మానవుడు అతి ఆశ తో చచ్చిపోతున్నాడు ఒక్క చెట్టు ఒక్క పుట్ట బ్రతక నివ్వరు అడవుల్లో ఏ పండు జంతువులకు వుంచరు అన్ని కోసి పారేయడం అమ్మేయడం తినేయడం
పది తరాల కి సంపాదించుకోవడం రాజకీయ నాయకులు గుట్టలు కొండలు అడవులు నదులు మొత్తం కొట్టేసి అక్రమించుకోవడం మరి పాములు దగ్గర నుంచి ఏనుగులు వరకు ఎటు పోయు చస్తాయి చెప్పండి ..కరోనా లాంటి విపత్తులు వచ్చినా మనిషి లో జ్ఞానం లేదు ఇంకా స్వార్ధం ఎక్కువ ఆయుపోయింది ఇది నా అభిప్రాయం
మీరు ఏమంటారో వ్రాయండి