Pages

కరోనా రాకుండ ఉండటానికి ..ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా వెల్లుల్లి వైద్యం ..ఒకసారి చూడండి

 ఒక్క నాటు వైద్యుడి సలహా ... వెల్లుల్లి రెమ్మల వాసన చూడడం వల్ల కేవలం మూడు రోజులలో కరోన నుండి బయటపడతారు. దానికి సైంటిఫిక్ కారణాలు వెతికే ప్రయత్నంలో చాలా విషయాలు మరియు ఆనందయ్య మందుపై కొందరు మేధావులు అడిగిన చాలా ప్రశ్నలకు ‌సమాధానాలు దొరికాయి వెల్లుల్లి వాసనచూడటం గురించి కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఉంది.

పచ్చి వెల్లుల్లి లో చాలా బలమైన యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరస్ మరియు యాంటీ పంగల్  లాంటి గుణాలే కాకుండా రక్తం గడ్డకట్టకుండా చేసె కాంపోడ్సు పుష్కలంగా ఉన్నాయి పచ్చి వెల్లుల్లి తినడం ద్వారా కొన్ని యాసిడ్ లవల్ల కడుపులో మంట లాంటి లక్షణాలు వస్తాయి అలాగే వెల్లుల్లి జీర్ణం అయ్యి రక్తంలో కలిసే సరికి కొంత శక్తి తగ్గడం మరియు చాలా సమయం పడుతుంది వండి తినడం వల్ల కూడా వెల్లుల్లి ఆయుర్వేద గుణాలను కోల్పోతుంది ఆశ్చర్యం ఎమిటి అంటె 1968 లో వచ్చిన influenza నుండి కాట్మాండ్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఇ పచ్చి వెల్లుల్లి వాసన చూడడం వల్లనే బయటపడటం.

పచ్చి వెల్లుల్లి వాడటం రెండు రకాలు

1) ఐదు పచ్చి వెల్లుల్లి రెమ్మలను మెత్తగా దంచి పలుచని బట్టలో కట్టి రెండు మూడు గంటలు వాసన చూడడం వల్ల కరోన రాకుండా కాపాడుకోవడమే కాకుండా జలుబు దగ్గు గొంతునొప్పి లాంటి లక్షణాలనుండి మరియూ కరోన నుండి కూడా కేవలం నాల్గు గంటల నుండి రెండు రోజులలో కచ్చితంగా కోలుకుంటారు.

2) ఎడు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని ముక్కలు చేసి మీ అరికాల్లలో నాల్గు రెమ్మలు సాక్షుల సహాయంతో‌ వుంచుకొని మరో రెండు రెమ్మల ముక్కలు రెండు సంకలలో పెట్టుకుని ఒక్క రెమ్మ నాలుక కింద పెట్టుకొని రెండు తోక మిరియాలు ఒక్కదాని వెనక ఒక్కటి నోట్లో వేసుకొని నమలడం (రెండు కలిపి అరగంట నమలాలి) ద్వారా కేవలం నాల్లు గంటల‌ నుండి రెండు రోజులలో కరోన నుండి ఎలాంటి మందులు లేకుండా 100% బయట పడవచ్చు మానవ పాదాల అరికాళ్లలో రంద్రాల సాంద్రత ఎక్కువగా ‌ఉంటుంది మీరు పాదాల అరికాళ్లలో వెల్లుల్లి ‌ముక్కలు వుంచిన పది నిమిషాలలో మీ నోట్లో నుండి వెల్లుల్లి వాసన రావడం మీరె గమనించవచ్చు కంట్లో మందు వేస్తే ఊపిరితిత్తులలో ఆక్సిజన్ ఎలా పెరుగుతుంది అనే మేధావులకు ఇదీ చెప్పుతో కొట్టె సమాధానం.

సంవత్సరం పాప నుండి అందరూ వాడే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని గొప్ప ఔషధం కచ్చితంగా నాల్గు గంటల నుండి రెండు రోజుల్లో కరోన నుండి కోలుకుంటారు

మీకు ఇంకా ఆధారాలు కావాలి అంటే ఇ ఆర్టికల్ చదవండి

https://thehimalayantimes.com/opinion/opinion-raw-garlic-smell-therapy-for-covid-19

దయచేసి ఇ అమూల్యమైన మెసేజ్ ను అందరికీ చేరేల సేరు చెయ్యండి కరోన నుండి దేశాన్ని కాపాడుకుందం.

🙏🌹🌹శ్రీమద్ భాగవతం లో కొన్ని విషయాలు..ఓం నమో భగవతే వాసుదేవాయ జయ జయ శ్రీ కృష్ణ జైజైశ్రీరామ🌹🙏

 [5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 బలి భూదానము చేయునపుడు వామనుని కేవల బ్రహ్మచారి అని తలవక సకల భూతాంతర్యామిగా తలచి ధారదత్తము చేసెను. కనుక వెంటనే శ్రీహరి త్రివిక్రముడై దర్శనమిచ్చెను. తనది అగు సమస్తమును అపహరించి తాను మిగులునట్లు చేసెను. దానికి మోక్షమే ఫలమయ్యెను. ఇతడు ఎచ్చట ఉన్నను అచ్చట మోక్షలోకము సాక్షాత్కరించి ఉండును. పై లోకముల వారికి కూడా మోక్షము అనునది కంటికి కనపడదు కదా! ఇట్టి వ్యామోహములు తీరిన బలి చక్రవర్తిని అధోలోకమున ఉంచెను. 

అంతర్యామిని చూచువానికి అంతర్యామి లోకమే గాని ఇతర లోకములు ఉండవు. లోకముల భేదములు, లేత ముదుళ్లు, మంచి చెడ్డలు వివేకించుకొనువానికి ఆ లోకములే ఉండును కాని అంత్యర్యామి ఉండడు. తుమ్ము, దగ్గు, ఆవులింత కలిగినపుడుగాని, కాలుజారుట, పడుట కలిగినపుడు గాని భగవంతుని నామస్మరణ చేయగల అంతర్యామి బుద్ధి కావలెను. అది కలవాడు మాత్రమే కర్మబంధముల నుండి  విడివడి జ్ఞానస్వరూపుడు అగును. అట్టి వాసుదేవుడు ఆత్మజ్ఞానమును ఇచ్చి భక్తులను పోషించునే గాని ఐహిక భోగ భాగ్యములను ఎట్లు ఒసగునని భావింపరాదు.

అతడు పూర్వము బలిచక్రవర్తిని ఎందులకు యాచించెను? ఇంద్రునికి ఇచ్చుటకు కాదు. బలిని సమస్త సంపదల నుండి వేరు చేసి తనను తానుగా నిలబెట్టుటకు. అట్లు నిలబెట్టబడినపుడు మనస్సు ఎట్లు పని చేయవలెనో అదే నిజమైన పరీక్ష. తానొక్కడే మిగులునట్లుగా సంపదలను హరించి వరుణ పాశములతో బంధించినపుడు బలీంద్రడు ఏమనెనో వినుము:..............✍ *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-113

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻తానొక్కడే మిగులునట్లుగా సంపదలను హరించి వరుణ పాశములతో బంధించినపుడు బలీంద్రడు ఏమనెనో వినుము: దేనియందును కోరిక లేకుండుట భగవంతుని లక్షణమని ఇప్పటికి తెలిసికొంటిని. ఇంద్రాది దేవతలు ఏ కారణము చేత దేవుడు కాలేకపోయిరి? ఇంద్రుని తమ్మునిగా పుట్టినను వామనుడే దేవుడు ఎందులకు అయ్యెను? ఇంద్రాదులు స్వర్గమును కోరి ప్రార్థించిరి. కనుక దేవతలయ్యి దేవుడు కాలేకపోయిరి. వామనునకు కోరికయే లేదు. ఇంద్రుడు కోరెనని యాచించెను. తనకు ఏమియు లేనివాడే సమస్తము తాను అగును. చూడుడు! కాలమునందు సమస్తము పుట్టుచున్నది. అందేదియు కాలమునకు అక్కరలేదు‌. మనువులు మన్వంతరములు కాలములోని భాగములోని భాగములే కదా! అట్లని కాలము మన్వంతరాధిపత్యము కోరుచున్నదా! 


పూర్వము మా తాత ప్రహ్లాదుని చూచి ఈ వామనుడే నృసింహ రూపము పొందినపుడు నీకేమి కావలెనని ప్రశ్నించెను. లోకత్రయాధిపత్యము ఇమ్మందువా అని ప్రశ్నించెను. అప్పుడు ఈ దేవుని ఆజ్ఞ శిరసావహించి కూడా మా తాత యేమని కోరెను? తండ్రి రాజ్యము తనకు ఇమ్మని కోరలేదు. భగవంతుని సేవ నిరంతరము చేయుటకు అవకాశము ఇప్పింపని కోరెను‌. దానితో అతని జన్మ చరితార్థమైనది‌. భగవంతుడు ప్రహ్లాదునే కాక హిరణ్యకశిపుని కూడా అనుగ్రహించి తన తేజస్సుగా స్వీకరించెను. ఇట్లు పలికిన బలిచక్రవర్తి ఇంటి ద్వారమున నారాయణుడు శంఖ చక్రగదా పాణియై కాపుగా ఉన్నాడు. అతడు తన వారుగా శరణుజొచ్చు వారి యందు జాలిపడి ఏదియైనను చేయవచ్చును. ఒకమారు రావణుడు బలిచక్రవర్తి శాసనము ఉల్లంఘించి పాతాళముపై దండెత్తుటకు వచ్చెను. బలి ఇంటి ద్వారము కడ కాపున్న నారాయణుడు పాదాంగుష్ఠముతో నెట్టెను. రావణుడు పదివేల యోజనముల దూరమున పడెను‌. ఓ పరీక్షిన్నరేంద్రా! ఈ ప్రహ్లాదుని, వారి వంశమును గూర్చిన వృత్తాంతమును ముందు సవిస్తరముగా వివరించెదను. 


(బలి అనగా బలవంతుడు‌. ఇతడు స్వాతిశయమునకు సంకేతము‌. స్వాతిశయముతో అన్ని లోకములు గెలువవలెననిపించును. సద్గుణములు అభ్యసించినను తన అంతటి సద్గుణవంతుడు లేడనిపించును. భక్తిని అభ్యసించినను తన వంటి భక్తుడు లేడనిపించును. దానమిచ్చినను తనను మించిన దాత లేడనిపించును‌. ఈ విధముగా బలి అన్ని లోకములను జయించెను. అట్టి వానికి తనది అను సమస్తము తొలగించినచో స్వాతిశయమునకు తాను తప్ప మరి ఏదియు మిగలదు. అదియే భగవంతుడు. దానితో స్వాతిశయము త్రొక్కబడును. అటుపైన సమస్తమునకు అధిపతి అగును. వాని మనస్సే ఇంటిద్వారము. అచ్చట భగవంతుడే ఉండును గాని స్వాతిశయము ఉండదు. అట్టివాని మనస్సు దగ్గరకు పరదారాసక్తి మున్నగు రావణ లక్షణములు చేరలేవు)............✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-114,115.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻దానికి దిగువ మహాతలమునందు ఈ సర్పములన్నియును కట్టలు కట్టుకొని తిరుగుచుండునట. అవి కామ క్రోధ పూరితములై ఉండును. అనగా దేహముల యందు గుహ్యస్థానమున కామక్రోధాదులకు కారణములైన శక్తులున్నవి. వాని సృష్టి ఈ భూగర్భమున మహాతలము నందు జరుగుతున్నది. 


అందు కుహకుడు, కాళీయుడు, సుషేణుడు మొదలగు సర్పరాజులు సూక్ష్మదేహములు కలిగి తిరుగుచుందురు. విష్ణుమూర్తి వాహనమైన గరుడుడు అన్నచో వారికి భయము. వారు దారా పుత్రులతో, మిత్రులతో, బంధువులతో సుఖపడుచున్నప్పుడు కూడా గరుడుని వలన భయము పోదు. (ఉదయించుచున్న సూర్యునకును, ఈ నాగలోక వాసులకును బద్ధవిరోధము. సూర్యుడు అస్తమించిన వెనుక వీరందరును రాత్రి జరుగుచున్న భూగర్భము నందు మేలుకొని ఉందురు. కనుకనే పశ్చిమ దిక్కు కద్రువగా, తూర్పుదిక్కు వినతగా పనిచేయుచుండును. సూర్యుడు వినతాసుతుడై ఊర్ధ్వగమనము చేయును. సూర్యాస్తమయ సమయమున చీకటులే సర్పలోక ప్రజ్ఞలై తలత్తును. అందు చీకటుల నుండి పుట్టిన సర్పములు కన్నములలో వసించును. వానికి మూలములైన నాగలోక వాసులు భూగర్భమున చీకటి వైపున సంచరించుచుందురు. 


అహోరాత్ర గమనమున జ్యోతిర్మయమైన అండము నుండి సూర్యుడు గరుత్మంతుడై ఉదయించును. తమోమయమైన రాత్రి భాగపు అండమున చీకటులు సర్పములై సంచరించుచుండును. ఈ రెండింటి నుండియే జీవుల దేహమున ఊర్ధ్వగతి, అధోగతి కలుగుచున్నవి. గరుడుడు శ్వాసరూపమున ఓంకారము అను పరమాత్మను మూపున గొనివచ్చును. సర్పములు జీవిని దేహ నిర్మాణమునకై గర్భమున బంధించును. ఊర్ధ్వగతికి ప్రణవ స్వరూపమైన ఆత్మజ్ఞానమును, అధోగతికి కామస్వరూపమైన గర్భధారణమును కారణములైనివి. ఇట్లు సృష్టికి రెండు యానములు కల్పించుటలో సర్పములు‌ ఒక ప్రక్కను, గరుడుడు ఒక ప్రక్కను అధి దేవతలుగా పనిచేయుచున్నారు)..............✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-116,117,118.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻మహాతలము క్రింద రసాతలము ఉన్నది. అచ్చట నివాతకవచులు, కాలకేయులు అనబడు దైత్యులును, దానవులును కలరు. వారి రాజ్యము పేరు హిరణ్యపురము. వారు దేవతలకు శత్రువులు. మహా సాహసము గలవారు; చాలా ప్రతాపము గలవారు. అంతర్యామి తేజస్సునకు భయపడి వారందరును యీ లోకమున దాగి పుట్టలలోని పాముల వలె ఉన్నారు. ఇంద్రుని దూతి అగు సరమాదేవి అచ్చట నుండి ఏవో మంత్రములు ఉచ్చరించుచుండును. ఆ వాక్యములకు వారందరును భయపడుచుందురు. 


(నివాత కవచులు అనగా గాలి దూరని కవచము గలవారు. కాలకేయులనగా కాలగతికి లెక్కలు కట్టువారు. ఈ రెండు విధముల జీవులును తమోమయులై భూగర్భమున వసించుచున్నారు. అచ్చట సరమ అనబడు ఆమె దేవతల కుక్క, ఆమె భూగర్భ ద్వారమునందు నిలబడి అధోలోక తమోమయ జీవులు ఊర్ధ్వ లోకములకు ప్రసరింపకుండ కాపాడుచుండును. కనుక ఆమె ఇంద్రుని దూతిగా వర్ణింపబడినది. ఊర్ధ్వలోకములకు, అధోలోకములకు చరించుచుండు ప్రజ్ఞ అని అర్థము. 


మన దేహముల యందు ఈమె మూలాధారము ప్రదేశము నుండి వాక్కును ఉచ్చరించుచు ప్రథమ ప్రయత్నమైన మంద్రముగా పనిచేయుచుండును. ఉచ్చరింపబడిన సంకల్ప రూపమైన ప్రయత్నము మనలను అజ్ఞాత ప్రజ్ఞ‌ నుండి జ్ఞాత ప్రజ్ఞకు కొనితెచ్చెను. దానితో నాదము ఏర్పడి చైతన్యము వెలుగుగా ప్రస్తారము చేయబడును. తత్ఫలితముగా వైఖరీవాక్కు, అక్షర పంక్తీ, పదములు, అర్థములు మున్నగు వెలుగుల లోకములలోనికి జీవుడు మేల్కొనును. దీనికి మూలమైన భూగర్భలోకమే రసాతలము)............✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-119.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻ఆ బలి రాజ్యమైన సుతలమునకు క్రిందుగా తలాతలమున్నది. దానికి అధిపతి మయుడు‌. అతడు అసుర పట్టణములను నిర్మించిన వాడుగా ప్రసిద్ధి చెందియున్నాడు. పూర్వము పరమేశ్వరుడు త్రిపురములను దగ్ధము చేయుటకై విష్ణుమూర్తి తన బాణముగా ప్రయోగించెను. విష్ణువు మూడు పురములను దగ్ధము చేసెను. తనను శరణుజొచ్చిన మయుని కాపాడి తలాతలమునకు నిర్మాతగా ప్రతిష్ఠించెను. అప్పటి నుండి ఈ మయుడు నిర్భయుడై ఉన్నాడు. 


తలాతలామునకు దిగువగా మహాతలమున్నది‌. అచ్చట కద్రువ సంతతియైన సర్పములు పెక్కు శిరస్సులతో తిరుగుచుండును. (సర్పములనగా అధోలోక వాసులైన సూక్ష్మదేహ జీవులే గాని పాములు కావు‌. ఈ జీవులు రెక్కలతో కూడిన సర్పములై ఎగిరి భూలోకమును ఆరోహించునని చెప్పబడినది. వారే ఈ భూమిపై దేహములు ధరించిన జీవులకు అమృతత్వమును చేకూర్చుచున్నారు. అంకుర శక్తిగా విత్తనముల లోనికిని, శుక్రలోక జీవులుగా భూలోక వాసుల దేహముల లోనికి దిగివచ్చుచున్నారు. అందుండి శుక్రధాతువునందలి కణములుగా ఏర్పడి దేహములు అనబడు పురములను నిర్మించు మాయను ఉపదేశమందుచున్నారు‌. 


పరమేశ్వరుడు ప్రళయమునకు అధిపతి. విష్ణువు స్థితికి అధిపతి. ప్రళయము కలుగవలెనన్నచో సృష్టికి స్థితి ఉండవలెను. కనుక విష్ణువునే బాణముగా ప్రయోగించెను. అటుపైన మూడు లోకముల నిర్మాణము గల త్రిపురములను దేహములను శివుడు నిత్యము దగ్ధము చేయుచున్నాడు. దేహధారుల‌కు మృత్యుభీతి ఏర్పడినది. దాని నుండి నిర్భీతి కలుగుటకు శుక్రకణములు దిగివచ్చి జీవునకు పుత్రరూపమున క్రొత్త దేహము కల్పించుచున్నవి. అప్పటి నుండి ఇది తెలిసినవారికి నిర్భీతి ఏర్పడుచున్నది. దేహమందు కూడా తలాతలము అనబడు అధోలోకమున ఈ సర్పములు శుక్రరూపులుగా ఏర్పడుచున్నవి).............✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-116,117,118.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻రసాతలమునకు దిగువ పాతాళమున్నది. అందు నాగకులము వారందరును సంచరించుచుందురు. అచ్చట వాసుకి, శంఖుడు, కుళికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ర్టుడు, శంకచూడుడు, కంబళుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలగు మహానాగములుండును. వారిలో ఐదు తలలు గలవారున్నారు. వారు తమ మణుల కాంతులతో పాతాళమును వెలిగించుచున్నారు. 


(ఇది భూగర్భమునందలి నట్ట నడిమి భాగము. భూ పరిభ్రమణము కొరకు గిరగిర తిరుగుచున్న స్వయం వాహక శక్తులుగా ఇందలి సర్పములు పనిచేయుచుండును. వారు ఆ లోకమందలి జీవులుగానే గాక అధిదేవతలుగ కూడా ఉన్నారు. మిగిలిన లోకముల వారు వేర్వేరుగా ప్రజ్ఞల యందు మేల్కొనుచుండగా పాతాళవాసులు అంతర్యామి ప్రజ్ఞ యందు మేల్కొని ఉన్నారు. కనుకనే అచ్చటి శేషుడు అంతర్యామికి శయ్య. అచటి వాసుకి పరమేశ్వరుని కంఠహారము. 


భూ పరిభ్రమణము కల్పించి భూమిని వహించుచున్నవాడు శేషుడు. ఈ పరిభ్రమణమున కాలప్రజ్ఞను ఉత్పాదించి ఆయుర్దాయములు ఏర్పరచి మృత్యువును కల్పించుచున్నవాడు వాసుకి. భూలోక వాసుల దేహములందు శేషుడు మూలాధారమునకు దిగువ కందమనబడు మూలమునకు పైన ఉండును. ఈ దేహమందలి పృథివీ తత్త్వము చెదరిపోకుండ అతడు పట్టి ఉంచుచున్నాడు. ఇతనినే తాంత్రికులును, యోగులును కుండలినీ శక్తిగా వర్ణించుచున్నారు. జీవుని రూపమున దిగివచ్చు అంతర్యామికి దేహముగా ఇతడున్నాడు కనుక పాన్పుగా పనిచేయుచున్నాడని చెప్పబడినది)...........✍ *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-120,121.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻పాతాళలోకపు అడుగున శేషుడు ఉన్నాడు. ముప్పది వేల యోజనముల వెడల్పైన తోకచుట్ట కలిగి ఉన్నాడు. అతడు విష్ణుమూర్తి యొక్క శరీరము‌. అతడే అనంతుడు అనబడుచున్నాడు. అతడే సంకర్షణుడు అనబడు వ్యూహముగా పనిచేయుచున్నాడు. 

అతని శిరస్సున భూగోళము తెల్లని ఆవగింజ వలె నిలబడి ఉన్నది. వాని చుట్టును భయంకరములైన సర్పములు పదునొకండున్నవి. అవి రౌద్రముర్తులు లేక రుద్రమూర్తులు అనబడును. సంహారమునకై వేచి ఉండి మూడేసి కన్నులు, శిరస్సులు కలిగి శూలహస్తులై నిలబడి వారు ఆదిశేషుని కొలుచుచున్నారు. (ఆదిశేషుడును, రౌద్రమూర్తులును భూ పరిభ్రమణమునకు అధిపతులు. అందు శేషుడు స్థితికర్తగా పనిచేయగా మిగిలిన వారు ప్రళయకాలమున భూగోళమునకు సంహారకర్తలుగా పనిచేయుదురు. గమనము కారణముగనే భూమి నిలబడి ఉన్నది. గమనము కారణముగనే చివరకు విడిపోవును.) 

వారందురును వినయముతో శిరస్సులు వంచి, ఆ శిరస్సులపై ఉన్న మణులతో శేషునకు నీరాజనములు సమర్పించుచుందురు..........✍ *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-122,123,124.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻సంకర్షణమూర్తియైన శేషుని చుట్టును చేరి నాగకన్యలు అనేక వాంచితార్థములు గలవారై అతని దివ్య శరీరమునకు చందనము కస్తూరి మున్నగు దివ్య సుగంధములను పూయుచుందురు. అతని దివ్య దర్శనమున వారి మనస్సులలో మన్మథావేశము కలుగుచుండును. 

అభిలాషతో వారు చిరునవ్వులు వెలయించి, సిగ్గుతో శిరస్సులు వంచి చూచుచుందురు. అనంత గుణములు గల శేషుడు తన క్రోధమును ఉపసంహరించుకొని లోకములకు క్షేమము కోరుచు నడుమ నిలబడి ఉండును. సురలు, అసురులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు నిరంతరము అతనిని ధ్యానము చేయుచుందురు. అతడు సంతోషాతిశయమున అర్థనిమీలిత లోచనుడై ఉండును. వినుటకు ఇంపైన గీతములు, వాద్యములు విని ఆనందించుచు పరిజనులను మిక్కిలి స్నేహముతో చూచుచుండును. అప్పుడే త్రుంపి తెచ్చిన తులసీ దళముల వాసనలతోను, పుష్పపరిమళమిలతోను కూడిన వైజయంతీ అను వనమాలను ధరించి ఉండును. దాని పరిమళములకు తేనేటీగలు మూగుచుండును. 

ఆదిశేషుడు నీలవర్ణములైన అంబరములను ధరించి, హలములను దాల్చి ఉండును. ఇతడు మహేంద్రుడో, శివుడో అని జనులు పలుకుచుందురు. మోక్షము కోరినవారు వానిని పీతాంబరునిగా ధ్యానము చేయుచుందురు. ఆధ్యాత్మ విద్యను ఉపదేశించి ఆనందమునకు అడ్డుగా హృదయమునందు ఉన్న ముడిని అతడు త్రెంపును. కనుక తుంబురుడు మున్నగు మునిశ్రేష్ఠులతో కలసి నారదుడు బ్రహ్మ సభ యందు నిలబడి ఇట్లు స్తుతించుచుండును:..........✍ *మాస్టర్ ఇ.కె.* 

(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-125.

[5/28, 9:04 PM] T 24: 🌸 *శ్రీమద్భాగవతము* 🌸

🌻 (1.పాతాళమునకు అధిదైవముగా ఆది శేషుడు వర్ణింపబడెను. ఇతనిని ధ్యానించువారు తమ తమ కోరికలను బట్టి భోగమునో మోక్షమునో పొందుదురని చెప్పబడెను. ఇచ్చట ఆదిశేషుడు నారాయణుని మూర్తి అని ప్రతిపాదింపబడెను. ఇద్దరికిని భేదము లేదు. నారాయణుడు 

అంతర్యామి. అతని దేహమే శేషుడు‌. (మాస్టర్ ఎక్కిరాల వారి భాగ వతం  నుండి సేకరణ)


2.లోకముల హితము కోరి అతడు భూమిని భరించుచుండెనని చెప్పబడినది. అనగా భౌతిక లోకము లేనిచో మిగిలిన లోకములలోని సృష్టికి స్థితి లేదు‌ భౌతిక లోకమే సృష్టి యొక్క స్థితికి కారణము.


3.భూగర్భమున దిగువగా పాతాళమున ఉన్న శేషునకు పడగల పైన సూక్ష్మమూర్తిగా భూగోళము ఉన్నట్లు వర్ణింపబడినది. భూగర్భము నుండి చుట్టలు చుట్టుకొని వ్యాపించుచున్న శేషుని దేహము భూ పరిభ్రమణమునకు కారణము. ఈ భూపరిభ్రమణములే చుట్టలై అంతకంతకు వ్యాపించుచు భూగోళమును దాటి ఆకాశగోళము అందంతటను నిండియున్నది‌. కనుక అతని పడగలపై భూమి ఉన్నది‌. తోక చివరి భాగము పాతాళమున ఉండగా పడగల యందు మిగిలిన లోకములన్నియు అమరి ఉన్నవి. ఇతడు అంతర్యామి మొదటి అవతారము. కనుకనే ఆదిశేషుడు అనబడును. తోకయనగా సూక్ష్మము లేక అణుత్వము. పడగలనగా బ్రహ్మాండవ్యాప్తి. అణుత్వమునందు అతని తోక ఉండి బ్రహ్మండము అతని తలల యందు ఇమిడి ఉన్నది.)...........✍ *మాస్టర్ ఇ.కె.* 


(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌻శ్రీమద్భాగవతము 5(2)-128,129.

🌹🌹🙏ఈ స్వామివారి స్తోత్రాలు వింటే చాలు ఎన్నో శుభాలు కలుగుతాయి తప్పక శ్రద్దగావినండి 🙏🙏🌷

 



🙏🌷🌷🌷🌷శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి జపం ,స్తోత్రం ..అలానే సుదర్శన భగవానుని నామ జపం ..ఇటువంటివి విన్నా కూడా పుష్కలంగా స్వామివారి దయ లభిస్తుంది ...వినండి ..తరించండి ..ఓం నమో శ్రీ వేంకటేశాయ 🌷🌷🌷🙏🌹

🙏🌹🌹🌹 నృసింహ జయంతి శుభాకాంక్షలు .. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావం జరిగిన రోజు .🙏🌹🌹🌹..

 నృసింహ జయంతి అంటే ఏమిటి..? ఎందుకు ఈ వేడుకను జరుపుకుంటారు..?

ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్


నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుర్నమామ్యహమ్


విష్ణుమూర్తి యొక్క దశావతారాలలోని 4వ అవతారమే నరసింహస్వామి. నృసింహ జయంతి వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. నరసింహస్వామి రూపంలో దేహం మానవ రూపం, తల సింహం రూపంలో అవతరించిన దేవుడు.నృసింహస్వామి మాహా శక్తి వంతమైన దేవుడు. ఈ రోజున విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి నృసింహ జయంతిని వేడుకగా జరుపుకొంటారు.


నరసింహ జయంతి వృత్తాంతం:- హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో నాలుగవ అవతారము నారసింహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీనారసింహుడని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు.



What is Narasimha Jayanti, what is the history behind this?

కశ్యప ప్రజాపతి భార్యయైన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యాక్షుడు బలగర్వితుడై దేవతలను యద్ధంలో ఓడిస్తూ అందరినీ భయభీతులను చేశాడు. పాతాళాంతర్గతయైన భూదేవిని శ్రీ వరాహమూర్తి అవతారంలో ఉద్ధరిస్తున్న శ్రీ మహావిష్ణువును యుద్ధానికి కవ్వించాడు. అప్పుడు జరిగిన భీకరమైన యద్ధంలో హిరణ్యాక్షుడు మరణించాడు. సోదరుని మరణానికి చింతిస్తూనే హిరణ్యకశిపుడు తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చాడు.


అనంతరం రాజ్యపాలనాభారాన్ని మంత్రులకు అప్పగించి తాను మందర గిరికి పోయి ఘోరమైన తపసు ఆచరించాడు. అతని తపస్సు ఉగ్రతకు లోకాలు కంపించాయి. అతని శరీరం కేవలం ఎముకల గూడయ్యింది. బ్రహ్మ ప్రత్యక్షమై తన కమండల జల ప్రోక్షణతో అతని శరీరాన్ని నవయౌవనంగా, వజ్ర సదృశంగా చేశాడు. వరం కోరుకొమ్మన్నాడు. హిరణ్యకశిపుడు విధాతకు మ్రొక్కి తనకు గాలిలోగాని, ఆకాశంలోగాని, భూమిపైగాని, నీటిలోగాని, అగ్నిలోగాని, రాత్రి గాని, పగలు గాని,దేవ,దానవ,మనుష్యులచేగాని, జంతువులచేగాని, ఆయుధములచేగాని, ఇంటగాని, బయటగాని మరణముండరాదని కోరాడు.


అలాగే బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. ఇంక వర గర్వంతో హిరణ్యకశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. పంచ భూతాలను నిర్బంధించాడు. తపములను భంగ పరచాడు. సాధులను హింసింప సాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు "కన్నకొడుకునకు ఆపన్నత తలపెట్టినవాడు హిరణ్యకశిపుని పట్టి వధింతును. మీకు భద్రమగును" - అని వారికి అభయమిచ్చాడు. హిరణ్యకశిపుడు తపసు చేసుకొనే కాలంలో దేవతలు అదనుచూసుకొని అతనిరాజ్యంపై దండెత్తి కౄరంగా కొల్లగొట్టారు. గర్భవతియైన రాక్షస రాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి, ఆమెను రక్షించి తన ఆశ్రమానికి కొనిపోయాడు. ఆశ్రమంలో నారదుడొనర్చిన భాగవత తత్వబోధను గర్భస్థుడైన ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగివచ్చిన హిరణ్యకశిపునకు నారదుడు అతని ధర్మపత్ని అప్పగించాడు.


ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వ భూతములందు సమ భావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజ ప్రవృత్తికి అనుగుణంగా మలచమనీ రాక్షసరాజు తమ కుల గురువులైన చండామార్కుల కప్పగించాడు. ఒకమారు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చేరబిలచి - నీవు ఏమి నేర్చుకున్నావు? నీకు ఏది భద్రము?- అని ప్రశ్నించగా ప్రహ్లాదుడు "సర్వము అతని దివ్య కళామయము అని తలచి విష్ణువు నందు హృదయము లగ్నము చేయట మేలు" అని ఉత్తరమిచ్చాడు. రాక్షసులకు తగని ఈ బుద్ధి నీకెలా పుట్టింది? హరీ, గిరీ అని ఎందుకు ప్రేలుతున్నావు? అని తండ్రి గద్దించాడుహిరణ్య కశిపుడు మండి పడ్డాడు.


తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాద కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.


క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు. అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు.


"బ్రహ్మ నుండి గడ్డిపోచ వరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.


శ్రీ నరసింహావిర్భావం :- బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి.


ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.


ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో ( గోళ్లతో )చీల్చి చెండాడాడు. ఇలా శ్రీహరి ( మనిషీ , జంతువూ కాక) నారసింహుని రూపంలో ( పగలు, రాత్రి కాని ) సంధ్యాకాలంలో ( ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని ) గోళ్ళతో ( ఇంటా బయటా కాక ) గుమ్మంలో ( భూమిపైనా, ఆకాశంలో కాక ) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.


నృసింహస్తుతి :-


లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం


పక్షీంద్రశైలభవనం భవనాశమీశం


గోక్షీరసార ఘనసార పటీరవర్ణం


వందే కృపానిధిం అహోబలనారసింహం


ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం

ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం


అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం


వందే కృపానిధిం అహోబలనారసింహం


కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం


కేయూరహారమణికుండల మండితాంగం


చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం


వందేకృపానిధిం అహోబలనారసింహం


వరాహవామననృసింహసుభాగ్యమీశం


క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం


హంసాత్మకం పరమహంసమనోవిహారం


వందేకృపానిధిం అహోబలనారసింహం


మందాకినీ జననహేతుపదారవిందం


వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం


మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం


వందే కృపానిధిం అహోబలనారసింహం


తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం


దాత్రీరమాభిరమణం మహనీయరూపం


మంత్రాదిరాజ మతదానవమానభంగం


వందేకృపానిధిం అహోబలనారసింహం

ఈ శుభదినాన్ని మనమందరం నృసింహజయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజున స్వామివారి శాంతి కొరకు పానకం నివేదించడం ఆనవాయితీగా వస్తోంది. మనం భగవంతుడికి పండ్లు, పూలు, దక్షిణ తాంబూలాలను భక్తితో సమర్పించుకోవాలి. మనం ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అనే లౌకికమైన భావనలకంటే ముఖ్యమైనది మన హృదయాంజలి. మనసా, వాచా, కర్మణా స్వామికి ఏకాగ్ర చిత్తంతో ఆత్మ నివేదనను మించిన పూజ లేదు. ఓం నమో నృసింహ దేవాయ నమ్:.🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷

                                           (సేకరించిన సమాచారం ...వారి పేరు వ్రాయ లేదు ..వారికి  స్వామివారిశుభాశీస్సులు )









సద్గురు షిర్డీసాయి నాధ్ మహరాజ్ కి జై ఇది నా అనుభవం ...భగవంతుని దయ ఉంటే తప్పక రక్షిస్తాదు ఓం నమో వేంకటేశాయ

 20 రోజులు ...మందులువాడి భగవంతుని దయ వల్ల..మీ లాంటి వారి పెద్దల ఆస్సిస్సుల తో  నెగటివ్ అని తేల్చుకొని ఇల్లు చేరాము ..4 రోజులు అయ్యుంది ..

అస్సలు ఏమైంది అంటే.........

   ఇక ఇప్పుడు లాక్ డౌన్ కంటే ముందుఏప్రిల్ లో 

నేను మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాను ..ఇంటికి వచ్చాను రెండు రోజులు గడిచింది ..కొంచెము జ్వరం ..ఒళ్ళు నెప్పులు ..ఇది వ్యాక్సిన్ ప్రభావం అనుకున్నాను ...నాలుగురోజులు గడిచినా తగ్గడం లేదు ..పై నుంచి వ్యాక్సిన్ తీసుకున్నవారికి కొద్దిరోజుల వరకు test లు చేస్తే  పాజిటీవ్ అనే వస్తుంది ..అనే ఒక ప్రచారం వల్ల నేను test కి వెళ్ళలేదు ..వ్యాక్సిన్ వాళ్ళు సూచించిన విధంగా .పేరాసెట్మా ల్ dolo650 వేసుకుంటువున్నాను .   నాకు స్పాండిలోలైటి స్ బాగా ఉంది ..దానికి ఆయుర్వేదం వాడుతూవుంటాను ..వ్యాక్సిన్ వల్ల అన్నిమందులు  ఆపేశాం కదా దానివల్ల అనుకున్నాను ...కానీ మిత్రుడు నా కు ఫోన్ చేసి నప్పుడు ...నా వ్యాక్సిన్ బాధలు చెప్పుకున్నాను నాకు   నోరు..లో  అరుచి ..గొంతునొప్పి లేవు ..కొద్దిగా పొడి దగ్గు అప్పుడు start అయి0ది .అతగాడు ..ఈ కోవిడ్ లక్షణాలు ను పసిగట్టగలడు ..కారణం వాళ్ళయింట్లో చాలా మందికి కోవిడ్ వచ్చి అతగాడికి ఎంతో అనుభవాన్ని తెచ్చిపెట్టింది ... .ఆయిల్ కార్పొరేషన్ లో మంచి హోదా పోస్ట్ లో వున్నారు ....ఆయన నా మాటలు ఫోన్ లో వింటూ కొద్దీ ఆయాసం కూడా విన్నాడు ..నడుస్తూ మాట్లాడుతున్నారా ..లేక మెట్లు ఎక్కుతూ మాట్లాడుతూవున్నారా ..అని అడిగాడు ..లేదు కూర్చొని మాట్లాడుతూవున్నాను ....వెంటనే మీ మేడమ్ కి ఫోన్ ఇమ్మన్నారు ..మీ సార్ ను తీసుకొని వెంటనే లంగ్స్ స్కాన్ చేయుంచమన్నారు ....ఇది వ్యాక్సిన్ ప్రభావం కాదు ..కోవిడ్ లక్షణాలు అన్నాడు ...స్కాన్ సెంటర్ వెతికి ..లంగ్స్ తీసి ఒక తెల్సిన డాక్టర్ గారికి పంపాము ..వెంటనే కోవిడ్ సోకింది  అని మెసేజ్ పెట్టాడు ...ఇక నేను ..మా ఆవిడ తలపట్టుకొని కూర్చున్నాము ..భగవంతుడా ..మా ఇంట్లో చేతకాని అమ్మాయి ఉంది ..ఆమెకు సేవలు ఎలా ...మేము ఎక్కడికి వెళ్ళాలి ఎలా జాయిన్ కావాలి .. మొర పెట్టుకు0టున్నాము  గా స్వామి. ప్రతీ రోజు మేము అన్ని మానుకొని ఇంట్లో కూర్చుంటువున్నాం ..ఇప్పుడు మమ్మల్ని పరీక్షలు పెట్టకు స్వామి అని.... ఇప్పడు ఎలా .?మంది ...మహార్బలం.. డబ్బు ..దశకం కావాలి ..ఎవరు వస్తారు ..ఇక నాకు ధైర్యం సన్నగిల్లి .నొప్పులు ..ఎక్కువై మూలుగు ప్రారంభం అయుంది ..కొద్దిమంది ..దగ్గర్లో మనవాళ్ళు పరిచయిస్టులకు .తెలిసింది ..వాళ్ళు ఫోన్ లు తీయడం లేదు ...వాళ్ళని ఏమి అనలేము.  భయం కదా ..ఇంతలో నా మేనల్లుడికి తెలిపి0దినా సతీమణి .....సాయంత్రం వేళ ..మా పెద్దమేనల్లుడు  ..భార్య తో బయలుదేరి మా ఇంటికి వచ్చి జాగ్రత్తలు తీసుకొని కొద్దీ దూరంలో కూర్చున్నారు ..వాళ్ళు భద్రాచలం వాస్తవ్యులు శ్రీరామ భక్తులు ...ఇక నాలుగు బట్టలు పెట్టుకొని బయలు దేరండి ..అని వత్తిడి తెచ్చారు ..వద్దు ..మేము చూసుకుంటాం ..అన్నా వినలేదు నేను ..మా సతీమణి ..మా అక్కయ్య .mentally challenged ..ముగ్గురం కారు వెనక సీట్లో కూర్చున్నాం ..ముందు డ్రైవింగ్ లైన్ లో వాళ్ళు ఎలా అయితే ఒక గంట లో వాళ్ళ ఇంటికి వెళ్లడం అక్కడ వాళ్ళకు తెల్సిన పెద్ద డాక్టర్ గారు రాపిడ్ మా ఇద్దరకి చేయడం పాజిటివ్ రావడం .....మా అక్క మాత్రం ముక్కు లో పెట్టించుకో దు ..అయునా ఆమెకు  కూడా  మందులు start చేసేశారు ....ఎక్కడా బెడ్ లు ఖాళీ లేవు అని డాక్టర్ గారు మమ్మల్ని మేనల్లుడి  పెంట్ హౌస్ లో పైన పెట్టి నాకు మాత్రం ఆక్సిజన్ అవసరం అని తెప్పించి పెట్టారు .ఇక సమ స్య మా అక్క కు ఎవరైనా సేవ లు చేయడానికి కావాలి ఆ అమ్మాయి కి ఏ పని రాదు మాస్క్ పెట్టుకోదు ..పీకి పారేస్తుంది ......ఇంకో మేనల్లుడు ..అక్కడ ట్రైన్ ఎక్కి మా దగ్గరకు చేరాడు ..pp కిట్ కొనుక్కొని వేసుకొని ..ఆ అమ్మయు కి సేవలు మొదలుపెట్టాడు ..  డ్రైవింగ్ చేస్తూ వచ్చి న 

ఆ దంపతులు కి మాత్రం కరోనా లేదు అని తేలిపోయుంది ....ఇక వాళ్ళుఅన్నము  వండి పైకి పంపిస్తూవున్నారు ..డాక్టర్లు ..నర్సు ..పరీక్షలు మందులు ఇంట్లో అందరికీ .టెన్షన్ .క్యాష్ ..చెల్లింపులు ..ఇక ఇవన్నీ చాలాఉంది చెబితే ఇక మా అక్క కు యా0టిబాడీస్ టెస్ట్ చేయంచాను ..ఆమె కు కూడా వచ్చి పోయుంది అని తెలిసింది ..pp కిట్టు వానికి చేయు0చాం  వాడు అన్ని రోజులు సేవ చేసినా వాడికి నెగటివ్ వచ్చింది ..మా మేనల్లుళ్ళు అందరూ మా ఇంట్లో మా తల్లి తండ్రులు దగ్గర ఉండి .చదువుకున్నవాళ్ళే . ..రెండు చేతులతో ఎంత పారిశుద్ధ్య పనిఅయినా. అసహ్య0

చుకోకుండా చేసి పడేస్తారు అది ..నిజంగా దైవత్త్వ0 ..నేను చేస్తాను ..కదా అ0టే.వాళ్ళు చేయాలని రూల్ ఏముంది  మన పెద్దవాళ్ళు అన్ని పనులు నేర్పించి చేయుంచేవారు ..అలా వాళ్ళకి అనుభవం. ఇక   ముఖ్యంగా ఈ కోవిడ్ అప్పుడు  వుండవల్సిందిభగవంతునిదయ ...విపరీతమైనధైర్యం 

బలమైన ఆహారం ఇక ....ఆ సీతారాము లవారు హనుమ మనుష్య రూపములో వచ్చి కాపాడారు ..మొదట్లో ఫోన్ లో ఆ మిత్రుడు  చెప్పకపోతే ఇంకా ఆలశ్యం అయ్యేది 

ఇది చదివిన వారందరికీ నా విన్నపం మామూలు గుడ్డ మాసుకు లు వైరస్ ను అపలేవుమాస్క్ N95 ధరించండి .ఇంటికి వచ్చేవరకు తీయకూడదు ..తీసామా మొత్తం లోపలికి పోతాయి ...మొత్తం కళ్ళని మూసే కళ్ళద్దాలు ధరిస్తే ఇంకా మంచిది ..నేను తక్కువ రక0 గుడ్డ మాస్క్ ధరించాను ..ఎక్కడికి వెళ్ళలేదు ..మందుల షాపు ..గుడి .కి ఎబ్న్నో జాగ్రత్తలు తీసుకుని వెళ్ళే వాడ్ని...కొద్ధిగా తగ్గించాను  జాగ్రత్తలు ..అంతే నేను ...ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే వుండే మా ఆవిడ కు కూడా అంటించాను కాబట్టి ..కాంప్రమైజ్ కాకండి  పక్క బజారు కెళ్ళి మందులు తెచ్చుకున్నా సరే పై బట్టలు తీసి లోపలికి రండి ..వచ్చేముందు మీ ఇంట్లో వారి సాయంతో చేతులు వీపు కాళ్ళు పై శానిటైజర్ తో బాగా స్ప్రే చేయుంచుకోండి ...తప్పదు    శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ ..         శ్రీరామ జయ రామ.. జయ జయ  రామ................జయశ్రీ రామ్ .(M K








🌹🌹🌹మన0 నిత్యం ఎదుర్కొనే సమస్యల కు శ్రీ మద్ భగ వద్గీత ...ఎలా పరిష్కారం చూపుతుందో ఒకసారి పరిశీలించ0డి🌹🌹🌹



🌹🌹ఓం నమో భగవతే వాసుదేేేవాయ🌹🌹

🌹🌹జయ జయ శ్రీ కృష్ణా ...ఓం నమో వేంకటేశాయ🌹🌹

Part. ..9 ..నిరీక్షణ...... Nirikshnashort story part.....9

 సరే ..లే ఇక పదండి బాబు ..బయలుదేరదాం ...డాక్టర్ రమణ ..కిరణ్  లు క్రిందికి వచ్చి కారులో బయలు దేరారు ..చూడండి కిరణ్ నాకు రెండు ..మూడు రోజులు మా ఇంటి దగ్గర  .వుంటూ నాకు హెల్ప్ చేయాలి ..చేస్తారా ? .కారు డ్రైవింగ్ చేస్తూ అడిగాడు .డాక్టరు రమణ  నేనా సార్ . .అవును ..బాబు ..మీరే ...ఆయునా .కారులో ఉంది మన ఇద్దరమే కానీ ..ఇంకెవరూ లేరే..?....చిరునవ్వు తో అడిగాడు డాక్టర్ రమణ ...కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం ..సరే..లే.కిరణ్ బాబూ ..మీరు అంతగా ఓకే చెప్పటానికి ..సందేహిస్తుంటే ..వద్దులెండి..నేనే ఇంకా ఎవరినైనా చూసుకుంటాను .కొంచం కోపం నటిస్తూ చెప్పాడు డాక్టర్ రమణ .. బలే వారండి ..నేను మీకు ఆ మాత్రం సహాయం చేయలేనా సార్ ....పనులు అన్ని లిస్ట్ వ్రాసుకుంటా చెప్పండి ..సార్ ...కొంచం నవ్వు తెప్పించుకుంటూ అడిగాడు కిరణ్ ..

సరే ఇంతకూ మీ రీసెర్చి పద్ధతి ..విషయ సేకరణ ..అంతా మీ గైడ్ ..అదే ప్రొపెసర్ గారికి నచ్చుతుందా ....బలేవారు ..సార్ ..సాక్షాత్తూ ..ఆ సబ్జెక్ట్ కి డాక్టర్ గారు ..మళ్ళీ దానిలో వృత్తి గా డాక్టర్ గారు ..ఇక మీ నేతృతత్వం లో ఇంకా తిరుగు  ఉంటుందా ..అందుకే ..మా ప్రాపెసర్ గారు కూడా మీరు చెప్పి వ్రాయు0చేయు వన్ని ..ఆయన క్షుణ్ణంగా చదువుతూ వున్నారు...అలా వారిద్దరి సంభాషణ లో ..ఇల్లు రానే వచ్చి0ది
*                         *                             *                         *                          *

రాత్రంతా భయంతో వణికిపోతూ ..చీకటిలో వేగంగా నడిచిపోతుంది అరుణ ..తెల్లవారే లోపు ..దూరంగా వెళ్ళాలి ..ఈ చుట్టుప్రక్కల ఎక్కడ ఉండకూడదు ..ఏమో శివ నారాయణ ఇంటి కి వెళ్ళి ఈ రాత్రి కి తల దాచు కుంటే ఎలా ఉండేదో ..ఏమో లే నా గురించి ..ఆ కుటుంబా న్ని ..ఇబ్బ0దుల పాలు చేయడం దేనికి ..అస్సలే మా వాళ్ళు వెధవలు ..ఒక పక్క ఆలోచిస్తూనే ఇంకో పక్క తన పమిటి చెం గు తో ముఖాన్ని తుడుచుకుంటూ తుప్పలు ..గుట్టలు దాటుకుంటూ ..భయ భయ 0గా దగ్గర లోని ..పెద్దిపాడు రైల్వే స్టేషన్ కి చేరుకుంది ...అనేక కష్టాలు ..నష్టాలు కి తట్టుకొని ..ధైర్యం కూడ గట్టుకొని ఆగి ఉన్న రైలు లో ఎక్కి కూర్చుంది ...ప్రయాణం లో పడి ..దూరంగా జరిగిపోతుంది.
ఒక పక్క అరుణ కుమారి ఇంట్లో ..వాళ్ళ .రౌడీచుట్ట0   ..కాపు కాసి చూస్తున్నాడు అరుణ ఇంటికి తిరిగి రాగానే ..బంధించి ..వాళ్ల అబ్బాయి తో పెళ్లికి ఒప్పించి ..పొలం తానే కొట్టేయాలని  ..పధకం వేసుకున్నాడు ....ఒకాయన వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకున్నాడు ... చూడమ్మా.. మీ అమ్మాయి ని ఎక్కడికి  పంపించావో చెప్పు ..లేదంటే చెప్పించాల్సి ఉంటుంది ....హెచ్చరిక గా చెప్పాడు గురు నాధ0 ..  ఏమయ్యా...నీకే తెలియాలి ..నువ్వు ని గ్రూప్ వాళ్ళు మా కుటుంబ0 మీద పడ్డారు ...మీకేం మాయరోగం ..మా అమ్మాయి ని ఏం చేశారో నువ్వే చెప్పు ...కొద్ది గా గర్జించి నట్లు గా .అడిగింది ఆరుణ వాళ్ళ అమ్మ ...నేను ఏం చేశాను ...నేను  చేస్తున్నపని మంచి పని ..మీ అమ్మాయి ని మా ఇంటి కోడలు గా చేసుకొని ..మీ కుటుంబాన్నీ ఉద్దరించా లని కంకణం కట్టుకున్నాం ..అక్కయ్య ..దీర్ఘ0 తీ శాడు ....కొద్దిసేపు వాదోపవాదాలు ..చూడమ్మా ..అతిగా ఆవేశపడకు ..మీ అమ్మాయి .నీ దగ్గరకు వస్తుంది ..వచ్చినప్పుడు ..కాస్తంత నచ్చచెప్పు ....పిచ్చి పిచ్చి వేషాలు వద్దు మేము ..కాపలా కాస్తూనే ఉంటాం .. జాగ్రత్త   ..ఇక రండిరా పోదాం ..ఆవేశంగా ఊగిపోతూ వార్నింగ్ ఇచ్చి ..అంతా బైటకు ..వెళ్లిపోయారు ......
**                            **                            **                           **                  **

కిరణ్ ..రీసర్చివర్క్ సజావుగా సాగిపోతుంది  ఒక పది పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది ....తొంభై శా తం పని పూర్తి అయిపోవడం ..ప్రొఫెసర్ గారు అభినందించడం అలా ఉత్సాహం తో ఉన్న కిరణ్...డాక్టర్ రమణ  ఇంట్లో ..చిన్న లగేజ్ తో దిగాడు .చిన్న చిన్న పనులు ..చేయుంచుకుంటూ తన కుటుంబం లో ఒక మనిషి లా ..మార్చేశాడు డాక్టర్ రమణ ..వాళ్ళ  జమీందారీ కుటుంబం ..వాళ్ళను నమ్ముకున్న  ఊరు ప్రజలు ....ఇప్పడు రాజకీయ పార్టీలు వచ్చిన తరువాత ఎలా మారిపోయారు ..డాక్టర్ రమణకుటుంబం .కిరణ్ లు కల్సి మాట్లాడుకుంటూ ..ఎంతో సంతోషంగా కాలం గడుపుతూవున్నారు ..కావాలనే డాక్టర్ ...కూతురు గీత .. కిరణ్ కు ...కల్పి పనులు కేటాయిస్తూ వున్నాడు ..అంతర్జాతీయ పత్రిక కు  కొన్ని వ్యాసాలు ..టైప్ చేయడం ..కొన్ని ట్రాన్సలేషన్ చేసి పెట్టడం ..కొన్ని బుక్స్ లోనుంచి ..కొన్ని విషయాలు వెతికి పెట్టడం
బీరువాలలో పడి పాడైపోయిన చాలా విలువైన పుస్తకాలను కుట్టడం ..వాటిని ఒక లైనుకు తెచ్చి మళ్ళీ జాగ్రత్తగా భద్రపర్చడం ..లాంటి పనులు చేస్తూ ..చాలా బిజీ అయిపోయారు గీత ..కిరణ్ లు ..మరోపక్క తన రీసెర్చి వర్క్ కూడా చూసుకోవడం ..ఆతగాడి  వర్క్ టైపింగ్  లో కూడా గీత సహకరించడం ..అలా అలా జరిగిపోతున్నాయి ..మన ఇంటి పని వాళ్ళు దీపావళి పండుగ కు వెళ్ళారు కదా ..కాస్తంత మీ ఇద్దరు కారులో వెళ్ళి పండుగ సామాన్లు ..ఆ సరుకులు అన్నీ మీరు చూసుకొని తీసుకురావాలి ....ఆ పని కిరణ్ ..వాళ్ళ అమ్మాయి గీత కు పురమా యుంచాడు ...మరుసటిరోజు ఇద్దరూ వెళ్ళా రు . గీత కారు డ్రైవ్ చేస్తుంది ..పక్క సీట్లో కిరణ్ భయ భక్తులతో వినయంగా కూర్చొని వున్నాడు ...మీరు కూడా కార్ డ్రైవ్ చేస్తారా అడిగింది గీత ...ఏదో మీ అంతగా  ప్రాక్టీస్ లేదు ..మేము పల్లె నుంచీ వచ్చిన వాళ్ళం కదా ..దీర్గ0 తీసి మాట్లాడాడు కిరణ్ . ఎమోలేండి   మీరు జమిందారు లు కదా ..కొంచ0 కావాలనే ఆట పట్టిస్తోంది ..గీత   అదే మాకు చిన్న తనం. లో బాగా సమస్యలను తెచ్చి పెట్టింది ..మాకు ప్రతిపనికి పనివాళ్ళు వుండే వాళ్ళు ..మా ఇంట్లో ఆరోజుల్లో పాత మోడల్ పీయట్ కారు ఉండేది  ..అప్పటికే మూల బడింది ....అయినా నాకు డ్రైవింగ్ వచ్చు ..కొద్దిగా నవ్వుతూ చెప్పాడు  కిరణ్ ..ఎమోలేండి ..మీరు బుద్దిమంతులు అట ..మంచి అందగా డట . కొంటెగా అడిగింది గీత ..అది మీ అభిప్రాయమా ? ఎదురు ప్రశ్నించాడు కిరణ్ ..మా నాన్నగారు తెగ చెబుతూ వుంటారు .మీ గురించి .పెదవి విరిచింది గీత ..మీరు అందగత్తె కాదా మేడమ్ ..సినిమా నటి గీత లాగానే వుంటారు ..మీరు కూడా డాక్టర్ చదువుకున్నారు ..మీ అందం ముందు మేము ఎంత  ..అస్సలు మీ కళ్ళ లోకి సూటిగా చూసి మాట్లాడ లేకపోయేవాడ్ని ..మీ అందం జిగేల్ మనిపించేది .మీకు వచ్చేవాడు ఎవరో కానీ అదృష్ట వంతుడు .మీ మంచి కుటుంబానికి మంచి వాళ్ళు రావాలి అని నా కోరిక ..అని కిరణ్ చెబుతూ మార్కెట్ దాటి పోతున్నాం ఇక్కడ కొనేవి ఏమీ లేవా  కొంచెము ఆత్రుత గా అడిగాడు కిరణ్ ..లేదండి దేవాలయం దగ్గర ఒక పెద్ద పూజా సామగ్రిషాపు  ఉంటుంది .మా నాన్నగారు చెప్పిన పూజవి అక్కడే తేవాలి బాబు ..అయి నా మళ్ళీ ఇటు వస్తాము కదా ..డ్రైవింగ్ చేస్తూ చెప్పేసింది  గీత ..ఇంతలో ఒక దేవాలయం దగ్గర ఆపేసింది కారు .రండి ఇది చాలా పెద్ద శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవాలయం ..దండం పెట్టుకొని వెళదాం ..అంటూ ఇద్దరు దేవాలయం లోకి  వెళ్ళారు ..అలా అలా మొదలుపెట్టి కారులో చెక్కర్లు కొడుతూవున్నారు గీత ..కిరణ్  ..ఇంటి ముఖం పట్టారు ..మధ్య లో ఒక రెస్టారెంట్ లోకి దూసుకు వెళ్ళారు ..ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ లా గించేశారు .మీరు ఎలా ఇస్తారు సార్ ..మీరు మా ఇంట్లో మా పనులకు సహాయం చేయడం కాకుండా డబ్బులు కూడా ఇస్తారా ...ఎంత మంచి వారు సార్ ..మీరు ..చిలిపిగా అన్నది గీత ....అంటూ తనే మొత్తం పే చేసి కారులో ఇంటివైపు దూసుకువెళ్తున్నారు.......వీళ్ళు ఎలా వుంటున్నారు ..వీళ్ళ ఇద్దరి మధ్య స్నేహం ఎలా ఉంది ....జాగ్రత్తగా గమనిస్తూవున్నాడు  డా.రమణ ..
రాత్రి పూట ..భోజనాలు పూర్తి అయిపోయాయి .అందరూ కలసి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొంటూ తెగ నవ్వుకుంటున్నారు ...కిరణ్ గారు మీరు  కబుర్లు చెబుతూ ఉంటే ..తెగ నవ్వు వస్తుంది బాబు ...హాస్టల్ లో ఎందుకు ..ఎంచక్కా మీరు వచ్చేసి ఇక్కడ ఉండొచ్చు గా ..ఎలాగూ మీ గురువుగారు ...డాక్టర్ గారితో మీకు ఏదో ఒక టీ మాట్లాడుతూ వ్రాస్తూనే వుంటారు కదా ..కొంచం వినయంగా అడిగింది ..డాక్టర్ గారి భార్య ..అందరూ ఆవులించుతూ లేచారు ..ఇంతలో గీత గారు ..మనం రేపు కొన్ని పనులు సంపూర్తి చేయవచ్చు ....ఏదో చూపిస్తూ వివారిస్తూవున్నాడు కిరణ్ ...చూడు బాబు ..గీత అంటే చాలు ..గారు అవి అన్నీ వద్దు బాబు ..గట్టిగా చెప్పింది డాక్టర్ భార్య ..తల ఊపాడు కిరణ్ .ఎవరి గది లోకి వాళ్ళు వెళ్లిపోయారు ..హాలులో కిరిటి పక్కన  దివాన్ పై పడుకొని ఆరు బయటకి దృష్టి సారించాడు  అప్పుడప్పుడే వెన్నెల కనిపిస్తోంది...ఇంటిముందు చెట్ల   క్రిందఎడ్ల బం డి క్రిందకు దించేసి దానికి  రెండు ఎద్దులు కట్టేసి ఉన్నాయి ...ఒక ఎద్దు ఇంకో ఎద్దు ని నాకుతూ ఉంది ..అక్కడ పనిచేసే దంపతులు చాప పై కూర్చొని  భోజనం చేస్తున్నారు ..భార్య బట్టలు బాగా కట్టుకుంది ..కొప్పు లో మల్లె దండలు చుట్టుకొంది ..కాగడా దీపం  కాంతి లో మెరిసిపోతోంది .దొ0గ సచ్చినో డా
నాకు. గింత వేసి కూరమొత్తం ఏసేసుకున్నవా ..తింటే తిన్నావు బావా మొత్తం తిని ఏం బాగోలేదు అంటవు.. సూడు ..అప్పుడు చిర్రున కాలుద్దీ నాకు ..గొణుగు తోంది......అబ్బా ఇక ఆపవే ..కావాలంటే ఇదిగో తీసుకో ..అంతే కాని మంచిగ ఇద్దరం పక్క ఎక్కే టైం లో గొడవలు మాత్రం బెట్టకు దుర్గి ..బ్రతిమి లాడుతునట్లు గా చెప్పాడు ...ఉతికిన బట్టలు ఇచ్చానా ...మళ్ళీ మురికి బట్టలు తగిలించుకుని అన్నా నికి  వచ్చినావు ..నువ్వు నాపక్కన పండొద్దు ..అంతే ..కొంచెము కోపంగా అరిచేస్తుంది దుర్గి ....అదృశ్యాలు చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు కిరణ్ ..గీత చాలా మంచి అమ్మాయి ..అందగత్తె బాగా చదువుకున్నది కూడా కొంచెము పైకి కఠినంగా అనిపించినా మనస్సు మాత్రం వెన్న ......ఒకవేళ అదృష్టం కలిసివచ్చి నన్ను ...గీత ని చేసుకోమంటే ..అమ్మో ..ఇంత అందమైన అమ్మాయి నా కౌగిలిలో ఉండిపోతుందా ..ఊహించుకోలేను ....ఏమోలే... వాళ్ళు అన్నీ ఉన్న మహారాజులు ..వాళ్ళు తలచుకుంటే ..పెద్దపెద్ద  డాక్టర్లు పెళ్ళికొడుకుగా వచ్చి నిలబడతారు ..అవును ..ఏదేదో ఊహించుకొ0టే .. ఇదివరలో ఒక అమ్మాయి నన్ను దెబ్బకొట్టింది ...ఇక చాలు అనుభవం ....ఇక చాలు.. కంట్రోల్ అనుకొంటూ నిద్ర లోకి జారుకున్నాడు  కిరణ్
**                               **                                  **                             **                         **                        **  

                                                                                                        (ఇంకా ఉంది   to be continued............                     


       

ఆక్సిజన్ తక్కువై బాధ పడుతున్న వాళ్ళు ఈ డాక్టర్ గారు చూపించే చిట్కాలు చూడండి

 


అయితే ఇచ్చే మందు  నేను ఇదివరలో ఒక ఆయుర్వేదపుస్తకం లో చదివాను ..అది డాక్టర్ గారు 
వివరించి చూపడం ఎంతో ఆనందం .అయితే అంత డోస్ లో తీసుకుంటే బాగా వేడి చేస్తుంది ..పొడిదగ్గు వస్తుంది అందుకే డోస్ తగ్గించి తీసుకుంటే మంచిది ..కొద్దిగా ముద్ద కర్పూరం ..కొద్దిగా ఒక రెండు చెంచాల వాము 2 లవ్0గాలు నలగగొట్టి  ఇంకా మీకు అందుబాటులో ఉంటే జామాయల్ కానీ జిందాటిలిస్మాత్.ఏదైనా ఒకటి తీసుకొని రెండు చుక్కలు లేదా 3 చుక్కలు వేసి మూట కట్టి  ఈ ముక్కు తో 10 సార్లు ఇంకో ముక్కు అటు 10 సార్లు పీల్చుకోని మళ్ళీ కాస్త గ్యాప్ ఇచ్చి పీలుస్తూ ఉండాలి ..వేడిచేస్తున్నట్లు అనిపిస్తే 5 సార్లు చొప్పున పీల్చుకోవచ్చు 

ఆక్సిజన్ కొరత ఉన్నవారికి ఈ ఆహారం మంచిది ...ఒకసారి చూడండి

 https://telugu.boldsky.com/health/wellness/foods-to-improve-your-oxygen-levels-naturally-in-telugu-026324.html?utm_medium=Mobile&utm_source=BS-TE&utm_campaign=Popup-Share

కరోనా పేష్0ట్స్ కనుక వారికి తగినంత ఆక్సిజన్ రాకపోతుంటే ..

 మీరు ఒక పనిచేయండి ..కాస్త0త ముద్ద కర్పూరం , కొంచెము వాము ...లేక ajwin .2 లవంగాలు మొత్తం ఒకసారి దంచి మూట కట్టుకొని వాసన చూస్తూ లోపలికి  పీలచ0డి ..ఈ ముక్కుతో 10 సార్లు ఆముక్కుతో10సార్లు పీలచ0డి వెంటనే ..ఆక్సిజన్ రీడింగ్ అందుకుంటుంది ....చేసి చూడండి ఎవరైనా చేసుకోవచ్చు . ఎక్కువ సార్లు పీలిస్తే కొంచం వేడిచేస్తుంది ...దానివల్ల పొడిదగ్గు వస్తుంది ..మళ్ళీ అదేమిటో అని భయపడతాము కదా అందుకే ..పీల్చుకోనే టైం కొద్ది gap ఇస్తూ పీల్చవచ్చు ..      ..ఓం నమో వేంకటేశాయ

                (ఇది నా అనుభవం .....ఎలానో భగవంతుని దయవల్ల ..మేము బయట పడ్డాము..)

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online