మనం ఇదివరలో ఆయుర్వేద మం దులు వాటి గురించి తెలుసు కుంటు న్నాం కదా. అందులో భాగంగా మనము ఈ రోజు పైత్యామ్ తకము గురించి తెలుసు కుందా ము.
మనము చీటీకి, మాటికి ప్రతీచిన్న విషయానికి డాక్టర్ దగ్గర కు వెళ్ళటం, వాళ్ళే మో ప్రతిసారీ యాంటీబయోటెక్స్ మందులు ఇవ్వడం జరుగుతూ వుంటుంది. ఉదాహరణకి కొన్ని కాలాల్లో ఆ సీజన్ బట్టి వాతం వేడి పైత్యం.వస్తాయి దానినే ఆయుర్వేదంలో వాత పిత్త కఫo లు అని పిలుస్తుంటారు.అలాంటి వాటిలో ఒకటి పైత్యం ఈ పైత్యం చాలా రకాలుగా వుంటుంది, వస్తూవుంటుంది కూడా అది కొంతమందిశరీరం పై దద్దుర్లు రావడం దురదగాఉండటం ,కొంతమందిలో తల తిరగటం ,వాంతులు అవడం నిద్ర1పట్టకపోవడం ఆకలి లేకపోవడం నోట్లో నీళ్లు ఊరడం పిచ్చి, పిచ్చి ఆలోచనలు రావడం, మైండ్ కాస్త తిక్క, తిక్క గా వుండటం లాంటీవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా body లో పైత్యం పెరగడం వల్ల ఈ లక్షణాలు అని చెప్పవచ్చు.
కొంతమంది లో చాలా రోజులు జ్వరం తగిలి తగ్గిన తరువాత కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూవుంటాయి, ఇంకా ఎక్కువగా ఇంగ్లీషు మందులు వాడే వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తూవుంటాయి.అలానే ఈ మినరల్ వాటర్ తాగే వారిలో కూడా ఈ లక్షణాల కనిపిస్తాయి. ఇంకా వర్షాకాలంలో వచ్చే కొత్త నీరు వల్ల కూడా ఇటువంటి పైత్యం కి సంభo!ధి o చిన వి వస్తూవుంటాయి. ముఖ్యంగా యాంటీ బయోటిక్ మందులు వాడినప్పుడు ,జ్వరం మందులు ఎక్కువకాలం వాడినప్పుడు ఇలా జరుగుతూవుంటుంది, అందుకే ఈ మధ్య డాక్టర్లు పా oటా జొల్ ,పాంటో డెక్ పాంటాప్20,ఫాంటప్40 ఇలా ప్రతీమ o దుల కోర్సుకు ఒక ఏంటాసిడ్ తప్పకుండా ఇస్తారు ,అయితే ఇటువంటి పైత్యం రోగాలకు ఆయుర్వేదము లోను,గృహ వైద్యములోను మంచి మందులు, sideffects లేకుండా చాలా వున్నాయి. ఇక దీనికి నివారణ గృహ వైద్యమ్ లో చాలా చేసుకోవచ్చు
అస్సలు మనలో ,,,.కొద్ది కొద్దిగా ఆ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ప్రతి రోజు అల్లం చిన్నముక్క+కొద్దిగా ధనియాలు+కొద్దిగా జీలకర్ర +ఒక కప్పు నీరు పోసి మిక్సీ పట్టాలి దానిలో ఇంకోo చెమ్ నీరు పోసి స్టవ్ పై పొంగించుకోవాలి కొంచం మరిగి పొం గ గా నే దించి కొద్దిసేపు చల్లారిన తరువాత ఓ చిన్న కప్పుడు ఉండాలి ఆ కషాయం దానిని పరకడుపన త్రాగాలి .అలా కొద్దిరోజులు త్రాగాలి ఇంకా లెక్కగా కావాలంటే కుంకుడు కాయ అంత అల్లం ముక్క , రెండు చెమ్చాలు ధనియాలు ఒక చెంచా జీలకర్ర కొంచం అటు ఇటుగా అయినా పర్వాలేదు , ఇక మీకు ఉన్న సమస్య తీవ్రతను పట్టీ మూడు రోజులు ,]అయిదు రోజులు అలా తీసుకోవచ్చు ఇది ముఖ్యముగా జ్వరం వచ్చి తగ్గినవాళ్లకు ,]లేక బాగా ఇంగ్లీషు మందులు వాడుతూ వికారం గా ఉన్నవాళ్లకు మంచిగా పనిచేస్తుంది . .
అలానే ఇంకో విధానo లో కొంచం జీలకర్ర తీసుకొని దోరగా వేయిo చo డి .దానిని మిక్సీ లో పౌడర్ గా పట్టుకొని భోజనం కు తొలి ముద్ద లో ఒక స్పూన్ జీలకర్ర పొడి ని తీసుకొని ‘కొ ద్ధిగా నెయ్యి వేసుకొని (అది ఆవు నేయుఅయితే మరింత శ్రేష్ఠం) మొదటగా తినాలి .ప్రత్యేకముగా శరీరంలో పైత్యం లక్షణాలు క నిపిస్తున్నప్పుడు తిన్న అన్నం సహించక పోవడం బయటకు వా o తు లా అవుతున్నట్టు ,గ్యాస్ ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ గా వున్నప్పుడు ,నోరు ఒక రకం గా ఏదో పచ్చిఆకు తిన్న ట్లుగా నోరు అరుచి గా వున్నపుడు ఈ విధానం బాగా పని చేస్తుంది. ఇక ఇక్కడ మనం చెప్పుకున్నవి. అన్నీ కూడా గృహ వైద్యం క్రిందకు వస్తాయి.
ఇక ఇవేమీ చేసుకోలే ని వారు మీ దగ్గర లో ఆయుర్వేదం షా పు ఉంటే అక్కడ పైత్యాo తకంపేరు కల ఒక సీసా కొనుక్కోండి ,అది చిన్నపిల్లలకు, పెద్ద వాళ్లకు అందరికి పనికీవస్తుంది మీకు అన్నివేళ ల్లో పనికి వస్తుంది. అది తెచ్చుకొని సెనగగింజ అంత ముద్ద తీసికొని ఒక ఏదైనా చిన్న ప్లేటులో కానీ ,లేక అర చేతిలో వేసుకోనైన సరే దానిపై. ఓ స్పూన్ తేనె వేసుకుని వ్రే లితో మొత్తం రంగరించి కల్పి పరకడుపున మూడు లేక అయిదు రోజులు నాకాలి . తీసుకున్నతరువాత ఓ 1o నిమిషాలు వరకు ఏమీ తీసుకోవద్దు .ఇక ఇదే వైద్యం రాత్రిపూట ఉద్యోగం చేస్తూ నిదుర కాసే వాళ్ళకి కూడ పైత్యం పెరుగుతుంది వాళ్లకు కూడా మంచిది .ఇంకా మానసిక రుగ్మత ఉన్న వా ళ్లకు, డిప్రెషన్ తో బాధ పడుతున్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఊరేకె అస్తమానం ఆ వులించే వాళ్లకు కూడా వీటిలో ఏది ఆయనను ఆచరించ వచ్చును.
శుభం భూయాత్ ****
మనము చీటీకి, మాటికి ప్రతీచిన్న విషయానికి డాక్టర్ దగ్గర కు వెళ్ళటం, వాళ్ళే మో ప్రతిసారీ యాంటీబయోటెక్స్ మందులు ఇవ్వడం జరుగుతూ వుంటుంది. ఉదాహరణకి కొన్ని కాలాల్లో ఆ సీజన్ బట్టి వాతం వేడి పైత్యం.వస్తాయి దానినే ఆయుర్వేదంలో వాత పిత్త కఫo లు అని పిలుస్తుంటారు.అలాంటి వాటిలో ఒకటి పైత్యం ఈ పైత్యం చాలా రకాలుగా వుంటుంది, వస్తూవుంటుంది కూడా అది కొంతమందిశరీరం పై దద్దుర్లు రావడం దురదగాఉండటం ,కొంతమందిలో తల తిరగటం ,వాంతులు అవడం నిద్ర1పట్టకపోవడం ఆకలి లేకపోవడం నోట్లో నీళ్లు ఊరడం పిచ్చి, పిచ్చి ఆలోచనలు రావడం, మైండ్ కాస్త తిక్క, తిక్క గా వుండటం లాంటీవి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా body లో పైత్యం పెరగడం వల్ల ఈ లక్షణాలు అని చెప్పవచ్చు.
కొంతమంది లో చాలా రోజులు జ్వరం తగిలి తగ్గిన తరువాత కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూవుంటాయి, ఇంకా ఎక్కువగా ఇంగ్లీషు మందులు వాడే వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తూవుంటాయి.అలానే ఈ మినరల్ వాటర్ తాగే వారిలో కూడా ఈ లక్షణాల కనిపిస్తాయి. ఇంకా వర్షాకాలంలో వచ్చే కొత్త నీరు వల్ల కూడా ఇటువంటి పైత్యం కి సంభo!ధి o చిన వి వస్తూవుంటాయి. ముఖ్యంగా యాంటీ బయోటిక్ మందులు వాడినప్పుడు ,జ్వరం మందులు ఎక్కువకాలం వాడినప్పుడు ఇలా జరుగుతూవుంటుంది, అందుకే ఈ మధ్య డాక్టర్లు పా oటా జొల్ ,పాంటో డెక్ పాంటాప్20,ఫాంటప్40 ఇలా ప్రతీమ o దుల కోర్సుకు ఒక ఏంటాసిడ్ తప్పకుండా ఇస్తారు ,అయితే ఇటువంటి పైత్యం రోగాలకు ఆయుర్వేదము లోను,గృహ వైద్యములోను మంచి మందులు, sideffects లేకుండా చాలా వున్నాయి. ఇక దీనికి నివారణ గృహ వైద్యమ్ లో చాలా చేసుకోవచ్చు
అస్సలు మనలో ,,,.కొద్ది కొద్దిగా ఆ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ప్రతి రోజు అల్లం చిన్నముక్క+కొద్దిగా ధనియాలు+కొద్దిగా జీలకర్ర +ఒక కప్పు నీరు పోసి మిక్సీ పట్టాలి దానిలో ఇంకోo చెమ్ నీరు పోసి స్టవ్ పై పొంగించుకోవాలి కొంచం మరిగి పొం గ గా నే దించి కొద్దిసేపు చల్లారిన తరువాత ఓ చిన్న కప్పుడు ఉండాలి ఆ కషాయం దానిని పరకడుపన త్రాగాలి .అలా కొద్దిరోజులు త్రాగాలి ఇంకా లెక్కగా కావాలంటే కుంకుడు కాయ అంత అల్లం ముక్క , రెండు చెమ్చాలు ధనియాలు ఒక చెంచా జీలకర్ర కొంచం అటు ఇటుగా అయినా పర్వాలేదు , ఇక మీకు ఉన్న సమస్య తీవ్రతను పట్టీ మూడు రోజులు ,]అయిదు రోజులు అలా తీసుకోవచ్చు ఇది ముఖ్యముగా జ్వరం వచ్చి తగ్గినవాళ్లకు ,]లేక బాగా ఇంగ్లీషు మందులు వాడుతూ వికారం గా ఉన్నవాళ్లకు మంచిగా పనిచేస్తుంది . .
అలానే ఇంకో విధానo లో కొంచం జీలకర్ర తీసుకొని దోరగా వేయిo చo డి .దానిని మిక్సీ లో పౌడర్ గా పట్టుకొని భోజనం కు తొలి ముద్ద లో ఒక స్పూన్ జీలకర్ర పొడి ని తీసుకొని ‘కొ ద్ధిగా నెయ్యి వేసుకొని (అది ఆవు నేయుఅయితే మరింత శ్రేష్ఠం) మొదటగా తినాలి .ప్రత్యేకముగా శరీరంలో పైత్యం లక్షణాలు క నిపిస్తున్నప్పుడు తిన్న అన్నం సహించక పోవడం బయటకు వా o తు లా అవుతున్నట్టు ,గ్యాస్ ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ గా వున్నప్పుడు ,నోరు ఒక రకం గా ఏదో పచ్చిఆకు తిన్న ట్లుగా నోరు అరుచి గా వున్నపుడు ఈ విధానం బాగా పని చేస్తుంది. ఇక ఇక్కడ మనం చెప్పుకున్నవి. అన్నీ కూడా గృహ వైద్యం క్రిందకు వస్తాయి.
ఇక ఇవేమీ చేసుకోలే ని వారు మీ దగ్గర లో ఆయుర్వేదం షా పు ఉంటే అక్కడ పైత్యాo తకంపేరు కల ఒక సీసా కొనుక్కోండి ,అది చిన్నపిల్లలకు, పెద్ద వాళ్లకు అందరికి పనికీవస్తుంది మీకు అన్నివేళ ల్లో పనికి వస్తుంది. అది తెచ్చుకొని సెనగగింజ అంత ముద్ద తీసికొని ఒక ఏదైనా చిన్న ప్లేటులో కానీ ,లేక అర చేతిలో వేసుకోనైన సరే దానిపై. ఓ స్పూన్ తేనె వేసుకుని వ్రే లితో మొత్తం రంగరించి కల్పి పరకడుపున మూడు లేక అయిదు రోజులు నాకాలి . తీసుకున్నతరువాత ఓ 1o నిమిషాలు వరకు ఏమీ తీసుకోవద్దు .ఇక ఇదే వైద్యం రాత్రిపూట ఉద్యోగం చేస్తూ నిదుర కాసే వాళ్ళకి కూడ పైత్యం పెరుగుతుంది వాళ్లకు కూడా మంచిది .ఇంకా మానసిక రుగ్మత ఉన్న వా ళ్లకు, డిప్రెషన్ తో బాధ పడుతున్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. అలాగే ఊరేకె అస్తమానం ఆ వులించే వాళ్లకు కూడా వీటిలో ఏది ఆయనను ఆచరించ వచ్చును.
శుభం భూయాత్ ****
1 comments:
మీ సలహాలకు ధన్యవాదములు.
Post a Comment