙏


పెళ్ళి చేసుకుని పిల్లలుకలగక, అదే    సంతానం లేని వారు  ఈ 

పూజ చూసినా... లేక విన్నా కూడా .మంచి ఫలితం వస్తుంది .అని పండితులు చెబుతూవున్నారు 

                           🙏🙏🌹     ఓం నమో వేంకటేశాయ 🙏🙏🌹








.............🌷🌷🌷......నిరీక్షణ ....5 పార్ట్ ....NIRIKSHNA shortstory .........🌷🌷🌷

Part ...5
ఏమిటయ్యా ..బాబు చాలా రోజులు అయ్యింది ..మీరు ఇటు రాక ...
సరే ..రండి నేను కొద్దిసేపు బైట పనిమీద వెళ్తున్నాను ...కారు ఎక్కి కిరణ్ ని ఆహ్వానించాడు ..డాక్టర్ రమణ ....ఇద్దరు కల్సి  ,మంచి గా చెట్లు పచ్చగా ఉన్న పార్క్ లోకి వెళ్ళారు ...కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు ..అస్సలు చాలారోజుల అయ్యింది మీరు కనపడక ..ఏమిటయ్యా బాబూ విశేషాలు ..సార్ . ..ఏముంది కిరణ్ ..మాకు కూడా ఈ మానసిక బాధితులు ,డిప్రెషన్ వాళ్ళ ను చూసి ,చూసి మా బుర్ర కూడా చిరాకుగా అయిపోతుంది ..మీ లాంటి యంగర్ జనరేషన్స్ వాళ్ళు అయితే  పబ్బులో నో ,లేకపోతే రెండు దమ్ములు సిగరెట్ పొగ లాగి రిలాక్స్  అవుతారు ..మరిమాలాంటి వాళ్ళ పరిస్థితి .ఇదిగో ..ఇలా కొద్దిసేపు రీలాక్స్ కోసం
బైటకు వస్తూ ఉంటాము ...నవ్వుతూ చెప్పాడు డాక్టర్ రమణ  .. బాగుంది సార్ మీరు అనేది ..నేను ఇంతవరకు సిగరెట్టు ఎప్పుడూ తాగ లేదు సార్ కొంచెము సిగ్గుపడుతూ చెప్పాడు కిరణ్.. .సరే అది కాకపోతే మందు కొట్టడం ,లేకపోతే ఏదో ఒకటి పేకాట  అయునా ...బ్యాచులర్స్ ,యూనివర్సిటీ  హాస్టల్స్ అంటే తప్పవు అవన్నీ మామూలే కదా ..ఏదో ఒకటి  మరి ఎలా ఈ స్ట్రెస్ అదే వత్తిడి నుంచి బైటపడాలి ..డాక్టర్ రమణ అనగానే ..బలేవారు సార్ .. మన్ని0చాలి  అటువంటివి నాకు ఏవి అలవాట్లు లేవు ..భవిష్యత్తు లో కూడా కావు .కొంచం గట్టిగా చెప్పాడు కిరణ్ .! ఆ మాటలు తన చెవి లో  అమృతం పోస్తున్నట్లు గా  అనుభూతి చెందుతూవున్నాడు ..ఇటువంటి వాడు నా అల్లుడు అయితే బాగుండును ..అస్సలు కావాలనే కిరణ్ ని రెచ్చగొట్టి  విషయం రాబట్టినట్లుగా కూడా అనుకోవచ్చు .అందుకే ఎంత మంచి వాడు కుర్రాడు ఇటువంటి ..ఈ రోజుల్లో ఇలా ఎంతమంది ఉంటారు ? అవును ..కిరణ్ ..నిన్ను ఈ..పరిస్థితులలో
కొంచెం ఏవేవో ..మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నాను అనుకో .నిన్ను...మీ నాన్న గారు ..కొన్ని బాధ్యతలు ఇచ్చి వెళ్ళారు ...అవి తీర్చితే ఆయన.. నిజంగా సంతోషపడతారు ..మేము అలా వచ్చిన వాళ్ళమే బాబు ...తప్పదు జీవిత పోరాటం ..కొంచెం వేదాంత ధోరణిలో చెప్పుకుపోతున్నాడు  డాక్టర్ గారు .
నేను మా నాన్నగారు ఇలా వదిలేసి వెళ్ళిపోతారు అనుకోలేదు సార్ ..చాలా సార్లు
చెప్పాను ..మీరు హైదరాబాద్ రండి ..నా దగ్గర ఉండండి ...ఆ పల్లెటూరులో ఇప్పుడు అన్ని రాజకీయాలు ..అను బంధాలు ..ఆత్మీయత లు ఎప్పుడో పోయాయి ..అని చెప్పాను .అక్కడే ఉండి మనస్సు పాడుచేసుకుని ఆరోగ్యం పై
శ్రద్ద పెట్టలేదు సార్ ..కొంచం కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు కిరణ్ ..బాబు అది కాదండి ..పుట్టి పెరిగిన  ఊరు ..బంధువులు అందరూ ఉన్న ఊరు అంత తొందరగా వదిలి రాలేరు అది సహజం ..అందులో మీ నాన్న గారు ఊరు సర్పంచ్ గా చాలా కాలం పనిచేశారు కదా ..ఓకే ..ఊరికే బాధ పడకండి కిరణ్ ..మీరు ధైర్యం గా ఉండి ..మీ అమ్మగారి కి చెల్లి గారికి మీరు పక్కన ఉండాలి .మీరు ఇలా డీలా పడిపోతే .వాళ్ళను ఎవరు చూస్తారు ..అలా కిరణ్  ని  ఓదార్చుతూవున్నాడుడాక్టర్ గారు .

*                                         *                                      *                                  *                                        *

ఒకరోజు. సాయంత్రం బ్యాంకు లో పని చేస్తున్న శివనారాయణ ను కలుసుకోవాలని చాలా ఆతృత తో బయలు దేరి బ్యాంక్ కు వెళ్ళి0ది అరుణకుమారి .బ్యాంక్  మూసే టైం కావడంతో ..అందరూ బైటకు వచ్చేస్తున్నారుతాళా లు అన్ని లాగి చెక్ చేసుకొని తన సైకిలి దగ్గరకివచ్చాడు ..శివనారాయణ ..సైకిల్ పట్టుకొని నిలబడి ఉన్న అరుణకుమారి ని చూసి ..అమ్మయుగారు ..మీరు ఎప్పుడు వచ్చారు ? లోపలికి రావచ్చుగా కొంచెము ఆత్మీయంగా  అన్నాడు ...ఇంకా నేను లక్కీ ఫెలో ని.. నన్ను ఎవరు అని అడుగుతావే మో అనుకున్నా....అస్సలు నీకు నేను గుర్తు ..ఉన్ననా ?....తెలుస్సా మా నాన్న గారి గురించి ...కళ్ళలో నీళ్ళు వత్తుకుంటూ .అడిగింది అరుణ ..నాకు తెలుస్సు ..మీరు అలా బాధపడటం నేను చూడలేను .మీ నాన్నగారు అంటే నాకు ఎంతో ఇష్టం ..ఆయనగారి లోటు ఎవరూ తీర్చలేరు ..నేను వచ్చి మీ దగ్గర కూర్చొని  ..మిమ్మలిని ఓదార్చాలి అని ఎంతో అనుకున్నాను ..కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతూవుంటే ..జీరబోయు న కంఠంతో కళ్ళ కు చేతులు అడ్డ0 పెట్టుకున్నాడు శివనారాయణ ...అన్నీ అనుకోవడమే గా నీ పని ఏదీ చేయవు ...మా నాన్నగారి విషయం చిన్నదా ..నిన్ను ఎంతో గౌరవించేవారు ..మా అమ్మ ను  నన్ను ఇంకా ఎవరు ఓదార్చేవాళ్ళు వున్నారు ...అంతా నటించే వాళ్ళే కదా ..నీకు తెలియదా ? ....అబ్బా అమ్మయుగారు మీకు నేను ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు ..సరే ముందు పదండి ..మా దగ్గర టీ స్టాల్ మూసేస్తున్నారు ..కొంచం టీ తాగి మాట్లాడుకుందాం ..వినయంగా అడిగాడు శివనారాయణ ..ఏమి వద్దు నువ్వు. నేను అనుకున్నంత  మంచివాడివి కాదు .నేను రాను ..వెక్కి వెక్కి ఏడుస్తూవుంది ..అరుణ ..ఎవరైనా చూస్తే మీరు ఎందుకు బాధ పడుతూవున్నారో ...అనుకుంటారు ...కొంచెము మెల్లగా చెప్పాడు శివ ..కొద్దిసేపటికీ ఏదో విధముగా నచ్చచెప్పి టీ స్టాల్ కు వచ్చారు ....ఇంకే చదువు ..అంతా అయిపోయింది ..నీకేమో ..బంట్రోత్తు వ్యుద్యోగం ..నాకేమో వెనుకాల నన్ను ప్రోత్సహించే వాళ్ళు లేరు ....ఉన్న మా నాన్నగారు వెళ్లిపోయారు ..మా అన్నయ్య కు ఎంత చెప్పినా వేస్ట్ ....మన ఇద్దరం కలిసి పై  చదువులు చదవాలి ..పరిశోధన చేసి కొత్త విషయం కను క్కోవాలి ..ఎంతో కలలు కన్నాను ..కనీసం నువ్వు అయునా చదువుతావుఅనుకున్నాను... అరుణ మాటలు పూర్తి కాకుండా నే ఊరుకోండి అమ్మాయి గారు మీరు మహారాజులు ...రాణులు ..మీ పై ఆధారపడి ఉన్నవాళ్ళం మేము ఏం సాధించగలం ..అంటూ ఉంటే ..కాదు నువ్వే ..కాదు మీరే ..ఇలా ఇద్దరు వాదించుకుంటూ ఉంటే ..టీ లు  తెచ్చి చేతికి అందించాడు ..టీ కొట్టువాడు ..ముందు కాస్తంత టీ త్రాగండి ..మెల్లగా చెప్పాడు శివ .నువ్వు నన్ను వదిలేశావు ..మా కుటుంబం పట్ల జాలి కూడా లేదు ..నాకు టీ వద్దు ...ఏమి వద్దు
నా దారి నేను చూసుకుంటాను ...తల వంచి కళ్ళు తుడుచుకుంటూ ఉంది అరుణ.
చూడండి ..అమ్మాయి గారు నేను మొత్తం అన్ని విషయాలు చెబుతాను ...ముందు మీరు టీ త్రాగండి ...కొద్దిసేపు మౌనం ...చూడండి ..నేను మీ ఇంటికి వస్తూవున్న రోజుల్లో ..మీ బాబాయి గారు ..మీ అత్తయ్య పిల్లలు నన్ను బెదిరించారు ..నువ్వు ఎందుకురా రోజూ ఇక్కడికి వస్తూన్నావు ..ఈసారి వస్తే నీ గుడ్లు పీకి నీ చేతిలో పెడతాం తెలుస్సా ..అని నా కళ్ళ జోడు పీకి విసిరికొట్టారు .ఆరోజు నుంచి మిమ్మల్ని ..మీ నాన్న గారిని మీ కుటుంబం మిస్ అవుతూవున్నా నే అనే బాధ ..ఎవరికి చెప్పుకోలేక నాలో నేను సతమతం అయిపోతున్నాను ..మా ఇంట్లో ఇంతవరకు చెప్పలేదు ..మా నాన్నగారు కూడా నన్నే తిడతారని ఇంతవరకు చెప్పనే లేదు ..మీ నాన్న గారితో అంటే అస్సలే వారి ఆరోగ్యం బాగాలేదు ..ఆవేశంగా ఊగిపోతే వారికి ఏమైనా అవుతోందేమొనని మీరు మీరు నా వల్ల కొట్టుకోకూడదు అని ..ఆలోచించుకొని ఇక నేను అటువైపు ఎక్కడా కనపడకూడదని రావడం మనేశాను ..కొంచం కళ్ళు తడిగా బరువుఎక్కుతూవుంటే ..జీరబోయన కంఠ0 తో చెప్పాడు కిరణ్.....ఏమిటి ..నీ పై  అంత రౌడీయిజం చేసి ...నిన్ను అవమానించారా ?మరి ఇంతకాలం ఎందుకు చెప్పలేదు ? ..అవునులే నువ్వు అన్నట్లు ..చెప్పినా చేసేది ఏముంది లే ..నాకు ఇవన్నీ తెలియవు ..నీకు సారీ చెబుతున్నాను .నేలవైపు క్రిందికి చూస్తూ చెప్పింది .
ఎందుకు ..అమ్మాయి గారు ..దీనిలో మీరు చేసింది ఏముంది ...నేను కాకపోయినా మా వాళ్ళే కదా ...ఇంతకీ మన చదువులు ఇక అటకెక్కినట్లేనా ..కొంచం బాధగా అడిగింది అరుణ .నా విషయం మీకు కనిపిస్తూనే ఉంది గా ..ఇక మీ విషయంలో కూడా మీ నాన్నగారు లేరు కదా ...ఇక మీ వాళ్ళ పెత్తనం ఎలా ఉంటుందో ..ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అమ్మయుగారు ..మీరు నన్ను కలిసినట్లు తెలిస్తే ..ఈసారి   మన ఇద్దర్ని వాయుస్తారు ..కొంచెం భయపడుతూ చెప్పాడు శివ ...వాళ్ళు ఎవరు ...మన మీద జులుం చేయడానికి ...నా ఆస్తి పాస్తులు నాకు ఉన్నాయి ..వాళ్ళ ఏమైనా నాకు పెడుతూవున్నారా ?వాళ్లకెందుకు ఏడుపు ...చూస్తాను .మా అమ్మ తో మాట్లాడతాను ...శివ నాకు నువ్వు ఎప్పుడూ తోడుగా ఉండాలి ..ఎలాగైనా మన ఇద్దరం కలిసి పై చదువులు చదవాలి ..పరిశోధనా రంగంలోకి వెళ్ళాలి ..నా చదువు ఆగిపోయినా పర్వాలేదు కానీ నువ్వు బాగా తెలివితేటలు గల వాడివి నువ్వు ఆయునా పై చదువులు కి వెళ్ళాలి అది నా కోరిక .నీకు నేను హెల్ప్ గా ఉంటాను అనుకున్నాను .కానీ మా నాన్నగారు ఇలా అవడం వల్ల నీకునేను  ఏసహాయంచేయలేకపోతున్నాను .కళ్ళు వత్తుకుంటూ లేచి నిలబడింది..అరుణ కుమారి .పర్వలేదండి ..మీరు బాగుండాలి జీవితం లో మంచిగా గొప్పగా మీరు స్థిరపడాలని నా కోరిక ..కొంచెము చిరునవ్వు తెప్పించుకుంటూ చెప్పాడు శివ ..సరే ఇంతకు ఇక కల్సుకోలేము అన్నట్టుగా ఇద్దరం చెప్పేసుకు0టున్నాము ..పెదవి విరిచింది అరుణ ..అంతే కదా.. మీ వాళ్ళు ఇక రానున్న రోజుల్లో మిమ్మల్ని బైటకు రానిస్తారా అని ..నేను మిమ్మల్ని చూడటం
మాట్లాడటం ..జరిగే పనులేనా అమ్మయుగారు ....అబ్బా మిస్టర్ శివ నారాయణ నువ్వు ముందు గారు ...గారు అని పదే పదే .అని నన్ను బాధ పెడుతున్నావు ..నువ్వు అది మానేయడం మ0చిది ...నా పై నాకుటుంబం పై ఏ మాత్రం గౌరవం వున్నా అలా పిలవడం మానేస్తావు అనుకుంటున్నాను ..పద ఇక .. వెళదాం ...అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ బైట కు వచ్చారు ......
*                                     *                                       *                                     *
డాక్టర్ రమణ ఎంతసేపు ఒక మంచి అల్లుడిని తెచ్చుకోవాలి ..ఉన్నంత కాలం సంతోషంగా ..హుషారుగా కుటుంబం అంతా కల్సి సరదాగా సమస్యలు లేకుండా
ఉన్నదానిలో హాయిగా గడపాలి ....అమ్మాయి డాక్టర్ ..ఓకే ఆమె కూడా మళ్ళీ
డాక్టర్ ని చేసుకున్నా కూడా ఉరుకులు పరుగులు ..అందుకే సాదా సీదా ప్రొఫెషన్ అబ్బాయి  ని చూసి పెళ్ళి చేయాలి ..అమ్మాయి ఏమి అంటుందో ..చూస్తాను అలా ఊహల్లో విహరిస్తున్నాడు డాక్టర్ రమణ ..ఏమిటి ఈ  రోజు మీరు క్లీనిక్ కి వెళ్లరా ?
కళ్ళజోడు ఇస్తూ అడిగింది డాక్టర్ గారి భార్య ...ఎందుకు వెళ్ళను ..వేళ తాను సరే కానీ ..అమ్మాయి కి ఎటువంటి అబ్బాయి ని చూద్దాం ..అదే పెళ్ళి కోసం ..కొంచెం ఆసక్తి గా అడిగాడు డాక్టర్ రమణ ..మన చేతిలో ఏముంది ఎవరో ఒకరు ఇంకో డాక్టర్ గారు దొరకవచ్చు ....ఠక్కున చెప్పింది ..ఆమె అబ్బా అది కాదే ..సర్లే ..నీకు మొత్తం చెప్పాలంటే చాలా టైం పడుతుంది ..నేను వెళ్ళాలి అంటూ కారు దగ్గరకు
నడిచి పోతుంటే ..సార్ అని పిలుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కిరణ్ .
సరే ..రండి బాబు కూర్చో0డి ..మాట్లాడుకుంటూ వెళదాం ...ఇద్దరూ కారు లో బయలు దేరారు .   పిచ్చా పాటి మాట్లాడుకుంటూ వెళ్తూవున్నారు ..కిరణ్ ఒక విషయం అడుగుతాను ..జవాబు చెప్పు ..అంటూ మొదలుపెట్టాడు డాక్టర్ రమణ అమ్మాయి ..అమ్మాయి లను ప్రేమించుకుంటున్న రోజులు ...కొన్ని చోట్ల పెళ్ళి కూడా చేసుకుంటున్నారు ..నీ అభిప్రాయం ఏమిటి ..చిలిపిగా ముఖం పెట్టి అడిగాడు డాక్టర్ రమణ ..డాక్టర్ రమణ ని చూడగానే కిరణ్ లో కొత్త భయ0
వేసింది .ఏమిటి ఈ ప్రశ్న వేశారు ..! ..కొంపతీసి ఈయన ఏమీ అటువంటి జాతి కాదుకదా ..కొద్దిగా అనుమనించాడు ..ఏమో ఎక్కడ చూసినా ఇటువంటి పిచ్చోళ్లే
తగులుతున్నారు ..కొద్దిసేపు మౌనం ..ఏమిటయ్యా బాబు మౌనం  సగం అంగీకార0 అంటారు కదా ..ఏమి ఆలోచిస్తున్నావయ్యా బాబు ...కొంచెము సాగతీశాడు డాక్టర్ ..అయ్యబాబోయ్ ..వీడు ..ఆ జాతికి సంబంధి0చిన వాడే ..మనస్సులో గొణుక్కుంటూ న్నాడు కిరణ్ ...ఏమి లేదు సార్ ..నాకు మా నాన్నగారు ఎప్పుడో చెప్పారు .ఇటువంటి వెధవలు తగులుతారు సిటీల్లో అని చెబితే ..పెద్దవాళ్ళు చాదస్తం అనుకున్నా ..కానీ నాకు అనుభవాలు అయునాయు సార్ ..అని కొంచెము కోపంగా పళ్ళు కొరికాడు కిరణ్ ...మరి ..మరి అప్పుడు ఏమిచేశావు ..ఆతృతగా అడిగాడు డాక్టర్ ..ఏముంది సార్ బెల్ట్ తీసి నాలుగు ఉతికాను .వెధవలు అక్కడనించి ..పరా ర్..అంటూ  బెల్ట్ లాగి  గాలిలో ఆడించాడు కిరణ్ ...సరే   పద నేను  క్లీనిక్ కూడా వెళ్ళాలి ..అక్కడ పేషేంట్స్ నా కోసం ..అంటూ లేచి నిలబడి కారు దగ్గరకు బయలు దేరారు ఇద్దరు .. కారు బయలు దేరింది ..ఒక పాత దేవాలయం దగ్గర చెట్లలో కారు ఆపాడు డాక్టర్ రమణ
కిరణ్ ..దిగుతారా ?మీ ఇష్టం నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళాడు ..డాక్టర్
ఇక్కడ ఎందుకు ఆపినట్లు ...మెల్లగా దిగి పరీక్షించడానికి వెతుకు తున్నాడు కిరణ్ ..లోపల పాత దేవాలయం అక్కడ సాగిలబడి దండాలు పెడుతూవున్నారు డాక్టర్ రమణ ...చూసి గమనించి గబ గబా వెళ్ళి కారులో కూర్చున్నాడు కిరణ్ .ఏమిటీ  ..నేను అనవసరంగా అనుమాన పడుతూవున్నాను ..డాక్టర్ మానసిక వైద్యుడు కదా ..అందులో పెద్దాయన అందుకే అలా సైకాలజీ కి సంభందించి న ప్రశ్నలు అడుగుతాడెమో ? ఓకే ..నా సబ్జెక్టు నే కదా ..చూద్దాం ..మళ్ళీ మనస్సుని సంభాళించుకున్నాడు కిరణ్ ......మళ్ళీ కారు బయలు దేరింది ..కిరణ్ నువ్వు ఏ అమ్మాయి నైనా ప్రేమించావా ...కొంచెము నవ్వుతూ అడిగాడు డాక్టర్ రమణ
అది ..అది ..మా చుట్టాల అమ్మాయి ని ఇష్టపడ్డా ను ప్రేమించాను ..కొంచెము బాధ గా చెప్పాడు కిరణ్ ..ఒక్కసారిగా నెత్తిన పిడుగు బడినట్లు గా ఆ..అని కారు షాడన్
బ్రేక్ వేశాడు డాక్టర్ రమణ ...ఎన్నో కలలు కంటూవున్న డాక్టర్ కి కాస్తంత టైం పట్టింది తెరుకోవడానికి ...ఏమైంది సార్ ....అవును నేను ప్రేమిస్తే ఈయన కేంటి కంగారు ..నిజంగా ఈ డాక్టర్ గారు అంతు పట్టడం లేదు  .. అని మళ్ళీ మనస్సులో గొణుక్కున్నాడు కిరణ్ ...ఏమి లేదు బాబు మీరుప్రేమించిన విషయం అంత ..బాధ గా చెబుతున్నారు ఎందుకు అని ..అడిగాడు మళ్ళీ ఇంకో పక్క ఈయన  కూడా ప్రేమలో పడ్డాడా ..నేను ఎంతగానో ఊహించుకున్నాను ఇతగాడిపై ఎంతో సమయం వెచ్చించి కష్ట పడ్డాను అలా మనస్సులో తెగ ఫీల్ అయిపోతున్నాడు డాక్టర్ రమణ ..చూస్తాను ..తరువాత ఏం జరుగుతుందో ..ఆలోచనలో పడ్డాడు డాక్టర్ .కొద్దిసేపు మౌనం ..సార్ ..నేను కొద్దికాలంగా డల్  అయిపోయాను ఏమి చేయాలో అర్థం కావడం లేదు .మీరే నాకు మార్గం చూపాలి కొంచెము వినయం గా అడిగాడు కిరణ్   ఎందుకు?..ఏ రోజుల్లో కుర్రాళ్ళు అంతేనయ్యా ..ప్రతి విషయానికి కంగారుపడిపోవడం తిండి మానేయడం .నిద్రకు మద్యం లేక టాబ్లెట్ లు ..అంత దాకా ముదరుకుండా ముందే చెప్పు కొంచెము  పెదవి విరుపు లతో చెప్పాడు ..డాక్టర్ ..ఏమి వుందిసార్ మా చుట్టాల అమ్మాయి ని ప్రేమించాను సార్ ,ఆ అమ్మాయి నే పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను సార్ ..కానీ ఆ అమ్మాయి  వేరే అబ్బాయి తో చెట్టా పట్టా లేసుకొని తిరిగేస్తుంది .  ఆ అబ్బాయి నాతో ..ఆ అమ్మాయి కి ఓల్ అండ్ సోల్ నేనే అని నాతో వెకిలిగా నవ్వుతూ చెప్పాడు సార్ . కొంచం ఆవేశంగా అన్నాడు కిరణ్ ..సరే ఇంతకీ ఇప్పుడు నువ్వు చాలా బాధ లో ఉన్నావు .తిండి మానేయలేదుకదా ..ఓకే ..నల్ల దుప్పటి ..ఒక కుక్క ..ఒక బీరు సీసా కొనేద్దాం ..ఇక నువ్వు గడ్డం పెంచి తే ..సినిమా పాటలు నేను వెతికి ఇస్తా ను ....ఓకే నా ..కొంచెం జోక్ గా మాట్లాడాడు  డాక్టర్ రమణ ..
సార్ ...ఏమిటి ..నా జీవితం జోకర్ గా మార్చేస్తారా ? ..వినయంగా అడిగాడుకిరణ్
లేకపోతే ఏమిటయ్యా బాబు ..నీ జీవితం జోకర్ కాకూడదని నేను కోరుకుంటున్నాను ..మీ కుటుంబం పరిస్థితులు ఏమిటి ...నీ జీవితానికి ఎదురున్న సవాళ్లు ఏమిటి ...మీ చెల్లి కి ఒక మంచి దారి చూపాలి ..ఎన్నో సమస్యలు పెట్టుకొని .ప్రేమా ..దోమా ఏమిటయ్యా ..ఆయునా నువ్వు వద్దు ..నీ లవ్ వద్దు ..చుట్టరికం అస్సలే వద్దు అని నిన్ను పట్టించుకోకుండా ..కనీసం నిన్ను కలలో ఆయునా తల చుకోని ..అమ్మాయి ....కి నీకు మధ్య లవ్ ఉందా ..దానిని లవ్ అనరు ....వన్ సైడ్ లవ్ అదికూడా కాదు ఒక ఆకర్షణ కు లోను అయిపోవడం అంటారు.ఇలా ప్రేమ ....కాదు ..కాదు ఆకర్షణ ....  రకరకాలు ,బస్ స్టాప్ లవ్ ,
సిటీబస్ లో లవ్  తెల్సిన వాళ్ళమ్మాయి లవ్ ..ట్యూషన్ లో పరిచయం లవ్ ఇలా చాలా రకాలుగా ఉంటుంది ఆకర్షణ ...కాబట్టి నీది వన్ సైడ్ ..ఇక అటువంటివి వదిలిపోవడం మన మంచికే అనుకోవాలి ...భవిష్యత్తు లో మీ అమ్మగారిని ..నిన్ను  ప్రశాంతంగా ఉంచే ..పరిస్థితులు ఎలా వున్నా సంసారం ది ద్దు కొచ్చే  మంచి అమ్మాయి ని ఎంచుకో అంతే కానీ ..నిలకడలేని ...మంచి మనస్సులేని ..కష్ట సుఖాలు తెలియని వారిని ప్రేమించకు ..పెళ్లిచేసుకోవద్దు ..ఇక జీవితం చాలా చిన్నది ...యవ్వనం ఇంకా చిన్నది ..ఎంతో విలువైనది ..మీ కుర్రాళ్ళ కు తెలియదు ...అంతా అయిపోయిన తరువాత ..తల తెల్ల....బడటం ప్రారంభం అయున తరువాత ..అర్రేరే ...తప్పుచేశాను అనుకుంటే ...ఏమి లాభం .
అందుకే చెబుతున్నాను .. అది ఎవరో నిన్ను పట్టించుకోవడం లేదని ..నిన్ను ప్రేమి0 చడం లేదని ..దిగాలుపడిపోయు చక్కని జీవితాన్ని  చేతులారా చీకటి లోకి నెట్టే సు కోవద్దు ...ఇంతవరకు మీవాళ్ళు  మిమ్మల్ని చదివించారు .మీ గురించి వాళ్ళు ఏన్నొకలలు కన్నారు ..గొప్పగా సెటిల్ అయి తే చాలా గర్వంగా తల ఎత్తుకు తిరుగుతారు ...కనీసం మంచిగా సెటిల్ అయితే ఆనంద పడతారు ..అంతే కాని ఎటు కాకుండా జీవితాన్ని రోడ్ల పాలు చేసుకుంటే ..మీ వాళ్ళు ఎంతగా ఏడుస్తారో ఒక్కసారి వాళ్ళను  గుర్తుకు తెచ్చుకొని నడుచుకోండి .

ఆనక మీ ఇష్టం .అస్సలు నాకు ఆరోజుల్లో పట్టించుకునే నాధుడే లేడు .చిన్నప్పుడే తల్లితండ్రులు పొగోట్టుకొని బంధువులు ద గ్గర పెరిగి ఎన్నొకష్టాలు పడి జీవితాన్ని మలుచుకున్నాను ..మిగతా చెల్లెళ్లు ని తమ్ముళ్లని ఉద్ధరించి ఒక దారిలో పెట్టాను .కాబట్టి జీవిత సత్యాలు ఇవ్వన్నీ అనుభవాలు ..ఇంతకీ నేను  మీ విషయం లో ఆలోచించి ఏదైనా హెల్ప్ చేయగలనేమో చూద్దాం ...మీరు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి నడుచుకోండి ..మళ్ళీ కలుద్దాం .రండి ..దారిలో దింపి వెళ తాను ..అంటూ ఇద్దరు కారు ఎక్కారు........******            *******           *****

                                                                   (  🌹🌹🌹   To be continued............. ఇంకా ఉంది 🌷🌷🌷)








🌷🌷🌷మిత్రులకు పెద్దలకు నాగుల చవితి శుభాకాంక్షలు 🌷🌷🌷

 మానవుని దేహం నవరంధ్రాలు తో నిర్మితం ఆయున పుట్టలా ఉంటుంది ...లోపల వెన్నుపాము ..పాము లా పై నుంచి క్రిందికి  వ్యాపించి ఉంటుంది ...శరీరానికి బ్యాక్ బోన్ అంటారు  శరీరానికి ..ఎంతో బలాన్ని ఇస్తూ నిలబడటానికి .ఆధారం అవుతుంది ..అంతే కాదు దానికి  32 వేళా నాడులు ..కనెక్ట్ ఆయు ఉంటాయి ..దాని మూలములో క్రింద భాగములో మూలాధార చక్రం ఉంటుంది ..అక్కడ కుండలిని శక్తుల కేంద్రం అది .అది యోగశక్తి ద్వారా ప్రేరేపించుకున్న వారు ..షట్ చక్రాల ద్వారా ప్రయాణం చెంది సహస్రారం కి చేరి భగవంతునితో అనుసంధానం అవుతుంది ..అందుకే యోగ సాధనలో   మూలాధా రం  మొదటి మెట్టు ..వెన్నుపాము  దేహానికి ఎంతో బలం ఇస్తుంది ....అందుకే వెన్నుపోటు అనేపదం వాడతారు ..దాని సమస్య వస్తే కోలుకోవడం కష్టం ..అందుకే చాటు దెబ్బతీసే వాళ్ళను అలా అంటారు ..ఇక భగవత్ రామనుజులవారు . ప్రతి విషయం మూడు విధాలుగా చూపించారు ..ఒకటి ..భగవంతుడు ...రెండు ప్రకృతి ..మూడు జీవుడు ..ఈ నాగుల విషయం మూడింటిలో కనపడుతుంది ...భగవంతుడు శేష శా యు గా  పాముపై పవళిస్తాడు ...శివభగవానుడు  పాముని ఆభరణం గా ధరిస్తాడు   మళ్ళీ ఆరుతలల .దేవుడు సుబ్రహ్మణ్యస్వామి ..అది రాహు కేతువుల  కు సంభంధించనది ...అందుకే  ఆ సంభంధమైన దోషాలు పోవడానికి  సుబ్రహ్మణ్య స్వామి  ఆరాధన చేసుకుంటారు ..అలానే  వారుశివ  భక్తులు కాబట్టి ఆ దోషాలు పోవడానికి శివ పూజ కూడా చేసుకుంటారు  ..ఇక లోపల ఉన్న పరమాత్మ .శ్రీీీమహా విష్ణువు  .నర  నరా లుగా దేహం అంతా వ్యాపించి ఉండటం .దేహం మొత్తం అవరించివుంటుంది .   

 ఇంకా మూలాధారం పై భారం ఉండి దేహం మోయడం మూలాధారం లోని కుండలిని శక్తి ...పాము పడగల్లా ఉంటుంది ..ఇది జీవుడిలో చూసే కోణం ..ఇక భగవంతుని కోణం లో ఈ భూ భారం మొత్తం ఆది శేషుడు తన పడగలపై నిలబెట్టి మోస్తూ కాపాడుతూవున్నాడని పురాణాలు చెబుతూవున్నాయ ఇది భగవంతుని కోణం 

పంచభూతాలు పరిగెడుతూ ఉంటాయి అందుకే శివుడు నాట్య0 గా చెప్పుకుంటాము అందుకే లోపల అలా వ్యాపించి ఉన్న శ్రీమహావిష్ణువు శక్తి షట్ చక్రాల ద్వారా యోగ0 లో తెప్పించుకుని సహస్రారం కు చేరుకుంటే అదే బైట పడితే కాపాల మోక్షం ..  అందుకే మోక్షం జనార్ధనుడు ఇస్తాడు అని జ్ఞానం శివుడు ..ఆరోగ్యం సూర్యుడు ఇస్తాడు అని పెద్దలు చెబుతారు . అంటే జనార్ధనుడు అంటే వాసుదేవుడు ...వసించి యున్నవాడు ...లేదా విష్ణువు   అంటే శరీరం అంతా వ్యాపించి వున్నవాడు అని అనుకోవాలి ..ఆయన ఉంటే ప్రాణం ఉన్నట్టు కదా చైతన్యం     ఇది జీవుడి లో పాము తత్త్వాన్ని చూడవలసిన కోణం ..ఇక ప్రకృతిలో అయితే పుట్టలు భూమి అంతా ఆవరించి ఉంటాయు ..రైతులకు ..వ్యవసాయానికి ఎంతో మేలు చేస్తాయి ..అందుకే పుట్టమన్ను పవిత్రం గా చెవులకు ధరిస్తారు ..పాము నివాసం వుండే పుట్ట కాబట్టి ఆ మట్టిని పవిత్రం గా దరిస్తాం ..సంతానం కోసం .పెళ్ళి కావాల్సినవారు నాగుల కు మ్రొక్కి ..సఫలం పొందుతారు ...ఆయనే  వల్లి దేవసేన ల భర్త సుబ్రహ్మణ్య స్వామి ....సర్పరాజులు ..ఆయనే శేషుడు ..ఆయనే వాసుకి ఇలా నాగులని ఆరాధిస్తారు ..ఇంకా శ్రీమహావిష్ణువు అవతారం వచ్చినప్పుడల్లా ..శేషుకి కూడా స్వామి వారితో అవతారం ఎత్తి వస్తూవుంటాడు   బలరాముడు ..లక్ష్మణుడు ....మొదలగు అవతారములు నాగదేవుని అవతారములు కదా  ప్రత్యేకముగా ..ఈ నాగుల చవితి నాడుతెల్ల నువ్వుల పిండి తో బెల్లం కల్పి నాగదేవునికి నైవేద్యం సమర్పిస్తారు ..ఇలా హిందువుల పండుగలలో 

ఇన్ని కోణాలలోప్రయోజనం ..స్వకార్యం ...స్వామి కార్యం ..అంటే  భగవత్ సేవ  ఇలా   పండుగలు ఉంటాయి ..ప్రకృతిలోని అన్నీజీవరాసులు ఆ భగ వంతుడే అని చేబటం అంత రార్ధ్0 అని తెలుసుకొని మనకు వీలు కుదిరిన అంతలో ..పండుగ చేసుకుందాం ..వీలుకుదరని వారు నాగదేవతలను ఆ రూపాలు పేర్లని మనస్సులో తలచుకొని శి రస్సు వంచి నమస్కారం చేద్దాము ...

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀





ఎన్నో గోపురాలు ...ఎంతో ఎత్తులో ఉన్నాయి ..ఇంతగావైశిష్ట్యం గలదేవాలయం ప్రపంచములో లేదేమో అనిపిస్తుంది చూడండి తరించండి ఓం నమో నారాయణా య



🥀🥀🥀🥀🥀🥀కన్యాకుమారి అఖ0డ భారతమ్ లోనే గొప్ప దృశ్య 0 ..అక్కడ కలియుగదైవం శ్రీవే0కటేశ్వరస్వామివారి ఆలయం దర్శించండి...తరించండి


 

🌷🌷🌷🌷🌷🌷 దీ పావళి పండుగ లో జ్ఞానం... విజ్ఞానం🌷🌷🌷🌷🌷

దీపావళి పండుగలో విజ్ఞాన విషయాలు ఎన్నో దాగివున్నాయు ..శీతా కాలం ప్రారంభం శరీరానికి కాస్తంత నూనె మర్దనా

చేసుకోవడం .కొట్టబట్టలు ధరించడం .ఇవన్నీ రోజూ ఒకే రొటీన్ ప్రపంచంలో నుంచి బయట పడి సేద తీరదానికి బంధుమిత్రులు ..పిల్లలు ..అంతా కలుసుకోవడం ...పెద్దలు వారి బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవడం ...పిల్లల గా  మారిపోయి  టపాసులు కాల్చడం ....కోడళ్లు కొడుకులు ...కూతరు అల్లుళ్లు ..మనుమరాళ్లు మనుమలు అంతా కలిసి 

ఆనందం గా గడపడం ఎన్నోరకాలుగా ఆరోగ్యం చేకూరుతుంది ..ఇప్పుడు వ్యుద్యోగాలు రీత్యా స్వంత ఊర్లు ,స్వంత వాళ్ళకు దూరంగా బ్రతుకుతున్న రోజులు ..అయినప్పటికీ అవకాశము కుదిరిన 0తలో ..అందరూ కలసి అన్నీ భేదాభిప్రాయాలు మరిచిపోయి అత్తా కోడలు అడబిడ్డలు అందరూ కలిసిపోయి మనస్సు పూర్తిగా నవ్వుకుంటూ గడిపితే జీవిత0అంతా అందరికీ దీపావళి పండుగే ...నేను ఏదో గొప్ప అనే అహంకారం వదిలిపెట్టి పెద్దలకు ,భగవంతుడికి సరెండర్ అయితే అదే పండుగ ...అప్పుడే దైవ దర్శనం అవుతుంది ..పెద్దలు కూడా చిన్నవారిని క్షమిస్తూ ..దీవెనలు ఇచ్చి అక్కున చేర్చుకుంటే ..అదే భగ వ తత్వం ....అక్కడి కి భగవంతుడు నిజంగా నే వచ్చి అమ్మవారు తో కల్సి అదృశ్యరూపములో కూర్చు0టారు ...ఆ వైబ్రేషన్స్ ..ఆ తరంగాలు విలువ మీకు నిదానంగా తరువాత తెలుస్తోంది .

కలి మాయల నుంచి తప్పించుకోవడానికి మీ కు ఇష్టమైన దైవ నామాన్ని జపిస్తూవుండండి... అందుకే పూర్వకాలంలో పిల్లలు కు పేర్లు దేవుడు దేవతల పేర్లు పెట్టేవారు ..దానివలన వాళ్ళను తొందరగా తిట్టలేము ..కొట్టాలేము.. పైగా ముస్సలి తనం లో పిలుస్తూ ఆ దైవ నామము పలుకుతూ పుణ్యం మోక్షం పొందుతారని ఆ దేవుళ్ళుపేర్లు పెట్టేవాళ్ళు 

పిల్లలకు గ్రహఅనుకూలతలు కూడా ఉంటాయి అని అలా పేర్లు పెట్టేవారు ...ఈ రోజుల్లో అదేమి లేదు అంతా అర్థం కాని గందరగోళం ..పేర్లు ..ఏ చెడు అర్థాలు వస్తాయో కూడా తెలుసుకోవడం లేదు ...

ఏది ఏమైనా టపాసులు దుష్ట క్రిములుపోవడానికి కాల చాలి  గాని ప్రకృతిలో కాలుష్యం పెంచే అతి పనికి రాదు అని తెలుసుకోవాలి 

అలానే ..ఈ మాసపు అంటే ఈ నెల లో నువ్వులనూనె ...నువ్వులపప్పు ..నాగుల చవితికి  తీసుకునే నువ్వుల చిమిలి ఇవి అన్నీ ఆరోగ్య0 కోసం క్యాల్షియం ..ఇనుము లాంటి పోషకాలు ఇచ్చేవి గా ఉంటాయి.

అలానే ఎక్కడో ఉన్న అక్క చెల్లెళ్ళు ..అన్నా చెల్లెళ్లు ..తమ్ముడూ వయస్సులతో సంభంధం లేకుండా కలుసుకొని వారి చేతివంట తిని ఆనందించడం ..చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం 

అలానే పెద్దలను ..తాత ముత్తాతలు అమ్మమ్మ, నాయనమ్మ లను పెద్దవాళ్ళ ను తలుచుకోవడం ..వారి గురించి పిల్లల కు తెలియచెప్పడం ..ఇలా ఎన్నో మంచి తంతు లు .మన పండుగలలో ఉంటాయి .అని అర్ధం చేసుకుని ...అతిచేసుకోకుండా ...ఆనందాన్ని పంచుకొనే పండుగ మనపండుగ ..స్వకార్య0 ....దానితో స్వామి కార్యం కూడా అంటే  భగవంతుని స్మరించుకోవడం తద్వారా మోక్షం ..మోక్షం అంటే అదిఒక్క అర్థం మాత్రమే కాదు ..మనం పడుతున్న సమస్యలను0చి బైట పడటం అని ఇక్కడ తెలుసుకోవాలి 

దీపావళి అంటే సంతోషం ... సందడి ... సంబరం. ఈ రోజున ఉదయం వేళలో ఇళ్లన్నీ పసుపు గడపలతో ... మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక చీకటిపడే సరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసిడి వెలుగులను విరజిమ్ముతుంటాయి. ఈ వెలుగులకు భయపడిన చీకటి ఎక్కడా దాచుకోవడానికి చోటులేకపోవడంతో పొలిమేరలు దాటి పారిపోతుంది.

చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ వుంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది.

శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ... ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.

ఇక పురాణ సంబంధమైన కథ ఇలా వుంటే, ధర్మ శాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం ... తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.

ఈ రోజుల్లో వానలు కురవడం ... చలి పెరుగుతూ వుండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగవల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు. 

ఇక ఈ రోజున శ్రీ కృష్ణుడు ద్వారకానగరానికి చెందిన 16000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక, అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు. మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు. 

ధనత్రయోదశి .. నరకచతుర్దశి .. దీపావళి ... బలిపాడ్యమి ... యమద్వితీయ అయిదు రోజుల పండుగలా భావిస్తుంటారు కనుక కొందరు అయిదు దీపాలను వెలిగిస్తుంటారు. భూదేవి దీపం వేడిని భరించలేదట. అందువలన ప్రమిదలో ప్రమిద పెట్టి వెలిగిస్తుంటారు ... ఆ బంగారు కాంతుల్లో అనుబంధాల వాకిట్లో ఆనందాల సందడి చేసేస్తుంటారు.

1.🔥 *ధన త్రయోదశి* 🔥

ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నాడు ‘ధన్వంతరి జయంతి’ మరియు ‘ధన త్రయోదశి’ ని జరుపుకుంటాం. ధన్వంతరిని ఆయుర్వేద వైద్యానికి ఆద్యకర్తగా భావిస్తారు. క్షీరసాగర మథనం జరిగినపుడు శ్రీమహావిష్ణువు అంశగా అమృత కలశహస్తుడై  ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి అవతరించిన రోజు. కుబేరుడు దేవతలకు ధనాధ్యక్షుడు. ధన త్రయోదశిరోజు ఆయనను భక్తితో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.  

ఈనాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానం కాని లేదా సముద్ర స్నానం కాని ఆచరించాలి. గృహంలో కాని, నదీ లేదా సముద్ర తీరాలలో కాని, వైద్యశాలలో కాని తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చెయ్యాలి. ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచార సహితంగా పురుషసూక్త విధానంతో అర్చన జరపాలి. 

మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి, గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సార్థవ్రత కథను పారాయణ చేయాలి. వ్రత సమాప్త్యానంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి, ఘృతయుక్తమైన పెసర పులగం నివేదన చేసి భుజించాలి.

వైద్యులు తప్పకుండా ఈ   రోజు ధన్వంతరి పూజ చేయాలి. అలా శ్రద్ధగా పూజిస్తే  వైద్యుల హస్తం అమ్రుతీకరణం అవుతుంది. తద్వారా వారు ఇచ్చిన మందు రోగికి  అమ్రుతంవలె పనిచేస్తుంది.     దీనినే హస్తవాసి అంటారుఈరోజు ఐశ్వర్య, సౌభాగ్యదాయిని ధనలక్ష్మీదేవిని పూజిస్తారు.  ఆమెను ఈరోజు పూజించడం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. 

పూర్వం హిమవంతుడనే రాజుకు లేక లేక ఓ పుత్రుడు జన్మించాడు. అయితే ఆ కుమారుడు జాతకరీత్యా  వివాహమైన నాలుగవ రోజు పాముకాటుకు గురై చనిపోతాడని చెబుతారు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. వివాహం కూడా అవుతుంది. ఆ రాకుమారుడి భార్య వివాహమైన నాలుగోరోజు రాత్రి రాజసౌథాన్ని దీపాలతో అలంకరిస్తుంది. బంగారం, వెండి, రత్నాలని రాశులుగా పోసి  ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని పూజిస్తుంది. రాకుమారుడి ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతి, బంగారు, వెండి ధగధగలకు కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోతాడు. వచ్చిన పని మరచిపోయి తెల్లవారి తిరిగి వెళ్తాడని చెబుతారు. ధనలక్ష్మీ దేవి అనుగ్రహం వల్లే తన భర్తకు ప్రాణహాని తప్పిందని పురాణ కథనం. అందుకే ఈరోజు స్త్రీలు సౌభాగ్యానికి,  ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. అందుకే ఈరోజు శక్తి కొలది లక్ష్మీ అనుగ్రహం కొరకు ధన లక్ష్మి ని పూజిస్తారు. దీనినే యమ త్రయోదశి గా కూడా జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తోంది.

2.🔥 *నరక చతుర్దశి* 🔥

నరకాసుర సంహారం జరిగింది ఈరోజే.  ఇంకా ఈ చతుర్దశి రోజున ఆచరించాల్సిన  విధానాలు ఇవి.

👉 ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయ తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం.  పితృ దేవతలకు నరక బాధలు లేకుండా చేసే చతుర్దశి  కనుక నరక చతుర్దశి అని కూడా వ్యవహరిస్తారు.

3.🔥 *దీపావళి* 🔥

లోక కంటకుడు అయిన నరకుని పీడ తొలగినందుకు దీపావళి జరుపుకుంటారు. పైన వివరణ చదువుకున్నాం కదా ? ఇంకా ఈరోజున చేయాల్సిన విశేషాలు చూద్దాం. 

*దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ.*

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |

దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాలపండుగ అయిన దీపావళి  రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. 

పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

దీపావళి పర్వదినాన లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసింపదలు వెల్లివిరుస్తాయి. అలాగే అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి నాడు కుబేర వ్రతాన్ని ఆచరించడం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటారు .  దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. 

4.🔥 *బలి పాడ్యమి* 🔥

దీపావళి మరుసటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున హిందువులు బలి పాడ్యమి గా జరుపుకుంటారు.

పాడ్యమి రోజు ఉదయాన పంచవర్ణముతో బలిని నిర్మించాలి. తెల్లని బియ్యంతో పరివారాన్ని నిర్మించాలి. ఆ మీద పూజ చేయాలి. బలిని ఉద్దేశించి యధాశక్తి దానాలు చేయాలి. 

  *బలి ప్రార్థన :*

బలిరాజ నమస్తుభ్యం విరోచన సుతప్రభో !

భవిష్యేంద్ర సురారాతే పూజేయం, ప్రతిగృహ్యతాం !! 

బలి చక్రవర్తి గురించి మనలో చాలామంది వినేవుంటారు. ఆయనకు 'మాట తిరుగని మానధనుడు’ అని పేరు కూడా ఉంది. ఇచ్చిన  మాట నిలుపుకోవడంలో ఆయనకు ఎంత మంచి పేరుందో అంతటి అహంకారం కూడా ఉంది.   ఒకసారి ఇచ్చిన మాట నిలుపుకోవడానికి.. వామనుడైన విష్ణువుకు తన సర్వస్వాన్ని దానం చేశాడు. అప్పుడు వామనుడు తన మూడవ కాలును బలిచక్రవర్తి తలపై పెట్టి అహంకార భంగం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు. అప్పుడు గర్వభంగమైన  బలిచక్రవర్తి "దేవా! నాకోసం ఏమీ అడగను. నా ప్రజల కోసం ఓ వరం అడుగుతాను అని అన్నాడు. “నా రాజ్యంలో దీపదానం, దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి" అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు. 

ఈ రోజున అనగా కార్తీక శుద్ధ పాడ్యమిన.. మహావిష్ణువుతో కలిసి బలి చక్రవర్తి తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు.  ప్రతి ఇంటి ముంగిట దీపాలూ, మామిడితోరణాలు, రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి, తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో హాయిగా ఉన్నరాని బలి సంతోషపడతాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు 'బలి పాడ్యమి 'అయ్యింది. ప్రజల క్షేమం కోసం వచ్చే బలిచక్రవర్తిని ఈ రోజున పూజించాలి.

      ఈ రోజున గోవర్థన గిరి పూజ చేయాలని మన పెద్దలు  చెబుతారు. తనను మాత్రమే పూజించాలని, లేకపోతే అల్లకల్లోలం చేస్తానని.. ఇంద్రుడు భీకర గాలి,తుఫానును సృష్టిస్తాడు. అప్పుడు  శ్రీకృష్ణుడు గోవర్థన గిరిని తన చిటికెన వేలు మీద నిల్పి, ప్రజలను కాపాడి.. ఇంద్రుడికి కూడా ఇదే రోజున గర్వభంగం చేశాడు. కనుక ప్రజలను కాపాడిన గోవర్థన గిరిని, శ్రీకృష్ణుడిని ఇప్పటికీ పూజిస్తాము.

5 🔥 *భగినీ హస్త భోజనం* 🔥

కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ.  ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు. 

ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ ... "ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి, ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు'' అంటాడు. దీనికి కారణం ఉంది.

యముడు, యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదరసోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచిన యమున, యముడు ల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు.................కొంత సమాచారం .గండేపల్లి రుక్మిణీ శ్రీనివాస్ గారు నుంచి....................


🥀🥀🥀🥀 మిత్రులు పెద్దలు అందరికి శార్వరి నామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు

 _🙏🤝🙏🤝🙏🤝🙏🤝_మీకు ఎంత చేతనైతే అంతే చేసుకోవచ్చు ...ఎక్కువ ఆడంబరాలు కు ఖర్చు కు పోనక్కరలేదు ..ఇదిఅంతా భగవంతునికి ..దగ్గర అవడానికి ,ఆ నామ స్మరణ మనతో పలికి0చడానికి ..అందరూ ఆనందంగా కలుసుకొని స్ట్రెస్ పొగుట్టుకోవడానికి ..మన పూర్వకాలంలో మనపెద్డ లు జీవన విధానం తెలుసుకోవడానికి ..శరీర ఆరోగ్యానికి కొన్ని పెద్దలు అనుభవం తో చెప్పినవి ఆచరించుట ..పండుగ పరమార్ధం .ఇంత డబ్బులు పోసి ఇలానే ఇబ్బందులు పడాలని భగవంతుడు ఎక్కడా చెప్పలేదు ..ఒకరిని ఇబ్బందులు కు గురిచేయకుండా ..మనం ఇబ్బందులు పడకుండా అందర0  సుఖ.. శాంతులతో బ్రతకడమే పండుగ ..భారతీయ ధర్మం కూడా అదే ..సర్వే జనా:సుఖినోభవంతు🙏🌹🙏🌹🙏🌹

_***************************_

*దీపావళీఐదురోజులపండుగ విశేషాలు*


*నరక చతుర్ధశి దీపావళీపండుగశుభాకాంక్షలు*.


1 - *ధన్వంతరీత్రయోదశి* - వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం!!

కానీ ఆరోజు "ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన "#ధన్వంతరీభగవాన్"

జయంతి ! పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృతభాండముతో అవతరించాడు !!


2 - *నరకచతుర్దశి* - నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు  ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి ! నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు!!

ప్రాక్జ్యోతీషపురం(నేటి అస్సాము) ను పాలించే ' #నరకుడు' నర రూప రాక్షసుడు దేవీ ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుతశక్తులను

సంపాదించి దేవతలను కూడా ఓడించాడు ! వాడు ప్రతీ *అమావాస్య*- *పౌర్ణమికి* నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి  ఇచ్చే వాడు ! కాముకత్వంతో అనుభవించేవాడు ! నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు(రాచకన్యలు) బందీలుగా వుండేవారు ! ఆది వరాహ మూర్తికి - భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జనించాడు !

శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ(భూదేవీ అవతారం)తో కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి (సత్యభామ)  సహకారంతో సంహరించాడు ! నరకుని పీడ విరగడైంది కావున ఇది  'నరక చతుర్దశి' !!


3 - *దీపావళీ* - రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్భఁగా దీపావళి జరుపు కోవాటం , నరకుని బాధలనుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం !!

దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞానస్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము !!

వ్వాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు !!


4 - *బలిపాఢ్యమి* - వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని 'మూడు అడుగుల' నేలను దానమడిగాడు !

వామన వటువు కు దానమిచ్చాడు బలి, "#ఇంతింతైవటుడింతైనభోరాశిపైనల్లంతై" అన్నట్లుగా ఒకపాదంతో భూమిని, ఇంకోపాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు ! సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం !!


5 - *యమద్వితీయ* - సూర్యభగవానునికి యముడు - శనిదేవుడు ఇద్దరు పుత్రులు ! యమున అనే ఒక పుత్రిక కలదు !

యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తనపని (జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశం తో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధించే పని)లో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు !! చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా !! అని బతిమాలింది చెల్లెలు!! కార్తీక శుద్ఘ విదియ{మంగళవారం} రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు !! చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది ! ఎవరైతే  ఈరోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది !! ఈ యమునమ్మనే  యమునా నది ! కృష్ణ భక్తురాలు ! *భగినీహస్తభోజనం*  పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ

ఇప్పటికీ జరుపుకుంటారు !! 

 ఇదీ ఐదు పండుగల కథ !!

శుభమ్ భూయాత్ ! 

గరిమెళ్ళ సుధాకర్ గారి  నుంచి ....కొద్ది సమాచారం సేకరణ..

🌷🌷ఇంకాస్త విషయ వివరణ గురించి క్రితం సంవత్సరం.. ల్లో వచ్చిన పండుగలు ఒకసారి చూడగలరు.🙏🙏🙏🌷



 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online