మీరు తీసుకునే ఆహారములో పీచు కార్బోహైడ్రేట్స్ వంటి పదార్ధాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఇందుకోసం అప్పుడప్పుడు జొన్నపిండి గోధుమపిండి రాగులపిండి రోజు ఐదో ఒకటి మినప్పిండిలో కలుపుకొని ఆట్లుగా పోసుకొని తింటూ ఉండటం మంచిది , మొలకెత్తిన గింజలు, పళ్ళు, కూరగాయలు ఎక్కువుగా తీసుకోవాలి.
కొవ్వుపదార్దాలు, నేయి, వెన్న, జున్ను, మీగడ వంటివి, జుంక్ ఫుడ్స్ లాంటివి తగ్గించాలి. ఆవునెయ్యి వాడితే కీళ్ల నెప్పులు రావు. ఆవునెయిలో కోలస్త్రాలు ఉండదు. ఏధి అయినా అతిగా తినకూడదు. కీళ్ల మధ్యన ఈ నేయి కందెన లా పనిచేసి కీలు అరిగీపోతె కాపాడుతుంది.
పూర్వకాలములోలాగా మనం ఆయిల్ వాడటం ఇప్పుడు తగ్గించేశాము. శరీరక శ్రమ లేకపోవటంవల్ల అది కొవ్వు గా మారిపోయి గుండే జబ్బులు వస్త్తున్నాయి అని ఈ నూనె వాడకం తగ్గించాము. అయితే దానివల్ల ఎముకల మధ్య ద్రవపదార్థం లేక అవి రాపిడికి గురి అయి చిన్నవయసులో అరిగీపోతున్నాయి. అందుకే ఆవునేయి కొద్దికొద్దిగా వాడుతూవుండాలి. రోజూ కొంచెం శారీరక శ్రమ చెయ్యటం అవసరం. కనీసము నడక ఐనా మంచిదే .
తక్కువుగా కొవ్వులు వుండే లోఫ్యాట్ పాలు, పెరుగు వాడటం మంచిది. అవి కాలిష్యం ఇస్తాయి. అప్పుడు సహజసిద్ధముగా బోన్స్ బలముగా తయారవుతాయి.
మాంసాహారం తినే వారు స్కిన్ లెస్ చికెన్ తినాలి. కూరగాయలు ఉడికించినఒమేగా -౩ ఫ్యాటీయాసిడ్స్ కోసం సాలమన్, హాయిర్రింగ్ వంటి చేపలను వారంలో కనీసము రెండు సార్లు తినాలి.
ఉప్పు కొంచం తగ్గించి తినాలి. పికెల్స్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, అందుకే కొద్ది కొద్దిగా మాత్రమే తినాలి. ఎప్పుడైనా సరే ఉప్పు పూర్తిగా మానకూడదు. బాడీలో ఉప్పు అంటే సోడియం పూర్తిగా మానేస్తే మనం ఏ చిన్నపని ఛైసుకోలేము. గుండె, లంగ్స్, కిడ్నీస్ లాంటి ముఖ్యమైన అంగాలు పనిచేయటానికి, మెదడు పని చేయటానికి ఉప్పు చాలా అవసరం. ఒకవేళ ఉప్పు పూర్తిగా మానివేస్తే, లక్ష రూపాయలఖర్చు తో డాక్టర్స్ సోడియం అంటే ఉప్పు శరీరం లోకి ఎక్కిస్తారు. కనుక మనం కొద్దిగా జాగ్రత్త గా ఇది వాడాలి. వి మాత్రమే తినాలి. ఫ్రైలు వేపుళ్ళు తినకూడదు.
కొవ్వుపదార్దాలు, నేయి, వెన్న, జున్ను, మీగడ వంటివి, జుంక్ ఫుడ్స్ లాంటివి తగ్గించాలి. ఆవునెయ్యి వాడితే కీళ్ల నెప్పులు రావు. ఆవునెయిలో కోలస్త్రాలు ఉండదు. ఏధి అయినా అతిగా తినకూడదు. కీళ్ల మధ్యన ఈ నేయి కందెన లా పనిచేసి కీలు అరిగీపోతె కాపాడుతుంది.
పూర్వకాలములోలాగా మనం ఆయిల్ వాడటం ఇప్పుడు తగ్గించేశాము. శరీరక శ్రమ లేకపోవటంవల్ల అది కొవ్వు గా మారిపోయి గుండే జబ్బులు వస్త్తున్నాయి అని ఈ నూనె వాడకం తగ్గించాము. అయితే దానివల్ల ఎముకల మధ్య ద్రవపదార్థం లేక అవి రాపిడికి గురి అయి చిన్నవయసులో అరిగీపోతున్నాయి. అందుకే ఆవునేయి కొద్దికొద్దిగా వాడుతూవుండాలి. రోజూ కొంచెం శారీరక శ్రమ చెయ్యటం అవసరం. కనీసము నడక ఐనా మంచిదే .
తక్కువుగా కొవ్వులు వుండే లోఫ్యాట్ పాలు, పెరుగు వాడటం మంచిది. అవి కాలిష్యం ఇస్తాయి. అప్పుడు సహజసిద్ధముగా బోన్స్ బలముగా తయారవుతాయి.
మాంసాహారం తినే వారు స్కిన్ లెస్ చికెన్ తినాలి. కూరగాయలు ఉడికించినఒమేగా -౩ ఫ్యాటీయాసిడ్స్ కోసం సాలమన్, హాయిర్రింగ్ వంటి చేపలను వారంలో కనీసము రెండు సార్లు తినాలి.
ఉప్పు కొంచం తగ్గించి తినాలి. పికెల్స్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది, అందుకే కొద్ది కొద్దిగా మాత్రమే తినాలి. ఎప్పుడైనా సరే ఉప్పు పూర్తిగా మానకూడదు. బాడీలో ఉప్పు అంటే సోడియం పూర్తిగా మానేస్తే మనం ఏ చిన్నపని ఛైసుకోలేము. గుండె, లంగ్స్, కిడ్నీస్ లాంటి ముఖ్యమైన అంగాలు పనిచేయటానికి, మెదడు పని చేయటానికి ఉప్పు చాలా అవసరం. ఒకవేళ ఉప్పు పూర్తిగా మానివేస్తే, లక్ష రూపాయలఖర్చు తో డాక్టర్స్ సోడియం అంటే ఉప్పు శరీరం లోకి ఎక్కిస్తారు. కనుక మనం కొద్దిగా జాగ్రత్త గా ఇది వాడాలి. వి మాత్రమే తినాలి. ఫ్రైలు వేపుళ్ళు తినకూడదు.
0 comments:
Post a Comment