శంకు ఆకారంలో ఉండే క్షేత్రం ఒర్రిస్సా లోని పూరి జగన్నాధ్ స్వామి దేవాలయం .
జగన్నాథ్ స్వామి ఎప్పుడూ నిద్రపోరు.
అందుకు నిదర్శనం జగన్నాథ్ స్వామి కి కనురెప్పలు ఉండవు.
ఇప్పటికీ ఇంద్రాదిదేవతలు స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఒకసారి విభీషణుడు పూరీ వచ్చిన యదార్థగాథ ఉంది. ప్రళయకాలములో ఎలాంటి సమస్య లేకుండా స్థిరంగా వుండే క్షేత్రం " శంఖ చక్ర క్షేత్రం " పురుషోత్తమపురి. పురుషోత్తముడు, జగన్నాధుడు తన అగ్రజుడు బలరాముడు, సోదరి సుభద్రతో కొలువు తీరి భక్తులకు దర్శనం ఇచ్చి, కోరిన కోర్కెలు తీర్చే దివ్య ధామము.
ఈ క్షేత్రం శంఖు ఆకారములో ఉంటుంది..
ఒరిస్సా లోని పూరి జగన్నాధ స్వామి క్షేత్రం..
జగన్నాథ్ స్వామి ఎప్పుడూ నిద్రపోరు.
అందుకు నిదర్శనం జగన్నాథ్ స్వామి కి కనురెప్పలు ఉండవు.
ఇప్పటికీ ఇంద్రాదిదేవతలు స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఒకసారి విభీషణుడు పూరీ వచ్చిన యదార్థగాథ ఉంది. ప్రళయకాలములో ఎలాంటి సమస్య లేకుండా స్థిరంగా వుండే క్షేత్రం " శంఖ చక్ర క్షేత్రం " పురుషోత్తమపురి. పురుషోత్తముడు, జగన్నాధుడు తన అగ్రజుడు బలరాముడు, సోదరి సుభద్రతో కొలువు తీరి భక్తులకు దర్శనం ఇచ్చి, కోరిన కోర్కెలు తీర్చే దివ్య ధామము.
ఈ క్షేత్రం శంఖు ఆకారములో ఉంటుంది..
ఒరిస్సా లోని పూరి జగన్నాధ స్వామి క్షేత్రం..
0 comments:
Post a Comment