నిజమైన సద్గురువులు అయితే అదే విషయం చెబుతారు .ఇక దొంగ గురువులు అయుతే ఇలా అంటారు . .నేను మొత్తం చక్రం తిప్పెస్తాను .నేను పిలిస్తే ఆ దేవుడు వచ్చి చేతులు కట్టుకొని ఇక్కడ నిలబడతాడు .ఇప్పుడు పాపం ఎక్కువ మొత్తములో కనపడుతుంది , అందుకే దేవతలు అంతా సమావేశం పెట్టుకొని నన్ను పిలిచి .వాళ్ళ శక్తి ,యుక్తులు అన్నీ నాకు కట్టబెట్టేసి నన్ను మొత్తం చూసుకోమన్నారు .ఇంకా ఆలస్యం ఎందుకు నా కాళ్ళకి మొక్కండి ,నేను మిమ్మల్ని అందరిని రక్షిస్తాను అని డాంబికాలు పోతారు .ఎలా నమ్మాలి స్వామీ అంటే ? నా చుట్టూ కొంత పవర్ ఓ కాంతి చక్రం లా కనపడుతుంది లీలగా అని హిప్నాటైస్ చేసేస్తారు .అది కనపడకపోతే ఏ మంటారో అని ఆ నిజమే కనపడింది అంటారు కొందరు .ఇక కొందరు మొండిగా నాకు ఎమీ కనిపించలేదండి అని వాదులాట పెట్టుకొంటే , నిజమే మీరు ఆ స్వామిజీ ఇచ్చే ముక్తి మార్గము మీకు అందటం లేదు .ఈ జన్మకు మిమ్మలిని ఆ స్వామీ ఒప్పుకోవడం లేదు ,మీకు అర్హత రాలేదు అని వారి భక్తులు మనలిని నెట్టేస్తారు .ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి నా అవతారం చాలా గొప్పది అయునది ప్రళయకాలము లో నేనే వస్తాను నా భక్తులను నేను చేరదీసి వారిని రక్షించి తీరతాను ,అప్పటి వరకు నా మార్గములో నడవండి .ప్రచారం చేయండి .నేను వచ్చినప్పుడు మీ మనస్సుల్లో దూరి చూస్తాను . నా వాళ్ళు అవునూ కాదో తెల్సిపోతుం ది .అందుకే వేరే వాళ్ళను ఎవరిని నమ్మకండి అని ఆ స్వామేజీ చెబుతారు.
ఇక .ఇంకా కొంతమంది స్వామీజీలు దేవాలయాల్లోకి వెళ్ళకండి మన దగ్గర వున్న శక్తి ని ఆ విగ్రహాలు లాగేస్తాయి. అని కొంతమంది ధ్యాన గురువులు గట్టిగా చెబుతారు. ..కాస్తంత సాంప్రదాయ కుటుంబములో పుట్టినవాళ్ళు కాస్తంత ఆలోచించగలరు. .ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే వుంటున్నారు అనుకోండి ..ఇక కొంత కాలానికి మనలో ఓ సందేహం వస్తుంది మనుషుల్లాగే అన్నీ కోరికలు భాధలు రోగాలు తగ్గటానికి మందులు .రాగ ద్వేషములు అన్ని ఆ స్వామీజీ లో కనపడుతూ .వుంటే ఆయన భగవంతుడు ఎలా అనుకోవాలి ? అని మనం అడిగితె ఓరి పిచ్చి వాళ్ళారా శ్రీరాముడు ,శ్రీ కృష్ణుడు మనుషులు కారా ,లక్ష్మణుడు కి మూర్చ రాలేదా ఇలా ఎదు రు దాడికి దిగుతారు .అంతే కాని ఆ యుగము వేరు ,ఈ యుగము వేరు కొన్ని కోట్ల సంవత్సరాలు తేడా వుంది కదా ,పైగా ఆ రోజుల్లో నారదుడు ,ఋషులు భూలోకములో తిరుగాడుతూవుందేవారు ,ఆ రోజుల్లో దేవతలే మనుష్య రూపములో వచ్చారు అని పురాణములు చేబుతూవున్నా యి.
అంతదాకా ఎందుకు త్రి మతాచార్యులు అంటే శంకర , రామానుజ ,మధ్వ చాలా గొప్ప దేవుని ఉపాసకులు. సాక్షాత్తు శివ రూపం అని చెప్పుకొనే శంకరాచార్యులు వారు బిక్షాటన చేస్తూ ఓ పేద మహిళా ఇంటికి వెళతాడు . ఆమె యొక్క కటిక దారిద్ర్య౦ చూసి సంపదల తల్లి శ్రీ మహా లక్ష్మి ని ప్రార్ధించి ధనరాసులను కురిపిస్తాడు .అదే కనకధారా స్తవం . మరి గాలిలో సృష్టించి ధనం ఇవ్వవచ్చు కదా ,అలా ఎందుకు చేయలేదు ,మానవుడి రూపములో వున్నాడు ,మానవుడికి , అది ఆడ లేక మగ ఇంకా ఎవరైనా సరే భగవానుడి అద్భుతమైన శక్తులు తెలుసుకోవడమే చాలా కష్టం .అవి పొందడం అనేది చాలా అసాధ్యం. అందుకే శంకరాచార్యులు వారు అలా చేసారు . ఎప్పుడైనా ఇలా పీటాధిపతులు ధర్మం ఆచరిస్తూ భక్తిమార్గం లో నడిపిస్తారు కానీ .దొంగ బాబాలు ,మేమే దేవుళ్ళం అంటారు .వాళ్ళ పేరు జపించమని ,అదే భజన్ చేయమని ఆదేశిస్తారు , పీటాధిపతులు వేరు –బాబాలు వేరు .చాలా తేడా వుంది . అది మనం తెల్సుకోవాలి
.పీటాధిపతుల ఆస్తులు కి ఓ ప్రభుత్త్వ చట్టపరముగా చారిటి వుంటుంది.లెక్కలు ఉంటాయి .దొంగ బాబా ల ఆస్తులకు లెక్కలు వుండవు . .శ్రీకృష్ణభగవానుడు అవతారం చాలించి వెళ్తూ వెళ్తూ ఆ యన పాండవులు కు ముఖ్యముగా ధర్మరాజు కు చెబుతాడు కలి ప్రవేశము తో ప్రపంచం , భూ లోకం ఎలా మారిపోతాయో మనుషుల్లో వచ్చే విపరీత పోకడలు ముఖ్యము గా అధర్మం తో మాటలు మార్చేయడం లాంటివి అన్నీ రాబోతున్నాయి అని కలియుగ సంకేతముగా చెప్పుతాడు . భాగవతములో పౌవు ౦ ద రీకుడు లాగా చాలామంది మేమే దేవుళ్ళం .మమ్మల్ని కొలవండి అంటూ పూజలు చేయుంచు కొంటున్నారు.కలియుగం లో మనపై కూడా కలి ప్రభావం పడుతూవుంటూ౦ ది .అందుకే దైవ నమ స్మరణ చేసుకొంటూ సంసార సాగరం దాటి వెళ్లి పోవాలి .చాలా తేలికైన మంత్రం ఓం నమో వే౦ కటేశ్వరాయనమః లేదా హరే రామ హరే రామ రామ రామ హరే హరే / హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే /లేదా .హరే వేంకటేశ హరే వేంకటేశ వేంకటేశ వేంకటేశ హరే హరే . .హరే శ్రీనివాస హరే శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస హరే హరే . లాంటివి మనస్సులో స్మరించుకుంటూ ధర్మ ౦ రక్షిస్తే చాలు అదే మనలను రక్షిస్తుంది .అది అంతా తేలిక కాదు ఈ యుగములో అడ్గు అడుగు నా , కలి పరీక్షలు, ఎదురుకోవాలి .అందుకే భగవత్ నామం స్మరిస్తూ వుండండి .
ఇక .ఇంకా కొంతమంది స్వామీజీలు దేవాలయాల్లోకి వెళ్ళకండి మన దగ్గర వున్న శక్తి ని ఆ విగ్రహాలు లాగేస్తాయి. అని కొంతమంది ధ్యాన గురువులు గట్టిగా చెబుతారు. ..కాస్తంత సాంప్రదాయ కుటుంబములో పుట్టినవాళ్ళు కాస్తంత ఆలోచించగలరు. .ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే వుంటున్నారు అనుకోండి ..ఇక కొంత కాలానికి మనలో ఓ సందేహం వస్తుంది మనుషుల్లాగే అన్నీ కోరికలు భాధలు రోగాలు తగ్గటానికి మందులు .రాగ ద్వేషములు అన్ని ఆ స్వామీజీ లో కనపడుతూ .వుంటే ఆయన భగవంతుడు ఎలా అనుకోవాలి ? అని మనం అడిగితె ఓరి పిచ్చి వాళ్ళారా శ్రీరాముడు ,శ్రీ కృష్ణుడు మనుషులు కారా ,లక్ష్మణుడు కి మూర్చ రాలేదా ఇలా ఎదు రు దాడికి దిగుతారు .అంతే కాని ఆ యుగము వేరు ,ఈ యుగము వేరు కొన్ని కోట్ల సంవత్సరాలు తేడా వుంది కదా ,పైగా ఆ రోజుల్లో నారదుడు ,ఋషులు భూలోకములో తిరుగాడుతూవుందేవారు ,ఆ రోజుల్లో దేవతలే మనుష్య రూపములో వచ్చారు అని పురాణములు చేబుతూవున్నా యి.
అంతదాకా ఎందుకు త్రి మతాచార్యులు అంటే శంకర , రామానుజ ,మధ్వ చాలా గొప్ప దేవుని ఉపాసకులు. సాక్షాత్తు శివ రూపం అని చెప్పుకొనే శంకరాచార్యులు వారు బిక్షాటన చేస్తూ ఓ పేద మహిళా ఇంటికి వెళతాడు . ఆమె యొక్క కటిక దారిద్ర్య౦ చూసి సంపదల తల్లి శ్రీ మహా లక్ష్మి ని ప్రార్ధించి ధనరాసులను కురిపిస్తాడు .అదే కనకధారా స్తవం . మరి గాలిలో సృష్టించి ధనం ఇవ్వవచ్చు కదా ,అలా ఎందుకు చేయలేదు ,మానవుడి రూపములో వున్నాడు ,మానవుడికి , అది ఆడ లేక మగ ఇంకా ఎవరైనా సరే భగవానుడి అద్భుతమైన శక్తులు తెలుసుకోవడమే చాలా కష్టం .అవి పొందడం అనేది చాలా అసాధ్యం. అందుకే శంకరాచార్యులు వారు అలా చేసారు . ఎప్పుడైనా ఇలా పీటాధిపతులు ధర్మం ఆచరిస్తూ భక్తిమార్గం లో నడిపిస్తారు కానీ .దొంగ బాబాలు ,మేమే దేవుళ్ళం అంటారు .వాళ్ళ పేరు జపించమని ,అదే భజన్ చేయమని ఆదేశిస్తారు , పీటాధిపతులు వేరు –బాబాలు వేరు .చాలా తేడా వుంది . అది మనం తెల్సుకోవాలి
.పీటాధిపతుల ఆస్తులు కి ఓ ప్రభుత్త్వ చట్టపరముగా చారిటి వుంటుంది.లెక్కలు ఉంటాయి .దొంగ బాబా ల ఆస్తులకు లెక్కలు వుండవు . .శ్రీకృష్ణభగవానుడు అవతారం చాలించి వెళ్తూ వెళ్తూ ఆ యన పాండవులు కు ముఖ్యముగా ధర్మరాజు కు చెబుతాడు కలి ప్రవేశము తో ప్రపంచం , భూ లోకం ఎలా మారిపోతాయో మనుషుల్లో వచ్చే విపరీత పోకడలు ముఖ్యము గా అధర్మం తో మాటలు మార్చేయడం లాంటివి అన్నీ రాబోతున్నాయి అని కలియుగ సంకేతముగా చెప్పుతాడు . భాగవతములో పౌవు ౦ ద రీకుడు లాగా చాలామంది మేమే దేవుళ్ళం .మమ్మల్ని కొలవండి అంటూ పూజలు చేయుంచు కొంటున్నారు.కలియుగం లో మనపై కూడా కలి ప్రభావం పడుతూవుంటూ౦ ది .అందుకే దైవ నమ స్మరణ చేసుకొంటూ సంసార సాగరం దాటి వెళ్లి పోవాలి .చాలా తేలికైన మంత్రం ఓం నమో వే౦ కటేశ్వరాయనమః లేదా హరే రామ హరే రామ రామ రామ హరే హరే / హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే /లేదా .హరే వేంకటేశ హరే వేంకటేశ వేంకటేశ వేంకటేశ హరే హరే . .హరే శ్రీనివాస హరే శ్రీనివాస శ్రీనివాస శ్రీనివాస హరే హరే . లాంటివి మనస్సులో స్మరించుకుంటూ ధర్మ ౦ రక్షిస్తే చాలు అదే మనలను రక్షిస్తుంది .అది అంతా తేలిక కాదు ఈ యుగములో అడ్గు అడుగు నా , కలి పరీక్షలు, ఎదురుకోవాలి .అందుకే భగవత్ నామం స్మరిస్తూ వుండండి .
0 comments:
Post a Comment