దేహం లో పొటాషియం లోపిస్తే హైపో కీలమియా అనే తీవ్రమైన పరిస్థితి కి దారి తీయవచ్చు. దాని లక్షణాలు కండర్రాలు బలహీనత , కండరాలు పట్టేయటం , కడుపు ఉబ్బినట్లు ఉండటం , ఉన్నట్లుంది మల బద్ధకం , తల తిరిగి పడిపోవటం , అలసటగా అనిపించటం , దేహం లోని నీరు త్వర త్వరగా మూత్రం రూపం లో బయటకు వెళ్ళిపోవటం వంటివి కొన్ని . పొటాషియం లోపం జీవ క్రియలపై ప్రభావం చూపుతుంది . అయితే ఇది ఒకేసారిగా కూడా దాడి చేస్తుంది .
ఈ పొటాషియం లోపాన్ని అధిగమించటానికి మనం కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవాలి . బీన్స్ , పాలకూర , ఉడికించిన బంగాళదుంప , ఆప్రికాట్ , పెరుగు, పుట్టగొడుగులు , అవకాడో , అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది . బంగాలదుంపలు , అరటి పండ్లు అందరికీ అందుబాటులో ఉంటాయి . కానీ అధిక బరువు భయం తో ఇవి తీసుకోక పోవటం కూడా ఈ లోపానికి కారణం . కనుక మనం ఈ పదార్ధాలను కూడా ఉపయోగించాలి మన ఆహారం లో .
డయాబెటిస్ ఉన్న వారు ఆలుగడ్డ అప్పుడప్పుడూ ఉడికించి తినవచ్చు . దానిని గ్రీన్ సలాడ్ మొదలైన వాటితో కలిపి తినవచ్చు .
ఈ పొటాషియం లోపాన్ని అధిగమించటానికి మనం కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవాలి . బీన్స్ , పాలకూర , ఉడికించిన బంగాళదుంప , ఆప్రికాట్ , పెరుగు, పుట్టగొడుగులు , అవకాడో , అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది . బంగాలదుంపలు , అరటి పండ్లు అందరికీ అందుబాటులో ఉంటాయి . కానీ అధిక బరువు భయం తో ఇవి తీసుకోక పోవటం కూడా ఈ లోపానికి కారణం . కనుక మనం ఈ పదార్ధాలను కూడా ఉపయోగించాలి మన ఆహారం లో .
డయాబెటిస్ ఉన్న వారు ఆలుగడ్డ అప్పుడప్పుడూ ఉడికించి తినవచ్చు . దానిని గ్రీన్ సలాడ్ మొదలైన వాటితో కలిపి తినవచ్చు .
0 comments:
Post a Comment