ప్రతిరోజూ ఒక ఉసిరికాయ తింటే ఆరోగ్యానికి మంచిది . అది పచ్చడి గ నైన లేక ఎలా తిన్నా సరే. వుసిరి లో సి విటమిన్ ఎక్కువగా వుంది. కళ్ళకు ,తలజుట్టుకు , పంటి చిగురులకు, దెబ్బతిన్న శరీర బాగాలకు ,కణజాలమునకు ముఖ్యముగా కళ్ళకు,జుట్టుకు చాల మంచిది.
విటమిన్ సి హిమోగ్లోబిన్ఉత్పత్తికి చాల అవసరం. ఇంకా విటమిన్ D క్యాలిసియిమ్ ఉత్పత్తికి కూడా సి విటమిన్ కావాలి. జలుబు నివారణకి ,రోగ నిరోధక శక్తి పెరగటానికి ఎంతో ఉపయోగిస్తుంది. ముఖ్యముగా ఈ రోజులలో computer ఫై పనిచేసేవారికి కళ్ళ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రెప్ప ఆర్పకుండా ఎప్పుడు తదేకముగా కంప్యూటర్ తెరను చూసేవారికి కన్నుపోడిబారే సమస్య రావచ్చు.అయుతే ఎక్కువగా A.Cలో వుండే వారికీ ,వయస్సు ఫైబడిన వారికీ,ఎక్కువ computer వాడేవారికి ,ఏది అయినా దెబ్బ తగిలిన వారికై నా, కళ్ళు పొడి బరుతుంటాయి. అందుకే కొన్ని చిట్కాలు పాటించాలి .
టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు మంచిగా ఉండేలా చూసుకోండి .చీకట్లో టీవీ ఎప్పుడు చూడకూడదు. ఎప్పుడు స్క్రీన్ నే చూడకుండా మద్యమద్య చూపుని మరల్చుకోవాలి . computer చూస్తున్నప్పుడు కనురెప్పలను మద్య మద్య ఆర్పుతువుండాలి. చదువుతూన్నప్పుడుమద్య మద్య కాసేపు కంటికి విశ్రాంతినిఇవ్వండి. చిన్న చిన్న అక్షరములను ఎక్కువ సేపు చదవవద్దు. ఒకవేళ చదవాలిసివస్తే మద్య మద్య కాస్త దూరముగా దృష్టి ని మరలుస్తువుండాలి .చదవాలిసిన వస్తువు ని కంటి కంటే క్రిందనే వుండాలి. ఫైవైపు చూస్తూ చదవల్సివస్తే కొద్ది సేపు మాత్రమే చదవండి .ఎక్కువసేపు ACలోనే ఉండకండి. మద్య మద్య ఆరు బైట కు వచ్చి పోతువుండాలి. Ac ఇంటేన్సిటిని మరి ఎక్కువగా పెంచుకోకండి. ఇది కూడా కంటిలో పోడి తనము ని పెంచుతుంది. అందుకే AC రూమ్ లో హుమిడిఫయర్స్ ఉంచుకోండి. శరీరములో ద్రవపదార్డములు తగ్గకుండా చూసుకోండి. అందుకోసం ద్రవాహారములు తీసుకుంటూ వుండాలి.
పొగత్రాగటం,మద్యము పూర్తిగా బందు చేయండి . శుబ్రమయున మంచి నీటి తో కళ్ళు కడుక్కోండి .మురికిచేతులుతో కళ్ళు ముట్టుకోకండి .యోగా రోజు చేయటము మంచిది .ఇవి అన్ని పాటిస్తూ కళ్ళు కొద్దిసేపు మూసుకొని రిలాక్స్ గా వుండి కళ్లపై ఐస్ ముక్క చుట్టి చల్ల చల్ల గ పెట్టుకోవాలి .లేక చల్లటి నీటిలో తడిపిన గుడ్డను కళ్ళఫై పెట్టుకోవచ్చు లేదా కలబంధమట్టని మద్యగా చీల్చవేసి ఆ జిగురుగా ఉన్న బద్ద కళ్ళఫై పెట్టుకోవాలి . కళ్ళలోకి అది పోతుందిఅనే భయం అక్కర్లేదు .పోయునా ఏమికాదు .కళ్ళ క్రింద నల్లటి వలయాలుకు కూడా ఆ బద్దజిగురు బాగా పని చేస్తుంది .నల్లటి వలయాల ఫై అది రాస్తూ వుంటే కొద్దిరోజులు రాస్తే స్కిన్ మెరుస్తుంది నల్లమచ్చలు పొతాయి.జుట్టుకి తాకినా కూడా మంచిదే.
ఇంకా కళ్ళు అలసిపోతే మల్లెపూవులు నీటిలో తడిపి కళ్ళ ఫై పెట్టుకొని రిలాక్స్ అవ్వాలి .మంచిఉసిరి ముక్కలు సుబ్రముగా కడిగి మళ్ళి మంచి నీటిలోవేసి కొంచం కల్పి అ నీటితో కళ్ళు కడుకున్న కూడా కళ్ళ ఎరుపు పోతుంది .దురదలు తగ్గుతాయి ,కొంతమందికి కళ్ళలో BP ఎక్కువగా వుంటుంది.దానిని గ్లూకోమా అంటారు .వాళ్ళు గరుడవర్ధనమ్ పువ్వులు ఇవి ప్రతి ఇంట్లో వుంటాయి.తె ల్లగా ఉంటాయి. పూజకు వాడుతువుంటారు. అవి తీసుకుని నీటిలో సుబ్రముగా కడిగి ఆ పూవులను కళ్ళ ఫై పెట్టుకొని రోజు కొద్దిసేపు వుంచుకోవాలి. రోజు అలా చేస్తే కళ్ళలో BPతగ్గిపోతుంది . ఇక కళ్ళ సమస్యలు ఉన్నవారు రోజు క్యారెట్,పొన్నగంటి కూర, బొప్పాయి,మునగాకు, మునగ కాడలు, కొత్తిమీర, పుదీనా, తోటకూరలు ఎక్కువగా తింటూ వుండాలి.
అలానే రోజు ఉదయమే సూర్యుడికి దండము పెట్టుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిచయేత్ .అని వేదం చెబుతుంది. సూర్యనారాయనుడే కనపడుతున్న ప్రత్యక్ష భగవానుడు. స్నానము తరువాత లేదా కనీసము ముఖము కడిగిన తరువాత ఐనా సూర్యుడికి నమస్కారము చేసుకోండి. సూర్యుని మీద ఏదైనా స్తోత్రములు వస్తే చదవండి. రాకపోతే ఓం సూర్యనారాయణయనమః ఓం ఆదిత్యాయ నమః .ఓం భాస్కరాయ నమః ఓం నమో నారాయణాయనమః అని రాగి పాత్ర లోని నీళ్ళు సూర్యుడి వైపు వదిలిపెట్టండి .ఇది కుదరక పోయున నమస్కారం చేస్తే చాలు .సూర్యదేవుడు కరునిస్తాడు ‘’ సర్వేజనా; సుఖినోభవంతు
విటమిన్ సి హిమోగ్లోబిన్ఉత్పత్తికి చాల అవసరం. ఇంకా విటమిన్ D క్యాలిసియిమ్ ఉత్పత్తికి కూడా సి విటమిన్ కావాలి. జలుబు నివారణకి ,రోగ నిరోధక శక్తి పెరగటానికి ఎంతో ఉపయోగిస్తుంది. ముఖ్యముగా ఈ రోజులలో computer ఫై పనిచేసేవారికి కళ్ళ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. రెప్ప ఆర్పకుండా ఎప్పుడు తదేకముగా కంప్యూటర్ తెరను చూసేవారికి కన్నుపోడిబారే సమస్య రావచ్చు.అయుతే ఎక్కువగా A.Cలో వుండే వారికీ ,వయస్సు ఫైబడిన వారికీ,ఎక్కువ computer వాడేవారికి ,ఏది అయినా దెబ్బ తగిలిన వారికై నా, కళ్ళు పొడి బరుతుంటాయి. అందుకే కొన్ని చిట్కాలు పాటించాలి .
టీవీ చూసేటప్పుడు గదిలో వెలుతురు మంచిగా ఉండేలా చూసుకోండి .చీకట్లో టీవీ ఎప్పుడు చూడకూడదు. ఎప్పుడు స్క్రీన్ నే చూడకుండా మద్యమద్య చూపుని మరల్చుకోవాలి . computer చూస్తున్నప్పుడు కనురెప్పలను మద్య మద్య ఆర్పుతువుండాలి. చదువుతూన్నప్పుడుమద్య మద్య కాసేపు కంటికి విశ్రాంతినిఇవ్వండి. చిన్న చిన్న అక్షరములను ఎక్కువ సేపు చదవవద్దు. ఒకవేళ చదవాలిసివస్తే మద్య మద్య కాస్త దూరముగా దృష్టి ని మరలుస్తువుండాలి .చదవాలిసిన వస్తువు ని కంటి కంటే క్రిందనే వుండాలి. ఫైవైపు చూస్తూ చదవల్సివస్తే కొద్ది సేపు మాత్రమే చదవండి .ఎక్కువసేపు ACలోనే ఉండకండి. మద్య మద్య ఆరు బైట కు వచ్చి పోతువుండాలి. Ac ఇంటేన్సిటిని మరి ఎక్కువగా పెంచుకోకండి. ఇది కూడా కంటిలో పోడి తనము ని పెంచుతుంది. అందుకే AC రూమ్ లో హుమిడిఫయర్స్ ఉంచుకోండి. శరీరములో ద్రవపదార్డములు తగ్గకుండా చూసుకోండి. అందుకోసం ద్రవాహారములు తీసుకుంటూ వుండాలి.
పొగత్రాగటం,మద్యము పూర్తిగా బందు చేయండి . శుబ్రమయున మంచి నీటి తో కళ్ళు కడుక్కోండి .మురికిచేతులుతో కళ్ళు ముట్టుకోకండి .యోగా రోజు చేయటము మంచిది .ఇవి అన్ని పాటిస్తూ కళ్ళు కొద్దిసేపు మూసుకొని రిలాక్స్ గా వుండి కళ్లపై ఐస్ ముక్క చుట్టి చల్ల చల్ల గ పెట్టుకోవాలి .లేక చల్లటి నీటిలో తడిపిన గుడ్డను కళ్ళఫై పెట్టుకోవచ్చు లేదా కలబంధమట్టని మద్యగా చీల్చవేసి ఆ జిగురుగా ఉన్న బద్ద కళ్ళఫై పెట్టుకోవాలి . కళ్ళలోకి అది పోతుందిఅనే భయం అక్కర్లేదు .పోయునా ఏమికాదు .కళ్ళ క్రింద నల్లటి వలయాలుకు కూడా ఆ బద్దజిగురు బాగా పని చేస్తుంది .నల్లటి వలయాల ఫై అది రాస్తూ వుంటే కొద్దిరోజులు రాస్తే స్కిన్ మెరుస్తుంది నల్లమచ్చలు పొతాయి.జుట్టుకి తాకినా కూడా మంచిదే.
ఇంకా కళ్ళు అలసిపోతే మల్లెపూవులు నీటిలో తడిపి కళ్ళ ఫై పెట్టుకొని రిలాక్స్ అవ్వాలి .మంచిఉసిరి ముక్కలు సుబ్రముగా కడిగి మళ్ళి మంచి నీటిలోవేసి కొంచం కల్పి అ నీటితో కళ్ళు కడుకున్న కూడా కళ్ళ ఎరుపు పోతుంది .దురదలు తగ్గుతాయి ,కొంతమందికి కళ్ళలో BP ఎక్కువగా వుంటుంది.దానిని గ్లూకోమా అంటారు .వాళ్ళు గరుడవర్ధనమ్ పువ్వులు ఇవి ప్రతి ఇంట్లో వుంటాయి.తె ల్లగా ఉంటాయి. పూజకు వాడుతువుంటారు. అవి తీసుకుని నీటిలో సుబ్రముగా కడిగి ఆ పూవులను కళ్ళ ఫై పెట్టుకొని రోజు కొద్దిసేపు వుంచుకోవాలి. రోజు అలా చేస్తే కళ్ళలో BPతగ్గిపోతుంది . ఇక కళ్ళ సమస్యలు ఉన్నవారు రోజు క్యారెట్,పొన్నగంటి కూర, బొప్పాయి,మునగాకు, మునగ కాడలు, కొత్తిమీర, పుదీనా, తోటకూరలు ఎక్కువగా తింటూ వుండాలి.
అలానే రోజు ఉదయమే సూర్యుడికి దండము పెట్టుకోవాలి. ఆరోగ్యం భాస్కరాదిచయేత్ .అని వేదం చెబుతుంది. సూర్యనారాయనుడే కనపడుతున్న ప్రత్యక్ష భగవానుడు. స్నానము తరువాత లేదా కనీసము ముఖము కడిగిన తరువాత ఐనా సూర్యుడికి నమస్కారము చేసుకోండి. సూర్యుని మీద ఏదైనా స్తోత్రములు వస్తే చదవండి. రాకపోతే ఓం సూర్యనారాయణయనమః ఓం ఆదిత్యాయ నమః .ఓం భాస్కరాయ నమః ఓం నమో నారాయణాయనమః అని రాగి పాత్ర లోని నీళ్ళు సూర్యుడి వైపు వదిలిపెట్టండి .ఇది కుదరక పోయున నమస్కారం చేస్తే చాలు .సూర్యదేవుడు కరునిస్తాడు ‘’ సర్వేజనా; సుఖినోభవంతు
0 comments:
Post a Comment