తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తినడంలో అంతరార్ధం ఏమిటి ?
ఆషాడ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు .
దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు .
ఈ నాలుగు నెలలు శ్రీమన్నారాయణుడు శయనిస్తారని అందువలన లోక కళ్యాణార్ధము ఋషులు , స్వామీజీలు చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారని చెప్తారు .
ఈ రోజున అన్ని దేవాలయములలో పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు .
పేలాలలో బెల్లపు పొడి మరియు యాలకుల పొడిని వేసి దంచి ఈ పేలాల పొడిని తయారు చేస్తారు .
గ్రీష్మ ఋతువు నుండి వర్ష ఋతువు కు మారుతున్న సమయం కనుక సహజంగా ఏర్పడే శారీరక ఋగ్మతలను ఈ పేలాల పిండి తీసుకొనటం వలన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది .ఈ రోజు పేలాల పిండిని మన పితృ దేవతలను స్మరించుకుంటూ తీసుకొనడం వలన వారు సంతుష్టులై మనని కాపాడుతారని పెద్దలు చెప్తారు.
ఆషాడ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు .
దీనినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు .
ఈ నాలుగు నెలలు శ్రీమన్నారాయణుడు శయనిస్తారని అందువలన లోక కళ్యాణార్ధము ఋషులు , స్వామీజీలు చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారని చెప్తారు .
ఈ రోజున అన్ని దేవాలయములలో పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తారు .
పేలాలలో బెల్లపు పొడి మరియు యాలకుల పొడిని వేసి దంచి ఈ పేలాల పొడిని తయారు చేస్తారు .
గ్రీష్మ ఋతువు నుండి వర్ష ఋతువు కు మారుతున్న సమయం కనుక సహజంగా ఏర్పడే శారీరక ఋగ్మతలను ఈ పేలాల పిండి తీసుకొనటం వలన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది .ఈ రోజు పేలాల పిండిని మన పితృ దేవతలను స్మరించుకుంటూ తీసుకొనడం వలన వారు సంతుష్టులై మనని కాపాడుతారని పెద్దలు చెప్తారు.
0 comments:
Post a Comment