ఇక్కడ రక రకాలుగా మోసం చేశారు ముఖ్యంగా 2లక్షలు ఓట్లు వ స్తే 4 mla సీట్లు వచ్చాయి అ ను కుందాము మరి 5 లక్షకు ఓట్లు వచ్చినప్పుడు కనీసము ఒక 6 mla లు రావాలి గా కానీ ap లో అలా లెక్క తెలడం లేదు తెలంగాణా లో లెక్క సరిపోతుంది కానీ ap ఒరిస్సా లో మాత్రం బాబు అండ్ కో మోడీ అండ్ కో ఇలా వాళ్ళని నాశనం చేశారు ఇక ఎలక్షన్ కనేషనర్ మీనన్ ని వాడుకొని రాత్రంతా ఓటింగ్ అని చెప్పి ..వైస్సార్సీపి ఏజెంట్లు ని భయపెట్టి ..లేక డబ్బుతో కొనేసి బైటకు పంపించి రిగ్గింగ్ ఓట్లు గుద్ది పారేసుకున్నారు
2 అందుకోసం వాళ్ళ కు కావాల్సిన అధికారులని తెచ్చుకున్నారు
3 జగన్ కి వ్యతిరేకం ఆయున వ్యుద్యోగస్టులు కూడా మోసానికి సహకరించారు అని
4 ఇక మానసికంగా వాళ్ళ చానల్స్ లో పదే పదే మేమే గెలుపు అని జనాన్ని మానసికంగా సిద్ధం చేశారు
5ఇక షా వచ్చి కౌంటింగ్ ముందు తిరుపతి లో మకాం వేసి
Evm లు కూడా కొంత మార్పులు చేసి పారేశారు ..అందుకే
ఎలక్షన్ పూర్తి కాగానే ..evm లకి సీలు వేయలేదు ఎందుకంటే తరువాత గుద్దుకున్నారు
ఇక ఫైనల్ గా evm లెక్కపెట్టేటప్పుడు ఎంపీ వి mla కి mla వి
ఎంపీ కి లెక్క వేయడం ...ఇక కూటని కి కాస్ట మెజార్టీ రాగానే అభ్యర్థి ని ప్రకటించి ..ఇక మిగతా evm లని లెక్కించ కుండా దాచేసి మాయం చేయడం
ఇక మొదట్లో ప్రశాంత్ కిషోర్ ఒక సలహా రామోజీ రావు కి
ఇచ్చాడు ..ల్యాండ్ టైటిల్ చట్టం ..తో రైతులకు చేటు జగన్ భూములు లాగేసుకుంటున్నాడు అని బాబు లోకేష్ లు
వాయుస్ రికార్డ్ లు చేసి రైతులకు పంపించారు ..కొంతమంది కూటమి ఇష్టం ఉన్న వాల0టీర్లని లాగి ...జగన్ ప్రభుత్త్వం
మీ పొలాల కాగితాలు ని వసూలు చేయమంది అని అబద్డాం
చెప్పి రైతుల్లో విష ప్రచారం జగన్ మీద చేశారు
ఈ ..చట్టం పై అబద్దాలు రామోజీరావు ..జ్యోతిపేపర్ టీవీ5 ఇలాంటివి ..ప్రజల్లోకి 24 గంటలు ఎక్కిస్తూనే వున్నారు
ఇన్ని కారణాలు ఉన్నాయి ఇలా జనాలు అనుకుంటూ యూట్యూబ్ లో వ్రాసేస్తున్నారు ......
0 comments:
Post a Comment