ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వయస్సు తో సంభందం లేకుండా స్త్రీ.... పురుష బేధం లేకుండా ప్రతివారినీ భాధిస్తూ ఉన్న సమస్య ..గ్యాస్.. అజీర్ణం ..సమస్యలు .దానికి చాలా కారణాలు ఉన్నాయి .పెద్దవయస్సులో రావడం కారణం వయస్సు రీత్యా జీర్ణ క్రియ తగ్గడం ,ప్రేవులలో బలహీనం ,జీర్ణ శక్తి తగ్గడం ..అందుకే వారు మెత్తని ఆహారం తినడం ..సంకటి అంటే కొంచెం చిక్కగా ఉండే ద్రవాలు జొన్న, ,రాగులు ఇంకా ఇతరత్రా రవ్వల ను ఉడికించి రుచి కోసం ఏదైనా ఆకుకూరలో ,మజ్జిగో అలా లిక్విడ్ త్రాగడం ,పండ్లరసం ,సలాడ్ లు ఇటువంటివి పెద్దలకు కాస్తంత త్వరగా అరుగుతాయు ఇక అది పెద్దలు కుఅంటే సహజంగా పెద్ద వయస్సు లో ఉన్నవారు అని ..సరే వారికి జీర్ణక్రియ సమస్యలకు కూడా మందులు ఉంటాయి ..అయితే ఇక మధ్య వయస్కులకు ,యువతీయువకులు కు ఎందుకు ఇంతగా అజీర్ణ సమస్యలు తో నరకయాతన పడుతూ ఉన్నారో చర్చించుదాం !
ముందుగా బియ్యం ఏ రకం తింటువున్నాము ఆ బియ్యం ఏమైనా అజీర్తి చేసి గ్యాస్ వస్తోందా? పరీక్ష చేసుకొండి observe చేయండి ..ఎందుకంటే నా అనుభవంలో ఒక రెండు మూటలు బియ్యం
వాడుతూ గ్యాస్...పొట్టవుబ్బరం బాధలు కు మాత్రలు వేసుకుంటూ నానా అవస్థలు ,సాయంత్రం కాగానే గ్యాస్ మొత్తం పొట్ట నిండి పోయి వాకింగ్ ఎంత చేసినా తగ్గేది కాదు .పైగా రెండు అడుగులు వేయాలంటే రొప్పు. ఆయాసం ....గుత్తాయసం అంటారే. అలా ..దానితో బాధపడేవాడిని ..కడుపులో మంట కూడా ..అస్సలు చాలా తక్కువ ఉప్పు ,కారం పులుపు నేను తినడం ..మా గృహిణి కి కూడ న్యూట్రిషన్ ల్ సైన్సు. ఎక్సపర్డ్ అందుకే చాలా జాగ్రత్తగా నాకు వంట తయారు చేసిపెడుతుంది...ఆయునా ఇద్దరికి విపరీతమైన పొట్ట బాధలు.. ఒకరోజు మాకొట్టువ్యాపారి ఒకమూట బియ్యం మార్చితెచ్చారు...అప్పటినుంచీ ..చాలావరకు గ్యాస్ సమస్యలు తగ్గిపోయాయి... కాబట్టి మనల్ని మనమే పరిశీలించుకొని కారణం తెలుసుకొని నివారించుకోవాలి ..అస్సలు కారణం తెలిస్తే మందులు వాడటం తేలిక ...ఇక తరువాత పాలు ..పెరుగు ల వాడకం గమనించాలి .కొంతమందికి ప్యాకెట్ పాలు పడవు ,..కొంతమందికి రకరకాల కంపెనీలు పాలు పడవు ...అన్ని పాలు ఒకటే కదా ?మరి ఎందుకు అనుకుంటారు ?.. ...అందుకే మీరు మీ దగ్గర దొరికే వి తరచుగా మార్చి... మార్చి పరిశీలించండి ...మీకు ఏవి సరిపోతున్నాయో ..ఏది వాడినప్పుడు ఎలా ఉందో పరిశీలించండి .
అప్పుడుకూడా తెలీకపోతే ...బైట గేదె పాలు పిండితెచ్చుకొని ..చూడండి ..యూ.ఎస్ లోను ,కెనడా లోను ఉన్న మా బం ధువులు ఇప్పుడు బైటకు వెళ్ళి ఆవుపాలు,కొంతమంది మళ్ళీ అవి వేడి చేస్తున్నాయమో అని గేదె పాలు తెచ్చుకొని ఇప్పటికి ఒక రకం పాలు వాడుతూ గ్యాస్ ..అజీర్తి సమస్య తగ్గించుకున్నారు .ఇక తరువాత త్రాగే నీరు .కూడా మన జీర్ణ శక్తి పై ప్రభావం చూపుతుంది ...కొంతమందికి బోరునీళ్ళు పడవు ,కొంతమందికి బైట మినరల్ బాటిల్స్ లేక మినరల్
క్యాన్ లు పడవు ....ఈ మినారాలవాటర్ కొంతకాలం వరకు ఓకే ..కాని ఎక్కువ రోజులు త్రాగుతూఉంటే కడుపు లోఆమ్లం ఎక్కువై పైత్యం పెరుగుతుంది ..దానివల్ల కూడా అన్నము అరగక కూడా పైకి యాసిడ్ లా పొంగుతూ ఉంటుంది. ఇక అతిచల్లని నీరు ,ఎక్కువ సార్లు అతిచల్లని పానీయాలు త్రాగడం వల్ల కూడా జీర్ణం మందగిస్తుంది .ఇక అన్నింటికంటే నడులలోని..నీరు మంచిది ..అది మున్సిపల్ వారు ఇంటికి కనెక్షన్ ఇస్తూఉంటారు ..కావాలంటే దానిని ఇంట్లో ఆర్.ఓ.లాంటి ఫ్యూరిఫైయ్యర్...పెట్టుకొని ఆ నీటినిత్రాగినా చాలు ..ఎలాగూ వండేటప్పుడు ఫూరిఫై వాటర్ అవసరం లేదు ప్రభుత్త్వం ఇచ్చిన నీరు ఎలాగూ చేసిశుద్ధి చేసి ఇస్తారు ..దానిని వంట లో భాగంగా మరిగిపోతాయు కదా . ....... అలా త్రాగే నీరు కూడా మీ జీర్ణ శక్తి కి ఉపకరిస్తుందా? లేదా ? చూసుకో0డీ ...దానిని బట్టి మార్పులు చేసుకోవచ్చు.
ఇక ఆహారం తినే వేళలు ...పరిమాణం అంటే క్వా0టీటీ ...ఉదయం కనీసం 8 గంటలు లోపు అల్పాహారం పూర్తికావాలి ..కాఫీ చెంబుల పరిమాణంలో పట్టించకూడదు ..మీకు తెలుస్సా?..కాఫీ ఎక్కువ పట్టిస్తే అది గ్యాస్ కు ,లోపలనించి పొంగుతూఉంటుంది ..త్రాగండి కానీ కొంచెం చెంబు సైజ్ కాకుండా ఒక గ్లాసు కు వచ్చేయండి...కొంచెం చిక్కదనం కూడా తగ్గించుకోవాలి ....మన అందరం చేసే పొరపాటు ఇష్టం వచ్చినట్లుగా వేళలు తప్పించి భోజనం చేయడం
ఒక నిర్దిష్ట సమయంలో కాకుండా తినడం ...దానివల్ల ..జీవగడియారం మనకు చిన్నప్పటినుంచే మనలో ఫిక్సయు ఉంటుంది ..దానివల్ల లంచ్,డిన్నర్ సమయాలలో ..పొట్టలో ఎంజైము లు ,కొంత ఆమ్లం కూడా ఊరతాయు ..ఆమ్లంవల్ల ఉపయోగం!, ఆహారం లో ని సూక్ష్మ జీవులను పట్టి చంపేస్తుంది ..మిగతావి ఎంజైము లు చిన్నప్రేవులు ,కాలేయం,.... పామ్క్రియాస్...ఇవన్నీ కూడా ఎంజైమ్స్ సమయం ప్రకారం ఇస్తాయి ..చిన్నప్పటినుంచే అలవాటు గా బాడీ ,మైండ్ ఫిక్స్ చేసుకుంటాయి ..దానినే శాస్త్రవేత్తలు జీవగడియారం అని పేరుపెట్టారు .....దేశ...విదేశాలు తిరుగుతున్నవాళ్ల లో ఇది మారిపోయి జేట్లాగ్..అవుతుంది ..మనం వేళలు పాటించక పోతే ఆ ఎంజైమ్స్ ఊరి ఊరి కడుపులో పుండ్లు పడతాయి ..వేళ దాటితింటే ...జీర్ణక్రియ కు కావాల్సిన ఎంజైములు చాలినంత రావు అప్పుడు .తీసుకున్న ఆహారం అరగక ..నిల్వ ఉండి పులిసి ..యాసిడ్అ యు .గ్యాస్ తయారు అయి పైకి త్రేల్పులు గా వచ్చి ఆయాసం.. పొట్ట బరువు ..వచ్చేస్తూఉంటాయు .
అంతే కాదు వేళకు తినక పోవడం వల్ల మనిషి లోని ప్రాణం కాపాడటానికి మైండ్ కొంత గ్లూకోజ్ ని రక్తం లోకి విడుదల చేస్తుంది ...మళ్ళీ మనం వేళతప్పించి లాగించేసరికి ...తిన్న ఆహారం ద్వారా షుగర్ తయారై ..ఇంతకుముందు ...విడుదల చేసింది . ప్లస్ ..ఇప్పుడు తిన్నది ..బ్లడ్ లో షుగర్ లు తేడాలు వస్తూఉంటాయు ...ముదిరితే డ యాబెటిక్ ...అయిపోతారు ..ఇది ఒక్క రెండు ..మూడు రోజుల్లోనే అయిపో దు ....కొన్ని నెలలు పద్దతి లేకుండా చేస్తే అలా అవుతుంది ..కాబట్టి కొద్దిరోజుల మార్పులకు భయపడక్కరలేదు కానీ నెలల తరబడి అలా చేసుకోకూడదు.ఇక ఆ తరువాత మానసిక ఆందోళనలు లేదా డిప్రెషన్ వల్ల ఎక్కువ శాతం ..గ్యాస్ ట్రబుల్ ...పడుకున్నప్పుడు ..పొట్టలో టక టక కొడుతున్నట్లుగా ఉంటుంది ...గొంతు నుంచి పొట్టలోకి పెద్ద పెద్ద బండరాళ్ళు.తేలుతూ తేలిగ్గా .వచ్చి పడుతున్న గ్యాస్ ఫీలింగ్ ..దానితో భయం కూడా గుబులుగాఆగి ఆగి వస్తూ వుంటుంది ....ఈ రకమైన గ్యాస్ మానసికంగా ఇబ్బంది... డిప్రెషన్.. టెన్షన్ పడే వాళ్ళ లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ...ముఖ్యంగా ..కడుపులో నొప్పి .అస్తమానం మోషన్ కి వెళ్ళాల్సి రావడం ..అజీర్తి ..ఆహారం అరగక వచ్చే మోషన్స్ ..వస్తూఉంటాయు ...అలా వచ్చి వచ్చి కడుపులో మంట ..అల్సర్లు వస్తాయి ..అందుకే ...ఎవరైనా సరే టెన్షన్ లు భయా లు డిప్రెషన్ లు ముందుగా తీసిపారేసుకోవాలి ..దానికోసం యోగా..లేదా డేవాలయసందర్శనం ,లేదా ఇష్టమైనా ఏదైనా ఒక కళ సంగీతం..లేక గార్డెనింగ్ మనం బాగా ఆలోచించాలి. ఏది ఇష్టమో దానివైపు వెళ్ళి రిలాక్స్ కావాలి .
ఇక ఈ గ్యాస్ లక్షణాలు ముదిరితే అది హైపర్ ఎసిడిటీ..(Hyperacidity) కి దారి తీస్తుంది .కడుపులో నొప్పి ,వికారం వేళకు ఆహారం తీసుకోకపోతే బాధ పెరిగిపోతుంది .తీసుకున్న తరువాత పుల్లగా నోటిలో నీళ్ళు ఊరడం ..జరుగుతూఉంటాయు .బాగా పుల్లటి త్రేల్పు లు ,చెమటలు పట్టడం ,కొద్దిగా మోషన్స్ నీరసం ,అధిక దాహం ,ఆయాసం
మన పొట్టలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదల లోని హెచ్చు తగ్గుల వల్ల కడుపులో మంట ,పొంగినప్పుడు ఛాతి లో మంట కొంతమందికి పైకి పొంగి గొంతుకు తగిలి పొడి దగ్గు రావడం ,..అక్కడ దురద ,మంట కూడా వస్తూ ఉంటాయి. .దీనినే వైద్యులు acidreflux డీసీజ్ ..అని ....పిలుస్తారు ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఎక్కువ గా టీలు కాఫీలు త్రాగడం
నిద్రపోకపోవడం ,స్థూలకాయం మసాలా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం.. ఆల్కహాల్ సేవించడం .శీతల పానీయాలు ఎక్కువ తీసుకోవడం ,అధిక ఆందోళనలు, ఎక్కువ కారంమిర్చి వాడటం ,తినడం వల్ల ..ఈ డీసీజ్ ..ఎక్కువగా వస్తూఉంటుంది .అలానే కొన్నిరకాల బి.పి,షుగర్ కంట్రోల్ ఇంగ్లీషు మందులు వాడటం .వల్ల కూడా వస్తూ ఉంటుంది అందుకే ఎక్కువగా టాబ్లెట్స్ వాడుతున్నవాళ్లకు యాసిడ్ రెగ్యులేటర్ గా కొన్ని ఇస్తారు panta dec ,pantajole అనేవి . అన్ని టాబ్లెట్స్ వేసుకున్నతారువాత ఇవి వేసుకుంటే మందుల వల్ల వచ్చే gas కంట్రోల్ అవుతుంది .
ఇంకా కొన్ని టాబ్లెట్స్ పరగడుపున అంటే early in the morning emptystomach లో pantop 20mg ,ఇంకా సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లకు pantop 40mg కూడా ఇస్తూ ఉంటారు వైద్యులు ఏది ఏమైనా కొద్దికాలం వాడి మనేసేట్లుగా ఉండాలి ...ఎక్కువ గా వాడటం మంచిది కాదు ...అంటున్నారు వైద్యులు ...ఇవికూడా కిడ్నీల పై ఎక్కువ ప్రభావం చూపుతాయి అంటున్నారు పరిశోధకులు .అయితే zentac150mg ...నా అనుభవంలో .safe drug ..దానిని భోజనంతరువాత రోజు 1 వేసుకుంటే చాలు ...కొన్ని సమస్యలు తీరతాయు ...ఒక్కొక్క సారి అదే tabలెట్ ను రెండుపూటలా కొద్దీ రోజులు వరకు రాస్తారు వైద్యులు ..ఒక్కపూట అయితే నెల పైగా వాడవచ్చు ఇక రెండు పూటలా వాడాలంటే ఎక్కువ రోజులు వాడకుండా చూసుకోవాలి
ఇక ఆయిర్వేదం లో అయితే ulserex (chark. Company..idi 40years .పై బడ్డ company)అనేtabs డబ్బా కొనుక్కో0డి .ఇది చాలా మంచి ఫలితం ఇస్తుంది ఈ ulsrex.. tab s సమస్య కొద్దిగా ఉంటే పరగడుపున emptystomach లో ఒక్క tab వేసుకొని మంచి నీళ్ళు త్రాగండి ....అలా ఎన్నిరోజులు వాడినా ప్రమాదం ఏమీ ఉండదు ..సమస్య ఎక్కువగా ఉంటే అదే tablet రెండు పూటలా వేసుకో0డి కొద్దిరోజులు వాడినతరువాత..ఒక్క పూటకు వచ్చే య వచ్చు . ...ఇక వంటయింట్లో kitchen లో దొరికే మందు లు
త్రికట్టు చూర్ణం(శొంఠీ +మిరియాలు +పిప్పళ్ళు ) +యాలకులు +జీలకర్ర++తాటికలకండ తో చేసిన కషాయం ...భోజనం తరువాత అర్థ గంట కు తీసుకోవాలి ఏవీ ఎక్కువ ఎక్కువ గా తీసుకోకూడదు 1యాలకులు...4లేక 5 మిరియాలు ఒక రెండు మూడు చిటికెలు శొంఠి,... పిప్పళ్ళు కూడా అంతే అలా ఒక గ్లాస్ కొలతకు ఒక అర స్పూన్ జీలకర్ర అలా తయారు చేసుకొని చివరలో తాటికలకండ ఒక పావు చెంచా కలుపుకొని చల్లారిన తరువాత త్రాగాలి ...ఇది కడుపుఉబ్బరం కి మంచి మందు ...ఇక దీనికి సరిపోయే మందు ఆయుర్వేదం షాప్ లో హింగువాస్ట్ క చూర్ణం అని ఒక డబ్బా దొరుకుతుంది
దానిని తెచ్చి భోజనం తరువాత ఒక పావు చెంచా నోట్లో వేసుకొని చప్పరించి నీళ్లు త్రాగవచ్చు ..సమస్యను బట్టి లేదా ఒక రెండు చిటికెలు నోటిలో వేసుకొని వక్కపొడి లా చప్పరించి. ..మింగినా కూడా జీర్ణక్రియ బాగుంటుంది ..
అలానే కాస్తంత జీలకర్ర దోరగా వేయుంచి.....మిక్సీపట్టి ఆ పొడి ని ..ఒక అరస్పూన్ లేక ఒక స్పూన్ పొడిని అన్నం లో వేసుకొని మొదటి ముద్దలు ...ఆవునేతితో..తినిచూడండి ...దానివల్ల జీర్ణక్రియ ..బాగుంటుంది .డయాబెటిక్ వాళ్ళకు కూడా షుగర్ లెవలస్..లో కూడా మార్పుఉంటుంది ...మిగతా భాగం part 2 లో చూద్దాము
ముందుగా బియ్యం ఏ రకం తింటువున్నాము ఆ బియ్యం ఏమైనా అజీర్తి చేసి గ్యాస్ వస్తోందా? పరీక్ష చేసుకొండి observe చేయండి ..ఎందుకంటే నా అనుభవంలో ఒక రెండు మూటలు బియ్యం
వాడుతూ గ్యాస్...పొట్టవుబ్బరం బాధలు కు మాత్రలు వేసుకుంటూ నానా అవస్థలు ,సాయంత్రం కాగానే గ్యాస్ మొత్తం పొట్ట నిండి పోయి వాకింగ్ ఎంత చేసినా తగ్గేది కాదు .పైగా రెండు అడుగులు వేయాలంటే రొప్పు. ఆయాసం ....గుత్తాయసం అంటారే. అలా ..దానితో బాధపడేవాడిని ..కడుపులో మంట కూడా ..అస్సలు చాలా తక్కువ ఉప్పు ,కారం పులుపు నేను తినడం ..మా గృహిణి కి కూడ న్యూట్రిషన్ ల్ సైన్సు. ఎక్సపర్డ్ అందుకే చాలా జాగ్రత్తగా నాకు వంట తయారు చేసిపెడుతుంది...ఆయునా ఇద్దరికి విపరీతమైన పొట్ట బాధలు.. ఒకరోజు మాకొట్టువ్యాపారి ఒకమూట బియ్యం మార్చితెచ్చారు...అప్పటినుంచీ ..చాలావరకు గ్యాస్ సమస్యలు తగ్గిపోయాయి... కాబట్టి మనల్ని మనమే పరిశీలించుకొని కారణం తెలుసుకొని నివారించుకోవాలి ..అస్సలు కారణం తెలిస్తే మందులు వాడటం తేలిక ...ఇక తరువాత పాలు ..పెరుగు ల వాడకం గమనించాలి .కొంతమందికి ప్యాకెట్ పాలు పడవు ,..కొంతమందికి రకరకాల కంపెనీలు పాలు పడవు ...అన్ని పాలు ఒకటే కదా ?మరి ఎందుకు అనుకుంటారు ?.. ...అందుకే మీరు మీ దగ్గర దొరికే వి తరచుగా మార్చి... మార్చి పరిశీలించండి ...మీకు ఏవి సరిపోతున్నాయో ..ఏది వాడినప్పుడు ఎలా ఉందో పరిశీలించండి .
అప్పుడుకూడా తెలీకపోతే ...బైట గేదె పాలు పిండితెచ్చుకొని ..చూడండి ..యూ.ఎస్ లోను ,కెనడా లోను ఉన్న మా బం ధువులు ఇప్పుడు బైటకు వెళ్ళి ఆవుపాలు,కొంతమంది మళ్ళీ అవి వేడి చేస్తున్నాయమో అని గేదె పాలు తెచ్చుకొని ఇప్పటికి ఒక రకం పాలు వాడుతూ గ్యాస్ ..అజీర్తి సమస్య తగ్గించుకున్నారు .ఇక తరువాత త్రాగే నీరు .కూడా మన జీర్ణ శక్తి పై ప్రభావం చూపుతుంది ...కొంతమందికి బోరునీళ్ళు పడవు ,కొంతమందికి బైట మినరల్ బాటిల్స్ లేక మినరల్
క్యాన్ లు పడవు ....ఈ మినారాలవాటర్ కొంతకాలం వరకు ఓకే ..కాని ఎక్కువ రోజులు త్రాగుతూఉంటే కడుపు లోఆమ్లం ఎక్కువై పైత్యం పెరుగుతుంది ..దానివల్ల కూడా అన్నము అరగక కూడా పైకి యాసిడ్ లా పొంగుతూ ఉంటుంది. ఇక అతిచల్లని నీరు ,ఎక్కువ సార్లు అతిచల్లని పానీయాలు త్రాగడం వల్ల కూడా జీర్ణం మందగిస్తుంది .ఇక అన్నింటికంటే నడులలోని..నీరు మంచిది ..అది మున్సిపల్ వారు ఇంటికి కనెక్షన్ ఇస్తూఉంటారు ..కావాలంటే దానిని ఇంట్లో ఆర్.ఓ.లాంటి ఫ్యూరిఫైయ్యర్...పెట్టుకొని ఆ నీటినిత్రాగినా చాలు ..ఎలాగూ వండేటప్పుడు ఫూరిఫై వాటర్ అవసరం లేదు ప్రభుత్త్వం ఇచ్చిన నీరు ఎలాగూ చేసిశుద్ధి చేసి ఇస్తారు ..దానిని వంట లో భాగంగా మరిగిపోతాయు కదా . ....... అలా త్రాగే నీరు కూడా మీ జీర్ణ శక్తి కి ఉపకరిస్తుందా? లేదా ? చూసుకో0డీ ...దానిని బట్టి మార్పులు చేసుకోవచ్చు.
ఇక ఆహారం తినే వేళలు ...పరిమాణం అంటే క్వా0టీటీ ...ఉదయం కనీసం 8 గంటలు లోపు అల్పాహారం పూర్తికావాలి ..కాఫీ చెంబుల పరిమాణంలో పట్టించకూడదు ..మీకు తెలుస్సా?..కాఫీ ఎక్కువ పట్టిస్తే అది గ్యాస్ కు ,లోపలనించి పొంగుతూఉంటుంది ..త్రాగండి కానీ కొంచెం చెంబు సైజ్ కాకుండా ఒక గ్లాసు కు వచ్చేయండి...కొంచెం చిక్కదనం కూడా తగ్గించుకోవాలి ....మన అందరం చేసే పొరపాటు ఇష్టం వచ్చినట్లుగా వేళలు తప్పించి భోజనం చేయడం
ఒక నిర్దిష్ట సమయంలో కాకుండా తినడం ...దానివల్ల ..జీవగడియారం మనకు చిన్నప్పటినుంచే మనలో ఫిక్సయు ఉంటుంది ..దానివల్ల లంచ్,డిన్నర్ సమయాలలో ..పొట్టలో ఎంజైము లు ,కొంత ఆమ్లం కూడా ఊరతాయు ..ఆమ్లంవల్ల ఉపయోగం!, ఆహారం లో ని సూక్ష్మ జీవులను పట్టి చంపేస్తుంది ..మిగతావి ఎంజైము లు చిన్నప్రేవులు ,కాలేయం,.... పామ్క్రియాస్...ఇవన్నీ కూడా ఎంజైమ్స్ సమయం ప్రకారం ఇస్తాయి ..చిన్నప్పటినుంచే అలవాటు గా బాడీ ,మైండ్ ఫిక్స్ చేసుకుంటాయి ..దానినే శాస్త్రవేత్తలు జీవగడియారం అని పేరుపెట్టారు .....దేశ...విదేశాలు తిరుగుతున్నవాళ్ల లో ఇది మారిపోయి జేట్లాగ్..అవుతుంది ..మనం వేళలు పాటించక పోతే ఆ ఎంజైమ్స్ ఊరి ఊరి కడుపులో పుండ్లు పడతాయి ..వేళ దాటితింటే ...జీర్ణక్రియ కు కావాల్సిన ఎంజైములు చాలినంత రావు అప్పుడు .తీసుకున్న ఆహారం అరగక ..నిల్వ ఉండి పులిసి ..యాసిడ్అ యు .గ్యాస్ తయారు అయి పైకి త్రేల్పులు గా వచ్చి ఆయాసం.. పొట్ట బరువు ..వచ్చేస్తూఉంటాయు .
అంతే కాదు వేళకు తినక పోవడం వల్ల మనిషి లోని ప్రాణం కాపాడటానికి మైండ్ కొంత గ్లూకోజ్ ని రక్తం లోకి విడుదల చేస్తుంది ...మళ్ళీ మనం వేళతప్పించి లాగించేసరికి ...తిన్న ఆహారం ద్వారా షుగర్ తయారై ..ఇంతకుముందు ...విడుదల చేసింది . ప్లస్ ..ఇప్పుడు తిన్నది ..బ్లడ్ లో షుగర్ లు తేడాలు వస్తూఉంటాయు ...ముదిరితే డ యాబెటిక్ ...అయిపోతారు ..ఇది ఒక్క రెండు ..మూడు రోజుల్లోనే అయిపో దు ....కొన్ని నెలలు పద్దతి లేకుండా చేస్తే అలా అవుతుంది ..కాబట్టి కొద్దిరోజుల మార్పులకు భయపడక్కరలేదు కానీ నెలల తరబడి అలా చేసుకోకూడదు.ఇక ఆ తరువాత మానసిక ఆందోళనలు లేదా డిప్రెషన్ వల్ల ఎక్కువ శాతం ..గ్యాస్ ట్రబుల్ ...పడుకున్నప్పుడు ..పొట్టలో టక టక కొడుతున్నట్లుగా ఉంటుంది ...గొంతు నుంచి పొట్టలోకి పెద్ద పెద్ద బండరాళ్ళు.తేలుతూ తేలిగ్గా .వచ్చి పడుతున్న గ్యాస్ ఫీలింగ్ ..దానితో భయం కూడా గుబులుగాఆగి ఆగి వస్తూ వుంటుంది ....ఈ రకమైన గ్యాస్ మానసికంగా ఇబ్బంది... డిప్రెషన్.. టెన్షన్ పడే వాళ్ళ లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ...ముఖ్యంగా ..కడుపులో నొప్పి .అస్తమానం మోషన్ కి వెళ్ళాల్సి రావడం ..అజీర్తి ..ఆహారం అరగక వచ్చే మోషన్స్ ..వస్తూఉంటాయు ...అలా వచ్చి వచ్చి కడుపులో మంట ..అల్సర్లు వస్తాయి ..అందుకే ...ఎవరైనా సరే టెన్షన్ లు భయా లు డిప్రెషన్ లు ముందుగా తీసిపారేసుకోవాలి ..దానికోసం యోగా..లేదా డేవాలయసందర్శనం ,లేదా ఇష్టమైనా ఏదైనా ఒక కళ సంగీతం..లేక గార్డెనింగ్ మనం బాగా ఆలోచించాలి. ఏది ఇష్టమో దానివైపు వెళ్ళి రిలాక్స్ కావాలి .
ఇక ఈ గ్యాస్ లక్షణాలు ముదిరితే అది హైపర్ ఎసిడిటీ..(Hyperacidity) కి దారి తీస్తుంది .కడుపులో నొప్పి ,వికారం వేళకు ఆహారం తీసుకోకపోతే బాధ పెరిగిపోతుంది .తీసుకున్న తరువాత పుల్లగా నోటిలో నీళ్ళు ఊరడం ..జరుగుతూఉంటాయు .బాగా పుల్లటి త్రేల్పు లు ,చెమటలు పట్టడం ,కొద్దిగా మోషన్స్ నీరసం ,అధిక దాహం ,ఆయాసం
మన పొట్టలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదల లోని హెచ్చు తగ్గుల వల్ల కడుపులో మంట ,పొంగినప్పుడు ఛాతి లో మంట కొంతమందికి పైకి పొంగి గొంతుకు తగిలి పొడి దగ్గు రావడం ,..అక్కడ దురద ,మంట కూడా వస్తూ ఉంటాయి. .దీనినే వైద్యులు acidreflux డీసీజ్ ..అని ....పిలుస్తారు ముఖ్యంగా మానసిక ఒత్తిడి, ఎక్కువ గా టీలు కాఫీలు త్రాగడం
నిద్రపోకపోవడం ,స్థూలకాయం మసాలా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం.. ఆల్కహాల్ సేవించడం .శీతల పానీయాలు ఎక్కువ తీసుకోవడం ,అధిక ఆందోళనలు, ఎక్కువ కారంమిర్చి వాడటం ,తినడం వల్ల ..ఈ డీసీజ్ ..ఎక్కువగా వస్తూఉంటుంది .అలానే కొన్నిరకాల బి.పి,షుగర్ కంట్రోల్ ఇంగ్లీషు మందులు వాడటం .వల్ల కూడా వస్తూ ఉంటుంది అందుకే ఎక్కువగా టాబ్లెట్స్ వాడుతున్నవాళ్లకు యాసిడ్ రెగ్యులేటర్ గా కొన్ని ఇస్తారు panta dec ,pantajole అనేవి . అన్ని టాబ్లెట్స్ వేసుకున్నతారువాత ఇవి వేసుకుంటే మందుల వల్ల వచ్చే gas కంట్రోల్ అవుతుంది .
ఇంకా కొన్ని టాబ్లెట్స్ పరగడుపున అంటే early in the morning emptystomach లో pantop 20mg ,ఇంకా సమస్య ఎక్కువగా ఉన్నవాళ్లకు pantop 40mg కూడా ఇస్తూ ఉంటారు వైద్యులు ఏది ఏమైనా కొద్దికాలం వాడి మనేసేట్లుగా ఉండాలి ...ఎక్కువ గా వాడటం మంచిది కాదు ...అంటున్నారు వైద్యులు ...ఇవికూడా కిడ్నీల పై ఎక్కువ ప్రభావం చూపుతాయి అంటున్నారు పరిశోధకులు .అయితే zentac150mg ...నా అనుభవంలో .safe drug ..దానిని భోజనంతరువాత రోజు 1 వేసుకుంటే చాలు ...కొన్ని సమస్యలు తీరతాయు ...ఒక్కొక్క సారి అదే tabలెట్ ను రెండుపూటలా కొద్దీ రోజులు వరకు రాస్తారు వైద్యులు ..ఒక్కపూట అయితే నెల పైగా వాడవచ్చు ఇక రెండు పూటలా వాడాలంటే ఎక్కువ రోజులు వాడకుండా చూసుకోవాలి
ఇక ఆయిర్వేదం లో అయితే ulserex (chark. Company..idi 40years .పై బడ్డ company)అనేtabs డబ్బా కొనుక్కో0డి .ఇది చాలా మంచి ఫలితం ఇస్తుంది ఈ ulsrex.. tab s సమస్య కొద్దిగా ఉంటే పరగడుపున emptystomach లో ఒక్క tab వేసుకొని మంచి నీళ్ళు త్రాగండి ....అలా ఎన్నిరోజులు వాడినా ప్రమాదం ఏమీ ఉండదు ..సమస్య ఎక్కువగా ఉంటే అదే tablet రెండు పూటలా వేసుకో0డి కొద్దిరోజులు వాడినతరువాత..ఒక్క పూటకు వచ్చే య వచ్చు . ...ఇక వంటయింట్లో kitchen లో దొరికే మందు లు
త్రికట్టు చూర్ణం(శొంఠీ +మిరియాలు +పిప్పళ్ళు ) +యాలకులు +జీలకర్ర++తాటికలకండ తో చేసిన కషాయం ...భోజనం తరువాత అర్థ గంట కు తీసుకోవాలి ఏవీ ఎక్కువ ఎక్కువ గా తీసుకోకూడదు 1యాలకులు...4లేక 5 మిరియాలు ఒక రెండు మూడు చిటికెలు శొంఠి,... పిప్పళ్ళు కూడా అంతే అలా ఒక గ్లాస్ కొలతకు ఒక అర స్పూన్ జీలకర్ర అలా తయారు చేసుకొని చివరలో తాటికలకండ ఒక పావు చెంచా కలుపుకొని చల్లారిన తరువాత త్రాగాలి ...ఇది కడుపుఉబ్బరం కి మంచి మందు ...ఇక దీనికి సరిపోయే మందు ఆయుర్వేదం షాప్ లో హింగువాస్ట్ క చూర్ణం అని ఒక డబ్బా దొరుకుతుంది
దానిని తెచ్చి భోజనం తరువాత ఒక పావు చెంచా నోట్లో వేసుకొని చప్పరించి నీళ్లు త్రాగవచ్చు ..సమస్యను బట్టి లేదా ఒక రెండు చిటికెలు నోటిలో వేసుకొని వక్కపొడి లా చప్పరించి. ..మింగినా కూడా జీర్ణక్రియ బాగుంటుంది ..
అలానే కాస్తంత జీలకర్ర దోరగా వేయుంచి.....మిక్సీపట్టి ఆ పొడి ని ..ఒక అరస్పూన్ లేక ఒక స్పూన్ పొడిని అన్నం లో వేసుకొని మొదటి ముద్దలు ...ఆవునేతితో..తినిచూడండి ...దానివల్ల జీర్ణక్రియ ..బాగుంటుంది .డయాబెటిక్ వాళ్ళకు కూడా షుగర్ లెవలస్..లో కూడా మార్పుఉంటుంది ...మిగతా భాగం part 2 లో చూద్దాము
0 comments:
Post a Comment