ప్రతీ రోజు. ఒక జామకాయ తినండి ,ఉప్పు,కారం, అలా ఏదీ రాసుకోకుండా తినండి .డయా బెటీస్ వాళ్లకు చాలా మంచిది షుగర్ కంట్రోల్ కి వస్తుంది .ఇక రోజూ తింటూ ఉన్నవారికి గుండె జబ్బులు రావు ,అలానే జామ ఆకు లు ఒక నాలుగు లేక ఆయుదు తీసు కొని. వాటిని మిక్సీలో కొద్దీ నీళ్ళు కలిపి నూరి. రోజూ ఉదయం పరగడుపున లేక కాఫీ /టీ కానీ త్రాగిన తరువాత అయినా త్రాగవచ్చు. ,అలా త్రాగిన వారికి ఖచ్చితంగా బి.పి కంట్రోల్ కి వస్తుంది.
అలానే కామాక్షి లేక కామంచి మొక్క అంటారు .అది పడుబడిన గోడలపై, తోటల్లో ను ఒకమదిరి మొక్కలు ,వాటికి నల్ల వి చిన్న పూసలు వంటి కాయలు ఉంటాయి.ఆ చెట్టు. ఆకులను కూరగాకానీ, పప్పులో కానీ ఎలాగో అలా తినేయండి మీకు కంటి చూపు బాగా పెరుగుతుంది ,కళ్ళ సమస్యలు చాలా తీరిపోతాయి .అలానే అది కొద్దిరోజులపాటు ఎక్కువ మొత్తం లో తింటే లివర్ సమస్యలు మటు మాయం అవుతాయి. అంతే కాదు చివరి దశలో ఉన్న లివర్ కూడా ఆ ఆకులు ను ఎక్కువ మొత్తం లో లోపలికి తీసుకు 0టే లివర్ పూర్తి స్తాయి ఆరోగ్యానికి వచ్చేస్తుంది .కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆ కామంచి ఆకు కూర తినడం అలవాటు చేసుకోగలరు .ఆరోగ్యం కోసం వాడే మ0దులు ఎప్పుడైనా ఓం ధన్వంతరి నారాయణాయనమహా"అనీచదివి తూర్పు వైపు తిరిగి మందులు సేవిస్తే చాలా ఫలితం ఉంటుంది.
డయాబెటిక్ వాళ్ళు వరి అన్నం తగ్గించి కూర ఎక్కువ వండుకొని తింటే షుగర్ కంట్రోల్ కి వస్తుంది. ఒక్కొక్కసారి మొత్తం కూరని మాత్రమే ఎక్కువగా వండుకొని తినే వాళ్ళు వున్నారు.విదేశీ యులు కూడా అచ్చం గా వంకాయ ,దొండకాయ, టమాటాఆలు ,కలిపి! ఇలా రుచికరంగా వండుకొని తింటూ ఉంటారు. మనం ఓ గుప్పెడు అన్నం లేక రెండు గుప్పెడులు అయినా అన్నము వేసుకొని తినేయచ్చు .అప్పుడు కూడా షుగర్ కంట్రోల్ కి వస్తుంది. ఇక పొట్టు గోధుమలతో చేసిన పిండి ని మాత్రమే వాడండి ,దానివల్ల గ్లై స్మిక్ ఇండి క్స్ బాగుంటుంది .(అంటే మెల్ల మెల్ల గా బ్లడ్ లోకి షుగర్ వెళ్లే ప్రక్రియ)
అలానే ఓల్ వీట్ ,దానినే బ్రౌన్ వీట్ బ్రెడ్ అంటారు అది వాడితే షుగర్,వాళ్లకు కొలెస్ట్రాల్ వాళ్లకు చాలా మంచిది.అలానే మైదాపిండి అస్సలు వాడకుండా ఉంటే జీవితానికి చాలా లాభము .ఇక గోధుమ రొట్టెలు ...వరి అన్నం కు బదులు గా తినమ0టా రు .కానీ రెండిటి లోను కార్బోహైడ్రేట్లు సమానమే ,కాకపోతే రొట్టెలు,చపాతీలు అయితే లెక్క ప్రకారం తినవచ్చు అని చెబుతారు అంతే. అయితే పొట్టుగోధుమల పిండి తో అయితే మాత్రం కొంచెం షుగర్ వాళ్లకు ,కొలెస్ట్రాల్ వాళ్లకు చాలా మంచిది ,ఇక ఆకుకూరలు ,వెజితెరియన్ ఫుడ్ మాత్రం. షుగరు వాళ్లకు ,కోలేస్ట్రాల్ వాళ్లకు మంచిది అని మరిచిపోకండి. ఇక ఏదైనా నూనెలో వేయు0చి తింటే క్యాలారీస్ పెరుగుతాయి అందుకే మామూలుగా ఉడికించి తినండి ఫ్రై లు పూర్తిగా మరిచిపోవడం మేలు .అలానే షుగర్ వాళ్ళు జీలకర్ర. ,పసుపు దాల్చినచెక్క, ఉసిరికాయ, సొంపు మెంతులు,కరివేపాకు ఇవి రోజూ ఏదో ఒక రకంగా కడుపులోకి పంపిస్తూఉంటే షుగర్ వాళ్లకు, కొలెస్ట్రాల్ వాళ్లకు చాలమంచిది.
మజ్జిగ ...పలుచగా చేసి త్రాగండి అది షుగర్ ...వాళ్లకు, కొలెస్ట్రాల్ వాళ్ళకు. ..క్యాల్షియం వాళ్లకు చాలా మంచిది.. రాత్రి వేళల్లో పెరుగు బదులు మజ్జిగ వాడండి ఆయువృద్ది అని ఆయుర్వేదం చెబుతు0దీ
ఇక అది కుదరకపోతే . ".అభయాదిమోద క్ " అనే ఆయుర్వేద టాబ్లెట్ దొరుకుతాయి అది తెచ్చుకొని రాత్రి భోజనం తరువాత ఒక్క టాబి లెట్ వేసుకున్నా చాలు .అతిగా వేసుకోకూడదు పవర్ చాలకపోతే రెండోరోజు ఇంకో అర ముక్క ఎగస్త్రా వేసుకొండి ,అంతే కాని అతిగా వేసుకుంటే ఎక్కువసార్లు మోషన్ అయితే నీరసం వస్తుంది .రెండు.మూడు సార్లు వెళ్లినా కంగారు పడ కుండా ..మీకు వీలు పట్టి డోస్ తగ్గించుకొండి.
అలానే మానసిక ఆరోగ్యానికి, డిప్రెషన్ పోవడానికి పైన లాగానే "ఓం పూతాత్మనే నమః" అనే శ్రీ విష్ణు సహస్రనామ0 28 సార్లు లేక మీకు ఎంత వీలు అయితే అంత ఎక్కువ సార్లు చేయండి.
లేదా కలి యుగములో అనేక భ్రమ లు ,అనేక మాయలు,భయాలు పట్టి బాధపడుతుంటాము .కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని కూడా ప్రార్ధిం చి కూడా బైట పడవచ్చు ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వచ్చి ఏడుకొండల పై అవతరించగానే స్వామీ భక్తులు అందరం మిమ్ములను ఏ పేరుతో కొలవాలి.అని అడిగినప్పుడు "శ్రీవేంకటేశ్వర శ్రీనివాసపరబ్రహ్మణేనమః "అని నామస్మరణ చేస్తుంటే వాళ్లను నేను కాపాడుతూ ఉంటాను అని స్వామివారు చెప్పారు .అయితే దానికి మన పెద్దలు ,పురాణ పండితులు ఇలా చెప్పారు "శ్రీవేంకటేస్వర శ్రీనివాసగోవింద పరబ్రహ్మణే నమః " అనే నామ0 చాలా గొప్పదైనది,త్వరగా ,ఫలితం ఇస్తోంది. అని .అలానే మానసిక సమస్యలతో సతమతం అవుతూన్న వారు సాయంకాలం వచ్చే షిరిడీ సాయిబాబా వారి హారతి వినడం,కలిసి పాడటం, సాయి గుడి దగ్గర్లో ఉంటే వెళ్లి పాలుగోవడం కకనీసం టి.వి లో అయినా వింటూ భజన చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది .
అలానే కామాక్షి లేక కామంచి మొక్క అంటారు .అది పడుబడిన గోడలపై, తోటల్లో ను ఒకమదిరి మొక్కలు ,వాటికి నల్ల వి చిన్న పూసలు వంటి కాయలు ఉంటాయి.ఆ చెట్టు. ఆకులను కూరగాకానీ, పప్పులో కానీ ఎలాగో అలా తినేయండి మీకు కంటి చూపు బాగా పెరుగుతుంది ,కళ్ళ సమస్యలు చాలా తీరిపోతాయి .అలానే అది కొద్దిరోజులపాటు ఎక్కువ మొత్తం లో తింటే లివర్ సమస్యలు మటు మాయం అవుతాయి. అంతే కాదు చివరి దశలో ఉన్న లివర్ కూడా ఆ ఆకులు ను ఎక్కువ మొత్తం లో లోపలికి తీసుకు 0టే లివర్ పూర్తి స్తాయి ఆరోగ్యానికి వచ్చేస్తుంది .కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆ కామంచి ఆకు కూర తినడం అలవాటు చేసుకోగలరు .ఆరోగ్యం కోసం వాడే మ0దులు ఎప్పుడైనా ఓం ధన్వంతరి నారాయణాయనమహా"అనీచదివి తూర్పు వైపు తిరిగి మందులు సేవిస్తే చాలా ఫలితం ఉంటుంది.
డయాబెటిక్ వాళ్ళు వరి అన్నం తగ్గించి కూర ఎక్కువ వండుకొని తింటే షుగర్ కంట్రోల్ కి వస్తుంది. ఒక్కొక్కసారి మొత్తం కూరని మాత్రమే ఎక్కువగా వండుకొని తినే వాళ్ళు వున్నారు.విదేశీ యులు కూడా అచ్చం గా వంకాయ ,దొండకాయ, టమాటాఆలు ,కలిపి! ఇలా రుచికరంగా వండుకొని తింటూ ఉంటారు. మనం ఓ గుప్పెడు అన్నం లేక రెండు గుప్పెడులు అయినా అన్నము వేసుకొని తినేయచ్చు .అప్పుడు కూడా షుగర్ కంట్రోల్ కి వస్తుంది. ఇక పొట్టు గోధుమలతో చేసిన పిండి ని మాత్రమే వాడండి ,దానివల్ల గ్లై స్మిక్ ఇండి క్స్ బాగుంటుంది .(అంటే మెల్ల మెల్ల గా బ్లడ్ లోకి షుగర్ వెళ్లే ప్రక్రియ)
అలానే ఓల్ వీట్ ,దానినే బ్రౌన్ వీట్ బ్రెడ్ అంటారు అది వాడితే షుగర్,వాళ్లకు కొలెస్ట్రాల్ వాళ్లకు చాలా మంచిది.అలానే మైదాపిండి అస్సలు వాడకుండా ఉంటే జీవితానికి చాలా లాభము .ఇక గోధుమ రొట్టెలు ...వరి అన్నం కు బదులు గా తినమ0టా రు .కానీ రెండిటి లోను కార్బోహైడ్రేట్లు సమానమే ,కాకపోతే రొట్టెలు,చపాతీలు అయితే లెక్క ప్రకారం తినవచ్చు అని చెబుతారు అంతే. అయితే పొట్టుగోధుమల పిండి తో అయితే మాత్రం కొంచెం షుగర్ వాళ్లకు ,కొలెస్ట్రాల్ వాళ్లకు చాలా మంచిది ,ఇక ఆకుకూరలు ,వెజితెరియన్ ఫుడ్ మాత్రం. షుగరు వాళ్లకు ,కోలేస్ట్రాల్ వాళ్లకు మంచిది అని మరిచిపోకండి. ఇక ఏదైనా నూనెలో వేయు0చి తింటే క్యాలారీస్ పెరుగుతాయి అందుకే మామూలుగా ఉడికించి తినండి ఫ్రై లు పూర్తిగా మరిచిపోవడం మేలు .అలానే షుగర్ వాళ్ళు జీలకర్ర. ,పసుపు దాల్చినచెక్క, ఉసిరికాయ, సొంపు మెంతులు,కరివేపాకు ఇవి రోజూ ఏదో ఒక రకంగా కడుపులోకి పంపిస్తూఉంటే షుగర్ వాళ్లకు, కొలెస్ట్రాల్ వాళ్లకు చాలమంచిది.
మజ్జిగ ...పలుచగా చేసి త్రాగండి అది షుగర్ ...వాళ్లకు, కొలెస్ట్రాల్ వాళ్ళకు. ..క్యాల్షియం వాళ్లకు చాలా మంచిది.. రాత్రి వేళల్లో పెరుగు బదులు మజ్జిగ వాడండి ఆయువృద్ది అని ఆయుర్వేదం చెబుతు0దీ
అరటి చెట్టు ఊచ, లేక దవ్వ.. చెట్టు కాండం లోని తెల్లని మట్ట భాగం తింటే కిడ్నీ రాళ్లు కరిగి పోతాయి.. కొద్దీ రోజులు దంచిరసం త్రాగిన కూడా రాళ్లు కరిగిపోతాయు. అలానే ముల్ల0గి రసం త్రాగినా కరిగిపోతాయి .కూర అప్పు డప్పుడు తింటూ ఉంటే కూడా. రాళ్ళు రాకుండా వుంటాయి.
అలానే ఇదివరలో చెప్పుకున్నాం . .త్రిఫల చూర్ణం లాభాలు అనేకం వాత, పిత్త కఫం అనే మూడు లక్షణాలు సరి సమానం గా లేకపోవడమే మనిషి లో అనేక సమస్యలు, రోగాలకు కారణం ..అయితే త్రిఫల చూర్ణం లేదా ఆ టాబ్లెట్ ఏదైనా సరే మనిషి లోని ఆ మూడు గుణాలను సమానం చేసి సమస్యలను పోగుడుతుంది.. ముఖ్య0గా. నేత్రసమస్య లు ,అజీర్ణం. గ్యాస్ . మల బద్దకం లాంటివి, మాత్రం త్వరగా తగ్గుతాయి .దీనిలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ లు సమభాగా లుగా కలిపి తయారు చేస్తారు.
ఇక మోషన్ కాకుండా ఇబ్బంది పడుతున్నవారు ఆయుర్వేదం షాపుల్లో.కొన్నిచోట్ల ఇంగ్లీషు మందులషాపుల్లో " కాయ0చూర్ణ0 " అనే పొడికల డబ్బా దొరుకుతుంది దానిలో సునాముఖి ఆకు ,వాము ,లా0టి వి కలుస్తాయి .రాత్రి భోజనము కాగానే ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ నీటిలో కలిపి త్రాగి పడుకుంటే ఉదయం సుఖవిరోచనం ఫ్రీమోషన్ అవుతుంది .సమస్య ను బట్టి ఇంకొంచం పొ డి వేసుకోవచ్చు .
ఇక శారీరక ఆరోగ్య0 కోసం శ్రీ విష్ణు సహస్రనామ మములలో గల ఒక నామం"ఓం భూతభావనాయనమః" అనే నామం 28సార్లు ప్రతిరోజూ ప్రశాంతముగా కూర్చొని మీ మనసులో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని లేక శ్రీమన్నారాయణుని కానీ నిలుపుకొని,లేక ఫోటో ముందు కూర్చొని ధ్యానం చేయండి లేక మీకు ఎంత సంఖ్య కుదిరితే అన్ని సార్లు చేయండి.
ఇక కంటి చూపు,కంటిసమస్యలు ,ఇక మొత్తం ఆరోగ్యం కోసం అరుణకాంతుల సూర్యునికి ఎదురుగా నిలబడి రావి చెంబులో ఎర్ర పూవ్వు ఒకటి వేసి లేక,2,3 ఆయునా వేసుకొని సూర్య నారాయణునికి ఆర్గ్యం ఇవ్వండి .అంటే కుడిచేతులోపోసుకుంటూ సూర్యుని ని వైపు వదిలివేయడం చేస్తూ ఓం నమో నారాయణాయ,అని పలుకుతూ ,ఓం సూర్యాయ నమః, ఆదిత్యా యనమః,ఓం భాస్కరాయనమః,అంటూ చదువుకొంటూఆర్గ్యం ఇవ్వండి ఎందుకంటే. ఆరోగ్యం భాస్కరాధి చేత్ .అని వేద ధర్మ0 చెబుతుంది
ఇక సర్వాకాల,సర్వావస్థలందు, ఎవరైనా శ్రీవిష్ణుసహస్ర నమాలుచదుకోవచ్చు,లేక శ్రీ షిర్డీ సాయినాథుని సచ్ఛరితం రోజూ ఒక పేజీ చదుకోవచ్చు సమయం లేకపోతే సాయినాథుని 11 నామాలు చదువుకుంటే కూడా చాలా మంచిది ప్రధమ0సాయినాదాయా,ద్వితీయం ద్వారక మాయునే, తృతీయం తీర్ధరాజాయ చతుర్దం భక్తవత్సలే ,పంచమ0 పరమాత్మాయా ,ష స్ట్ మం షిర్డీవాసనే, సప్తమ0 సద్గురు నాథాయ అష్టమం అనాధనాధయే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తాత్రేయా నమః ఏ దశ నామని త్రికాలే పాటునిత్యం సర్వ దు:ఖ నాశనం .సర్వకష్ట నివారణం ఇలా కూడా సాయినాథుని స్మరించి చదువు కుంటే అంతా మంచి జరుగుతుంది .
0 comments:
Post a Comment