🙏కొంతమంది జనాల ఇలా కూడా ఆలోచిస్తున్నారా ..అనిపిస్తోంది 🙏
తిరుమల తిరుపతి దేవస్థానం ..శ్రీ వేంకటేశ్వరుని ది ...పూర్వకాలంలో ఎంతోమంది శ్రీ వైష్ణవ జనాలు. ..మా మతం ఒకటి ఉంది వినండి అని చెప్పే ప్రయత్నం కూడా చేయనిచ్చే వాళ్ళు కారు కొందరు ...అయినా ఎన్నో తరాలు ఎంతోమంది వైష్ణవ భక్త శిఖా మణులు ..వాళ్ళని వాళ్ళు అర్పించుకొంటే కానీ అప్పుడు నేను వాళ్ళ ప్రతినిధిని అంటూ ఎన్నో యు గాలనుంచి అక్కడే ఉన్న దైవం.. నేను ఆ సంప్రదాయం ని సమ్మతిస్తూన్నాను అని నిలబడ్డ స్వామి శ్రీనివాసుడు శ్రీ వేంకటేశ్వరుడు ..ఆ భక్త జనులు మౌనవిప్లవ0 కి ...చాలా కాలానికి వాళ్ళు ..శివ కేశువులకు భేదం లేదని విష్ణువు ని ..దగ్గర కు చే ర్చుకున్నారు .(.వైష్ణవు లపై హింస ఎలా జరిగిందో కమల్ సినిమా దశా వతారం లో నీళ్ళ లో పారేస్తారు ఒక ఆళ్వారుని కట్టేసి .)..ఇప్పటికి పురాణం చెప్పే కొందరు వాళ్ళ రీతిలో వైష్ణవ జనాలను విమర్శిస్తూ నే వున్నారు ...అటువంటి వారిలో ఒకరిని టిటిడి లో నియమించారు ..వారి పాత వీడియో లు చూడండి ..శ్రీ మహా విష్ణువు అందంగా లేదని నల్లగా ఉంటాడని ..శివుడు అందగాడని తెల్లగా ఉంటాడని శివుడు అందం చూసి విష్ణువు తన కమలా ల వంటి కన్నులు పీకి ఆ శివుడి పాదాల పై పెట్టి వెళ్ళిపోయా డని చాలా సార్లు చిదంబరం గురించి చెప్పిన పురాణములో ..సందర్భం లేకపోయినా మరీ చిలువలు పలువలతో నొక్కి చెప్పారు ..విష్ణువు గొప్పతనం వచ్చి నప్పుడు కూడా మనస్సు పూర్తిగా ఒప్పుకొనెడి వారు కాదు డొ0క తిరుగుడు గా చెప్పేవారు ..పెద్ద జీయర్ స్వామివారి గురించి కానీ ..రామానుజులవారిగురించి కానీ ఎక్కడైనా ఒక్క మాట చెప్పిన విషయం ఉందా .ఇక కంచి పరమాచార్యులు వారి గురించి రోజూ చెబుతూనే వుంటారు ..ఓకే ..మహానుభావులు అందరి గురించి చెప్పడం మాకు ఆనందమే ... అక్కడ ఏ అధికారిని ఏ రూపేణా ప్రభుత్వం నియమించి నా ఆ అళ్వార్ ల రచించిన వాజ్ఞ మయం ఆ సాహిత్యం లో నిష్ణాతులైన వారు ఉండాలి
అవి అన్ని ఏమి ఆలోచించ కుండా ప్రతి వాళ్ళను తెచ్చి అక్కడ వేసేస్తూ వుంటారు
దీనిని ఏం అనాలి .....మిడి మిడి జ్ఞానం తెలిసిన నేటి యవతరం ..కంపూటర్ వ్యుద్యోగులు ఇదేదో గొప్ప మహత్తు అని భుజాలు జర్చుకోవడానికి చాలా బాగుంటుంది ...కాకపోతే క్రిస్టియన్ పెట్టలేదు సంతోషం అని ఆనంద పడటం తప్ప ఇతర గొప్పతనాలు చెప్పే అంత మహత్తులు ఆయన ను నియమించు టలో ఏమి లేదు ......అలా అంటున్నారు జనులు 🙏
(వాట్సప్ లో చాగంటి గారి పై చక్కర్లు కొడుతొంది ఇలా )
0 comments:
Post a Comment