🕉️🟢🕉️🟢🕉️🟢🕉️🟢
*జీవాత్మ - పుట్టుక*
మరణ సమయంలో జీవాత్మ మరోలోకంలోకి వెళ్ళి,
తన కార్యాల ఫలాన్ని అనుభవిస్తూ,
ఆకాశంలోకి ప్రవేశిస్తాడు.
ఆకాశంలోకి ప్రవేశించిన జీవాత్మ,
(i) గాలిగా మారి, అగ్నిలో చేరతాడు,
(ii) పొగగా మారి, జలంలో చేరతాడు.
(iii) జలంగా మారడం వల్ల, మేఘంలో చేరతాడు.
(iv) మేఘం వర్షించినప్పుడు, ఆ జీవాత్మ, చెట్లు - చేమలలో ప్రవేశిస్తాడు.
(v) చెట్లు - చేమల నుంచీ వచ్చే ఆహారంగా అన్నంలోకి ప్రవేశిస్తాడు.
(vi) అన్నం నుంచీ శుక్ల - శోణితాలుగా రక్తంగా మారుతాడు.
అప్పుడు జీవాత్మ తనకు తగిన శరీరంలోకి ప్రవేశించి,
మాతృగర్భంలో పెరిగి,
మరల జన్మిస్తాడు.
ఈ విధంగా జీవాత్మ అంతంలేని పరకాయ ప్రవేశాలు చేస్తూ, లెక్కలేనంతమంది జీవాత్మలలో తానూ ఒకడవుతాడు. అదే మళ్ళీ జనన.. మరణ చక్రం లోకి ప్రవేశించడం ...పైన లోకాల్లో పుణ్యం... అంటే స్వర్గం
పాపం అంటే నరకం ...ఈ రెండూ అనుభవించి మళ్ళీ జన్మ ల్లోకి ప్రవేశించి భూలోకం లోకి వస్తాడు ..ఇది హిందువులు నమ్మకం అందుకే ...ప్రతిసారి ఇలా జన్మ లు ఎత్తడం ..కష్ట నష్టాలు పడటం ఇదంతా ఎందుకు ఇది తప్పించుకోవడమే మోక్షం ...దానికోసం కృషి చేయాలి ...దాన్నికోసమే ..మనిషి జన్మ చివరివరకు భగవంతుని సేవ చేయాలి ..ఆయన నామం సదా జపిస్తూనే ఉండాలి ...పుణ్యం చేసినా గుర్తుపెట్టుకోకూడదు ..ఏమీ ఆశించకుండా ...భగవంతునికే ..ఆ ఫలితం ..ఆ క్రెడిట్ ఆయనదే ..అని ఆయన కే సమర్పించివేయాలి .ఎల్లప్పుడూ గోవింద నామాన్ని భజించమని చెప్పారు ..ఇక అదే స్నానం..అదే పానం ఆయనరూపాన్నీ మనస్సులో.నింపుకొని.. జపం చేసుకోవడమే ...శంకరాచార్యులవారు చెప్పిన భజగోవిందం ..
ఇక ...నాస్తిక వాదులు ...ఆధునికులు ....అస్సలు మోక్షం అంటే ..చనిపోయి ఈ కష్ట.. నష్టాలు నుంచి బయట పడటమే .....salvation ..అంటారు...అలానే భూమి మీద కష్టాలు నష్టాలు రోగాలు ఇవన్నీ శిక్షలే ..సుఖాలు.. భోగాలు ..ఇవి అన్నీ స్వర్గాలు ..అంతే కాని పై లోకాల్లో నూనె డబ్బాలు ...గ్యాస్ పోయిలు ..పెనాల్లో వేయుంచడం ...ఇవన్నీ ఏమి లేవు బోగస్ అని కొట్టి పడేస్తూఉంటారు .ఏది ఏమైనా ఒకళ్ళకు ...ఒక జీవి కి ఏ కష్ట నష్టాలు పెట్టకుండా ..మన బ్రతుకు మనం బ్రతికి తే అదే దైవత్త్వం ...అదే పుణ్యం .
"పునరపి జననం - పునరపి మరణం
పునరపి జననీ జఠరేశయనం I
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే ॥"
"భజ గోవిందం భజ గోవిందం I
భజ గోవిందం మూఢమతే ॥"
=x=x=x=
*జీవాత్మ - పుట్టుక*
మరణ సమయంలో జీవాత్మ మరోలోకంలోకి వెళ్ళి,
తన కార్యాల ఫలాన్ని అనుభవిస్తూ,
ఆకాశంలోకి ప్రవేశిస్తాడు.
ఆకాశంలోకి ప్రవేశించిన జీవాత్మ,
(i) గాలిగా మారి, అగ్నిలో చేరతాడు,
(ii) పొగగా మారి, జలంలో చేరతాడు.
(iii) జలంగా మారడం వల్ల, మేఘంలో చేరతాడు.
(iv) మేఘం వర్షించినప్పుడు, ఆ జీవాత్మ, చెట్లు - చేమలలో ప్రవేశిస్తాడు.
(v) చెట్లు - చేమల నుంచీ వచ్చే ఆహారంగా అన్నంలోకి ప్రవేశిస్తాడు.
(vi) అన్నం నుంచీ శుక్ల - శోణితాలుగా రక్తంగా మారుతాడు.
అప్పుడు జీవాత్మ తనకు తగిన శరీరంలోకి ప్రవేశించి,
మాతృగర్భంలో పెరిగి,
మరల జన్మిస్తాడు.
ఈ విధంగా జీవాత్మ అంతంలేని పరకాయ ప్రవేశాలు చేస్తూ, లెక్కలేనంతమంది జీవాత్మలలో తానూ ఒకడవుతాడు. అదే మళ్ళీ జనన.. మరణ చక్రం లోకి ప్రవేశించడం ...పైన లోకాల్లో పుణ్యం... అంటే స్వర్గం
పాపం అంటే నరకం ...ఈ రెండూ అనుభవించి మళ్ళీ జన్మ ల్లోకి ప్రవేశించి భూలోకం లోకి వస్తాడు ..ఇది హిందువులు నమ్మకం అందుకే ...ప్రతిసారి ఇలా జన్మ లు ఎత్తడం ..కష్ట నష్టాలు పడటం ఇదంతా ఎందుకు ఇది తప్పించుకోవడమే మోక్షం ...దానికోసం కృషి చేయాలి ...దాన్నికోసమే ..మనిషి జన్మ చివరివరకు భగవంతుని సేవ చేయాలి ..ఆయన నామం సదా జపిస్తూనే ఉండాలి ...పుణ్యం చేసినా గుర్తుపెట్టుకోకూడదు ..ఏమీ ఆశించకుండా ...భగవంతునికే ..ఆ ఫలితం ..ఆ క్రెడిట్ ఆయనదే ..అని ఆయన కే సమర్పించివేయాలి .ఎల్లప్పుడూ గోవింద నామాన్ని భజించమని చెప్పారు ..ఇక అదే స్నానం..అదే పానం ఆయనరూపాన్నీ మనస్సులో.నింపుకొని.. జపం చేసుకోవడమే ...శంకరాచార్యులవారు చెప్పిన భజగోవిందం ..
ఇక ...నాస్తిక వాదులు ...ఆధునికులు ....అస్సలు మోక్షం అంటే ..చనిపోయి ఈ కష్ట.. నష్టాలు నుంచి బయట పడటమే .....salvation ..అంటారు...అలానే భూమి మీద కష్టాలు నష్టాలు రోగాలు ఇవన్నీ శిక్షలే ..సుఖాలు.. భోగాలు ..ఇవి అన్నీ స్వర్గాలు ..అంతే కాని పై లోకాల్లో నూనె డబ్బాలు ...గ్యాస్ పోయిలు ..పెనాల్లో వేయుంచడం ...ఇవన్నీ ఏమి లేవు బోగస్ అని కొట్టి పడేస్తూఉంటారు .ఏది ఏమైనా ఒకళ్ళకు ...ఒక జీవి కి ఏ కష్ట నష్టాలు పెట్టకుండా ..మన బ్రతుకు మనం బ్రతికి తే అదే దైవత్త్వం ...అదే పుణ్యం .
"పునరపి జననం - పునరపి మరణం
పునరపి జననీ జఠరేశయనం I
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే ॥"
"భజ గోవిందం భజ గోవిందం I
భజ గోవిందం మూఢమతే ॥"
=x=x=x=
0 comments:
Post a Comment