ప్రపంచం లో పరిస్థితులు చూస్తుంటే కలియుగం అంతం అంటువున్నారు ..కానీ ఉత్సవాలు పూజలు ప్రారంభ సమయంలో కలియుగే ప్రధమ పా దే ...అని చదువుతూవుంటాము .కాబట్టి ఇంకా ప్రధమ పాదం నడుస్తుందిఇంకా
చాలా ఉంది ప్రధమ పాదం లో ఆ తరువాత ఇంకా మూడుపాదాలు జరగాలి ...ఇప్పుడే పరిస్థితులు ఘోరంగా వుంటూవున్నాయి ...ఇంకా ఎంత ఘోరం గా రానున్నాయో ...అన్నివేళలా భ గవ0తుని నామ0 జపిస్తూ మంచి మార్గం లో నడవటమే ...🌷మనకు శ్రీరామ రక్ష ...ఓం సద్గురు సాయునాదాయన మహా:🌷
🙏🌷 ఓం నమో శ్రీ వేంకటేశాయ 🙏🌷
0 comments:
Post a Comment