రాజకీయాలరంగులు -పర్యావరణం -
ఏ ..రాజకీయ పార్టీల కు కానీ ,ఏ ప్రభుత్త్వాలకు కానీ నదులు పూడిచేసి ,చక్కటి పంట పొలాలను పాడు చేసి కాంక్రీట్ జంగిల్ గా మార్చే హక్కు లేదు . మన దేశం వ్యవసాయం ప్రాముఖ్యం గల దేశం అని చదువుకోవటానికి ,చెప్పుకోవటానికి
బాగానే ఉంటుంది కానీ ఆచరణలో ఏనాడో భ్రష్టుపట్టింది ..కాదు కాదు పాలకులు భ్రష్టు పట్టించారు .దానికి ప్రజలే ముఖ్య కారణం .ఇప్పుడు ప్రజలందరికీ ప్రతి ఊరు ఒక హైదరాబాద్.. బెంగుళూర్ అయిపోవాలి ఇక్కడ లాగా ప్లైఓవర్ లు ఒక దానిపై ఒకటి కట్టి నగరాన్ని మూసెయ్యాలి..ఎక్కడ చూసినా మురుగుకాల్వలు ,మాస్ నిండిన బస్తీలు ,నగరంలో ను ,బైట
ఎక్కడ చూసినా అపార్టుమెంట్లు .ముప్పై ,నలభై అంతస్తులు ..ఖాళీగా ఉండటం ...పావురాలు పెరిగిపోయి మిగతా పక్షులు కనుమరుగు అయిపోవడం .మంచినీళ్లు ఉండవు ,మంచి గాలి దొరకదు ,మానసికపరమైన ఆనందం ఇచ్చేపైరగాలి ,ఆకుపచ్చ గ్రీనరి కనుమరుగు అయిపోతుంది .చాలా రాష్ట్రాల లో..పట్టణ సంస్కృతి పెరిగిపోయిన తరువాత ..చెరువులు ,పంట కాల్వలు పూడిచేసి ...రియల్ స్టేట్. ఇరవై, ముప్పై అంతస్తులు కట్టేసి ,బాగా కష్ట పడి పొలం సాగు చేసి అన్న0 పెట్టే రైతన్నలు ను , బెదిరించి ,లేక రెట్టింపు ఇస్తామని ఆశ లు పెట్టి ,డబ్బులు ఎరవేసి ,లేకపోతే పిల్లలకు సూట్...బూట్ ఉద్యోగాలు ,కంపెనీలు వస్తాయనో ఎదో ఒక రకంగా ..వాళ్ళ వీకనెస్ కనిపెట్టి ల్యాండ్ పుల్లింగ్..చేస్తున్నారు .ప్రభుత్త్వాలు కూడా ..రైతులు ఇష్టం ,వున్నా లేకున్నా దేశ ,రాష్ట్ర ప్రయోజనాలను ,అభివృద్ధి విషయంలో వాళ్ళ భూమిని లాగేసుకోవచ్చు ..అనిజీ.వో లు కూడా తెచ్చి గ్రామాల్లో మూడు పంటలు పండే పచ్చని సారవంతమైన.. రేగడి భూములను లాగేసుకొని పాడుచేస్తున్నారు .ప్రజలు కూడా రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగిపోయి ..ఊరంతా. ప్లైఓవర్ లు రావాలి ..అపార్టుమెంట్లు రావాలి..అలా కలలు కనేసి ..చివరికి అన్నీ పోగొట్టుకొని ..ఆ.. అపార్టుమెంట్లు కు వాచమెన్ లు గా తయారు అయి ఊడిగం చేయాల్సి వస్తున్న కాలం ఇది ..మనం అన్ని మహా నగరాలలో చూస్తున్న దృశ్యమే ఇది .ఇక రాజధాని నిర్మాణం..చేయడం ఓ ముఖ్యమైన విషయం ..దానికోసం ఎంచుకున్న ప్రదేశం కు కొద్దీ దూరం లొనే మహా నగరాలు ఉంటే ఏమి ప్రయోజనం ..కొద్ది దూరం లొనే ఆసియాఖండం లొనే ..పెద్ద రైల్వే స్టేషన్ ..పెద్ద బస్తాండ్ ..మెడికాలంకాలేజీ లు ఇంకా ఎన్నో వున్నాయి ..మళ్ళీ ఒక్క ఇరవై కిలోమీటర్లు దాటగానే మళ్ళీ కొత్తరైల్వేస్టేషన్ లు ,కొత్తబస్టాండ్ లు కొత్త విమానాశ్రయం.. ఇవి అవసరమా? ..రాజధాని నిర్మాణం ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే అయిదు వందల సంవత్సరాలు చరిత్ర ఉంది ..ఇన్ని సంవత్సరాలు ఎంతో మంది పరిపాలించారు .ఎంతో కృషి జరిగితే కాని ఇంత రాజధాని అయుంది.. కానీ కొత్త కొత్త ప్రభుత్త్వాలు వచ్చి మొత్తం అన్ని ఆఫీసులు ,అన్ని విశ్వవిద్యాలయాలు ,విద్యాసంస్థలు ,అన్నిరకాల కంపెనీలు ఒకచోటే పెట్టి హైద్రాబాద్.. వాతావరణం మొత్తం పాడుచేశారు పైగా రాష్ట్రంలో చాలా జిల్లాలు ,ప్రాంతాలు వెనుకబడివున్నాయి...అదే ఒక్కొక్క ప్రాంతములో కొన్ని ,కొన్ని రకాల పరిశ్రమలు పెట్టటం .ఏ.. ఏ.. జిల్లాల్లో ఏమేమి వనరులు ఉన్నాయి ..వాటిని సద్వినియోగం చేస్తూ అక్కడ పంటలకు ,,అక్కడి రైతులకు వాటికి సంబంధించిన పరిశోధనా సంస్థలు ,అక్కడ కొన్ని కంపెనీలు ..కొన్ని ఆఫీసులు పెడుతూ రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు కవర్ చేస్తే ..ఇంత పెద్ద మొత్తం లో ఎప్పుడూ కూడా ..రాష్ట్రాలు ముక్కలు చేసుకోవాలని ..ఎవరి ముక్క వాళ్ళం పంచేసుకుందాము అనే ఆలోచనలు రాకుండా ఉంటాయి..రాష్రం లో పెద్ద పెద్ద పరిపాలన భవనాలు ,కార్యాలయాలు పెట్టాలన్నా, కట్టాలన్నా ..పంటలు పండని రాళ్ళు, రప్పలు. ప్రదేశాలలో కట్టుకోవడం మేలు ..దానివల్ల పచ్చని బువ్వ పెట్టె పొలాలు వృథా కాకుండా వుంటాయు.అస్సలు మన ప్రాచీన నాగరికత,సంస్కృతి,
చరిత్ర ఏమి చెబుతున్నాయి అంటే నదులు కు అతి దగ్గరలో కట్టిన నగరాలు ..చాలా నీటి వరదలకు కొట్టుకొని పోయి
భూమి లో కలిసిపోయాయి. అందుకే నదులుదగ్గర. రాజధానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు భవనాలు నిర్మించక పోవడమే మంచిది.రెండు, మూడు చోట్ల విభజించి పెడితే నీటి ప్రవాహం వల్ల అంత నష్టము జరగదు ..ఒకవేళ జరిగినా కొద్దీ భాగ0,కు సంభందించిన భవనాలే పోతాయు. మొత్తం లాస్ ఉండదు. నదులు,పర్యావరణ0,పక్షులు,అడవులు,జంతువులు ఆరోగ్య కరమైన వ్యవసాయం.. పచ్చదనం చక్కని గ్రామాలు ,సంస్కృతి, తర.. తరాల వారసత్త్వ నాగరికతలు ,కళలు ..కుటుంబ వాతావరణం లాంటి భారతీయ సమాజం బాగుంటుంది ..రాజధాని పక్కనే లేకపోయినాగ్రామాల అభివృద్ధి ఏమి ఆగిపోదు...కాకపోతే ప్రభుత్త్వం అన్ని జిల్లాలకు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు ,విద్య, వైద్యం అందిస్తూపరిపాలన ఆఫీసులు రాష్ట్రం నలుమూలల్లో ..కార్యాలయాలుస్థాపించాలి. అప్పుడు అసమానతలు తలెత్తవు... రానున్న తరాల నెత్తిన ప్రపంచ బ్యాంకు అప్పులు రుద్దుతూ రాజధాని నిర్మాణం పేరిట లక్షల రూపాయల కోట్లు వృధా చేయడం కూడా అనవసరం .ఒకప్పుడు తెలుగు వారు పనుల పై మద్రాస్ చెన్నై వెళ్ళే వారు ..తరువాత ఎక్కడో మూలనుంచి హైదరాబాద్ వస్తూఉండే వాళ్ళు ...అటు చివరి లో ఉన్న ప్రజలకు ఇటు రాజధాని ఎంత దూరమో.. ఇటు చివరి లో ఉన్న రాజధాని అటు వారందరికీ ..అంతే దూరం ఆయునా రాజధాని కి ప్రతిసారి వచ్చేపని ఎవరికి ఎక్కువ ఉంటుంది అది కూడా అంచనా వేయాలి ..ఎక్కడ ఏ ప్రాంతములో ఏ పరిపాలన భవనం ఎక్కువ గా అక్కడి ప్రజలకు ఉపయోగమో ఆ భవనం నిర్మించాలి..అప్పుడు. ప్రజలకు అనవసరతిరుగుడు..డబ్బులు కల్సివస్తాయి...రాజధాని నిర్మా ణానికి నీరు కూడా అవసరం.. అంతమాత్రం చేత పారుతున్న జీవనదులను పూడిచేసి ఆ కరకట్టలు కొల్లగొట్టి ..ఆక్రమించి భవనాలు కట్టేయకూడదు ..తరువాత ఏమి చేస్తారు ..భవనాలలో ప్రవహించే మురుగు నీరు ఆ జీవనదులులోకి వదిలిపెడతారు.మరి సముద్రాల దగ్గరలో రాజధాని ఉన్న నగరాల పరిస్థితి ఏమిటి ? అనే ఆలోచన రావచ్చు ..ఓకే.. మద్రాస్..అదే చెన్నై అంతేగా..ఆ సిటీలో మంచినీటిపారుదల, డ్రైనేజీ సిస్టమ్ సరిగా ప్లాన్ చేయలేదు అందుకే చెన్నైలో సముద్రంలోకి ఆ నగరం మురుగు అంతా వదులుతున్నారు. ఎక్కడైనా సరే ఒకేచోట అంతా కట్టేసి ఇరుకు చేసేసి ..అక్కడేరియల్ స్టేట్..వెంచర్లు.వేసి 30,40 బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి.. అమ్ముకోవడం ...వ్యాపారము చేయడం ..కొంతమంది ఆ భవనాలనే ప్రభుత్వ కార్యకలాపాలకు అద్దెలకు ఇవ్వడం ..ఇది సరిఆయు న రాజధాని నిర్మాణం కాదు.అన్ని రాష్ట్రాల లోను రాజధాని ఒకచోటే ఉంటుంది ..కానీ మీరు గమనిస్తే... దానికి దగ్గరలోని గ్రామాలు
నగరాలు బాగా డెవలప్ అయి ఉంటాయి మిగతా ప్రాంతాలు అన్నీ అభివృద్ధి లేక ఏడారుల్లా ఉంటాయి ...తెలంగాణ కు ఇంత 400 సంవత్సరాల పైన చరిత్ర ఉంది కానీహైదరాబాద్, వరంగల్ .లాంటివి ఒక 3 ,4 తప్ప మిగతా గ్రామాలు ఎలా ఉన్నాయి .కారణం ప్రతీ ప్రభుత్త్వం రాజధాని హైదరాబాద్ పైననే దృష్టి పెట్టడం వల్ల ...అంతే కాదురాష్ర్టంలో అన్నిప్రాంతాల నుంచి ప్రజలు కూలీలు. భారీగా ఓకేచోటు లో రాజధానిలో నిండి ఓవర్ ఫ్లోఅయి పోతారు .అయితే హైదరాబాద్ లో పండే పంట పొలాలు ఏమి లేవు కాబట్టి నష్టం ఏమీ లేదు కానీ మిగతా పంటలు పండే పచ్చని పొలాలు నదులు మాత్రం పాడుచేసి రాజధానులు కడితే రైతులు ,పంటలు తినేతిండి పోయి డ్రైనేజీ కాలువలు ,వాచమేన్ గా మారిపోయినరైతుఅన్నలు కోట్ల రూపాయలు బ్యాంకు లకు ఎగవేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొనే బడా పారిశ్రామిక వర్గాలు ..ప్లాట్లుమిగిలిపోయు నిండిపోయిన పావురాలు ...ఇది ఒకచోటే రాజధాని ముఖ చిత్రంఅలానే....ఇటువైపు రాజధాని నిర్మాణం వున్నప్పుడు అటువైపు వాళ్ళు ఇంత దూరం వచ్చారు అలానే అటు వైపు రాజధానినిర్మాణం ఉంటే ఇటువైపు వాళ్ళు వెళ్ళాలి తప్పదు .వివిధ ప్రదేశాలలో ఉంటే అన్ని ప్రదేశాల. ప్రజలకు పరిపాలన అందుతుంది ,విద్యాసంస్థలు, యూనివర్సిటీ లు వస్తాయి .విమానాశ్రయం లు పెరుగుతాయి ..మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది ..ముఖ్యంగా తరువాతి కాలంలో ప్రాంతాల వారిగా కొట్టుకు చచ్చి విడిపోకుండా ఉంటారని గట్టిగా చెప్పవచ్చును
ఏ ..రాజకీయ పార్టీల కు కానీ ,ఏ ప్రభుత్త్వాలకు కానీ నదులు పూడిచేసి ,చక్కటి పంట పొలాలను పాడు చేసి కాంక్రీట్ జంగిల్ గా మార్చే హక్కు లేదు . మన దేశం వ్యవసాయం ప్రాముఖ్యం గల దేశం అని చదువుకోవటానికి ,చెప్పుకోవటానికి
బాగానే ఉంటుంది కానీ ఆచరణలో ఏనాడో భ్రష్టుపట్టింది ..కాదు కాదు పాలకులు భ్రష్టు పట్టించారు .దానికి ప్రజలే ముఖ్య కారణం .ఇప్పుడు ప్రజలందరికీ ప్రతి ఊరు ఒక హైదరాబాద్.. బెంగుళూర్ అయిపోవాలి ఇక్కడ లాగా ప్లైఓవర్ లు ఒక దానిపై ఒకటి కట్టి నగరాన్ని మూసెయ్యాలి..ఎక్కడ చూసినా మురుగుకాల్వలు ,మాస్ నిండిన బస్తీలు ,నగరంలో ను ,బైట
ఎక్కడ చూసినా అపార్టుమెంట్లు .ముప్పై ,నలభై అంతస్తులు ..ఖాళీగా ఉండటం ...పావురాలు పెరిగిపోయి మిగతా పక్షులు కనుమరుగు అయిపోవడం .మంచినీళ్లు ఉండవు ,మంచి గాలి దొరకదు ,మానసికపరమైన ఆనందం ఇచ్చేపైరగాలి ,ఆకుపచ్చ గ్రీనరి కనుమరుగు అయిపోతుంది .చాలా రాష్ట్రాల లో..పట్టణ సంస్కృతి పెరిగిపోయిన తరువాత ..చెరువులు ,పంట కాల్వలు పూడిచేసి ...రియల్ స్టేట్. ఇరవై, ముప్పై అంతస్తులు కట్టేసి ,బాగా కష్ట పడి పొలం సాగు చేసి అన్న0 పెట్టే రైతన్నలు ను , బెదిరించి ,లేక రెట్టింపు ఇస్తామని ఆశ లు పెట్టి ,డబ్బులు ఎరవేసి ,లేకపోతే పిల్లలకు సూట్...బూట్ ఉద్యోగాలు ,కంపెనీలు వస్తాయనో ఎదో ఒక రకంగా ..వాళ్ళ వీకనెస్ కనిపెట్టి ల్యాండ్ పుల్లింగ్..చేస్తున్నారు .ప్రభుత్త్వాలు కూడా ..రైతులు ఇష్టం ,వున్నా లేకున్నా దేశ ,రాష్ట్ర ప్రయోజనాలను ,అభివృద్ధి విషయంలో వాళ్ళ భూమిని లాగేసుకోవచ్చు ..అనిజీ.వో లు కూడా తెచ్చి గ్రామాల్లో మూడు పంటలు పండే పచ్చని సారవంతమైన.. రేగడి భూములను లాగేసుకొని పాడుచేస్తున్నారు .ప్రజలు కూడా రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగిపోయి ..ఊరంతా. ప్లైఓవర్ లు రావాలి ..అపార్టుమెంట్లు రావాలి..అలా కలలు కనేసి ..చివరికి అన్నీ పోగొట్టుకొని ..ఆ.. అపార్టుమెంట్లు కు వాచమెన్ లు గా తయారు అయి ఊడిగం చేయాల్సి వస్తున్న కాలం ఇది ..మనం అన్ని మహా నగరాలలో చూస్తున్న దృశ్యమే ఇది .ఇక రాజధాని నిర్మాణం..చేయడం ఓ ముఖ్యమైన విషయం ..దానికోసం ఎంచుకున్న ప్రదేశం కు కొద్దీ దూరం లొనే మహా నగరాలు ఉంటే ఏమి ప్రయోజనం ..కొద్ది దూరం లొనే ఆసియాఖండం లొనే ..పెద్ద రైల్వే స్టేషన్ ..పెద్ద బస్తాండ్ ..మెడికాలంకాలేజీ లు ఇంకా ఎన్నో వున్నాయి ..మళ్ళీ ఒక్క ఇరవై కిలోమీటర్లు దాటగానే మళ్ళీ కొత్తరైల్వేస్టేషన్ లు ,కొత్తబస్టాండ్ లు కొత్త విమానాశ్రయం.. ఇవి అవసరమా? ..రాజధాని నిర్మాణం ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుంటే అయిదు వందల సంవత్సరాలు చరిత్ర ఉంది ..ఇన్ని సంవత్సరాలు ఎంతో మంది పరిపాలించారు .ఎంతో కృషి జరిగితే కాని ఇంత రాజధాని అయుంది.. కానీ కొత్త కొత్త ప్రభుత్త్వాలు వచ్చి మొత్తం అన్ని ఆఫీసులు ,అన్ని విశ్వవిద్యాలయాలు ,విద్యాసంస్థలు ,అన్నిరకాల కంపెనీలు ఒకచోటే పెట్టి హైద్రాబాద్.. వాతావరణం మొత్తం పాడుచేశారు పైగా రాష్ట్రంలో చాలా జిల్లాలు ,ప్రాంతాలు వెనుకబడివున్నాయి...అదే ఒక్కొక్క ప్రాంతములో కొన్ని ,కొన్ని రకాల పరిశ్రమలు పెట్టటం .ఏ.. ఏ.. జిల్లాల్లో ఏమేమి వనరులు ఉన్నాయి ..వాటిని సద్వినియోగం చేస్తూ అక్కడ పంటలకు ,,అక్కడి రైతులకు వాటికి సంబంధించిన పరిశోధనా సంస్థలు ,అక్కడ కొన్ని కంపెనీలు ..కొన్ని ఆఫీసులు పెడుతూ రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలు కవర్ చేస్తే ..ఇంత పెద్ద మొత్తం లో ఎప్పుడూ కూడా ..రాష్ట్రాలు ముక్కలు చేసుకోవాలని ..ఎవరి ముక్క వాళ్ళం పంచేసుకుందాము అనే ఆలోచనలు రాకుండా ఉంటాయి..రాష్రం లో పెద్ద పెద్ద పరిపాలన భవనాలు ,కార్యాలయాలు పెట్టాలన్నా, కట్టాలన్నా ..పంటలు పండని రాళ్ళు, రప్పలు. ప్రదేశాలలో కట్టుకోవడం మేలు ..దానివల్ల పచ్చని బువ్వ పెట్టె పొలాలు వృథా కాకుండా వుంటాయు.అస్సలు మన ప్రాచీన నాగరికత,సంస్కృతి,
చరిత్ర ఏమి చెబుతున్నాయి అంటే నదులు కు అతి దగ్గరలో కట్టిన నగరాలు ..చాలా నీటి వరదలకు కొట్టుకొని పోయి
భూమి లో కలిసిపోయాయి. అందుకే నదులుదగ్గర. రాజధానికి సంబంధించిన అన్ని కార్యాలయాలు భవనాలు నిర్మించక పోవడమే మంచిది.రెండు, మూడు చోట్ల విభజించి పెడితే నీటి ప్రవాహం వల్ల అంత నష్టము జరగదు ..ఒకవేళ జరిగినా కొద్దీ భాగ0,కు సంభందించిన భవనాలే పోతాయు. మొత్తం లాస్ ఉండదు. నదులు,పర్యావరణ0,పక్షులు,అడవులు,జంతువులు ఆరోగ్య కరమైన వ్యవసాయం.. పచ్చదనం చక్కని గ్రామాలు ,సంస్కృతి, తర.. తరాల వారసత్త్వ నాగరికతలు ,కళలు ..కుటుంబ వాతావరణం లాంటి భారతీయ సమాజం బాగుంటుంది ..రాజధాని పక్కనే లేకపోయినాగ్రామాల అభివృద్ధి ఏమి ఆగిపోదు...కాకపోతే ప్రభుత్త్వం అన్ని జిల్లాలకు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు ,విద్య, వైద్యం అందిస్తూపరిపాలన ఆఫీసులు రాష్ట్రం నలుమూలల్లో ..కార్యాలయాలుస్థాపించాలి. అప్పుడు అసమానతలు తలెత్తవు... రానున్న తరాల నెత్తిన ప్రపంచ బ్యాంకు అప్పులు రుద్దుతూ రాజధాని నిర్మాణం పేరిట లక్షల రూపాయల కోట్లు వృధా చేయడం కూడా అనవసరం .ఒకప్పుడు తెలుగు వారు పనుల పై మద్రాస్ చెన్నై వెళ్ళే వారు ..తరువాత ఎక్కడో మూలనుంచి హైదరాబాద్ వస్తూఉండే వాళ్ళు ...అటు చివరి లో ఉన్న ప్రజలకు ఇటు రాజధాని ఎంత దూరమో.. ఇటు చివరి లో ఉన్న రాజధాని అటు వారందరికీ ..అంతే దూరం ఆయునా రాజధాని కి ప్రతిసారి వచ్చేపని ఎవరికి ఎక్కువ ఉంటుంది అది కూడా అంచనా వేయాలి ..ఎక్కడ ఏ ప్రాంతములో ఏ పరిపాలన భవనం ఎక్కువ గా అక్కడి ప్రజలకు ఉపయోగమో ఆ భవనం నిర్మించాలి..అప్పుడు. ప్రజలకు అనవసరతిరుగుడు..డబ్బులు కల్సివస్తాయి...రాజధాని నిర్మా ణానికి నీరు కూడా అవసరం.. అంతమాత్రం చేత పారుతున్న జీవనదులను పూడిచేసి ఆ కరకట్టలు కొల్లగొట్టి ..ఆక్రమించి భవనాలు కట్టేయకూడదు ..తరువాత ఏమి చేస్తారు ..భవనాలలో ప్రవహించే మురుగు నీరు ఆ జీవనదులులోకి వదిలిపెడతారు.మరి సముద్రాల దగ్గరలో రాజధాని ఉన్న నగరాల పరిస్థితి ఏమిటి ? అనే ఆలోచన రావచ్చు ..ఓకే.. మద్రాస్..అదే చెన్నై అంతేగా..ఆ సిటీలో మంచినీటిపారుదల, డ్రైనేజీ సిస్టమ్ సరిగా ప్లాన్ చేయలేదు అందుకే చెన్నైలో సముద్రంలోకి ఆ నగరం మురుగు అంతా వదులుతున్నారు. ఎక్కడైనా సరే ఒకేచోట అంతా కట్టేసి ఇరుకు చేసేసి ..అక్కడేరియల్ స్టేట్..వెంచర్లు.వేసి 30,40 బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి.. అమ్ముకోవడం ...వ్యాపారము చేయడం ..కొంతమంది ఆ భవనాలనే ప్రభుత్వ కార్యకలాపాలకు అద్దెలకు ఇవ్వడం ..ఇది సరిఆయు న రాజధాని నిర్మాణం కాదు.అన్ని రాష్ట్రాల లోను రాజధాని ఒకచోటే ఉంటుంది ..కానీ మీరు గమనిస్తే... దానికి దగ్గరలోని గ్రామాలు
నగరాలు బాగా డెవలప్ అయి ఉంటాయి మిగతా ప్రాంతాలు అన్నీ అభివృద్ధి లేక ఏడారుల్లా ఉంటాయి ...తెలంగాణ కు ఇంత 400 సంవత్సరాల పైన చరిత్ర ఉంది కానీహైదరాబాద్, వరంగల్ .లాంటివి ఒక 3 ,4 తప్ప మిగతా గ్రామాలు ఎలా ఉన్నాయి .కారణం ప్రతీ ప్రభుత్త్వం రాజధాని హైదరాబాద్ పైననే దృష్టి పెట్టడం వల్ల ...అంతే కాదురాష్ర్టంలో అన్నిప్రాంతాల నుంచి ప్రజలు కూలీలు. భారీగా ఓకేచోటు లో రాజధానిలో నిండి ఓవర్ ఫ్లోఅయి పోతారు .అయితే హైదరాబాద్ లో పండే పంట పొలాలు ఏమి లేవు కాబట్టి నష్టం ఏమీ లేదు కానీ మిగతా పంటలు పండే పచ్చని పొలాలు నదులు మాత్రం పాడుచేసి రాజధానులు కడితే రైతులు ,పంటలు తినేతిండి పోయి డ్రైనేజీ కాలువలు ,వాచమేన్ గా మారిపోయినరైతుఅన్నలు కోట్ల రూపాయలు బ్యాంకు లకు ఎగవేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొనే బడా పారిశ్రామిక వర్గాలు ..ప్లాట్లుమిగిలిపోయు నిండిపోయిన పావురాలు ...ఇది ఒకచోటే రాజధాని ముఖ చిత్రంఅలానే....ఇటువైపు రాజధాని నిర్మాణం వున్నప్పుడు అటువైపు వాళ్ళు ఇంత దూరం వచ్చారు అలానే అటు వైపు రాజధానినిర్మాణం ఉంటే ఇటువైపు వాళ్ళు వెళ్ళాలి తప్పదు .వివిధ ప్రదేశాలలో ఉంటే అన్ని ప్రదేశాల. ప్రజలకు పరిపాలన అందుతుంది ,విద్యాసంస్థలు, యూనివర్సిటీ లు వస్తాయి .విమానాశ్రయం లు పెరుగుతాయి ..మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది ..ముఖ్యంగా తరువాతి కాలంలో ప్రాంతాల వారిగా కొట్టుకు చచ్చి విడిపోకుండా ఉంటారని గట్టిగా చెప్పవచ్చును
0 comments:
Post a Comment