నిజమే నేను అనుకొనే. ఆలోచన ..resarch చేసిన వాళ్ళం చాలా కష్టపడి డాక్టరేట్ లు పొందిన వాళ్ళం అక్కడ ఇక్కడ పార్ట్ టైం లు చేస్తూ పొట్ట పోసుకోవడం . ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ఘోరం ..పిహెచ్డీ పట్టాలు ఉన్న విద్యావంతులు కొన్ని చోట్ల పనికి ఆహారపధకం కు వెళ్లి కూలి డబ్బులు బ్రతకటానికి తెచ్చుకున్న వాళ్ళు వున్నారు ..అదే ..govt వారు అధిక మొత్తం లో జీతం ఇస్తూ ప్రభుత్త్వ టీచర్లు ను పోషిస్తూ వున్నారు ..అదే జీతం లో నలుగురు పీహెచ్ .డి లకు అవకాశం ఇవ్వవచ్చు ..పోనీ ఇంత జీతాలు ఇస్తూవుంటే ..వాళ్ళు సంతృప్తి గా ఉన్నారా అంటే src లు ,జీత భత్యాలు పై కమిటీ లు ..ఇంకా జీతాలు పెంచండి ..కరువు భత్యం ta da .లు అలెవెన్సులు ఇంక్రిమెంట్ లు ఇలా హాస్పిటల్ నుంచి రీయింబర్స్ మెంట్ ఇలా కొన్ని ప్రభుత్త్వ సంస్థలు నుంచి అందినంతవరకు పుచ్చుకోవడమే ..ఒక ప్రభుత్త్వ స్కూల్ ఉంది అనుకొండి దానిలో ఒక 15 మంది పెద్దస్కూల్ సిటీస్ లో అయితే 20 మంది ఉంటే తలా 50వేలు వేసుకున్నా నెలకు 10 లక్షలు జీతాలు ఇవ్వాలి ..మరి ఆ స్కూల్ కి వచ్చే ఆదాయం ఎంత ?ఇలా ఎన్ని స్కూల్స్ మండల ,జిల్లా స్థాయిలో లెక్కించండి ..ఏమిటండి మీకు వాళ్ళ మీద అసూయ తో అంటువున్నారా ..అంటే ఇది నా మాట కాదు బైట పబ్లిక్ అంటువున్నారు ...పైగా అస్సలు సెలవు లు ఎక్కువ అందులో లాకడౌన్ ..పదినెలలుఖాళీ గా ఇంట్లో వుండి ..మళ్ళీ కరువు భత్యం అంటువున్నారు ..అని బయట జనం విసుర్లు ..నా అభిప్రాయం అధికానే కాదు ..నా వాదం ఉన్నత విద్యా వంతుల సేవలను వాడుకొని వాళ్ళకు టుంబాలకు అన్నం పెట్టండి ...అదే నేను చెప్పేది ఒక టీచరు కు ఇచ్చే జీతం లో నలుగురు నిరుద్యోగులు ..మేధావులు బ్రతుకుతారు ..ఒక చిన్న స్కూల్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ జీతం ఖమ్మం జిల్లా లో అక్షరాల 50 000 రు ఒక నెలకు ..అది 1 తరగటినుంచి 5 వ క్లాస్ వరకు ఉంటుంది ..ఇక కొన్ని. రేడియో దూరదర్శన్ లాంటి కేంద్ర ప్రభుత్త్వ సంస్థల్లో పార్ట్ టైం వ్యుద్యోగం చేశాను ..అక్కడ కూడా వాళ్ళ ..జీత్ భత్యాలు కాకుండా ఇంక్రిమెంట్లు ..అని డి .ఏ లని మాత్రమే కాకుండా కన్ను ఆపరేషన్ ఆయునా కూడా బిల్లులు పెట్టి ప్రభుత్త్వం నుంచి వసూల్ చేయడం ..ఒక వ్యుద్యోగి కి మాత్రమే కాదు వాళ్ళ కుటుంబం మొత్తానికి ...కూడా ఇదే ..మరి ప్రభుత్త్వరంగ సంస్థలు దివాలా తీయక ఇంకేముంటుంది చెప్ప0డి ..
అందుకే రేడియో దూర్ దర్శన్ లు కూడా మూత పడే పరిస్థితి వచ్చింది ..అలానే పీజీ పూర్తి కాగానే పార్ట్ టైం కాలేజీ లో చేరాను .ఎంత కాలం ఆయునా. చెప్పిన పీరియడ్స్ కి మాత్రమే డబ్బులు వచ్చేవి సెలవుల్లో ఏమి ఉండవు ..ఇక రీసెర్చ్ లో సీటు వస్తే సీనియర్ లెక్చరర్ లు వెళ్ళుఇది ఎక్కడికి పోదు అని అన్నారు. ..నేను వచ్చి రీసెర్చి లో వుండగానే కాలేజీలో పనిచెస్తున్నవారిని పర్మినెంట్ చేసి ..యూజీసీ వేతనాలు 70 to 80 వేలు ఇస్తూవున్నారు ...చివరికి ఇటు
పీ హెచ్.డి చేసిన కస్ట0 ఉత్తగనే పోయుంది ..ప్రభుత్త్వాలకు ..ఒక పద్ధతి లేదు కుర్చీ కోసం ఎంతకైనా దిగజారి పోతాయి ..ఒక పద్ధతి ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తే ఒక పద్ధతి ..పోనీ పార్ట్ టైం చేసిన వారికి కొన్ని గ్రేస్ మార్కులు ఇవ్వవచ్చు అంతే కాని ఓట్ల కోసం పరిమి నెంట్ చేస్తే పై చదువులు చదివి న వాళ్ళు ఏం కావాలి ....యూనివర్సిటీ లో ప్రొపెసర్ వ్యుద్యోగాలు అలానే ఉన్నాయి ..సామాన్యులకు అందుబాటులో లేవు ..అన్ని కులాలు వారి పరిస్థితి అలానే ఉంది అంగ బలం అర్థ బలం ఉన్నవాళ్లకే రాజకీయ నాయకుల ప్రాబల్యం ఉన్నవారికి అవకాశాలు అయితే ప్రవైట్ రంగంలో మాత్రం ప్రతిభ ఉంటే పైకి ఎద గ వచ్చు...కాకపోతే ఎప్పటికప్పుడు కొత్త కొత్త జ్ఞాన ..విజ్ఞానం తో update అవుతూవుండాలి ..నిజమైన ప్రతిభావంతులు ..కష్ట పడే వారు ప్రవైట్ రంగంలోనే స్థిరపడాలని కోరుకుంటారు ..
నెలలు
0 comments:
Post a Comment