skip to main |
skip to sidebar
విటమిన్లు.. జీవన సత్యాలు. ...ఆరోగ్యం మీ..చేతుల్లో
వేడిచేస్తే ...అంటే పొయ్యి పై కానీ ,స్టవ్ పై కానీ C. ..విటమిన్ కి సంబంధించిన పదార్ధాలు పెట్టి వేడిచేస్తే ,లేక ఉడికిస్తే సి విటమిన్ ఇగిరిపోతుంది, లేక ఎగిరిపోతుంది ,..కాబట్టి సి విటమిన్ కావాలంటే పచ్చిది తినాలసిందే ,అయితే ఆయుర్వేదంలో చెప్పినట్లు ఉసిరికాయ మాత్రం వేడిచిసినా, ఉడకబెట్టిన దానిలో సి విటమిన్ మాత్రం ఏమి కాదట .అయితే అదికూడా పచ్చిది పొట్టుతీసుకొని మిక్సీ లో వేసి పచ్చి పచ్చడి తింటే ఎక్కువ సి విటమిన్ లభ్యం అవుతుంది అట .
విటమిన్లు రెండు రకాలు కొవ్వులో మాత్రమే కరిగేవి ..నీటిలో కరిగేవి
A,D,E,k, vitamins ..కొవ్వులోకరుగుతాయు ..అంటే మనం ఆ విటమిన్లు లోపలికి మింగిన తరువాత లోపల కొవ్వులాంటి నూనెలో కరిగిన తరువాత కానీ శరీరం లోపలికి కలిసిపోతాయు తరువాత కాలేయం లో అంటే లివర్ లో దాచబడి ఉంటాయి .అందుకే బైట నుంచి తీసుకుంటున్నప్పుడు ఒక లిమిట్ లో వాడి ఆపేస్తారు .
ఇక నీటిలో కరిగే విటమిన్లు B..C. vitamins ..ఇవి దేహం లో నిల్వ ఉండవు ..ఎప్పటికప్పుడు శరీరం బి ,సి విటమిన్స్ ను కావాల్సినంత వాడేసుకొని ..వాడుక రూపములో ఎప్పటికప్పుడు బైటకు వెళ్లిపోతాయి...అవి శరీరం లో నిలువ ఉండవు .అంటే దాచ బడవు .
Vitamin A ని ..రెటినాల్ అని పిలుస్తారు ఇంకా యాంటీ జీరాఫ్తాల్మిన్ విటమిన్ అనికూడా చెబుతారు .Avi.timin...కంటిలోఉండే రోడాఫ్సిన్.. అనే రంగుల కు సంభందించిన పదార్ధాన్ని సంశ్లేషణ. ..చేయడానికి తోడ్పడుతుంది ..మొక్కల్లో A...B.. Vitamins ..కేరోటీన్.. రూపములో లభ్యమవుతుంటాయు.
కాలేయం b kerotin ను విటమిన్ A గా మారుస్తుంది.....ఇక విటమిన్ A.. అధికంగా లభించేమొక్కలు ఆకుకూరలు ,బొప్పాయి మామిడి, మునగ ,ఎర్రగుమ్మడిpumkin లలో లభిస్తుంది.
ఇక జంతువులలో విటమిన్ A అధికంగా లభించేవి ..పాలు ,గుడ్లు ,మాంసం ,లివర్ ఇంకా ముఖ్యంగా షార్క్ లివర్ ఆయిల్ ,కాడ్ లివర్ ఆయిల్ (ఇవి చేపలు నుంచీ తీస్తారు అందుకే చేపలు అప్పుడప్పుడు..తింటూ ఉంటే మంచిది .
Vitamin A లోపం వల్ల రేచీకటి (నెక్టలోపియ),..పొడికన్ను(జీరాఫ్తాల్మియా) కెరథోమలేసియా ..etc వస్తాయి . vitamin..
A...కాలేయం లో నిల్వ వుంటుంది. ఇక పొడికన్ను అంటే ..కంటిలో కన్నీరు ని స్రవించే లాక్రీమ్ ల్ గ్రంధులు ఎండిపోతాయు !ఫలితంగా కనుగ్రుడ్లు పొడిగా మారతాయి .
Is vitamin A...ఎపితీలియల్ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది అందువల్లే.. ఫేస్ క్రీముల్లో విటమిన్ A ను కలిపితయారు చేస్తారు.A విటమిన్ లోపం వల్ల చర్మం గరుకుగా ..రఫ్. గా అయిపోతుంది .ఇంకా vitmin A. లోపం ప్రత్యుత్పత్తి వ్యవస్థ పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది .ఇంకా A vit ని యాంటీ జీరాఫ్తాల్మిక్ విటమిన్ అని కూడా పిలుస్తారు
ఇక vitamin D ని..కాల్సిఫెరాల్ అనిపిలుస్తారు .vitaminE ని టోకోఫెరాల్ అని,విటమిన్ k ని నాఫ్టులోకినోన్, ఫీలోక్వినోన్
అని vitamin C నిఆస్కబిరిక్ ఆమ్లం అని ,విటమిన్ B1 ని థయామిన్ అని,vitamin B2 ని రెబోఫ్లావిన్ అని పిలుస్తారు.
మనకు నోరు విపరీతంగా పూసినప్పుడు..మెడికల్ షాప్ కి వెళ్లినా లేక వైద్యులు సిపార్స్ చేసినా ఇదే ..reiboplaavin అని అడిగితే ఇస్తారు ..రోజుకు ఉదయం ..2..సాయంత్రం 2 ..ఓ 4 రోజులు వాడించి ఆపించేస్తారు ..ఎక్కువగా ఉంటే ఇంకో 3 రోజులు వాడమంటారు ....దీనిని వాడుతున్నప్పుడు మూత్రం పసుపురంగు గా వస్తుంది భయపడవల్సినది ఏమీ ఉండదు .అలానే vitamin B3 నియాసిన్ ,లేదా నికోటిన్ అని పిలుస్తారు .vitamin B5 ని ఫామిటోథెనిక్ ఆమ్లం అని పిలుస్తారు .,vitamin B6 ని పెరిడాక్సిన్ అని పిలుస్తారు .vitamin B12 ని నయనొకోబలమీన్ అని పిలుస్తారు ...ఇక vitamin B7 ని bayotin బయోటిన్ అని పిలుస్తారు .vitamin9 ని...ఫోలిక్ ఆమ్లం అని పిలుస్తారు .vitamin A కి ఉన్న మరో పేరు యాంటీ జీరాఫ్తాల్మిక్ విటమిన్ అనిపేరు అలానే vitaminD ని సన్ షైన్ విటమిన్ ,యాంటి రికెట్స్ విటమిన్ అని విటమిన్ E కి బ్యూటీ విటమిన్ అనియాంటీ స్టెర్లిటీ విటమిన్ అని పిలుస్తారు విటమిన్ k ని యాంటీ కొయా గ్యులే విటమి న్ అని,యాం టీ బ్లీడింగ్ విటమిన్ అని ,యాంటీ హేమరేజిక్ విటమిన్ అని ,vitmin B1ని యాంటీబెరి బెరి vitamin అని ,vitami n B2 ని రెబోఫ్లావిన్, విటమిన్ G n ivovoflavin ,vitamin B3 ని నియాసిన్ ని యాంటీ ఫెళ్ళాగ్రాvitamin ,vitamin C ని యాంటీ స్కర్వి విటమిన్ అని పిలుస్తారు ...ఇలా పేర్లు ఎందుకు వివరించానంటే ఆ పెరు లొనే ఏ రోగాలకు అది మందు అని తెల్సిపోతుంది .ఇక vitamin ..D లోపం వల్ల రికెట్స్(ఎక్కువగా చిన్నపిల్లల్లో ఇది వస్తుంది ,అలానే ఆస్టయో మ లేసియా ఇది యవతీయవకుల్లో ,ఆస్టియో పీనియా వృద్దుల్లో కండరాలు, ఎముకలకు సంభందించిన బలహీనం .......ఇక vitmin E లోపం వల్ల మగవారిలో వంధ్యత్త్వం అంటే సంతానసాఫల్యంలేకపోడం అంగస్తంభన సమస్యలు ,శుక్రకణాల సమస్యలు ,అలానే ఆడవారిలో గర్భస్రావాలు, ఆడవారిలో వంధ్యత్త్వంలాంటి సమస్యలు వస్తూఉంటాయు .ఇక vitamin k వల్ల ఏదైనా దెబ్బ తగిలితే రక్తం కారిపోకుండా K vitamin గడ్డ కట్టి ఆపుతుంది .,అందుకే డాక్టర్లు ఆపరేషన్లు అప్పుడు రోగులకు k vitamin ఇస్తారు .ఇక vitamin C లోప0వల్ల స్కర్వీ అనే పంటి చిగురుల వ్యాధి వస్తుంది ,ఇంకా ఇది లోపిస్తే శరీరం లో వ్యాధి నిరోధక శక్తి పడిపోతుంది ,మనిషి పై అప్పుడు బైట నుంచి ఏ రోగం ఆయునా ఈజీ గా అటాక్ చేస్తోంది .
C vitaminగల పదార్థాలు ను వేడి చేస్తే ...C vit మొ త్తంపోతుంది,లేదా వేడి చేసి తింటే C విటమిన్ లభించదు అని అర్థం.
గాయాలు ఎక్కడైనా సరే తగ్గేందుకు C vitamin చాలా సహాయం చేస్తోంది ..ఉసిరి,జామకాయ, నిమ్మ ,నారింజ,బత్తాయి
లాంటి పుల్లని పండ్లు,కాయలు లో ముఖ్యంగా కివీ పండు లో కూడా బాగా ఎక్కువ గా ఉంటుంది ..యూ రిన్ కి సంభందించిన అన్ని ఇన్ఫెక్షన్లు ను C విటమిన్ నివారిస్తుంది .ఇంకా పంటి లోని చిగుళ్లను ఆరోగ్యం గా ఉంచుతుంది అంటే
స్కర్వీ వ్యాధి ని అదుపులో పెడుతుంది C vit.... ఇంకా C విటమిన్ మనిషి లోని రక్త నాళాల్ని దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక థయామిన్(: Dhaiahmin):---అంటే B1 అని అర్ధం. దీని లోపం వల్ల బెరి బెరి అనే వ్యాధి వస్తోంది...పక్షుల్లో కూడా పాలీ న్యూరైటీస్ అనే జబ్బు వస్తుంది ..ఇది తవుడు.. అంటే బియ్యం కోసం వడ్లు మర పెట్టినప్పుడు వచ్చే పొడి ఆ తవుడు లో అధికంగా ఉంటుంది .అందుకే బియ్యం ఎక్కువగా ఫాలిష్ పెట్టడం వల్ల .B1vit నష్టపోతాం. చాలా రకాల ధాన్యాల లో పై పోరల్లోనే vit B1 ధయామిన్ ఉంటుంది... ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం తినే వాళ్ళకు జబ్బులు రావు .
ధయామిన్ B1 లోపం వల్ల గుండె సామాన్య0 గా ఉండే సైజ్ కంటే కాస్త పెద్దగా అవుతుంది .దీనినే కార్డియో మెగాలి అంటారు .అంటే గుండె నీరసంగా కొట్టుకొని కాళ్ల ల్లో వాపు వస్తుంది..ఇంకా అతిముఖ్య విషయం ఏమిటంటే ..కాఫీలు ,టీలు , వక్కపొడి ,జర్దా లు ఎక్కువగా తీసుకుంటే ..ఆహారంలో ని థయామిన్ శరీరం లో ని కణాలకు అందదు ఆయా పదార్థాలలో ఉండే రసాయనిక పదార్థాలు ధయామిన్ ను పనికిరాకుండా చేస్తాయి .
అలానే ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా థయామిన్ లోపం ఉంటుంది .
ఇక B2 దీనినే రిబో ఫ్లావిన్ అంటారు .దీని లోపం వల్ల నోటిపూత వస్తుంది ఇది పాలు,గుడ్లుజంతువుల కాలేయం, ఆకు కూరల్లో కూడా ఇదిలభిస్తుంది .ఇదే పేరుతో మందుల షాప్ లో కూడా అమ్ముతారు .
ఇక vitamin B7దీనినే బయో టిన్ అని కూడా పిలుస్తారు దీనినే vitamin H అని కూడా పిలుస్తారు .బి7 విటమిన్ జుట్టు,గోర్లు బాగుగా పెరగటానికి డాక్టర్లు సిఫార్స్ చేస్తారు .ఇంకా బయో టిన్ ను చాలా సౌందర్య వ్యుత్పత్తులు లో వాడతారు .
ఇంకా బయో టిన్ అమేజాన్ లో కూడా దొరుకుతుంది కొనుక్కొని సుభ్రంగా వాడుకోవచ్చు .ఏదైనా భయ0 అనిపిస్తే ఓ 10 రోజులు వేసుకొని కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవచ్చు అస్సలు విటమిన్స్ ఏవైనా సరే ...రక. రకాల రాళ్ళు తో బాధపడుతున్న వాళ్ళు ,కిడ్నీ లివర్ సమస్యలు ఉన్నవాళ్లు వైద్యులని సంప్రదించి వాడుకోవాలి.
ఇక ఉడకబెట్టని పచ్చి గు డ్డు ను ఆహారం గా తీసుకొనేవారిలో బయోటిన్ లోపం ఏర్పడుతుంది .......ఇకబయోటిన్ లోపం వల్ల ..ఆలోపేసియా..అంటే జుట్టుఊడిపోవడం ఇంకా కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోవడం..గోళ్లు కి సంభందించిన సమస్యలు తలెత్తుతాయి.
ఇక B12 లోపం వల్ల ...పెరినీషియస్ అనీమియా అనే వస్తుంది ...దీనిని నాయనొకోబలమీన్ ..అంటారుకదా ..ఇది ఆహార పదార్థాలు లో లభించదు...ప్రేగులలోని బాక్టీరియాలు దీన్ని సంశ్లేషన చేసి శరీరానికి అందిస్తాయి .
ఇక ఫ్రీ రాడికల్స్. ప్రభావం నుంచి రక్షించే vitamin E ..ఇంకా దీనిని శిశు జనన కారకం అంటారు ..,ఇంకా చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది ...క్రీడా సామర్ధ్యాన్ని పెంచుతుంది.
ఇక vitamin D అధికంగా ఉండే వుండే ఆహారపదార్థాలు.. సారైన్ చేపలు ,పాలు గుడ్లు కాడలివరుఆయుల్. ట్యూనా చేపలు ,పుట్టగొడుగులు .
Vitamin E అధికంగా లభించే ఆహారం... బాదం, నువ్వులు గుమ్మడికాయ గి0జలు ..వేరుశెనగ ,ఆవకాడో
ఇక vitamin K లభించే ఆహారం.... ఆకుకూరలు ,క్యాబేజ్ ,బ్రకొలి ..ఇంకా ప్రేగులలోని బాక్టీరియా K vitamin ను వ్యుత్పత్తి చేస్తోంది .
ఇక vitamin B1థయామిన్ గోధుమ వంటి ధాన్యాలు ,నువ్వులు ,పాలు మాంసం వేరుశెనగ గింజలు చేపలు ..గుడ్లు లాంటి ఆహారంలో దొరుకుతుంది .
ఇక B2పాలు. ..ఆకుకూరలు ..గుడ్లు లలో లభిస్తుంది.
ఏది ఏమైనా సహజసిద్ధమైన విటమిన్లు దొరికెవి ఆహార పదార్థాలను తినండి ...ఇక మరీ ఎక్కువ లోటు ఉన్నవాళ్లకు ఇంగ్లీష్ మందులు vitaminsuppliments వాడుక తప్పదు
అనారోగ్యం కల వారు ,కిడ్నీ ,లివర్, అనేక రకాల రాళ్ళ తో బాధ పడుతూన్నవారు వైద్యులను సంప్రదించి ఇంగ్లీషు suppliments వాడవాల్సిఉంటుంది ......................*.....................*...............................*..........................*
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
Matyavatara sreemahavishnuvu rakshana story
చలల్లోలకల్లోల కల్లోలినీశ స్ఫురన్నక్రచక్రాటివక్త్రాంబులీనః!
హతో యేన మీనావతారేణ శ్ఖః స పాయాదపాయాజ్జగద్వాసుదేవః!!
ప్రస్తుతం మనమున్నవైవస్వత మన్వంతరానికి మూలమైన వాడు వైవస్వత ‘మనువు’ కనుక ఆ చరిత్ర తెలుసుకోవడం ‘మానవులు’గా కనీస కర్తవ్యమ్.
మత్స్యావతారం గురించి భారతం, భాగవతం, విష్ణుపురాణం, హరివంశం మొదలైన అనేక పురాణాదులలో వివరింపబడడమే కాక ‘మత్స్యపురాణము’ పేరిట ఒక ప్రత్యేక పురాణం 18పురాణాలలో ఒకటిగా వ్యాసభగవానునిచే రచింపబడింది.
పరమాత్ముని పురాణ పురుష విగ్రహంగా దర్శించిన సందర్భంలో, మెదడు స్థానము ‘మత్స్య పురాణము’యొక్క స్థానము. దీనిని బట్టి ఆ పురాణము విలువ, మత్స్యావతారము యొక్క ప్రాధాన్యత అవగతమవుతోంది. మత్స్యావతారునిగా నారాయణుని ఉపాసిస్తే పరాపర విద్యల నొసగడమే కాక మోక్షాన్ని కూడా కలుగజేస్తాడు. అంతేకాక ఐశ్వర్యానికి ప్రతీకగా మత్స్యాన్ని శాస్త్రాదులు పేర్కొన్నాయి.
నవనిధులలో మత్స్య నిధి చాలా ప్రధానమైనది. కనుక మత్స్యావతార నారాయణుని ఆరాధన, ఇహలోక భోగాలను కూడా ప్రసాదిస్తుంది. చేపలు స్తన్యమునిచ్చి కాక వాటి కంటి చూపులతోనే సంతానాన్ని పోషిస్తాయి. అదేవిధంగా మీనాకారునిగా నారాయణుని కొలిచిన వారిని కంటికి రెప్పలు వేయకుండా భగవానుడు రక్షణ కల్పిస్తాడు.
భాగవతాది పురాణాలలో దశావతారాలు, అందులో మొదటిది మత్స్యావతారమని చెప్పబడలేదు కానీ నరసింహ పురాణములో మార్కండేయ మహర్షిచే దశావతార క్రమంలో స్తోత్రం చేయడం వంటివి గోచరిస్తాయి.
ఎంతో ఆధ్యాత్మికత, దివ్యత్వం కూడిన ఈ అవతారాలను డార్విన్ సిద్ధాంతం అని, ‘లా ఆఫ్ ఎవెల్యూషన్’తో ముడి పెట్టడం సరికాదు. చాక్షుష మన్వంతరము ముగిసే సమయంలో, ‘పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం” అని చెప్పినట్లుగా సజ్జనులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి శ్రీమన్నారాయణుడు ‘మత్స్య(చేప)రూపంలో అవతరించదలచాడు. వివస్వతుడు సూర్యుని శక్తితో ఉదయించిన సత్యవ్రతుడనే రాజు (ఈయనకి శ్రాద్ధ దేవుడు అనే నామాంతరం కూడా ఉంది) నారాయాణుని పరమ భక్తితో కొలుస్తూ ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ, నారాయణుని చూడాలనే కోరికతోనుండే వాడు. ఒకానొకనాడు కృతమాలానదియందు పవిత్ర స్నానమొనర్చి నదీజలాలతో తర్పణము చేయుచుండగా అతని దోయిలిలో ప్రకాశవంతమైన ఒక చేపపిల్ల రాగా, వెంటనే దానిని నదిలో విడిచాడు. నదిలోనున్న పెద్ద ప్రాణుల వలన తనకు ప్రమాదమేర్పడవచ్చునని, రక్షించమని ఆ చిన్ని చేప రాజును వేడుకోగా, దానిని తన కమండలంలో వేసి తీసుకువచ్చాడు. కాసేపటికి అది కమండలమంతా వ్యాపించగా, ఒక తొట్టెలోకి మార్చగా అది కూడా సరిపోనంతగా వ్యాపించింది. చివరకి నారాయణుని యోగశక్తితో సముద్రంలో విడిచిపెట్టి, నారాయణుడనని తెలియజేశాడు. దానితో అమితానందభరితుడైన సత్యవ్రతుడు అనేక విధాల స్తోత్రములు చేయగా, ఆనాటికి ఏడవ రోజున చాక్షుష మన్వంతరం పూర్తయి, ప్రళయం ఏర్పడుతుందని, దాని నుండి రక్షించడానికి భూదేవి నౌకగా మారి వస్తుందని, సప్తర్షులతో పాటుగా దానిలోనెక్కగా తదుపరి కర్తవ్యం తెలియజేస్తానని చెప్పి సముద్రగర్భంలో చొచ్చుకుని పోయాడు.
చెప్పిన విధంగానే ప్రళయ జలధారలతో జగత్తంతా మునిగిపోగా, సత్యవ్రతుడు, సప్తర్షులు దిక్కుతోచని స్థితిలోనున్నప్పుడు, భూదేవి మహానౌకగా మారి, నారాయణునిచే ఒసగబడిన సృష్టికి కావలసిన బీజములను నౌకయందు నిక్షిప్తము చేసి వారి వద్దకు రాగా, వారు దానియందు అధిరోహించి వెళ్ళగా, ప్రళయ జల ప్రవాహముల వలన ఆ నౌక కంపించగా, మహాతేజోవంతమై, బంగరు వర్ణముతో ప్రకాశిస్తూ లక్ష యోగానముల విస్తీర్ణముతో మహామత్స్యముగా నారాయణుడు వారికి దర్శనమిచ్చాడు. నారాయణుని ఆజ్ఞచే మత్స్యము యొక్క మోమ్ముకు ఆ నౌకను కట్టగా, నారాయణుడు వారిని హిమాలయ శిఖరాలకు తీసుకుని వెళ్ళాడు. సత్యవ్రతునకు, సప్తర్షులకు సాంఖ్యాది యోగాములను, పురాణ సంహితలను తెలియజేశాడు.
ప్రళయము ఉపశమించిన పిదప సప్తర్షులను వారి యధాస్థానములోనుంచి, సత్యవ్రతుని మనువుగా చేసి అనుగ్రహించాడు. వివస్వతుని పుత్రుడు కనుక అతని పేరు మీద ‘వైవస్వత’మన్వంతరంగా పేరు వచ్చింది.
రెండు మన్వంతరముల నడిమి భాగంలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మదేవుని వద్దనుండి వేదవిజ్ఞానాన్ని, హయగ్రీవుడనే రాక్షసుడు అపహరించి సముద్రగర్భంలోకి చొచ్చుకుపోయాడు. (మత్స్యపురాణానుసారము, ఆ రాక్షసుని పేరు సోమకాసురుడైనప్పటికీ, విష్ణుపురాణం, భాగవతం మొదలైనవి హయగ్రీవుడనే పేరునే తెలిపాయి).
అప్పుడు పై గాథలో వివరించిన నారాయణుని అవతారమైన మహా మత్స్యము సముద్ర గర్భంలో ప్రవేశించి, తన కొమ్ములతో, తోకతో, డెప్పలతో, భయంకర యుద్ధం చేసి, ఆ రాక్షసుని సంహరించి, వేదరాశిని తిరిగి బ్రహ్మదేవునికి అందజేశాడు.
ఈ అవతారములో ఎన్నో అవతారాల శక్తి ఇమిడి ఉంది. హిమాలయముల వద్ద శిఖరానికి, మహా సర్పముతో బంధించి, ప్రళయ సముద్రంలో మునిగిపోకుండా ఉంచడంలో కూర్మావతారం, భూమిని నౌకగా చేసి ఉద్ధరించడంలో వరాహావతారం, ‘ఇంతింతై వటుడింతయై’ అని వామనావతారంలో చెప్పినట్లు, చిన్న చేప పిల్లనుండి లక్ష యోజనముల విస్తీర్ణము గల మహా మత్స్యముగా మారాడు.
ఈ అవతారంతో సృష్టి-స్థితి-లయలు చేసే భగవానుడు తానేనని నిరూపించాడు. ప్రళయకారకుడుగా జల ప్రళయాన్ని సృష్టించాడు. సృష్టికి కావలసిన బీజాలను నౌకలో నిక్షిప్తం చేసి సృష్టి కారకుడైనాడు. వైవస్వత మనువు ద్వారా స్థితికి కావలసిన ధర్మాన్ని ఏర్పరచడమే కాక, ధర్మానికి ముఖ్యమైన వేదరాశిని బ్రహ్మదేవునికి ఇచ్చి స్థితి కారకుడైనాడు.
మత్స్యావతార అద్భుతాన్ని ఈవిధంగా దర్శించవచ్చును.
మహాజవో మహాపుచ్ఛచ్ఛిన్న మీనాదిరాశికః!
మహాతలతలో మర్త్యలోకగర్భో మృత్పతిః!!
మహాకాశములోని శిశుమార చక్రములో గల మీనాది 12 రాశులను తన తోకతో ఛేదిస్తూ తనయొక్క అధోభాగం పాతాళలోకము వరకు చొచ్చుకొనిపోగా, గర్భభాగము భూలోకమునందు వ్యాపించినది.
మహీపంకపృషత్సృష్టో మహా కల్పార్ణవహ్రదః!
మిత్ర శుభ్రాంశు వలయనేతో ముఖ మహా నభః!!
ఈ మహా మత్స్యము యొక్క వీపుపై భూమండలం మట్టితో కలిసిన ఒక నీటి బిందువు వలె ఉండగా, ప్రళయ సముద్రము ఒక చిన్న నీటి మడుగువలెనున్నది. సూర్యచంద్రులు నేత్రములు కాగా, మహాకాశమే ముఖమండలముగానున్నది.
సంసారమనే సముద్రంలో కొట్టుకుపోతున్న జీవులను చేయూతనిచ్చి రక్షించేవాడు, నిద్రాది తమో గుణాలతో జ్ఞానానికి దూరమైన జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించే వాడైన మత్స్యావతార నారాయణుని, నేడు సనాతన వైదిక విజ్ఞానాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నించే మానవరూప అసురీ శక్తులనుండి, వేదాలను మరల ఉద్ధరించమని ‘వేదోద్ధార విచారమతి’ అయిన ‘మీనాకార శరీరుడై’న నారాయణుని వేడుకుందాం.
యా త్వరా జలసంచారే యా త్వరా వేదరక్షణే!
మయ్యార్తే కరుణామూర్తే! సా త్వరా క్వ గతా హరే!!
అతివేగముగా జలములో తిరిగేవాడవు, అదేవిధంగా వేదరక్షణకు త్వరపడే వాడవైన కరుణామూర్తీ! నా ఆర్తిని కూడా త్వరగా పోగొట్టకుండా ఎక్కడ దాగున్నావు. త్వరగా కాపాడుము.
హతో యేన మీనావతారేణ శ్ఖః స పాయాదపాయాజ్జగద్వాసుదేవః!!
ప్రస్తుతం మనమున్నవైవస్వత మన్వంతరానికి మూలమైన వాడు వైవస్వత ‘మనువు’ కనుక ఆ చరిత్ర తెలుసుకోవడం ‘మానవులు’గా కనీస కర్తవ్యమ్.
మత్స్యావతారం గురించి భారతం, భాగవతం, విష్ణుపురాణం, హరివంశం మొదలైన అనేక పురాణాదులలో వివరింపబడడమే కాక ‘మత్స్యపురాణము’ పేరిట ఒక ప్రత్యేక పురాణం 18పురాణాలలో ఒకటిగా వ్యాసభగవానునిచే రచింపబడింది.
పరమాత్ముని పురాణ పురుష విగ్రహంగా దర్శించిన సందర్భంలో, మెదడు స్థానము ‘మత్స్య పురాణము’యొక్క స్థానము. దీనిని బట్టి ఆ పురాణము విలువ, మత్స్యావతారము యొక్క ప్రాధాన్యత అవగతమవుతోంది. మత్స్యావతారునిగా నారాయణుని ఉపాసిస్తే పరాపర విద్యల నొసగడమే కాక మోక్షాన్ని కూడా కలుగజేస్తాడు. అంతేకాక ఐశ్వర్యానికి ప్రతీకగా మత్స్యాన్ని శాస్త్రాదులు పేర్కొన్నాయి.
నవనిధులలో మత్స్య నిధి చాలా ప్రధానమైనది. కనుక మత్స్యావతార నారాయణుని ఆరాధన, ఇహలోక భోగాలను కూడా ప్రసాదిస్తుంది. చేపలు స్తన్యమునిచ్చి కాక వాటి కంటి చూపులతోనే సంతానాన్ని పోషిస్తాయి. అదేవిధంగా మీనాకారునిగా నారాయణుని కొలిచిన వారిని కంటికి రెప్పలు వేయకుండా భగవానుడు రక్షణ కల్పిస్తాడు.
భాగవతాది పురాణాలలో దశావతారాలు, అందులో మొదటిది మత్స్యావతారమని చెప్పబడలేదు కానీ నరసింహ పురాణములో మార్కండేయ మహర్షిచే దశావతార క్రమంలో స్తోత్రం చేయడం వంటివి గోచరిస్తాయి.
ఎంతో ఆధ్యాత్మికత, దివ్యత్వం కూడిన ఈ అవతారాలను డార్విన్ సిద్ధాంతం అని, ‘లా ఆఫ్ ఎవెల్యూషన్’తో ముడి పెట్టడం సరికాదు. చాక్షుష మన్వంతరము ముగిసే సమయంలో, ‘పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం” అని చెప్పినట్లుగా సజ్జనులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి శ్రీమన్నారాయణుడు ‘మత్స్య(చేప)రూపంలో అవతరించదలచాడు. వివస్వతుడు సూర్యుని శక్తితో ఉదయించిన సత్యవ్రతుడనే రాజు (ఈయనకి శ్రాద్ధ దేవుడు అనే నామాంతరం కూడా ఉంది) నారాయాణుని పరమ భక్తితో కొలుస్తూ ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ, నారాయణుని చూడాలనే కోరికతోనుండే వాడు. ఒకానొకనాడు కృతమాలానదియందు పవిత్ర స్నానమొనర్చి నదీజలాలతో తర్పణము చేయుచుండగా అతని దోయిలిలో ప్రకాశవంతమైన ఒక చేపపిల్ల రాగా, వెంటనే దానిని నదిలో విడిచాడు. నదిలోనున్న పెద్ద ప్రాణుల వలన తనకు ప్రమాదమేర్పడవచ్చునని, రక్షించమని ఆ చిన్ని చేప రాజును వేడుకోగా, దానిని తన కమండలంలో వేసి తీసుకువచ్చాడు. కాసేపటికి అది కమండలమంతా వ్యాపించగా, ఒక తొట్టెలోకి మార్చగా అది కూడా సరిపోనంతగా వ్యాపించింది. చివరకి నారాయణుని యోగశక్తితో సముద్రంలో విడిచిపెట్టి, నారాయణుడనని తెలియజేశాడు. దానితో అమితానందభరితుడైన సత్యవ్రతుడు అనేక విధాల స్తోత్రములు చేయగా, ఆనాటికి ఏడవ రోజున చాక్షుష మన్వంతరం పూర్తయి, ప్రళయం ఏర్పడుతుందని, దాని నుండి రక్షించడానికి భూదేవి నౌకగా మారి వస్తుందని, సప్తర్షులతో పాటుగా దానిలోనెక్కగా తదుపరి కర్తవ్యం తెలియజేస్తానని చెప్పి సముద్రగర్భంలో చొచ్చుకుని పోయాడు.
చెప్పిన విధంగానే ప్రళయ జలధారలతో జగత్తంతా మునిగిపోగా, సత్యవ్రతుడు, సప్తర్షులు దిక్కుతోచని స్థితిలోనున్నప్పుడు, భూదేవి మహానౌకగా మారి, నారాయణునిచే ఒసగబడిన సృష్టికి కావలసిన బీజములను నౌకయందు నిక్షిప్తము చేసి వారి వద్దకు రాగా, వారు దానియందు అధిరోహించి వెళ్ళగా, ప్రళయ జల ప్రవాహముల వలన ఆ నౌక కంపించగా, మహాతేజోవంతమై, బంగరు వర్ణముతో ప్రకాశిస్తూ లక్ష యోగానముల విస్తీర్ణముతో మహామత్స్యముగా నారాయణుడు వారికి దర్శనమిచ్చాడు. నారాయణుని ఆజ్ఞచే మత్స్యము యొక్క మోమ్ముకు ఆ నౌకను కట్టగా, నారాయణుడు వారిని హిమాలయ శిఖరాలకు తీసుకుని వెళ్ళాడు. సత్యవ్రతునకు, సప్తర్షులకు సాంఖ్యాది యోగాములను, పురాణ సంహితలను తెలియజేశాడు.
ప్రళయము ఉపశమించిన పిదప సప్తర్షులను వారి యధాస్థానములోనుంచి, సత్యవ్రతుని మనువుగా చేసి అనుగ్రహించాడు. వివస్వతుని పుత్రుడు కనుక అతని పేరు మీద ‘వైవస్వత’మన్వంతరంగా పేరు వచ్చింది.
రెండు మన్వంతరముల నడిమి భాగంలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మదేవుని వద్దనుండి వేదవిజ్ఞానాన్ని, హయగ్రీవుడనే రాక్షసుడు అపహరించి సముద్రగర్భంలోకి చొచ్చుకుపోయాడు. (మత్స్యపురాణానుసారము, ఆ రాక్షసుని పేరు సోమకాసురుడైనప్పటికీ, విష్ణుపురాణం, భాగవతం మొదలైనవి హయగ్రీవుడనే పేరునే తెలిపాయి).
అప్పుడు పై గాథలో వివరించిన నారాయణుని అవతారమైన మహా మత్స్యము సముద్ర గర్భంలో ప్రవేశించి, తన కొమ్ములతో, తోకతో, డెప్పలతో, భయంకర యుద్ధం చేసి, ఆ రాక్షసుని సంహరించి, వేదరాశిని తిరిగి బ్రహ్మదేవునికి అందజేశాడు.
ఈ అవతారములో ఎన్నో అవతారాల శక్తి ఇమిడి ఉంది. హిమాలయముల వద్ద శిఖరానికి, మహా సర్పముతో బంధించి, ప్రళయ సముద్రంలో మునిగిపోకుండా ఉంచడంలో కూర్మావతారం, భూమిని నౌకగా చేసి ఉద్ధరించడంలో వరాహావతారం, ‘ఇంతింతై వటుడింతయై’ అని వామనావతారంలో చెప్పినట్లు, చిన్న చేప పిల్లనుండి లక్ష యోజనముల విస్తీర్ణము గల మహా మత్స్యముగా మారాడు.
ఈ అవతారంతో సృష్టి-స్థితి-లయలు చేసే భగవానుడు తానేనని నిరూపించాడు. ప్రళయకారకుడుగా జల ప్రళయాన్ని సృష్టించాడు. సృష్టికి కావలసిన బీజాలను నౌకలో నిక్షిప్తం చేసి సృష్టి కారకుడైనాడు. వైవస్వత మనువు ద్వారా స్థితికి కావలసిన ధర్మాన్ని ఏర్పరచడమే కాక, ధర్మానికి ముఖ్యమైన వేదరాశిని బ్రహ్మదేవునికి ఇచ్చి స్థితి కారకుడైనాడు.
మత్స్యావతార అద్భుతాన్ని ఈవిధంగా దర్శించవచ్చును.
మహాజవో మహాపుచ్ఛచ్ఛిన్న మీనాదిరాశికః!
మహాతలతలో మర్త్యలోకగర్భో మృత్పతిః!!
మహాకాశములోని శిశుమార చక్రములో గల మీనాది 12 రాశులను తన తోకతో ఛేదిస్తూ తనయొక్క అధోభాగం పాతాళలోకము వరకు చొచ్చుకొనిపోగా, గర్భభాగము భూలోకమునందు వ్యాపించినది.
మహీపంకపృషత్సృష్టో మహా కల్పార్ణవహ్రదః!
మిత్ర శుభ్రాంశు వలయనేతో ముఖ మహా నభః!!
ఈ మహా మత్స్యము యొక్క వీపుపై భూమండలం మట్టితో కలిసిన ఒక నీటి బిందువు వలె ఉండగా, ప్రళయ సముద్రము ఒక చిన్న నీటి మడుగువలెనున్నది. సూర్యచంద్రులు నేత్రములు కాగా, మహాకాశమే ముఖమండలముగానున్నది.
సంసారమనే సముద్రంలో కొట్టుకుపోతున్న జీవులను చేయూతనిచ్చి రక్షించేవాడు, నిద్రాది తమో గుణాలతో జ్ఞానానికి దూరమైన జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించే వాడైన మత్స్యావతార నారాయణుని, నేడు సనాతన వైదిక విజ్ఞానాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నించే మానవరూప అసురీ శక్తులనుండి, వేదాలను మరల ఉద్ధరించమని ‘వేదోద్ధార విచారమతి’ అయిన ‘మీనాకార శరీరుడై’న నారాయణుని వేడుకుందాం.
యా త్వరా జలసంచారే యా త్వరా వేదరక్షణే!
మయ్యార్తే కరుణామూర్తే! సా త్వరా క్వ గతా హరే!!
అతివేగముగా జలములో తిరిగేవాడవు, అదేవిధంగా వేదరక్షణకు త్వరపడే వాడవైన కరుణామూర్తీ! నా ఆర్తిని కూడా త్వరగా పోగొట్టకుండా ఎక్కడ దాగున్నావు. త్వరగా కాపాడుము.
This side of Corona
.ఈ ప్రపంచం భగవంతుడు మనకు ఇచ్చిన ఓ అద్దెగృహం .
కరోనాకు ఈవల......--------------------------- భగవంతుడు మనకోసం ,అన్నీ కోణాలలో ఆలోచించి వసతి ,వనరులు ,అమాయక పసు పక్ష్యా దులను పుట్టించి ..మనలను హాయిగా ,సుఖం గా జీవించండి అని ఈ ప్రపంచములో పడేశాడు .మానవుల మైన మనకు కాస్తంత ఇంగిత జ్ఞానం ,జ్ఞానం ,విజ్ఞాన0 ,విచక్షణ ఇచ్చి ,నేర్పి ఇక్కడ పడవేశాడు .మనం ఏమి చేస్తున్నాము అద్దె ఇల్లు అనే విషయం మర్చిపోయాం ,పైగా ప్రపంచం ఉన్న నాళ్ళు బ్రతికి ఉంటాము అని అతి ఆశ పడుతూ ..జంతువులను, పసు పక్ష్యాదులను హింసిస్తూ ,బలహీనులను కొట్టి దోచుకుంటూ ..ఒకటికి నాలుగు ఇళ్ళు, ఒకటికి నాలుగు కార్లు అలా పది తరాలకు సరిపడా సంపా దించి..గొప్పవాళ్ళం అని విర్రవీగడం ,అమాయక ప్రాణులను ఘోరంగా మిషన్లు ద్వారా మాంసం, పచ్చిరక్తం త్రాగడం ,చేసే పాపాలు కు అంతు ,అదుపు,అడ్డూ లేకుండా పోయుంది... ఇప్పుడు ఇక ప్రకృతి కన్ను ఎర్ర చేసింది ...ఇక నైనా మారండి ..సేవ,ఉపకారం లాభం చేయక పోయినా పర్వాలేదు కానీ అపకారం, నష్టం అహింస చేయకుండా ఉంటే చాలు .అందరూ సమానులే పురుష .,స్త్రీలు ఇద్దరూ సమానమే ఎవరు ఎవరికి బానిసలు కారు ,కాకూడదు ...అయినా ప్రతిపనిని భగవత్ సేవ గా భావించి చేసుకుంటూ వెళ్ళాలి ..ఇతర జీవుల ,పశు పక్ష్యాదులను తోటి మానవులను భగవంతుడి రూపం గా భావించాలని హిందూ ధర్మం చెబుతుంది .కానీ నేటి భారతదేశం మొత్తం రూపు రేఖలు మార్చుకొని..... హింస ,దోపిడీ .....లాగేసుకొని తినేయడం ..ఇతరుల సంపదలు అవి ఏవైనా సరే బలవంతంగా లాగేసుకోవడం ..అత్యాచారాలు, అనాచారాలు ,ఒక పద్ధతి లేని జీవిత క్రమం జీవన విధానం నేడు ఎక్కడ చూసినా కనిపిస్తూన్నాయి.. ప్రజలు మాత్రమే కాదు ప్రభుత్త్వాలు కూడా అలానే ఉంటున్నాయి .యధా రాజా తదా ప్రజా ..అని కదా.
ఈ దేహం కూడా భగవంతుడు నిర్మించినదే కదా . పంచ భూతము ల శివ నిర్మితం ఈ శరీరం ...దీని లోపల అంతర్యామి గా వడ్ల గింజ కొన అంత చిన్న రూపములో నీలం రంగు లో శ్రీమహావిష్ణువు వెలుగుతూ ఉంటాడు ..అదే. ...జీవ చైతన్యం అది ఉన్నంత సేపు ప్రతి జీవి ప్రాణం తో ఉండి ఒక మెరుపు ఉంటుంది .అది వెళ్ళి పోతే ఏ జీవి దేహం అయినా కంపు కొడుతుంది .కాబట్టి ..ఈ దేహం అంత శాస్వితం కాదు ..అని గుర్తుపెట్టుకోవాలి.పాంచ భౌతిక దేహం ఒక మిషన్ లాంటిది ఎప్పుడైనా పక్కకు పడిపోవచ్చు అనే జ్ఞానం ఉండాలి పడిపోగానే గాలి ..గాలి లో కాలసిపోతుంది ,అలా అన్ని మిగిలినపంచ భూతాలు దేనిలోకి అవి వెళ్లిపోతాయు .చివరికి దేహం నిప్పులోకి వెళ్ళిపోతుంది ..ఇక ఆత్మ ..దేహం చేసుకున్న పుణ్యపాపాలు వల్ల పైకి కానీ...క్రిందికి కానీ ప్రయాణం చేస్తోంది .మనిషి ..కానీ ఏ జీవి ఆయునా పట్టుకుపోయేది ఏమీ లేదు ..ఎందుకు మరి అంత మనిషి కి తాపత్రయం .అదే తెలుసుకొని నడుచుకోవాలి మనిషి తృప్తి పడాలి అప్పుడు ఆరోగ్యం దానంతట అదే వస్తుంది .పని చేయకుండా సోమరిపోతు లా వేదాంతం చెబుతూ అడుక్కొని తినమని కాదు ఇక్కడ అర్థం ..కష్ట పడుతూ ఉన్నంతలో తృప్తిపడుతూ ఇతర మానవులకు జీవులకు హాని ,కష్ట, నష్టాలు జరగకుండా మన బ్రతుకు ,మన కుటుంబం మనం చూసుకోవడం ..నీకు శక్తి మేరకు ఒక రూపాయి ని సమాజాసేవ కు ఉపయోగించు ...చాలు అదే పరమార్థం. అంతే కానీ గుళ్ళు, గోపురాలు తిరగడం ,పురాణములను చదవడం ,స్తోత్రాలు చదవడం పుణ్యక్షేత్రాలు అంటూ పరుగులు పెట్టి కాలుష్యం పెంచడం ఇవే చేయమని ..ఇదే పుణ్యంమార్గం ని చెప్పడం లేదు .ఒకవేళ చేస్తాను అన్నా తప్పులేదు ...కాకపోతే మంచిమనస్సు .మంచి గుణం లేకుండా ఎక్కడికి పరుగెత్తిన ఏమి ప్రయోజనం ఉండదు ...తల్లిదండ్రులు ఇద్దరికి వ్యుద్యోగాలు ..లక్షల్లో జీతం .భవనాలను కొని పడేసి అద్దెలకు ఇవ్వడం ,పోటీపడి పదిలక్షల కార్లు నుంచి. ..కోటి రూపాయల కారుల వరకు కొనడం ..పోరాగాళ్లకు ఇవ్వడం ..మళ్ళీ వాళ్ళు సంపాదించడం ..వాళ్ళు మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ లు కొనడం .ఇదే ఇక రొటీన్ ...ఓ పదితరాలకు సంపాదించి ఇవ్వడం ..వచ్చిన వాడు భోగాలకు అలవాటుపడి పాడుచేయడం .అందరిదీ కలిపి కాళ్లతో ,చేతులతో దగ్గరకు పోగేసుకోవడం ,ఉంటుందో ,పోతుందో అనే టెన్షన్ దానితో బి.పి లు షుగర్లు .రావడం ముసలితనం లో .... కన్నవాళ్లే వీళ్ళను తీసుకెళ్లి వృద్ధాఆశ్రమాల్లో పడవేయడం .ఇది జీవితచక్రం .అందుకే దేనికైనా ఒక లిమిట్ ఉండాలి ...ముందు సంపాదించుకొని మంచిగా తినండి ...కొద్దిగా పొదుపు చేసుకొండి.. ఒక చిన్న ఫ్లాట్.. ఒక చిన్న ది తక్కువలో ఒక వాహన0 కొనుక్కోవడం... పిల్లలకు మంచి మార్గం చెబుతూ చదివించుకోవడం చాలదా ?...కోట్ల ,లక్షల రూపాయల ఆడీ కార్లు అవసరమా?అవి లేకపోతే బ్రతకలేమా ..?మందిని..ప్రకృతిని ముంచి వ్యాపారం చేసి అవి కొని తిరిగితేనే గొప్పతనం అవుతుందా?..బ్యాంక్ లను మోసం చేసి కోట్లరూపాయలు కు స్కామ్ చేస్తే అదిగొప్పతనం అవుతుందా ?
కొందరు అనవచ్చు ..మాస్టారు మీరు అట్లానే అంటారు కోట్లు వస్తాయని అంటే మీరు మాత్రం ఎలా అంటే అలా చేయరా ?అని నా చదువుకు సరిపడా ఉద్యోగం ఇంతవరకు లభించలేదు ..అబ్రాడ్ లో అవకాశాలు ఎన్నో వచ్చా యు .కానీ మా తల్లిదండ్రులు కి ఇష్టం లేదు ..ఇక అలా అలా ఎదో ఒక టి బ్రతుకుతెరువు కోసం చూసుకొని జీవితం లాగాము ఇంతలో తల్లితండ్రులు పెద్దవాళ్ళు.. ఎదో వాళ్లకు సేవలు చేసి వాళ్ళను పంపింన తరువాతరువాత.మాకు ఒక మానసిక వికలాంగురాలు ఉంది ..ఆమెకు అన్నీ సేవలు చేయాలసిందే... ఇక ..ఈ లోపు బ్రతుకు పుస్తకం కొన్ని చాప్టర్..లు అయిపోతున్నాయి.అందరి లానే బియ్యం నుంచి ప్రతి వస్తువు కొనుక్కువాలసిందే వెనుకాల..ఏ ఒక్క స్థిరాస్తులు లేవు ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లాంటి చిన్న ఇల్లు వుంది.. లోను తీరిపోవడం..ఒక ఆనందం .ఒక టూ వీలర్ మాత్రం ఉంది ప్రస్తుతం చాలు తింటానికి కష్ట పడితే చాలు అనే భావనలో ఉన్నాము.సోమరితనం పనికిరాదు. కష్ట పడి.. సంపాదించుకొని తింటేనే జీవితానికి. ఆరోగ్యం..సంతోషంకూడా.
ఇక కొన్ని దేశాలు ఇంకాస్త ముందుకు పోయి జీవాయుధాలు పేరు తో రక రకాల వైరస్ లు సృష్టి స్తున్నాయి .స్వేచ్ఛగా ఎగరాల్సిన పక్షులు ,జంతువులు బందీ లు అయిపోయాయు. క్షణం క్షణం హింసకు గురి. చేస్తూ మాంసం, రక్తం ..పిండుకొని త్రాగేస్తున్నారు అక్కడ దేశం లోని జనం ..అలా పచ్చి రక్తం, మాంసం తింటే నిత్యం యవ్వనం గా ఉంటామని వాళ్ళందరి మూఢ నమ్మకం ప్రభుత్త్వాలది అదే దారి ...ఇంకా ప్రజలకు ఏం చెబుతుంది అందుకే అటువంటి జీవజాతుల కోసం ఏకంగా ఓ పెద్ద మార్కెట్ ఆ చైనా దేశం లో ఉంది ..అస్సలు అక్కడ ఉంచిన రకరకాల మాంసం తోనే ఎన్నో ఇన్ఫెక్షన్లు పు డుతున్నాయి..అని ఎందరో చెబుతున్నారు ...ప్రభుత్వం కూడా గబ్బిలం పాము ల డిఎన్ ఏ ల నుంచి ఒక కొత్త వైరస్ తయారు చేసిందని అదే ఇప్పుడు మనము భయపడే కరోన అని చెబుతున్నారు ..అస్సలు కరోన అన్నది పాత కాలంలోని పేరే ..అది ఒక రకమ్ ఫ్లూ వైరస్ ..దానిలోనుంచి ఇప్పటికి ఆరు ,ఏడు రకాల వైరస్ లు పుట్టి వచ్చి వెళ్లిపోయాయు ..కానీ ఇప్పుడు వచ్చిన ది న్యాచురల్ కాదు ..మానవ తప్పిదం ..అందుకే ఇంత పవర్ ఫుల్ గా దేశాల ను ముంచేస్తుంది.అదే ఫ్లూ వైరస్ కు పెట్టె పేరు కరోన అని పిలుస్తూవున్నారు ....ఆర్యభట్ట పేరు లాగా ..ఆర్యభట్ట అనేది పూర్వకాలంలో ఓ ఖగోళ గణిత శాస్త్రవేత్త పేరు ..దానిని నేటి కాలం లో ఉపగ్రహానికి పెట్టినట్లు అన్నమాట.
ఏది ఏమైనా మానవుడికి సామ్రాజ్య విస్తరణ, కోరికలు ఎక్కువ అయిపోయాయి. మిగత అగ్ర దేశాల ఆర్థిక వ్యవస్థ ను సంపూర్తిగా దెబ్బ తీయాలని ,ఒకరిపై ఒకరు పట్టు సాధించుకోవాలని చేసే మాయల కుట్ర లు ఇవి ...అగ్ర రాజ్యాలు కొట్టుకొని మన దేశం లాంటి చిన్న దేశాలను బలి తీస్తున్నాయు ..ఇప్పటికైనా మన ప్రభుత్త్వాలు కుళ్ళు రాజకీయాలు మానుకొని ఇతర దేశాల వ్యుత్పత్తులు కు ధీటుగా మన దేశం లో ని బోలెడంత మ్యాన్ పవర్ ఉంది వారికి ఉద్యోగాలు కల్పించి మన ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేసుకోవాలి అప్పుడు ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు సంపాదిస్తారు .పిచ్చి పిచ్చి గా సోమరులను చేసే డబ్బులు పంచె రాజకీయ పార్టీల ఓట్ బాంక్ పథకాలు మానేసి వ్యుద్యోగ కల్పన ,వ్యవసాయరంగం ,చిరువ్యాపారులు ,కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయాలి ..పరిశోధనలకు పెద్దపీట వేయాలి
ఇక కుల మత ప్రోత్సహకాలు ను తీసి అవతల పడవేయాలి ..ఆర్ధికంగా వెనుకబడిన వారు ఎవరైనా సరే ,చిన్న వ్యాపారస్తులు ను తోపుడుబండ్ల వారికి ,కూలీలకు ఉచిత వైద్యం మందులు అందించాలి .
ముఖ్యంగా.. సామాన్య మనవులం మనము కొన్ని ఆయునా ఆచరించాలి ..
ఇప్పుడు వచ్చిన కరోన మహమ్మారి నుంచైనా కొన్ని తెలుసుకోవాలి ..ప్రపంచాన్ని ఎదో ఒక దైవ శక్తి లేదా సూపరుపౌవ రు ఉంది అని తెలుసుకొని మనం చేస్తున్న విచ్చలవిడి తనం తగ్గించుకోవాలి ...అంటే మూఢనమ్మకాలు పెంచుకోవడం కాదు ..ప్రతి జీవిని గౌరవించి ఆ జీవిలో పరమాత్మ ని చూసి ఆనంద పడదాం ..పంజరాలలో పక్షులు భంధించకండి... అన్ని జీవులు కు భగవంతుడు స్వేచ్చ ఇచ్చాడు ...మనలా అవి అంతా దోచేసుకొని ఇనుప బీరువాలలో దాచుకొని ,కాళ్ళతో ,చేతులతో దగ్గరకు పోగేసుకొనే చావు తెలివి తేటలు వాటికి లేవు ...అడవిలో వాటి స్థావరాలు దగ్గరకు మనమే వెళ్ళి ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి వాటి నివాసాలను చెడగొట్టి ..వాటిని హింసలు పెడుతున్నాము. చెట్లు అడవులు నరికేసి గనులు అంటూ అన్ని పురాతన ఔషధ మొక్కులు ను ,పర్వతాలు, కొండలు పెకిలించేసి అమ్ముకోవడం ,వ్యాపారం కోట్లు సంపాదన ,ప్రతీ ఒక చిన్న విషయం ఒక వ్యాపారం ...దాని చుట్టూ ఒక మాఫియా ..ఇసుక మాఫియా ఇలా పెత్తనం చేస్తూ బలహీనులను ,అడిగిన వాళ్ళను ఎత్తి ఆవల విసిరి పడేస్తున్నారు .ప్రతీ విషయం రాజకీయం ..ప్రతీ చోట ఒక కాంక్రీట్ జంగిల్ ..ఇలా వెళ్తున్న ప్రపంచం పై భగవత్ శక్తి తస్మాత్ జాగ్రత్త ..అని ఒకసారి హెచ్చరిక చేస్తోంది ...
నదులు..పచ్చని పంటపొలాలు సంవత్సరానికి మూడు పంటలు పండే పొలాలు పాడు చేయకండి ....ఇదివరలో రొయ్యల చెరువుల పేరుతో మంచి మంచి నీటి సరస్సులు ఎప్పుడో తగల పెట్టేసారు ....ఇక ఇప్పుడు రైతుల దగ్గర నుంచి లాండ్ పుల్లింగ్ జీవో లు
వ్యవసాయ0 భ్రష్టు పట్టించి అపార్టుమెంట్లు కట్టి అక్కడి రైతులకు వాచ్ మాన్ ఉద్యోగం ఇవ్వడం ఇది నేటి ప్రభుత్త్వాలు చేస్తున్న నిర్వాకం .అడవులను కాపాడండి ,గిరిజనులు ని కాపాడండి .
ఏది ఏమైనా ప్రకృతి అందాలను చూసి ఆనందించండి ..మొక్కలు, అడవి ప్రతి జంతువుని చూసి ఆనంద పడటం నేర్చుకొండి, మొక్కలు, వృక్షాలను కూల్చేయకండి .ఇళ్లల్లో కుక్కలను బంధించి వాటితో ఇరవై నాలుగు గంటలు ఏడుపు రాగాలు పెట్టించకండి ...దేని స్వేచ్ఛను త్రుంచే..హక్కు ,చంపే హక్కు ఎవరికి లేదు ఇక అది మనుషులను దాడి చేసి చంపితే తప్ప ....
అలానే మాంసం తినే వారు తినవచ్చు తప్పులేదు కానీ ఒకేసారి చంపి తినండి ...అంతే కానీ కాలు ఒకసారి ,చేయు ఒకసారి ..పీక్కోని తింటూ హింస చేస్తూ పైశాచిక ఆనందం పొందకండి ...అలానే పశువు జాతులు ను బ్రతికి ఉండగానే ఆవులు,గేదెలు ,ఎద్దులు ను తిండి ,నీళ్లు వాటికి బంద్ చేసి ఒక చిన్న లారీ లో ఇరికించి ...పట్టకపోతే ఒక ఇనుప గొట్టం తో కాళ్ళు ,తోకలు నిర్దాక్షిణ్యంగా విరిచి ,పీకి ప్రాణం ఉండగానే వాటిని ఒక లారి లో వేసి తొక్కి తీసుకు పోతున్నారు... ఇక మిషన్లు లో వేసి తోలు,ఒకసారి, ఎముకలు ఒకసారి ఇలా మిషన్ ద్వారా హింసించడం..ఇదంతా మనుష్యులకు ఎవరిచ్చారు ఈ అధికారం ...తినండి కానీ జంతువుల ను హింస పెట్టకండి ..అది మహా పాపం అప్పుడే భగవంతుడు కరోనా రూపములో గుర్తు చేస్తున్నాడు .ఇకనైనా జాగ్రత్తగా ఉండండి ...ఉన్నదానిలో తృప్తి పడండి ...అలానే ఆశ పడండి ...ధర్మంగా కష్ట పడండి ....వేదాంతం వినడం ,చదవడం కాదు ఆచరించండి ...మానవ సేవ మాధవ సేవ గా బ్రతకండి ...అప్పుడు ఏ కరోనా ప్రకృతి విలయాలు మనల్ని ఏమీ చేయవు .
..అదే ధర్మో రక్షతి రక్షిత:.....కలియుగములో ఆయన నామం చదువుకుంటూ ..ధర్మం ఆచరించే వాళ్ళను ఆయనే తప్పక కాపాడతాడు ..కానీ పూర్తిగా నమ్మి ఆయన పాదాలను ఆశ్రయించాలి శ రణు జొచ్చాలి ....ప్రకృతి కి దాసోహం ఆయు ఆస్వాదించాలి ...మొత్తం భగవంతుడిదే మన సొత్తు ఇది ఏదీ కాదు అనే జ్ఞానం తో ఇంట. ..బయట ఎక్కడైనా అలా ఒక్కసారి ఆలోచించండి.. అప్పుడు చేయండి ...
కరోనాకు ఈవల......--------------------------- భగవంతుడు మనకోసం ,అన్నీ కోణాలలో ఆలోచించి వసతి ,వనరులు ,అమాయక పసు పక్ష్యా దులను పుట్టించి ..మనలను హాయిగా ,సుఖం గా జీవించండి అని ఈ ప్రపంచములో పడేశాడు .మానవుల మైన మనకు కాస్తంత ఇంగిత జ్ఞానం ,జ్ఞానం ,విజ్ఞాన0 ,విచక్షణ ఇచ్చి ,నేర్పి ఇక్కడ పడవేశాడు .మనం ఏమి చేస్తున్నాము అద్దె ఇల్లు అనే విషయం మర్చిపోయాం ,పైగా ప్రపంచం ఉన్న నాళ్ళు బ్రతికి ఉంటాము అని అతి ఆశ పడుతూ ..జంతువులను, పసు పక్ష్యాదులను హింసిస్తూ ,బలహీనులను కొట్టి దోచుకుంటూ ..ఒకటికి నాలుగు ఇళ్ళు, ఒకటికి నాలుగు కార్లు అలా పది తరాలకు సరిపడా సంపా దించి..గొప్పవాళ్ళం అని విర్రవీగడం ,అమాయక ప్రాణులను ఘోరంగా మిషన్లు ద్వారా మాంసం, పచ్చిరక్తం త్రాగడం ,చేసే పాపాలు కు అంతు ,అదుపు,అడ్డూ లేకుండా పోయుంది... ఇప్పుడు ఇక ప్రకృతి కన్ను ఎర్ర చేసింది ...ఇక నైనా మారండి ..సేవ,ఉపకారం లాభం చేయక పోయినా పర్వాలేదు కానీ అపకారం, నష్టం అహింస చేయకుండా ఉంటే చాలు .అందరూ సమానులే పురుష .,స్త్రీలు ఇద్దరూ సమానమే ఎవరు ఎవరికి బానిసలు కారు ,కాకూడదు ...అయినా ప్రతిపనిని భగవత్ సేవ గా భావించి చేసుకుంటూ వెళ్ళాలి ..ఇతర జీవుల ,పశు పక్ష్యాదులను తోటి మానవులను భగవంతుడి రూపం గా భావించాలని హిందూ ధర్మం చెబుతుంది .కానీ నేటి భారతదేశం మొత్తం రూపు రేఖలు మార్చుకొని..... హింస ,దోపిడీ .....లాగేసుకొని తినేయడం ..ఇతరుల సంపదలు అవి ఏవైనా సరే బలవంతంగా లాగేసుకోవడం ..అత్యాచారాలు, అనాచారాలు ,ఒక పద్ధతి లేని జీవిత క్రమం జీవన విధానం నేడు ఎక్కడ చూసినా కనిపిస్తూన్నాయి.. ప్రజలు మాత్రమే కాదు ప్రభుత్త్వాలు కూడా అలానే ఉంటున్నాయి .యధా రాజా తదా ప్రజా ..అని కదా.
ఈ దేహం కూడా భగవంతుడు నిర్మించినదే కదా . పంచ భూతము ల శివ నిర్మితం ఈ శరీరం ...దీని లోపల అంతర్యామి గా వడ్ల గింజ కొన అంత చిన్న రూపములో నీలం రంగు లో శ్రీమహావిష్ణువు వెలుగుతూ ఉంటాడు ..అదే. ...జీవ చైతన్యం అది ఉన్నంత సేపు ప్రతి జీవి ప్రాణం తో ఉండి ఒక మెరుపు ఉంటుంది .అది వెళ్ళి పోతే ఏ జీవి దేహం అయినా కంపు కొడుతుంది .కాబట్టి ..ఈ దేహం అంత శాస్వితం కాదు ..అని గుర్తుపెట్టుకోవాలి.పాంచ భౌతిక దేహం ఒక మిషన్ లాంటిది ఎప్పుడైనా పక్కకు పడిపోవచ్చు అనే జ్ఞానం ఉండాలి పడిపోగానే గాలి ..గాలి లో కాలసిపోతుంది ,అలా అన్ని మిగిలినపంచ భూతాలు దేనిలోకి అవి వెళ్లిపోతాయు .చివరికి దేహం నిప్పులోకి వెళ్ళిపోతుంది ..ఇక ఆత్మ ..దేహం చేసుకున్న పుణ్యపాపాలు వల్ల పైకి కానీ...క్రిందికి కానీ ప్రయాణం చేస్తోంది .మనిషి ..కానీ ఏ జీవి ఆయునా పట్టుకుపోయేది ఏమీ లేదు ..ఎందుకు మరి అంత మనిషి కి తాపత్రయం .అదే తెలుసుకొని నడుచుకోవాలి మనిషి తృప్తి పడాలి అప్పుడు ఆరోగ్యం దానంతట అదే వస్తుంది .పని చేయకుండా సోమరిపోతు లా వేదాంతం చెబుతూ అడుక్కొని తినమని కాదు ఇక్కడ అర్థం ..కష్ట పడుతూ ఉన్నంతలో తృప్తిపడుతూ ఇతర మానవులకు జీవులకు హాని ,కష్ట, నష్టాలు జరగకుండా మన బ్రతుకు ,మన కుటుంబం మనం చూసుకోవడం ..నీకు శక్తి మేరకు ఒక రూపాయి ని సమాజాసేవ కు ఉపయోగించు ...చాలు అదే పరమార్థం. అంతే కానీ గుళ్ళు, గోపురాలు తిరగడం ,పురాణములను చదవడం ,స్తోత్రాలు చదవడం పుణ్యక్షేత్రాలు అంటూ పరుగులు పెట్టి కాలుష్యం పెంచడం ఇవే చేయమని ..ఇదే పుణ్యంమార్గం ని చెప్పడం లేదు .ఒకవేళ చేస్తాను అన్నా తప్పులేదు ...కాకపోతే మంచిమనస్సు .మంచి గుణం లేకుండా ఎక్కడికి పరుగెత్తిన ఏమి ప్రయోజనం ఉండదు ...తల్లిదండ్రులు ఇద్దరికి వ్యుద్యోగాలు ..లక్షల్లో జీతం .భవనాలను కొని పడేసి అద్దెలకు ఇవ్వడం ,పోటీపడి పదిలక్షల కార్లు నుంచి. ..కోటి రూపాయల కారుల వరకు కొనడం ..పోరాగాళ్లకు ఇవ్వడం ..మళ్ళీ వాళ్ళు సంపాదించడం ..వాళ్ళు మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ లు కొనడం .ఇదే ఇక రొటీన్ ...ఓ పదితరాలకు సంపాదించి ఇవ్వడం ..వచ్చిన వాడు భోగాలకు అలవాటుపడి పాడుచేయడం .అందరిదీ కలిపి కాళ్లతో ,చేతులతో దగ్గరకు పోగేసుకోవడం ,ఉంటుందో ,పోతుందో అనే టెన్షన్ దానితో బి.పి లు షుగర్లు .రావడం ముసలితనం లో .... కన్నవాళ్లే వీళ్ళను తీసుకెళ్లి వృద్ధాఆశ్రమాల్లో పడవేయడం .ఇది జీవితచక్రం .అందుకే దేనికైనా ఒక లిమిట్ ఉండాలి ...ముందు సంపాదించుకొని మంచిగా తినండి ...కొద్దిగా పొదుపు చేసుకొండి.. ఒక చిన్న ఫ్లాట్.. ఒక చిన్న ది తక్కువలో ఒక వాహన0 కొనుక్కోవడం... పిల్లలకు మంచి మార్గం చెబుతూ చదివించుకోవడం చాలదా ?...కోట్ల ,లక్షల రూపాయల ఆడీ కార్లు అవసరమా?అవి లేకపోతే బ్రతకలేమా ..?మందిని..ప్రకృతిని ముంచి వ్యాపారం చేసి అవి కొని తిరిగితేనే గొప్పతనం అవుతుందా?..బ్యాంక్ లను మోసం చేసి కోట్లరూపాయలు కు స్కామ్ చేస్తే అదిగొప్పతనం అవుతుందా ?
కొందరు అనవచ్చు ..మాస్టారు మీరు అట్లానే అంటారు కోట్లు వస్తాయని అంటే మీరు మాత్రం ఎలా అంటే అలా చేయరా ?అని నా చదువుకు సరిపడా ఉద్యోగం ఇంతవరకు లభించలేదు ..అబ్రాడ్ లో అవకాశాలు ఎన్నో వచ్చా యు .కానీ మా తల్లిదండ్రులు కి ఇష్టం లేదు ..ఇక అలా అలా ఎదో ఒక టి బ్రతుకుతెరువు కోసం చూసుకొని జీవితం లాగాము ఇంతలో తల్లితండ్రులు పెద్దవాళ్ళు.. ఎదో వాళ్లకు సేవలు చేసి వాళ్ళను పంపింన తరువాతరువాత.మాకు ఒక మానసిక వికలాంగురాలు ఉంది ..ఆమెకు అన్నీ సేవలు చేయాలసిందే... ఇక ..ఈ లోపు బ్రతుకు పుస్తకం కొన్ని చాప్టర్..లు అయిపోతున్నాయి.అందరి లానే బియ్యం నుంచి ప్రతి వస్తువు కొనుక్కువాలసిందే వెనుకాల..ఏ ఒక్క స్థిరాస్తులు లేవు ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లాంటి చిన్న ఇల్లు వుంది.. లోను తీరిపోవడం..ఒక ఆనందం .ఒక టూ వీలర్ మాత్రం ఉంది ప్రస్తుతం చాలు తింటానికి కష్ట పడితే చాలు అనే భావనలో ఉన్నాము.సోమరితనం పనికిరాదు. కష్ట పడి.. సంపాదించుకొని తింటేనే జీవితానికి. ఆరోగ్యం..సంతోషంకూడా.
ఇక కొన్ని దేశాలు ఇంకాస్త ముందుకు పోయి జీవాయుధాలు పేరు తో రక రకాల వైరస్ లు సృష్టి స్తున్నాయి .స్వేచ్ఛగా ఎగరాల్సిన పక్షులు ,జంతువులు బందీ లు అయిపోయాయు. క్షణం క్షణం హింసకు గురి. చేస్తూ మాంసం, రక్తం ..పిండుకొని త్రాగేస్తున్నారు అక్కడ దేశం లోని జనం ..అలా పచ్చి రక్తం, మాంసం తింటే నిత్యం యవ్వనం గా ఉంటామని వాళ్ళందరి మూఢ నమ్మకం ప్రభుత్త్వాలది అదే దారి ...ఇంకా ప్రజలకు ఏం చెబుతుంది అందుకే అటువంటి జీవజాతుల కోసం ఏకంగా ఓ పెద్ద మార్కెట్ ఆ చైనా దేశం లో ఉంది ..అస్సలు అక్కడ ఉంచిన రకరకాల మాంసం తోనే ఎన్నో ఇన్ఫెక్షన్లు పు డుతున్నాయి..అని ఎందరో చెబుతున్నారు ...ప్రభుత్వం కూడా గబ్బిలం పాము ల డిఎన్ ఏ ల నుంచి ఒక కొత్త వైరస్ తయారు చేసిందని అదే ఇప్పుడు మనము భయపడే కరోన అని చెబుతున్నారు ..అస్సలు కరోన అన్నది పాత కాలంలోని పేరే ..అది ఒక రకమ్ ఫ్లూ వైరస్ ..దానిలోనుంచి ఇప్పటికి ఆరు ,ఏడు రకాల వైరస్ లు పుట్టి వచ్చి వెళ్లిపోయాయు ..కానీ ఇప్పుడు వచ్చిన ది న్యాచురల్ కాదు ..మానవ తప్పిదం ..అందుకే ఇంత పవర్ ఫుల్ గా దేశాల ను ముంచేస్తుంది.అదే ఫ్లూ వైరస్ కు పెట్టె పేరు కరోన అని పిలుస్తూవున్నారు ....ఆర్యభట్ట పేరు లాగా ..ఆర్యభట్ట అనేది పూర్వకాలంలో ఓ ఖగోళ గణిత శాస్త్రవేత్త పేరు ..దానిని నేటి కాలం లో ఉపగ్రహానికి పెట్టినట్లు అన్నమాట.
ఏది ఏమైనా మానవుడికి సామ్రాజ్య విస్తరణ, కోరికలు ఎక్కువ అయిపోయాయి. మిగత అగ్ర దేశాల ఆర్థిక వ్యవస్థ ను సంపూర్తిగా దెబ్బ తీయాలని ,ఒకరిపై ఒకరు పట్టు సాధించుకోవాలని చేసే మాయల కుట్ర లు ఇవి ...అగ్ర రాజ్యాలు కొట్టుకొని మన దేశం లాంటి చిన్న దేశాలను బలి తీస్తున్నాయు ..ఇప్పటికైనా మన ప్రభుత్త్వాలు కుళ్ళు రాజకీయాలు మానుకొని ఇతర దేశాల వ్యుత్పత్తులు కు ధీటుగా మన దేశం లో ని బోలెడంత మ్యాన్ పవర్ ఉంది వారికి ఉద్యోగాలు కల్పించి మన ఆర్ధిక వ్యవస్థ ను బలోపేతం చేసుకోవాలి అప్పుడు ఎక్కడి వారు అక్కడే ఉద్యోగాలు సంపాదిస్తారు .పిచ్చి పిచ్చి గా సోమరులను చేసే డబ్బులు పంచె రాజకీయ పార్టీల ఓట్ బాంక్ పథకాలు మానేసి వ్యుద్యోగ కల్పన ,వ్యవసాయరంగం ,చిరువ్యాపారులు ,కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయాలి ..పరిశోధనలకు పెద్దపీట వేయాలి
ఇక కుల మత ప్రోత్సహకాలు ను తీసి అవతల పడవేయాలి ..ఆర్ధికంగా వెనుకబడిన వారు ఎవరైనా సరే ,చిన్న వ్యాపారస్తులు ను తోపుడుబండ్ల వారికి ,కూలీలకు ఉచిత వైద్యం మందులు అందించాలి .
ముఖ్యంగా.. సామాన్య మనవులం మనము కొన్ని ఆయునా ఆచరించాలి ..
ఇప్పుడు వచ్చిన కరోన మహమ్మారి నుంచైనా కొన్ని తెలుసుకోవాలి ..ప్రపంచాన్ని ఎదో ఒక దైవ శక్తి లేదా సూపరుపౌవ రు ఉంది అని తెలుసుకొని మనం చేస్తున్న విచ్చలవిడి తనం తగ్గించుకోవాలి ...అంటే మూఢనమ్మకాలు పెంచుకోవడం కాదు ..ప్రతి జీవిని గౌరవించి ఆ జీవిలో పరమాత్మ ని చూసి ఆనంద పడదాం ..పంజరాలలో పక్షులు భంధించకండి... అన్ని జీవులు కు భగవంతుడు స్వేచ్చ ఇచ్చాడు ...మనలా అవి అంతా దోచేసుకొని ఇనుప బీరువాలలో దాచుకొని ,కాళ్ళతో ,చేతులతో దగ్గరకు పోగేసుకొనే చావు తెలివి తేటలు వాటికి లేవు ...అడవిలో వాటి స్థావరాలు దగ్గరకు మనమే వెళ్ళి ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి వాటి నివాసాలను చెడగొట్టి ..వాటిని హింసలు పెడుతున్నాము. చెట్లు అడవులు నరికేసి గనులు అంటూ అన్ని పురాతన ఔషధ మొక్కులు ను ,పర్వతాలు, కొండలు పెకిలించేసి అమ్ముకోవడం ,వ్యాపారం కోట్లు సంపాదన ,ప్రతీ ఒక చిన్న విషయం ఒక వ్యాపారం ...దాని చుట్టూ ఒక మాఫియా ..ఇసుక మాఫియా ఇలా పెత్తనం చేస్తూ బలహీనులను ,అడిగిన వాళ్ళను ఎత్తి ఆవల విసిరి పడేస్తున్నారు .ప్రతీ విషయం రాజకీయం ..ప్రతీ చోట ఒక కాంక్రీట్ జంగిల్ ..ఇలా వెళ్తున్న ప్రపంచం పై భగవత్ శక్తి తస్మాత్ జాగ్రత్త ..అని ఒకసారి హెచ్చరిక చేస్తోంది ...
నదులు..పచ్చని పంటపొలాలు సంవత్సరానికి మూడు పంటలు పండే పొలాలు పాడు చేయకండి ....ఇదివరలో రొయ్యల చెరువుల పేరుతో మంచి మంచి నీటి సరస్సులు ఎప్పుడో తగల పెట్టేసారు ....ఇక ఇప్పుడు రైతుల దగ్గర నుంచి లాండ్ పుల్లింగ్ జీవో లు
వ్యవసాయ0 భ్రష్టు పట్టించి అపార్టుమెంట్లు కట్టి అక్కడి రైతులకు వాచ్ మాన్ ఉద్యోగం ఇవ్వడం ఇది నేటి ప్రభుత్త్వాలు చేస్తున్న నిర్వాకం .అడవులను కాపాడండి ,గిరిజనులు ని కాపాడండి .
ఏది ఏమైనా ప్రకృతి అందాలను చూసి ఆనందించండి ..మొక్కలు, అడవి ప్రతి జంతువుని చూసి ఆనంద పడటం నేర్చుకొండి, మొక్కలు, వృక్షాలను కూల్చేయకండి .ఇళ్లల్లో కుక్కలను బంధించి వాటితో ఇరవై నాలుగు గంటలు ఏడుపు రాగాలు పెట్టించకండి ...దేని స్వేచ్ఛను త్రుంచే..హక్కు ,చంపే హక్కు ఎవరికి లేదు ఇక అది మనుషులను దాడి చేసి చంపితే తప్ప ....
అలానే మాంసం తినే వారు తినవచ్చు తప్పులేదు కానీ ఒకేసారి చంపి తినండి ...అంతే కానీ కాలు ఒకసారి ,చేయు ఒకసారి ..పీక్కోని తింటూ హింస చేస్తూ పైశాచిక ఆనందం పొందకండి ...అలానే పశువు జాతులు ను బ్రతికి ఉండగానే ఆవులు,గేదెలు ,ఎద్దులు ను తిండి ,నీళ్లు వాటికి బంద్ చేసి ఒక చిన్న లారీ లో ఇరికించి ...పట్టకపోతే ఒక ఇనుప గొట్టం తో కాళ్ళు ,తోకలు నిర్దాక్షిణ్యంగా విరిచి ,పీకి ప్రాణం ఉండగానే వాటిని ఒక లారి లో వేసి తొక్కి తీసుకు పోతున్నారు... ఇక మిషన్లు లో వేసి తోలు,ఒకసారి, ఎముకలు ఒకసారి ఇలా మిషన్ ద్వారా హింసించడం..ఇదంతా మనుష్యులకు ఎవరిచ్చారు ఈ అధికారం ...తినండి కానీ జంతువుల ను హింస పెట్టకండి ..అది మహా పాపం అప్పుడే భగవంతుడు కరోనా రూపములో గుర్తు చేస్తున్నాడు .ఇకనైనా జాగ్రత్తగా ఉండండి ...ఉన్నదానిలో తృప్తి పడండి ...అలానే ఆశ పడండి ...ధర్మంగా కష్ట పడండి ....వేదాంతం వినడం ,చదవడం కాదు ఆచరించండి ...మానవ సేవ మాధవ సేవ గా బ్రతకండి ...అప్పుడు ఏ కరోనా ప్రకృతి విలయాలు మనల్ని ఏమీ చేయవు .
..అదే ధర్మో రక్షతి రక్షిత:.....కలియుగములో ఆయన నామం చదువుకుంటూ ..ధర్మం ఆచరించే వాళ్ళను ఆయనే తప్పక కాపాడతాడు ..కానీ పూర్తిగా నమ్మి ఆయన పాదాలను ఆశ్రయించాలి శ రణు జొచ్చాలి ....ప్రకృతి కి దాసోహం ఆయు ఆస్వాదించాలి ...మొత్తం భగవంతుడిదే మన సొత్తు ఇది ఏదీ కాదు అనే జ్ఞానం తో ఇంట. ..బయట ఎక్కడైనా అలా ఒక్కసారి ఆలోచించండి.. అప్పుడు చేయండి ...
Important mantram for viral deceases
సుదర్శనాష్టకం మహిమ:
అవి ఆచార్య వేదాంత దేశికులు కాంచీపురములో నివాసం ఉన్న రోజులు. కాంచీపురం పరిసర ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలాయి. ఓ సారి ఆచార్యులు తిరుప్పుట్కుళి ప్రాంతానికి శిష్యులతో విజయం చేశారు. అక్కడి ప్రజల ఆర్తనాదాలు విన్న ఆచార్యుల హృదయం కరగింది. వెంటనే విష్ణు భగవానుని ఆయుధము, సకల భవరోగ హారిణి అయిన శ్రీ సుదర్శన చక్రాన్ని స్తుతిస్తూ సుదర్శనాష్టకం రచించారు ఆచార్య దేశికులు.ఆచార్య దేశికుని కరుణకి ఉప్పొంగిన సుదర్శన చక్రాత్తాళ్వారు ప్రసన్నుడై పదహారు దివ్యాయుధాలతో దర్శనమిచ్చి కాంచీపురం దివ్యదేశ పరిసర ప్రాంతాలలో ప్రజలకు వ్యాపించిన విష జ్వరం పారద్రోలాడు.పిమ్మట ఆచార్య దేశికులు కాంచీ పరిసర ప్రజలకు భక్తి ప్రపత్తులతో సుదర్శన భగవానుని స్తుతించమని ఆజ్ఞాపించారు. ఆశ్చర్యం..కాంచీపురం పరిసరాల్లో ఉన్న ప్రజల అందరి ఆరోగ్యం ఒకే రోజులో కుదుట పడింది.
సకల రోగాలకు నివారిణీ ఔషధములన్నియూ శ్రీ సుదర్శన చక్ర రాజం నుండియే ఆవిర్భవించాయని మనకు విష్ణు పురాణము చెబుతోంది.శ్రీ వేదాంత దేశికులు సకల వేద సారమంతయూ సంగ్రహించి అందలి మంత్రాలను నిక్షిప్తం చేసి పాంచరాత్ర ఆగమ సహితంగా సుదర్శన అష్టకాన్ని విరచించి నుతించారు. పరమ దయాళువు అయిన ఆచార్య దేశికులు శాస్త్ర సమ్మతంగా అందరికీ అమిత కరుణతో సుదర్శన చక్రత్తాళ్వార్ కరుణ కలిగేలా అనుగ్రహించారు. సుదర్శనాష్టకం భక్తి శ్రద్ధలతో వినండి పఠించండి, సకల భవ రోగ హారిణి అయిన సుదర్శన కరుణతో ఆరోగ్యముతో జీవించండి.
శ్రీ సుదర్శనాష్టకం
ప్రతిభటశ్రేణిభీషణ,వరగుణస్తోమభూషణ,
జనిభయస్థానతారణ,జగదవస్థానకారణ,
నిఖిలదుష్కర్మకర్మన,నిగమ సద్ధర్మదర్శన,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
శుభజగద్రూపమణ్డన,సురజనత్రాసఖణ్డన,
శతమఖమ్రహ్మవన్దిత,శతపథబ్రహ్మనన్దిత,
ప్రథితవిద్వత్సపక్షిత,భజదహిర్బుధ్న్యలక్షిత
జయజయ శ్రీ సుదర్శన, జయజయ శ్రీ సుదర్శన ll
స్ఫుటతటిజ్జాలపిఞ్జర,పృథుతరజ్వాలపఞ్జర,
పరిగతప్రత్నవిగ్రహ,పటుతరప్రజ్ఞదుర్గ్రహ,
ప్రహరణగ్రామమణ్డిత,పరిజనత్రాణపణ్డిత
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
నిజపదప్రీతసద్గుణ,నిరుపధిస్ఫీతషడ్గుణ,
నిగమనిర్వ్యూఢవైభవ,నిజపరవ్యూహవైభవ,
హరిహయద్వేషిదారణ,హరపుర ప్లోషకారణ,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
దనుజవిస్తారకర్తన,జనితమిస్రావికర్తన,
దనుజవిద్యా నికర్తన,భజదవిద్యానివర్తన,
అమరదృష్టస్వవిక్రమ,సమరజుష్ట భ్రమిక్రమ,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
ప్రతిముఖాలీఢబన్ధుర,పృథుమహాహేతిదన్తుర,
వికటమాయాబహిష్కృత,వివిధమాలా పరిష్కృత,
స్థిరమహాతన్త్రయన్త్రిత,దృఢదయాతన్త్రయన్త్రిత,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
మహితసంపత్సదక్షర,విహితసంపత్షడక్షర,
షడరచక్రప్రతిష్ఠిత,సకలతత్వప్రతిష్ఠిత,
వివిధసంకల్పకల్పక,విబుధసంకల్పకల్పక,
జయజయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
భువననేతస్త్రయీమయ,సవనతేజస్త్రయీమయ,
నిరవధిస్వాదుచిన్మయ,నిఖిలశక్తే జగన్మయ,
అమితవిశ్వక్రియామయ,శమితవిష్వగ్బయామయ
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
అవి ఆచార్య వేదాంత దేశికులు కాంచీపురములో నివాసం ఉన్న రోజులు. కాంచీపురం పరిసర ప్రాంతాల్లో విషజ్వరాలు ప్రబలాయి. ఓ సారి ఆచార్యులు తిరుప్పుట్కుళి ప్రాంతానికి శిష్యులతో విజయం చేశారు. అక్కడి ప్రజల ఆర్తనాదాలు విన్న ఆచార్యుల హృదయం కరగింది. వెంటనే విష్ణు భగవానుని ఆయుధము, సకల భవరోగ హారిణి అయిన శ్రీ సుదర్శన చక్రాన్ని స్తుతిస్తూ సుదర్శనాష్టకం రచించారు ఆచార్య దేశికులు.ఆచార్య దేశికుని కరుణకి ఉప్పొంగిన సుదర్శన చక్రాత్తాళ్వారు ప్రసన్నుడై పదహారు దివ్యాయుధాలతో దర్శనమిచ్చి కాంచీపురం దివ్యదేశ పరిసర ప్రాంతాలలో ప్రజలకు వ్యాపించిన విష జ్వరం పారద్రోలాడు.పిమ్మట ఆచార్య దేశికులు కాంచీ పరిసర ప్రజలకు భక్తి ప్రపత్తులతో సుదర్శన భగవానుని స్తుతించమని ఆజ్ఞాపించారు. ఆశ్చర్యం..కాంచీపురం పరిసరాల్లో ఉన్న ప్రజల అందరి ఆరోగ్యం ఒకే రోజులో కుదుట పడింది.
సకల రోగాలకు నివారిణీ ఔషధములన్నియూ శ్రీ సుదర్శన చక్ర రాజం నుండియే ఆవిర్భవించాయని మనకు విష్ణు పురాణము చెబుతోంది.శ్రీ వేదాంత దేశికులు సకల వేద సారమంతయూ సంగ్రహించి అందలి మంత్రాలను నిక్షిప్తం చేసి పాంచరాత్ర ఆగమ సహితంగా సుదర్శన అష్టకాన్ని విరచించి నుతించారు. పరమ దయాళువు అయిన ఆచార్య దేశికులు శాస్త్ర సమ్మతంగా అందరికీ అమిత కరుణతో సుదర్శన చక్రత్తాళ్వార్ కరుణ కలిగేలా అనుగ్రహించారు. సుదర్శనాష్టకం భక్తి శ్రద్ధలతో వినండి పఠించండి, సకల భవ రోగ హారిణి అయిన సుదర్శన కరుణతో ఆరోగ్యముతో జీవించండి.
శ్రీ సుదర్శనాష్టకం
ప్రతిభటశ్రేణిభీషణ,వరగుణస్తోమభూషణ,
జనిభయస్థానతారణ,జగదవస్థానకారణ,
నిఖిలదుష్కర్మకర్మన,నిగమ సద్ధర్మదర్శన,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
శుభజగద్రూపమణ్డన,సురజనత్రాసఖణ్డన,
శతమఖమ్రహ్మవన్దిత,శతపథబ్రహ్మనన్దిత,
ప్రథితవిద్వత్సపక్షిత,భజదహిర్బుధ్న్యలక్షిత
జయజయ శ్రీ సుదర్శన, జయజయ శ్రీ సుదర్శన ll
స్ఫుటతటిజ్జాలపిఞ్జర,పృథుతరజ్వాలపఞ్జర,
పరిగతప్రత్నవిగ్రహ,పటుతరప్రజ్ఞదుర్గ్రహ,
ప్రహరణగ్రామమణ్డిత,పరిజనత్రాణపణ్డిత
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
నిజపదప్రీతసద్గుణ,నిరుపధిస్ఫీతషడ్గుణ,
నిగమనిర్వ్యూఢవైభవ,నిజపరవ్యూహవైభవ,
హరిహయద్వేషిదారణ,హరపుర ప్లోషకారణ,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
దనుజవిస్తారకర్తన,జనితమిస్రావికర్తన,
దనుజవిద్యా నికర్తన,భజదవిద్యానివర్తన,
అమరదృష్టస్వవిక్రమ,సమరజుష్ట భ్రమిక్రమ,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
ప్రతిముఖాలీఢబన్ధుర,పృథుమహాహేతిదన్తుర,
వికటమాయాబహిష్కృత,వివిధమాలా పరిష్కృత,
స్థిరమహాతన్త్రయన్త్రిత,దృఢదయాతన్త్రయన్త్రిత,
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
మహితసంపత్సదక్షర,విహితసంపత్షడక్షర,
షడరచక్రప్రతిష్ఠిత,సకలతత్వప్రతిష్ఠిత,
వివిధసంకల్పకల్పక,విబుధసంకల్పకల్పక,
జయజయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
భువననేతస్త్రయీమయ,సవనతేజస్త్రయీమయ,
నిరవధిస్వాదుచిన్మయ,నిఖిలశక్తే జగన్మయ,
అమితవిశ్వక్రియామయ,శమితవిష్వగ్బయామయ
జయ జయ శ్రీ సుదర్శన, జయ జయ శ్రీ సుదర్శన ll
Ashta Bhairava names for disease prevention
🙏అంటువ్యాధుల భయాందోళన నిర్మూలనకు అష్టభైరవుల నామములు🙏
1. అసితాంగ భైరవుడు
2. రురుభైరవుడు
3. చండభైరవుడు
4. క్రోధభైరవుడు
5. ఉన్మత్తభైరవుడు
6. కపాలభైరవుడు
7. భీషణభైరవుడు
8. సంహారభైరవుడు
ఈ అష్ట భైరవ నామములను ప్రతీరోజు 27 సార్లు చదవవలెను
అష్టభైరవులు ఆదిత్యాది స్వరూపులు, శివ స్వరూపులు. ఆ భైరవుల నామమును ప్రతీరోజు స్మరించిన అంటువ్యాధులను పారద్రోలును. సకల శుభదాయకం, ఐశ్వర్య ప్రదాయకం.
ముఖ్యగమనిక:- శునకమునకు ఏదైనా ఆహారము పెట్టవలెను
1. అసితాంగ భైరవుడు
2. రురుభైరవుడు
3. చండభైరవుడు
4. క్రోధభైరవుడు
5. ఉన్మత్తభైరవుడు
6. కపాలభైరవుడు
7. భీషణభైరవుడు
8. సంహారభైరవుడు
ఈ అష్ట భైరవ నామములను ప్రతీరోజు 27 సార్లు చదవవలెను
అష్టభైరవులు ఆదిత్యాది స్వరూపులు, శివ స్వరూపులు. ఆ భైరవుల నామమును ప్రతీరోజు స్మరించిన అంటువ్యాధులను పారద్రోలును. సకల శుభదాయకం, ఐశ్వర్య ప్రదాయకం.
ముఖ్యగమనిక:- శునకమునకు ఏదైనా ఆహారము పెట్టవలెను
శార్వ రి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
శార్వ రి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా మిత్రులు అందరికీ సకల సంపదలు, శుభాలు, ఆయురారోగ్యాలు కలగాలి అని ఆకాంక్షిస్తున్నాను
Now in chaina see what they are using......
For all non-believers, how China is uttering mantras and spraying turmeric water over its space to cleanse environment... we should not forget its our own Bodhi Darman who went to.china and taught them medicines... Then why we refuse to accept them???
While whole world looks upto Indian Sanatana Dharma's old traditional and spiritual practices for remedy, we dont realize its importance as our eyes are tied by sickulars, dk's and non-believers leaving us to ditches...
While whole world looks upto Indian Sanatana Dharma's old traditional and spiritual practices for remedy, we dont realize its importance as our eyes are tied by sickulars, dk's and non-believers leaving us to ditches...
గోవింద నామ మహిమ part 2
🌼🌿సర్వరోగాస్త్రానికి విరుగుడు నమత్రేయాస్త్రం..!!🌼🌿
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయనమః,
శ్రీ గోవిందాయనమః
ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు.
వీటిలో అనేకరకాలు..
వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు.
ఆ రోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు.
దానిపేరు సర్వారోగాస్త్రం.
దీనికి విరిగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం.
కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది
దానిపేరు నామత్రేయాస్త్రం.
నామత్రయం అంటే మూడు నామాలు.
అవి..
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయ నమః,
శ్రీ గోవిందాయ నమః
ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి
కలి ప్రేరితమైన రోగాలు రావు
జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి.
ఈ నామాలు ఒక దివ్యౌషధం మీరు స్మరించండీ
అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ:-
సాధు పరిత్రాణం కొరకుా,
దుష్టవినాశం కొరకుా,
ధర్మసంస్థాపన కొరకుా
పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తుా ఉంటానని చెప్పాడు.
భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది.
అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి.
అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు
అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.
సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా
ఓం అచ్యుతాయ నమః,
ఓం అనంతాయ నమః,
ఓం గోవిందాయ నమః
అని ఆచమించి ఆరంభిస్తాం.
క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేదవైద్య విద్యకు రాయనే ప్రధమ స్థానం.
అచ్యుతానంత గోవింద
నామెాచ్ఛారణ భేషజాత్
నశ్యంతి సకలారోగాః
సత్యం సత్యం వదామ్యహ.!
ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి.
ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను".
ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా
శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట.
వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే
ఇంకొక ప్రమాణం అవసరమా" !.
ఇది పరమ ప్రమాణం.
పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది.
పార్వతీదేవి అడుగగా శంకరులవారు శ్రీమన్నారయణుని లీలలను వివరిస్తుా, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు.
పార్వతీ! పాలకడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతింస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.
ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు.
పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని
నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను.
అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించ సాగారు.
అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని --
అచ్యుత, అనంత, గోవింద
అన్న మహా ముాడు మంత్రాల్ని స్మరించుకుంటుా
ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని యెుక్క
ఆ నామత్రయం యెుక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను.
ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది.
కనుక ఈ మంత్రములతో ఆచమించేటపుడు
ఈ మహిమంతా జ్ఞాపకముంచుకుని,
విశ్వాసం పెంచుకుని అందరుా భగవత్ కృపకు పాత్రులగుదురు గాక !.
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయనమః,
శ్రీ గోవిందాయనమః
ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు.
వీటిలో అనేకరకాలు..
వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు.
ఆ రోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు.
దానిపేరు సర్వారోగాస్త్రం.
దీనికి విరిగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం.
కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది
దానిపేరు నామత్రేయాస్త్రం.
నామత్రయం అంటే మూడు నామాలు.
అవి..
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయ నమః,
శ్రీ గోవిందాయ నమః
ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి
కలి ప్రేరితమైన రోగాలు రావు
జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి.
ఈ నామాలు ఒక దివ్యౌషధం మీరు స్మరించండీ
అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ:-
సాధు పరిత్రాణం కొరకుా,
దుష్టవినాశం కొరకుా,
ధర్మసంస్థాపన కొరకుా
పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తుా ఉంటానని చెప్పాడు.
భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది.
అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి.
అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు
అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.
సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా
ఓం అచ్యుతాయ నమః,
ఓం అనంతాయ నమః,
ఓం గోవిందాయ నమః
అని ఆచమించి ఆరంభిస్తాం.
క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేదవైద్య విద్యకు రాయనే ప్రధమ స్థానం.
అచ్యుతానంత గోవింద
నామెాచ్ఛారణ భేషజాత్
నశ్యంతి సకలారోగాః
సత్యం సత్యం వదామ్యహ.!
ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి.
ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను".
ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా
శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట.
వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే
ఇంకొక ప్రమాణం అవసరమా" !.
ఇది పరమ ప్రమాణం.
పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది.
పార్వతీదేవి అడుగగా శంకరులవారు శ్రీమన్నారయణుని లీలలను వివరిస్తుా, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు.
పార్వతీ! పాలకడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతింస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.
ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు.
పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని
నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను.
అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించ సాగారు.
అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని --
అచ్యుత, అనంత, గోవింద
అన్న మహా ముాడు మంత్రాల్ని స్మరించుకుంటుా
ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని యెుక్క
ఆ నామత్రయం యెుక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను.
ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది.
కనుక ఈ మంత్రములతో ఆచమించేటపుడు
ఈ మహిమంతా జ్ఞాపకముంచుకుని,
విశ్వాసం పెంచుకుని అందరుా భగవత్ కృపకు పాత్రులగుదురు గాక !.
Indian Culture and it's greatness
*భారతీయ ధర్మమే చాలా గొప్పది, భారతీయులు ప్రపంచములోనే చాలా గొప్పవారు. ఎలాగో మీరే చూడండి.*
1)సూర్యుడి నుంచి వెలువడుతున్న శబ్దాన్ని *ఓంకారమని* నాసా ఎందుకు పేర్కొన్నట్టు? 🚩
2) మన దేశీయ *గోమూత్రం* మీద అమెరికా 4 పేటెంట్లను పొంది క్యాన్సర్ ను నివారించే మందును కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తోంది. ఎందుకు!?🚩
3) న్యూజెర్సీ *"సిటాన్ హాలు"* యూనివర్సిటీలో *భగవద్గీత* తప్పనిసరిగా చదవాలన్న నియమం ఎందుకుంది?🚩
4) ముస్లిం దేశమైన ఇండోనేసియా తన దేశ విమానయాన సంస్థకు *"గరుడ ఇండోనేషియా ఎయిర్లైన్స్"* అని, జాతీయ ఎంబ్లెమ్ కు *"గరుడ పంచశిల"* అని విష్ణు వాహనమైన గరుత్మంతుని పేర్లేందుకు పెట్టుకుంది?🚩
5) ఇండోనేషియాలో అతిపెద్ద నోటైన ఇరవై వేల రూపయా మీద *వినాయకుడి బొమ్మ* ఉంటుందేం?🚩
6) అమెరికా మాజీ అధ్యక్షుడు *బారక్ ఒబామా* తన జేబులో ఎప్పుడూ *హనుమంతుడి* చిత్రపటాన్ని పెట్టుకొని ఉంటాడెందుకూ?🚩
7) *యోగ, ప్రాణాయామాలకు* ఈరోజు ప్రపంచంలో అంత గుర్తింపెందుకుంది? 🚩
8)వేల సంవత్సరాల క్రితమే భారతీయ యోగులు *భూమి గుండ్రంగా* ఉందని చెప్పారేం? 🚩
9) *'లుప్తహంస'* అంటే సంస్కృతంలో కనుమరుగవుతున్న హంస. విమానం ఆకాశంలో పైపైకి ప్రయాణిస్తున్నకొద్దీ కనుమరుగవుతూ ఉంటుంది. ఈ అర్థం వచ్చేలా జర్మనీ విమానయాన సంస్థకు *'లుఫ్తాన్సా'* అని పేరెందుకు పెట్టారు?🚩
10) ఆఫ్ఘసిస్తాన్ లోని పర్వతాలను *"హిందూకుష్"* పర్వతాలని ఎందుకంటారు?🚩
11) వియత్నాంలో నాలుగు వేల సంవత్సరాల నాటి *శ్రీమహావిష్ణు విగ్రహం* ఎలా కనిపించింది?🚩
12) అమెరికా శాస్త్రవేత్త *డా. హోవార్డ్ స్టెయిన్గెరిల్* పరిశోధన చేసి *గాయత్రీ మంత్రం క్షణానికి 10 వేల ధ్వని తరంగాలను వెలువరిస్తుందని తేల్చారు.* దీనివల్ల ఈ మంత్రం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మంత్రమని తెలిసింది. ఎందుకు?🚩
13) స్వామి దయానంద సరస్వతి రాసిన *"సత్యార్థ ప్రకాశ్"* చదివి భాగపత్ (యూపీ)లోని బార్వాలా మసీదు ఇమాం 1983లో *"మహేంద్ర పాల్ ఆర్య"* పేరుతో హిందువుగా మారారెందుకు? అప్పటినుంచి వేలమందిని హైందవ ధర్మం యొక్క గొప్పదనం మరియూ మార్గాన్ని చూపిస్తున్నారు .. డా. జకీర్ ను ఎన్నిసార్లు చర్చకు పిలిచినా ఆయన వచ్చే సాహసం చేయలేదేం?🚩
14) హిందువులు చేసే యజ్ఞం మూఢనమ్మకమే అయితే, యజ్ఞం చేస్తూండిన ఒక్క *"కుష్వాహా"* కుటుంబమే భోపాల్ గ్యాస్ ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకుంది? 🚩
15) *ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవునెయ్యి వేసి కాలిస్తే ప్రతి 10 గ్రాములకి ఒక టన్ను ఆక్సిజన్ విడుదల అవుతుంది.* వాయువును శుద్ధి చేస్తుంది. మరి ఇదంతా ఏంటి?🚩
16) అమెరికా నటి, నిర్మాత *జూలియా రాబర్ట్స్* హిందూ ధర్మాన్ని స్వీకరించి రోజూ గుడికి వెళ్తుందెందుకు?🚩
17) రామాయణం మిథ్య అయితే, *ప్రపంచంలోని రాళ్ళలో* రామసేతువు నుంచి విడివడినవి మాత్రమే ఎందుకు *నీటిపై తేలుతున్నాయి?🚩*
18) మహాభారతం కల్పితమైతే, ఉత్తర భారతంలో *80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం నేషనల్ జాగ్రఫిక్, భారత సైన్యం బృందానికి ఎలా కనిపించింది? 🚩*
19) *5000 సంవత్సరాల పురాతనమైనది,* మహాభారత కాలం నాటిది అయిన విమానం అమెరికా సైన్యానికి కాందహార్ (ఆఫ్ఘనిస్తాన్)లో ఎలా దొరికింది? 🚩
20) అలెగ్జాండర్ మనదేశం నుండి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లాడా?
*అందుకే, ప్రియమైన భారతీయులారా ఆత్మ బంధువులారా... భారతీయునిగా పుట్టినందుకు గర్వించండి. ✊*
*భారతీయునిగానే మరణించండి.*
మన భారతదేశ గొప్పతనాన్ని మనకన్నా విదేశీయులు బాగా గుర్తిస్తున్నారు.
మనదేశం యొక్క గొప్పతనాన్ని పొగడకపోయినా కనీసం మనదేశాన్ని మనమే కించపరకాకుండా ఉంటే చాలు. మన తెలివితేటలు, మన శక్తియుక్తులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన ముందు తరాలవారు తెలియచేశారు.
భారతీయులు ఎవరికీ తీసిపోరు, వారికి ఎవరూ సాటిరారు.
*పొగడరా నీతల్లి భూమిభారతిని,నిలపరా నీజాతి నిండు గౌరవమును.*
1)సూర్యుడి నుంచి వెలువడుతున్న శబ్దాన్ని *ఓంకారమని* నాసా ఎందుకు పేర్కొన్నట్టు? 🚩
2) మన దేశీయ *గోమూత్రం* మీద అమెరికా 4 పేటెంట్లను పొంది క్యాన్సర్ ను నివారించే మందును కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తోంది. ఎందుకు!?🚩
3) న్యూజెర్సీ *"సిటాన్ హాలు"* యూనివర్సిటీలో *భగవద్గీత* తప్పనిసరిగా చదవాలన్న నియమం ఎందుకుంది?🚩
4) ముస్లిం దేశమైన ఇండోనేసియా తన దేశ విమానయాన సంస్థకు *"గరుడ ఇండోనేషియా ఎయిర్లైన్స్"* అని, జాతీయ ఎంబ్లెమ్ కు *"గరుడ పంచశిల"* అని విష్ణు వాహనమైన గరుత్మంతుని పేర్లేందుకు పెట్టుకుంది?🚩
5) ఇండోనేషియాలో అతిపెద్ద నోటైన ఇరవై వేల రూపయా మీద *వినాయకుడి బొమ్మ* ఉంటుందేం?🚩
6) అమెరికా మాజీ అధ్యక్షుడు *బారక్ ఒబామా* తన జేబులో ఎప్పుడూ *హనుమంతుడి* చిత్రపటాన్ని పెట్టుకొని ఉంటాడెందుకూ?🚩
7) *యోగ, ప్రాణాయామాలకు* ఈరోజు ప్రపంచంలో అంత గుర్తింపెందుకుంది? 🚩
8)వేల సంవత్సరాల క్రితమే భారతీయ యోగులు *భూమి గుండ్రంగా* ఉందని చెప్పారేం? 🚩
9) *'లుప్తహంస'* అంటే సంస్కృతంలో కనుమరుగవుతున్న హంస. విమానం ఆకాశంలో పైపైకి ప్రయాణిస్తున్నకొద్దీ కనుమరుగవుతూ ఉంటుంది. ఈ అర్థం వచ్చేలా జర్మనీ విమానయాన సంస్థకు *'లుఫ్తాన్సా'* అని పేరెందుకు పెట్టారు?🚩
10) ఆఫ్ఘసిస్తాన్ లోని పర్వతాలను *"హిందూకుష్"* పర్వతాలని ఎందుకంటారు?🚩
11) వియత్నాంలో నాలుగు వేల సంవత్సరాల నాటి *శ్రీమహావిష్ణు విగ్రహం* ఎలా కనిపించింది?🚩
12) అమెరికా శాస్త్రవేత్త *డా. హోవార్డ్ స్టెయిన్గెరిల్* పరిశోధన చేసి *గాయత్రీ మంత్రం క్షణానికి 10 వేల ధ్వని తరంగాలను వెలువరిస్తుందని తేల్చారు.* దీనివల్ల ఈ మంత్రం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మంత్రమని తెలిసింది. ఎందుకు?🚩
13) స్వామి దయానంద సరస్వతి రాసిన *"సత్యార్థ ప్రకాశ్"* చదివి భాగపత్ (యూపీ)లోని బార్వాలా మసీదు ఇమాం 1983లో *"మహేంద్ర పాల్ ఆర్య"* పేరుతో హిందువుగా మారారెందుకు? అప్పటినుంచి వేలమందిని హైందవ ధర్మం యొక్క గొప్పదనం మరియూ మార్గాన్ని చూపిస్తున్నారు .. డా. జకీర్ ను ఎన్నిసార్లు చర్చకు పిలిచినా ఆయన వచ్చే సాహసం చేయలేదేం?🚩
14) హిందువులు చేసే యజ్ఞం మూఢనమ్మకమే అయితే, యజ్ఞం చేస్తూండిన ఒక్క *"కుష్వాహా"* కుటుంబమే భోపాల్ గ్యాస్ ప్రమాదం బారిన పడకుండా ఎలా తప్పించుకుంది? 🚩
15) *ఆవు పేడతో చేసిన పిడకల మీద ఆవునెయ్యి వేసి కాలిస్తే ప్రతి 10 గ్రాములకి ఒక టన్ను ఆక్సిజన్ విడుదల అవుతుంది.* వాయువును శుద్ధి చేస్తుంది. మరి ఇదంతా ఏంటి?🚩
16) అమెరికా నటి, నిర్మాత *జూలియా రాబర్ట్స్* హిందూ ధర్మాన్ని స్వీకరించి రోజూ గుడికి వెళ్తుందెందుకు?🚩
17) రామాయణం మిథ్య అయితే, *ప్రపంచంలోని రాళ్ళలో* రామసేతువు నుంచి విడివడినవి మాత్రమే ఎందుకు *నీటిపై తేలుతున్నాయి?🚩*
18) మహాభారతం కల్పితమైతే, ఉత్తర భారతంలో *80 అడుగుల ఘటోత్కచుడి అస్థిపంజరం నేషనల్ జాగ్రఫిక్, భారత సైన్యం బృందానికి ఎలా కనిపించింది? 🚩*
19) *5000 సంవత్సరాల పురాతనమైనది,* మహాభారత కాలం నాటిది అయిన విమానం అమెరికా సైన్యానికి కాందహార్ (ఆఫ్ఘనిస్తాన్)లో ఎలా దొరికింది? 🚩
20) అలెగ్జాండర్ మనదేశం నుండి పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లాడా?
*అందుకే, ప్రియమైన భారతీయులారా ఆత్మ బంధువులారా... భారతీయునిగా పుట్టినందుకు గర్వించండి. ✊*
*భారతీయునిగానే మరణించండి.*
మన భారతదేశ గొప్పతనాన్ని మనకన్నా విదేశీయులు బాగా గుర్తిస్తున్నారు.
మనదేశం యొక్క గొప్పతనాన్ని పొగడకపోయినా కనీసం మనదేశాన్ని మనమే కించపరకాకుండా ఉంటే చాలు. మన తెలివితేటలు, మన శక్తియుక్తులు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన ముందు తరాలవారు తెలియచేశారు.
భారతీయులు ఎవరికీ తీసిపోరు, వారికి ఎవరూ సాటిరారు.
*పొగడరా నీతల్లి భూమిభారతిని,నిలపరా నీజాతి నిండు గౌరవమును.*
Vitamins and life truths
విటమిన్లు.. జీవన సత్యాలు. ...ఆరోగ్యం మీ..చేతుల్లో
వేడిచేస్తే ...అంటే పొయ్యి పై కానీ ,స్టవ్ పై కానీ C. ..విటమిన్ కి సంబంధించిన పదార్ధాలు పెట్టి వేడిచేస్తే ,లేక ఉడికిస్తే సి విటమిన్ ఇగిరిపోతుంది, లేక ఎగిరిపోతుంది ,..కాబట్టి సి విటమిన్ కావాలంటే పచ్చిది తినాలసిందే ,అయితే ఆయుర్వేదంలో చెప్పినట్లు ఉసిరికాయ మాత్రం వేడిచిసినా, ఉడకబెట్టిన దానిలో సి విటమిన్ మాత్రం ఏమి కాదట .అయితే అదికూడా పచ్చిది పొట్టుతీసుకొని మిక్సీ లో వేసి పచ్చి పచ్చడి తింటే ఎక్కువ సి విటమిన్ లభ్యం అవుతుంది అట .
విటమిన్లు రెండు రకాలు కొవ్వులో మాత్రమే కరిగేవి ..నీటిలో కరిగేవి
A,D,E,k, vitamins ..కొవ్వులోకరుగుతాయు ..అంటే మనం ఆ విటమిన్లు లోపలికి మింగిన తరువాత లోపల కొవ్వులాంటి నూనెలో కరిగిన తరువాత కానీ శరీరం లోపలికి కలిసిపోతాయు తరువాత కాలేయం లో అంటే లివర్ లో దాచబడి ఉంటాయి .అందుకే బైట నుంచి తీసుకుంటున్నప్పుడు ఒక లిమిట్ లో వాడి ఆపేస్తారు .
ఇక నీటిలో కరిగే విటమిన్లు B..C. vitamins ..ఇవి దేహం లో నిల్వ ఉండవు ..ఎప్పటికప్పుడు శరీరం బి ,సి విటమిన్స్ ను కావాల్సినంత వాడేసుకొని ..వాడుక రూపములో ఎప్పటికప్పుడు బైటకు వెళ్లిపోతాయి...అవి శరీరం లో నిలువ ఉండవు .అంటే దాచ బడవు .
Vitamin A ని ..రెటినాల్ అని పిలుస్తారు ఇంకా యాంటీ జీరాఫ్తాల్మిన్ విటమిన్ అనికూడా చెబుతారు .Avi.timin...కంటిలోఉండే రోడాఫ్సిన్.. అనే రంగుల కు సంభందించిన పదార్ధాన్ని సంశ్లేషణ. ..చేయడానికి తోడ్పడుతుంది ..మొక్కల్లో A...B.. Vitamins ..కేరోటీన్.. రూపములో లభ్యమవుతుంటాయు.
కాలేయం b kerotin ను విటమిన్ A గా మారుస్తుంది.....ఇక విటమిన్ A.. అధికంగా లభించేమొక్కలు ఆకుకూరలు ,బొప్పాయి మామిడి, మునగ ,ఎర్రగుమ్మడిpumkin లలో లభిస్తుంది.
ఇక జంతువులలో విటమిన్ A అధికంగా లభించేవి ..పాలు ,గుడ్లు ,మాంసం ,లివర్ ఇంకా ముఖ్యంగా షార్క్ లివర్ ఆయిల్ ,కాడ్ లివర్ ఆయిల్ (ఇవి చేపలు నుంచీ తీస్తారు అందుకే చేపలు అప్పుడప్పుడు..తింటూ ఉంటే మంచిది .
Vitamin A లోపం వల్ల రేచీకటి (నెక్టలోపియ),..పొడికన్ను(జీరాఫ్తాల్మియా) కెరథోమలేసియా ..etc వస్తాయి . vitamin..
A...కాలేయం లో నిల్వ వుంటుంది. ఇక పొడికన్ను అంటే ..కంటిలో కన్నీరు ని స్రవించే లాక్రీమ్ ల్ గ్రంధులు ఎండిపోతాయు !ఫలితంగా కనుగ్రుడ్లు పొడిగా మారతాయి .
Is vitamin A...ఎపితీలియల్ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది అందువల్లే.. ఫేస్ క్రీముల్లో విటమిన్ A ను కలిపితయారు చేస్తారు.A విటమిన్ లోపం వల్ల చర్మం గరుకుగా ..రఫ్. గా అయిపోతుంది .ఇంకా vitmin A. లోపం ప్రత్యుత్పత్తి వ్యవస్థ పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది .ఇంకా A vit ని యాంటీ జీరాఫ్తాల్మిక్ విటమిన్ అని కూడా పిలుస్తారు
ఇక vitamin D ని..కాల్సిఫెరాల్ అనిపిలుస్తారు .vitaminE ని టోకోఫెరాల్ అని,విటమిన్ k ని నాఫ్టులోకినోన్, ఫీలోక్వినోన్
అని vitamin C నిఆస్కబిరిక్ ఆమ్లం అని ,విటమిన్ B1 ని థయామిన్ అని,vitamin B2 ని రెబోఫ్లావిన్ అని పిలుస్తారు.
మనకు నోరు విపరీతంగా పూసినప్పుడు..మెడికల్ షాప్ కి వెళ్లినా లేక వైద్యులు సిపార్స్ చేసినా ఇదే ..reiboplaavin అని అడిగితే ఇస్తారు ..రోజుకు ఉదయం ..2..సాయంత్రం 2 ..ఓ 4 రోజులు వాడించి ఆపించేస్తారు ..ఎక్కువగా ఉంటే ఇంకో 3 రోజులు వాడమంటారు ....దీనిని వాడుతున్నప్పుడు మూత్రం పసుపురంగు గా వస్తుంది భయపడవల్సినది ఏమీ ఉండదు .అలానే vitamin B3 నియాసిన్ ,లేదా నికోటిన్ అని పిలుస్తారు .vitamin B5 ని ఫామిటోథెనిక్ ఆమ్లం అని పిలుస్తారు .,vitamin B6 ని పెరిడాక్సిన్ అని పిలుస్తారు .vitamin B12 ని నయనొకోబలమీన్ అని పిలుస్తారు ...ఇక vitamin B7 ని bayotin బయోటిన్ అని పిలుస్తారు .vitamin9 ని...ఫోలిక్ ఆమ్లం అని పిలుస్తారు .vitamin A కి ఉన్న మరో పేరు యాంటీ జీరాఫ్తాల్మిక్ విటమిన్ అనిపేరు అలానే vitaminD ని సన్ షైన్ విటమిన్ ,యాంటి రికెట్స్ విటమిన్ అని విటమిన్ E కి బ్యూటీ విటమిన్ అనియాంటీ స్టెర్లిటీ విటమిన్ అని పిలుస్తారు విటమిన్ k ని యాంటీ కొయా గ్యులే విటమి న్ అని,యాం టీ బ్లీడింగ్ విటమిన్ అని ,యాంటీ హేమరేజిక్ విటమిన్ అని ,vitmin B1ని యాంటీబెరి బెరి vitamin అని ,vitami n B2 ని రెబోఫ్లావిన్, విటమిన్ G n ivovoflavin ,vitamin B3 ని నియాసిన్ ని యాంటీ ఫెళ్ళాగ్రాvitamin ,vitamin C ని యాంటీ స్కర్వి విటమిన్ అని పిలుస్తారు ...ఇలా పేర్లు ఎందుకు వివరించానంటే ఆ పెరు లొనే ఏ రోగాలకు అది మందు అని తెల్సిపోతుంది .ఇక vitamin ..D లోపం వల్ల రికెట్స్(ఎక్కువగా చిన్నపిల్లల్లో ఇది వస్తుంది ,అలానే ఆస్టయో మ లేసియా ఇది యవతీయవకుల్లో ,ఆస్టియో పీనియా వృద్దుల్లో కండరాలు, ఎముకలకు సంభందించిన బలహీనం .......ఇక vitmin E లోపం వల్ల మగవారిలో వంధ్యత్త్వం అంటే సంతానసాఫల్యంలేకపోడం అంగస్తంభన సమస్యలు ,శుక్రకణాల సమస్యలు ,అలానే ఆడవారిలో గర్భస్రావాలు, ఆడవారిలో వంధ్యత్త్వంలాంటి సమస్యలు వస్తూఉంటాయు .ఇక vitamin k వల్ల ఏదైనా దెబ్బ తగిలితే రక్తం కారిపోకుండా K vitamin గడ్డ కట్టి ఆపుతుంది .,అందుకే డాక్టర్లు ఆపరేషన్లు అప్పుడు రోగులకు k vitamin ఇస్తారు .ఇక vitamin C లోప0వల్ల స్కర్వీ అనే పంటి చిగురుల వ్యాధి వస్తుంది ,ఇంకా ఇది లోపిస్తే శరీరం లో వ్యాధి నిరోధక శక్తి పడిపోతుంది ,మనిషి పై అప్పుడు బైట నుంచి ఏ రోగం ఆయునా ఈజీ గా అటాక్ చేస్తోంది .
C vitaminగల పదార్థాలు ను వేడి చేస్తే ...C vit మొ త్తంపోతుంది,లేదా వేడి చేసి తింటే C విటమిన్ లభించదు అని అర్థం.
గాయాలు ఎక్కడైనా సరే తగ్గేందుకు C vitamin చాలా సహాయం చేస్తోంది ..ఉసిరి,జామకాయ, నిమ్మ ,నారింజ,బత్తాయి
లాంటి పుల్లని పండ్లు,కాయలు లో ముఖ్యంగా కివీ పండు లో కూడా బాగా ఎక్కువ గా ఉంటుంది ..యూ రిన్ కి సంభందించిన అన్ని ఇన్ఫెక్షన్లు ను C విటమిన్ నివారిస్తుంది .ఇంకా పంటి లోని చిగుళ్లను ఆరోగ్యం గా ఉంచుతుంది అంటే
స్కర్వీ వ్యాధి ని అదుపులో పెడుతుంది C vit.... ఇంకా C విటమిన్ మనిషి లోని రక్త నాళాల్ని దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక థయామిన్(: Dhaiahmin):---అంటే B1 అని అర్ధం. దీని లోపం వల్ల బెరి బెరి అనే వ్యాధి వస్తోంది...పక్షుల్లో కూడా పాలీ న్యూరైటీస్ అనే జబ్బు వస్తుంది ..ఇది తవుడు.. అంటే బియ్యం కోసం వడ్లు మర పెట్టినప్పుడు వచ్చే పొడి ఆ తవుడు లో అధికంగా ఉంటుంది .అందుకే బియ్యం ఎక్కువగా ఫాలిష్ పెట్టడం వల్ల .B1vit నష్టపోతాం. చాలా రకాల ధాన్యాల లో పై పోరల్లోనే vit B1 ధయామిన్ ఉంటుంది... ఉప్పుడు బియ్యం, దంపుడు బియ్యం తినే వాళ్ళకు జబ్బులు రావు .
ధయామిన్ B1 లోపం వల్ల గుండె సామాన్య0 గా ఉండే సైజ్ కంటే కాస్త పెద్దగా అవుతుంది .దీనినే కార్డియో మెగాలి అంటారు .అంటే గుండె నీరసంగా కొట్టుకొని కాళ్ల ల్లో వాపు వస్తుంది..ఇంకా అతిముఖ్య విషయం ఏమిటంటే ..కాఫీలు ,టీలు , వక్కపొడి ,జర్దా లు ఎక్కువగా తీసుకుంటే ..ఆహారంలో ని థయామిన్ శరీరం లో ని కణాలకు అందదు ఆయా పదార్థాలలో ఉండే రసాయనిక పదార్థాలు ధయామిన్ ను పనికిరాకుండా చేస్తాయి .
అలానే ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా థయామిన్ లోపం ఉంటుంది .
ఇక B2 దీనినే రిబో ఫ్లావిన్ అంటారు .దీని లోపం వల్ల నోటిపూత వస్తుంది ఇది పాలు,గుడ్లుజంతువుల కాలేయం, ఆకు కూరల్లో కూడా ఇదిలభిస్తుంది .ఇదే పేరుతో మందుల షాప్ లో కూడా అమ్ముతారు .
ఇక vitamin B7దీనినే బయో టిన్ అని కూడా పిలుస్తారు దీనినే vitamin H అని కూడా పిలుస్తారు .బి7 విటమిన్ జుట్టు,గోర్లు బాగుగా పెరగటానికి డాక్టర్లు సిఫార్స్ చేస్తారు .ఇంకా బయో టిన్ ను చాలా సౌందర్య వ్యుత్పత్తులు లో వాడతారు .
ఇంకా బయో టిన్ అమేజాన్ లో కూడా దొరుకుతుంది కొనుక్కొని సుభ్రంగా వాడుకోవచ్చు .ఏదైనా భయ0 అనిపిస్తే ఓ 10 రోజులు వేసుకొని కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవచ్చు అస్సలు విటమిన్స్ ఏవైనా సరే ...రక. రకాల రాళ్ళు తో బాధపడుతున్న వాళ్ళు ,కిడ్నీ లివర్ సమస్యలు ఉన్నవాళ్లు వైద్యులని సంప్రదించి వాడుకోవాలి.
ఇక ఉడకబెట్టని పచ్చి గు డ్డు ను ఆహారం గా తీసుకొనేవారిలో బయోటిన్ లోపం ఏర్పడుతుంది .......ఇకబయోటిన్ లోపం వల్ల ..ఆలోపేసియా..అంటే జుట్టుఊడిపోవడం ఇంకా కనుబొమ్మలపై వెంట్రుకలు రాలిపోవడం..గోళ్లు కి సంభందించిన సమస్యలు తలెత్తుతాయి.
ఇక B12 లోపం వల్ల ...పెరినీషియస్ అనీమియా అనే వస్తుంది ...దీనిని నాయనొకోబలమీన్ ..అంటారుకదా ..ఇది ఆహార పదార్థాలు లో లభించదు...ప్రేగులలోని బాక్టీరియాలు దీన్ని సంశ్లేషన చేసి శరీరానికి అందిస్తాయి .
ఇక ఫ్రీ రాడికల్స్. ప్రభావం నుంచి రక్షించే vitamin E ..ఇంకా దీనిని శిశు జనన కారకం అంటారు ..,ఇంకా చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది ...క్రీడా సామర్ధ్యాన్ని పెంచుతుంది.
ఇక vitamin D అధికంగా ఉండే వుండే ఆహారపదార్థాలు.. సారైన్ చేపలు ,పాలు గుడ్లు కాడలివరుఆయుల్. ట్యూనా చేపలు ,పుట్టగొడుగులు .
Vitamin E అధికంగా లభించే ఆహారం... బాదం, నువ్వులు గుమ్మడికాయ గి0జలు ..వేరుశెనగ ,ఆవకాడో
ఇక vitamin K లభించే ఆహారం.... ఆకుకూరలు ,క్యాబేజ్ ,బ్రకొలి ..ఇంకా ప్రేగులలోని బాక్టీరియా K vitamin ను వ్యుత్పత్తి చేస్తోంది .
ఇక vitamin B1థయామిన్ గోధుమ వంటి ధాన్యాలు ,నువ్వులు ,పాలు మాంసం వేరుశెనగ గింజలు చేపలు ..గుడ్లు లాంటి ఆహారంలో దొరుకుతుంది .
ఇక B2పాలు. ..ఆకుకూరలు ..గుడ్లు లలో లభిస్తుంది.
ఏది ఏమైనా సహజసిద్ధమైన విటమిన్లు దొరికెవి ఆహార పదార్థాలను తినండి ...ఇక మరీ ఎక్కువ లోటు ఉన్నవాళ్లకు ఇంగ్లీష్ మందులు vitaminsuppliments వాడుక తప్పదు
అనారోగ్యం కల వారు ,కిడ్నీ ,లివర్, అనేక రకాల రాళ్ళ తో బాధ పడుతూన్నవారు వైద్యులను సంప్రదించి ఇంగ్లీషు suppliments వాడవాల్సిఉంటుంది ......................*.....................*...............................*..........................*
రేపు విశేషమైన శనివారం.. విశేషమైన రోజు
*రేపు ది.07-03-2020,శనివారం,*
*గోవిన్దద్వాదశి
*👉ఎన్నో వందల సంవత్సరాలకు కానీ లభించని గోవింద ద్వాదశి అనే అద్భుతమైన అలభ్యయోగం రేపు సంభవిస్తున్నది.*
*ఈ గోవిన్ద ద్వాదశి యోగం అంటే?*
*బృహస్పతి ధనూరాశిలో,శని మకర రాశిలో,రవి కుంభరాశిలో ఉండగా ఫాల్గుణ శుద్ధ ద్వాదశి పుష్యమి నక్షత్రం,శుభయోగం, బవ,కరణం అన్ని కలసి గోవిందునికి ప్రీతికరమైన శనివారం కలసి రావడం బహు అరుదు.. ఇంకా విశేషం తిధి ద్వయం కూడా(ద్వాదశి+త్రయోదశి) ఇవన్నికలసినమహాపుణ్యదినం.. గోవిన్ద ద్వాదశి.*
*అత్యంత విశేషమైన ఈ రోజు మరలా కొన్ని వందల సంవత్సరాలకి కాని రాదు.ఇంకా ఈవిధంగా అన్ని కలవడం కూడా సాధ్యపడదు.అందుకే ఇది అలభ్య మహాయోగం*
*🕉👉ఈ విశేష పర్వదినాన అపూర్వ యోగమైన గోవిన్ద ద్వాదశి నాడు మానవ జన్మ సార్ధకతకు కనీసం ఆచరించాల్సిన విధులు.*
*ప్రాతఃకాలాన సముద్ర స్నానం,నదీ స్నానం,పుణ్యక్షేత్రాలలో పుష్కరిణీ స్నానం చేసి శ్రీ మహా విష్ణువును దర్శించినచో శత సంవత్సర గంగాస్నానేన గోదాన మహాపుణ్యఫలసిద్ది కలుగుతుంది.అత్యంత ప్రధానం అవకాశం ఉన్నవారికి తిరుమల పుష్కరిణి లో స్నానమాచరించి శ్రీవారిని దర్శించి కలియుగ వైకుంఠంలో నిద్ర చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది.
*🙏👉అవకాశం లేని వారు మీమీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సముద్రాల యందు,నదులయందు స్నానమాచరించి విష్ణాలాయాలను దర్శించిన మహాపుణ్యం కలుగుతుంది.సమస్త దోషాలు పరిహారమై,కార్యసిద్ధి కలుగును..*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
*ఓం నమో గోవిందాయ నమః*
*ఓం నమో నారాయణాయ*
*ఓం నమో వేంకటేశాయ*
*👉రేపు ఉదయం నుండి రాత్రి లోపు పై నామాలను అవకాశం కలిగినపుడల్లా నామ స్మరణ చేయండి.*
*👉సంకల్ప మంత్రం(స్నానానికి)*
*కుమ్బస్థే భాస్కరే చాపి మకరే వాజ్ఞ్గిరాశ్శనిః ద్వాదశీ శుక్ల పక్షస్య పుష్యార్కే జాయతే యది గోవిన్ద ద్వాదశీ నామ మహా పాతక నాశిని!!*
*తస్యాం మహోదధి స్నానం దృష్ట్వాతు పురుషోత్తమం*
*యత్ఫలం ప్రాప్యతే సమ్యక్ శృణుశ్వావహితో నృప శత సంవత్సరం గంగా స్నాన పుణ్యమావాప్నోయాత్!*
*భానువారాభావేపి శిష్ట గ్రహ నక్షత్రాది యోగే గోవింద ద్వాదశీత్యనుకల్పః.
ఇంకా రేపు శనివారం... శని త్రయోదశి కూడా రావడం విశేషము ఉదయం వేళ నవగ్రహాలకు మనకు చేతనైనంత గా మనస్సులో నమస్కారం చేసుకొని ఆ తరువాత ఆంజనేయ స్వామివారిని, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నితలుచుకొని ..ఒక 11 సార్లు నామ0 చదువుకున్నా చాలు
పైవన్నీ కుదరనివారు ఒకచోట ప్రశాంతంగా కూర్చుని ఆ దైవాన్ని స్మరించుకున్నా, భజన చేసుకున్నా అది చాలు అస్సలు కలియుగములో భజన ఉత్తమమైన మార్గం ...భగవంతుని దయ పొందటానికి అని శాస్త్రం.
*గోవిన్దద్వాదశి
*👉ఎన్నో వందల సంవత్సరాలకు కానీ లభించని గోవింద ద్వాదశి అనే అద్భుతమైన అలభ్యయోగం రేపు సంభవిస్తున్నది.*
*ఈ గోవిన్ద ద్వాదశి యోగం అంటే?*
*బృహస్పతి ధనూరాశిలో,శని మకర రాశిలో,రవి కుంభరాశిలో ఉండగా ఫాల్గుణ శుద్ధ ద్వాదశి పుష్యమి నక్షత్రం,శుభయోగం, బవ,కరణం అన్ని కలసి గోవిందునికి ప్రీతికరమైన శనివారం కలసి రావడం బహు అరుదు.. ఇంకా విశేషం తిధి ద్వయం కూడా(ద్వాదశి+త్రయోదశి) ఇవన్నికలసినమహాపుణ్యదినం.. గోవిన్ద ద్వాదశి.*
*అత్యంత విశేషమైన ఈ రోజు మరలా కొన్ని వందల సంవత్సరాలకి కాని రాదు.ఇంకా ఈవిధంగా అన్ని కలవడం కూడా సాధ్యపడదు.అందుకే ఇది అలభ్య మహాయోగం*
*🕉👉ఈ విశేష పర్వదినాన అపూర్వ యోగమైన గోవిన్ద ద్వాదశి నాడు మానవ జన్మ సార్ధకతకు కనీసం ఆచరించాల్సిన విధులు.*
*ప్రాతఃకాలాన సముద్ర స్నానం,నదీ స్నానం,పుణ్యక్షేత్రాలలో పుష్కరిణీ స్నానం చేసి శ్రీ మహా విష్ణువును దర్శించినచో శత సంవత్సర గంగాస్నానేన గోదాన మహాపుణ్యఫలసిద్ది కలుగుతుంది.అత్యంత ప్రధానం అవకాశం ఉన్నవారికి తిరుమల పుష్కరిణి లో స్నానమాచరించి శ్రీవారిని దర్శించి కలియుగ వైకుంఠంలో నిద్ర చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది.
*🙏👉అవకాశం లేని వారు మీమీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న సముద్రాల యందు,నదులయందు స్నానమాచరించి విష్ణాలాయాలను దర్శించిన మహాపుణ్యం కలుగుతుంది.సమస్త దోషాలు పరిహారమై,కార్యసిద్ధి కలుగును..*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
*ఓం నమో గోవిందాయ నమః*
*ఓం నమో నారాయణాయ*
*ఓం నమో వేంకటేశాయ*
*👉రేపు ఉదయం నుండి రాత్రి లోపు పై నామాలను అవకాశం కలిగినపుడల్లా నామ స్మరణ చేయండి.*
*👉సంకల్ప మంత్రం(స్నానానికి)*
*కుమ్బస్థే భాస్కరే చాపి మకరే వాజ్ఞ్గిరాశ్శనిః ద్వాదశీ శుక్ల పక్షస్య పుష్యార్కే జాయతే యది గోవిన్ద ద్వాదశీ నామ మహా పాతక నాశిని!!*
*తస్యాం మహోదధి స్నానం దృష్ట్వాతు పురుషోత్తమం*
*యత్ఫలం ప్రాప్యతే సమ్యక్ శృణుశ్వావహితో నృప శత సంవత్సరం గంగా స్నాన పుణ్యమావాప్నోయాత్!*
*భానువారాభావేపి శిష్ట గ్రహ నక్షత్రాది యోగే గోవింద ద్వాదశీత్యనుకల్పః.
ఇంకా రేపు శనివారం... శని త్రయోదశి కూడా రావడం విశేషము ఉదయం వేళ నవగ్రహాలకు మనకు చేతనైనంత గా మనస్సులో నమస్కారం చేసుకొని ఆ తరువాత ఆంజనేయ స్వామివారిని, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నితలుచుకొని ..ఒక 11 సార్లు నామ0 చదువుకున్నా చాలు
పైవన్నీ కుదరనివారు ఒకచోట ప్రశాంతంగా కూర్చుని ఆ దైవాన్ని స్మరించుకున్నా, భజన చేసుకున్నా అది చాలు అస్సలు కలియుగములో భజన ఉత్తమమైన మార్గం ...భగవంతుని దయ పొందటానికి అని శాస్త్రం.
Chant this mantra while taKing medicine
ఓం నమో భగవతే
మహా సుదర్శన వాసుదేవాయ
ధన్వంతరాయ
అమృత కలశ హస్త స్య
సకల భయ విన
సర్వరోగ నివారణాయ
త్రిలోక పతయే
త్రిలోక నిత్య యే
ఓం శ్రీ మహావిష్ణు స్వరూపా
శ్రీ ధన్వంతర స్వరూపా
ఓం శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ నమః
మహా సుదర్శన వాసుదేవాయ
ధన్వంతరాయ
అమృత కలశ హస్త స్య
సకల భయ విన
సర్వరోగ నివారణాయ
త్రిలోక పతయే
త్రిలోక నిత్య యే
ఓం శ్రీ మహావిష్ణు స్వరూపా
శ్రీ ధన్వంతర స్వరూపా
ఓం శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ నమః
Ayurvedicmedicine for karona decease
ప్రసిద్ధ నాడీ, సనాతన వైద్య నిపుణులు శ్రీ శశిధర్ గారి సలహా ప్రకారం, కరోనా వైరస్ కు నివారణ మరియు చికిత్స విధానాలు...
1. ఆహారం లో అల్లం వాడకాన్ని పెంచండి
2. భావన అల్లం ముక్కలను నోట్లో
వేసుకొని చప్పరించండి.
3. 2 గ్రాముల అల్లం, 2 గ్రాముల మిరియాలపొడి, 2 గ్రాముల పసుపు నీటిలో మరిగించి, వడకట్టి, తులసి ఆకులు, బెల్లం కలిపి రోజుకు రెండు మూడు సార్లు త్రాగండి..
కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తున్న మరియు అల్లోపతిలో సరియైన చికిత్స విధానాలు లేని వ్యాధి.
1. ఆహారం లో అల్లం వాడకాన్ని పెంచండి
2. భావన అల్లం ముక్కలను నోట్లో
వేసుకొని చప్పరించండి.
3. 2 గ్రాముల అల్లం, 2 గ్రాముల మిరియాలపొడి, 2 గ్రాముల పసుపు నీటిలో మరిగించి, వడకట్టి, తులసి ఆకులు, బెల్లం కలిపి రోజుకు రెండు మూడు సార్లు త్రాగండి..
కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తున్న మరియు అల్లోపతిలో సరియైన చికిత్స విధానాలు లేని వ్యాధి.
Vasistamuni rachimchina siva Linga stotram
వశిష్ఠ కృత శివ లింగ స్తుతి (అగ్నిపురాణం)
నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః
నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః
నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః
నమః పురాణా లింగాయ శ్రుతి లింగాయ వై నమః
నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః
నమో రహస్య లింగాయ సప్తద్వీపోర్థ్వలింగినే
నమః సర్వాత్మ లింగాయ సర్వలోకాంగలింగినే
నమస్త్వవ్యక్త లింగాయ బుద్ధి లింగాయ వై నమః
నమోహంకారలింగాయ భూత లింగాయ వై నమః
నమ ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్ర లింగినే
నమః పురుష లింగాయ భావ లింగాయ వై నమః
నమో రజోర్ద్వలింగాయ సత్త్వలింగాయ వై నమః
నమస్తే భవ లింగాయ నమస్త్రైగుణ్యలింగినే
నమః అనాగతలింగాయ తేజోలింగాయ వై నమః
నమో వాయూర్ద్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః
నమస్తే అథర్వ లింగాయ సామ లింగాయ వై నమః
నమో యజ్ఙాంగలింగాయ యజ్ఙలింగాయ వై నమః
నమస్తే తత్త్వలింగాయ దైవానుగత లింగినే
దిశనః పరమం యోగమపత్యం మత్సమం తథా
బ్రహ్మచైవాక్షయం దేవ శమంచైవ పరం విభో
అక్షయం త్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
కనక లింగమునకు నమస్కారము, వేదలింగమునకు, పరమ లింగమునకు, ఆకాశ లింగమునకు,
సహస్ర లింగమునకు, వహ్ని లింగమునకు, పురాణ లింగమునకు, వేద లింగమునకు,
పాతాళ లింగమునకు, బ్రహ్మ లింగమునకు, సప్తద్వీపోర్థ్వ లింగమునకు, సర్వాత్మ
లింగమునకు, సర్వలోక లింగమునకు, అవ్యక్త లింగమునకు, బుద్ధి లింగమునకు,
అహంకార లింగమునకు, భూత లింగమునకు, ఇంద్రియ లింగమునకు, తన్మాత్ర
లింగమునకు, పురుష లింగమునకు, భావ లింగమునకు, రజోర్ధ్వ లింగమునకు, సత్త్వ
లింగమునకు, భవ లింగమునకు, త్రైగుణ్య లింగమునకు, అనాగత లింగమునకు, తేజో
లింగమునకు, వాయూర్ధ్వ లింగమునకు, శ్రుతి లింగమునకు, అథర్వ లింగమునకు, సామ
లింగమునకు, యజ్ఙాంగ లింగమునకు, యజ్ఙ లింగమునకు, తత్త్వ లింగమునకు,
దైవతానుగత లింగ స్వరూపము అగు శివునికి పునః పునః నమస్కారము! ప్రభూ నాకు
పరమయోగమును ఉపదేశించుము, నాతో సమానుడైన పుత్రుడనిమ్ము, నాకు అవినాశి యగు
పరబ్రహ్మవైన నీ యొక్క ప్రాప్తిని కలిగించుము, పరమ శాంతినిమ్ము, నావంశము ఎన్నటికీ క్షీణము కాకుండుగాక, నా బుద్ధి సర్వదా ధర్మముపై లగ్నమైఉండుగాక.🍃🌿🙏
నమః కనక లింగాయ వేద లింగాయ వై నమః
నమః పరమ లింగాయ వ్యోమ లింగాయ వై నమః
నమః సహస్ర లింగాయ వహ్నిలింగాయ వై నమః
నమః పురాణా లింగాయ శ్రుతి లింగాయ వై నమః
నమః పాతాళ లింగాయ బ్రహ్మ లింగాయ వై నమః
నమో రహస్య లింగాయ సప్తద్వీపోర్థ్వలింగినే
నమః సర్వాత్మ లింగాయ సర్వలోకాంగలింగినే
నమస్త్వవ్యక్త లింగాయ బుద్ధి లింగాయ వై నమః
నమోహంకారలింగాయ భూత లింగాయ వై నమః
నమ ఇంద్రియ లింగాయ నమస్తన్మాత్ర లింగినే
నమః పురుష లింగాయ భావ లింగాయ వై నమః
నమో రజోర్ద్వలింగాయ సత్త్వలింగాయ వై నమః
నమస్తే భవ లింగాయ నమస్త్రైగుణ్యలింగినే
నమః అనాగతలింగాయ తేజోలింగాయ వై నమః
నమో వాయూర్ద్వలింగాయ శ్రుతిలింగాయ వై నమః
నమస్తే అథర్వ లింగాయ సామ లింగాయ వై నమః
నమో యజ్ఙాంగలింగాయ యజ్ఙలింగాయ వై నమః
నమస్తే తత్త్వలింగాయ దైవానుగత లింగినే
దిశనః పరమం యోగమపత్యం మత్సమం తథా
బ్రహ్మచైవాక్షయం దేవ శమంచైవ పరం విభో
అక్షయం త్వం చ వంశస్య ధర్మే చ మతిమక్షయామ్
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
కనక లింగమునకు నమస్కారము, వేదలింగమునకు, పరమ లింగమునకు, ఆకాశ లింగమునకు,
సహస్ర లింగమునకు, వహ్ని లింగమునకు, పురాణ లింగమునకు, వేద లింగమునకు,
పాతాళ లింగమునకు, బ్రహ్మ లింగమునకు, సప్తద్వీపోర్థ్వ లింగమునకు, సర్వాత్మ
లింగమునకు, సర్వలోక లింగమునకు, అవ్యక్త లింగమునకు, బుద్ధి లింగమునకు,
అహంకార లింగమునకు, భూత లింగమునకు, ఇంద్రియ లింగమునకు, తన్మాత్ర
లింగమునకు, పురుష లింగమునకు, భావ లింగమునకు, రజోర్ధ్వ లింగమునకు, సత్త్వ
లింగమునకు, భవ లింగమునకు, త్రైగుణ్య లింగమునకు, అనాగత లింగమునకు, తేజో
లింగమునకు, వాయూర్ధ్వ లింగమునకు, శ్రుతి లింగమునకు, అథర్వ లింగమునకు, సామ
లింగమునకు, యజ్ఙాంగ లింగమునకు, యజ్ఙ లింగమునకు, తత్త్వ లింగమునకు,
దైవతానుగత లింగ స్వరూపము అగు శివునికి పునః పునః నమస్కారము! ప్రభూ నాకు
పరమయోగమును ఉపదేశించుము, నాతో సమానుడైన పుత్రుడనిమ్ము, నాకు అవినాశి యగు
పరబ్రహ్మవైన నీ యొక్క ప్రాప్తిని కలిగించుము, పరమ శాంతినిమ్ము, నావంశము ఎన్నటికీ క్షీణము కాకుండుగాక, నా బుద్ధి సర్వదా ధర్మముపై లగ్నమైఉండుగాక.🍃🌿🙏
Blog Archive
-
▼
2020
(195)
-
▼
March
(15)
- Ayurvedic remedies for corona prevention and immunity
- Matyavatara sreemahavishnuvu rakshana story
- This side of Corona
- Important mantram for viral deceases
- Ashta Bhairava names for disease prevention
- శార్వ రి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
- Now in chaina see what they are using......
- గోవింద నామ మహిమ part 2
- Indian Culture and it's greatness
- It may help. In fighting Covid 19
- Vitamins and life truths
- రేపు విశేషమైన శనివారం.. విశేషమైన రోజు
- Chant this mantra while taKing medicine
- Ayurvedicmedicine for karona decease
- Vasistamuni rachimchina siva Linga stotram
-
▼
March
(15)
Followers
About Me
- Dr.M muralikrishna
Powered by Blogger.