మనదేశసం స్కృతిలో చాలా కాలం నుంచి పువ్వుల ను భగవంతుని పూజ లో వాడటం అనేది ఉంది అయితే రకరకాల రంగు రంగుల తో ఆకర్షించే పుష్పాలు, సువాసన గలా పుష్పాలు, సువససన మరియు అందమైన పుష్పాలు ఇలా పూజల్లో ప్రముఖ మైన పాత్ర పోషిస్తున్నాయి. అలానే కొన్ని పత్రాలు అంటే ఆకులు, అలాగే అన్నిరకాల ఫలాలు ఆయా ప్రదేశాల్లో దొరికే స్థితిని బట్టి దేవుని. పూజ లో వాడుతూవుంటాము.అక్షింతలు కొన్ని ఎరుపు రంగులో కుంకుమ తో చేస్తారు భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం లో ఎరుపు రంగు అక్షతలు కనిపిస్తాయి పైగా అవి కొన్నిగ్రామాలవారు వడ్లగింజలు చేతితో వలిచి ఆ బియ్యం ని అలా మారుస్తారుఎక్కువశాతం పసుపురంగు లోని అక్షతలు కనపడుతూవుంటాయి పెద్దలు చెబుతారు ఎరుపు రంగు అక్షతలు పురుషదేవతాలకు అలానే పసుపు రంగు వి స్ర్తీ దేవతలకుఉపయోగిస్తారనిచెబుతారు ఇంకా కొన్ని ప్రదేశాలలో తెల్లబియ్యం కూడా వాడతారు. ఆంధ్రా, ఒరిస్సా బోర్డుర్లు లో మనుషులు చేసుకునే పెళ్ళి ల్లో పెళ్ళితలంబ్రాలలో కూడా తెల్లబియ్యం వాడతారు అయితే అవే తెల్లబియ్యం చాలాచోట్ల వేరే కర్మలకు వాడతారు శుభకార్యాలకు వాడరు అంటే ఒకోక్క ప్రాంతంలో ఆచారాలు వివిధ రకాలుగా వుంటాయి దాని విషయములో ఎవరిని తప్పు పట్టలేము ఇప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి మనస్సు చూసే కోణం బట్టే అన్నీ ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు పూవులకు బదులు అక్షింతలు లేక అక్షితలు అంటారు వాటిని వాడటం, ఇంకా పసుపు,కుంకుమ మంచి గంధము మొదలైన వాటితో పూజలు చేస్తూవుంటారు.
కొన్ని రకాల పువ్వులు కొంతమంది దేవతలకు వాడరు శివునికి మొగలి పువ్వులు వాడరు .కొన్ని పువ్వులు,ఆకులు కొంతమంది దేవుళ్ళు పూజల్లో ముఖ్యంగా వాడతారు .భగవంతుడు ఒక్కడే కానీ వివిధ రూపాలలో ఎవరి కావాల్సిన కోరుకున్న రూపంలో మనకు దర్శనం ఇస్తూవుంటాడు .శివుడికి మారేడు పత్రాలు ,కాసిని నీళ్లు ఆయన పూజ లో ముఖ్యం శ్రీమహావిష్ణువు కి ఆ స్వామి కి సంబంధించిన అన్ని అవతారములకు తులసి మాలలు, తులసి పత్రములు సమర్పించి పూజించవచ్చు . శ్రీకృష్ణ భగవానుడు భగవత్ గీత మొత్తం చెప్పి ఇక చివరలో చెప్పింది ఏమిటి అంటే నీవు భయంతో వున్నప్పుడు నా రక్షణ కావాలని నువ్వు , మనస్సు పూర్తిగా కోరుకుంటే నీ ప్రయత్నాలు అన్నీ అయిపోయి దిక్కుతోచని స్థితి లో వున్నా ,రెండు తులసి దళాలు భక్తి పూర్వకంగా నా పాదాలపై వుంచి శరణు జొచ్చితే చాలు నిన్ను వెంట ఉండి కాపాడగలను అని అభయం యిచ్చారు స్వామి.ముఖ్యంగా పారిజాతపుష్పాలుకి కూడా చాలా పవిత్రత, ఉంది ఏ పువ్వులు అయినా నేల పైన పడితే అవి పూజకు వాడరు .కానీ పారిజాత పుష్పాలు మాత్రం భూమి పై సహజముగా రాలిన వి మాత్రమే పూజలో వాడాలి అంతేకాని కోయడమో, చెట్టుఊపి బలంగా పువ్వులు రాల్చి తీ సుకోకూడదు .అది దేవతా వృక్షం ఇంకా పురాణాలు, పెద్దలు చెబుతుంటారు ఆ చెట్టు మొదలులో ఆంజనేయస్వామి నివాసిస్తూవుంటాడాని అంటారు. శ్రీ లక్ష్మీనారాయణులు మాత్రమే ఉన్న ఒక ఫోటో తీసుకొని గరుడుడు ఉన్న పరవాలేదు ఇంకా ఆ ఫోటో లో ఆ ముగ్గురు మాత్రమే ఉండాలి. ఉదయం వేళల్లో ఆ ఫోటో కి ప్రతీరోజూ కొన్ని పారిజాతపుష్పాలు తీసుకొని ఆలంకారం చేస్తూ ఏదో ఒక పండు ,లేక తీపి స్వామికి లక్ష్మీ అమ్మవారలకు ఆరగింపు చేస్తూ వుంటే ధనం బాగా కలిసి వస్తుంది, వృధ్ధిఅవుతుంది. ఎక్కువ పారిజాత పుష్పాలు దొరక్కపోయినా కొన్ని పెట్టినా చాలు .
ఇక భూలోకములో అటు తులసి పవిత్రత,ఇటు మారేడు పవిత్రత కలబోసిన చెట్టు ఉసిరిక చెట్టు అందుకే ఈ చెట్టు కార్తీక మాసములో గొప్ప పవిత్రత ,వైభవము కలిగి ఎక్కువ పూజలు అందుకొంటుంది. ఇక లక్ష్మీ అమ్మవారికి కమలం పువ్వులు తో పూజ ఆ అమ్మవారికి చాలా ఇష్టం ,అది ఏ రంగు కమలాలు ఆయన పరవాలేదు ,అలానే కలువలు కూడా ఆమెకు మహా ఇష్టం .శ్రీ వేంకటేశ్వరస్వామి వారు శ్రీ మహా లక్ష్మి అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి భూలోకములో తిరుచానూరు దగ్గర చాలా సంవత్సరములు తపస్సు ఆచరించారు .అప్పుడు అక్కడ ఒక కొలను ఏర్పరిచి , ఆ కొలనులో అమ్మవారికి ఇష్టమైన కమలంపువ్వులు సిద్దచేసి మళ్ళి అవి వికసించడానికి సూర్యభగవానుడిని ప్రతిష్ట చేసి అక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తపస్సు చేస్తే అమ్మవారికి కోపం పోయి అక్కడ పద్మము లో దర్శనము యిచ్చింది. పద్మము లో వచ్చింది కాబట్టి పద్మావతి అమ్మవారు అని ,అలివేలుమంగమ్మతల్లి అని పిలుస్తున్నారు. ఈ కోపతాపాలు. ఇలాంటి ఘట్టాలు మనుష్య జాతిని,జీవులందరిని ఉద్ధరించటానికి ,వారు మానవలోకానికి రావడానికి ఒక కారణం అంతే కానీ మనుషుల్లో లాగా కొట్టుకోవడం కాదు అని జ్ఞానం తెలుసుకొని భక్తినీ పెంచుకోవాలి.అలానే షిర్డీసాయి నాధుడికి గులాబీలు అంటే ఇష్టం అలానే ఆంజనేయస్వామి వారికి తమలపాకులు, అరటిపండ్లు అంటే చాలా యిష్టం అలానే నవగ్రహాల అధిష్ఠాన దేవతలకు ఒకొక్కరికి ఒక్కొక్క రంగు పువ్వులు యిష్టం . అలానే దుర్గాదేవి అమ్మవారిని ఎర్రని పూవులు,లలితాదేవి అమ్మావారికి ఎర్రమందారాలు అంటే యిష్టం సరస్వతి అమ్మవారికి తెల్లని రంగు కలపువ్వులు యిష్టం.
.అలానే ఆంజనేయస్వామి వారికి వడమాల అంటే కూడా ఇష్టం ముఖ్యంగా మంగళవారం కొంతమంది భక్తులు ఆ వడమాల మొక్కుకుంటారు. మినుములు తో చేసేవి మినుము లకు సంభందించిన గ్రహం గ్రహము యొక్క దయ కలగడానికి ,ఆ సంభందించిన మినుములను ఆంజనేయస్వామి కి వడలు గా తయారుచేసి సమర్పించడమే ఇక్కడ ముఖ్య విషయం. ఇక శనివారం, మంగళవారం ఎక్కువగా ఆంజనేయస్వామి వారికి విశేషమైన పూజలు జరుగుతూవుంటాయి.నవగ్రహాలలో కూడా ఒక్కొక్క గ్రహదేవతకి ఒక్కోక రంగు పుష్పాలు ఆయా పూజల్లో వాడతారు.అలానే ఒకోక్క రోజు కి ఒకోక్క గ్రహం అధిపతి ,మళ్ళి ఆ రోజుకి ఒకోక్క దైవం అధిపతి , ఆదివారం ,సూర్యనారాయణుడు, అందుకే భానువారం అంటారు.నవగ్రహాలలో సూర్యదేవుడు మొదలు ,అందుకే ఆది. ఇతర దేశాలలో కూడాసన్ డే అని పిలుచుకుంటారుకడం .ఆయన కు మనం చేసే నమస్కారాలు అంటే ఇష్టం.నమస్కార ప్రియుడు. ఉదయమే కొంతమంది నీరు దోసిలి తో ఆర్గ్యమిస్తారు నమస్కారములు చేస్తారు .ఆయన జీవులన్నింటికి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడి గాను.ప్రత్యక్షంగా కనిపిస్తున్నదైవం అని కూడా బాగా నమ్మకము ఉదయం వేళా .ఆంధ్రా ప్రాంతం నుంచీ కోణార్క్ ప్రయాణము చేస్తుంటే ఎందరో సూర్యునికి నీరు ఆర్గ్యం ఇస్తూ కనపడతారు.
• ఇక దేవాలయంలో జరిగే నిత్య పూజలకు ఎన్నో రకాలు పూలదండలు, తులసిమాలలు వాడుతూ వుంటారు. సాయంత్రం కాగానే దేవాలయ పూజారులు అవి అన్నీ తీసి బైట పెట్టేస్తూవుంటారు ,కొంతమంది మరుసటిరోజు శుభ్రం చేస్తూ ఆ పూలదండలు అవి బైట పెడుతూవుంటారు. కొంతమంది భక్తులు ఆ మాలలు ను ఇంటికి తెచ్చుకుంటారు . ఇలా ఇంటికి తెచ్చకున్న ఆ పూవులు, లేక మాలలను ఏమి చెయ్యాలి అనే దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది పండితులు ఆ మాలలను తలుపులకు. ఇంటిగేట్లకు, ఇంటిదరవాజాలకు కట్టుకోవచ్చు అని చెబుతారు. . ఇంకా కొందరు అలా చేయకూడదు అని చెబుతున్నారు.ఇక ఆ విషయం లో అభిప్రాయబేధాలు ఉన్నప్పుడు. మనకు దేవుడి విగ్రహాలకు అలంకరించిన వి కదా మనకు తీసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటాము కదా మరి అటువంటప్పుడు మనం కళ్లకు అద్దుకొని ఇంటికి తెచ్చుకొని మీ మం దిరములో ఒక పీట పై పెట్టి నమస్కారం చేసి ,మరుసటిరోజు మంగళవారం, శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో మనం తొక్కని ప్రదేశములో ,చెట్లలో పడేయ వచ్చు ఒకవేళ మంగళ, శుక్రవారం లు వస్తే ఆ మరుసటి రోజు అవతల పడేయవచ్చు. ఏ మాలలు అయినా దేవుని గుడిలో తీసుకున్నవి తలమీద పెట్టుకొని మనం భక్తి లో తన్మయత్త్వం చెందవచ్చు కానీ తులసి మాలలు మాత్రం ఎప్పుడూ కూడా మనం తలపై పెట్టుకోరాదు అని ఒక్క శ్రీమహావిష్ణువు కి మాత్రమే ఆ సంప్రదాయం ఉంది అని తెలుసుకోవాలి .కావాలంటే మెడలో వేసుకోవచ్చు,కళ్ళకు అడ్డుకోవచ్చు .ఒకవేళ తెలవక చేస్తే కొంపలు ఏమి మునగవు చెంపలు వేసుకొని ,కళ్ళకు అద్దుకొని అక్కడ పెట్టేయవచ్చు.
కొన్ని రకాల పువ్వులు కొంతమంది దేవతలకు వాడరు శివునికి మొగలి పువ్వులు వాడరు .కొన్ని పువ్వులు,ఆకులు కొంతమంది దేవుళ్ళు పూజల్లో ముఖ్యంగా వాడతారు .భగవంతుడు ఒక్కడే కానీ వివిధ రూపాలలో ఎవరి కావాల్సిన కోరుకున్న రూపంలో మనకు దర్శనం ఇస్తూవుంటాడు .శివుడికి మారేడు పత్రాలు ,కాసిని నీళ్లు ఆయన పూజ లో ముఖ్యం శ్రీమహావిష్ణువు కి ఆ స్వామి కి సంబంధించిన అన్ని అవతారములకు తులసి మాలలు, తులసి పత్రములు సమర్పించి పూజించవచ్చు . శ్రీకృష్ణ భగవానుడు భగవత్ గీత మొత్తం చెప్పి ఇక చివరలో చెప్పింది ఏమిటి అంటే నీవు భయంతో వున్నప్పుడు నా రక్షణ కావాలని నువ్వు , మనస్సు పూర్తిగా కోరుకుంటే నీ ప్రయత్నాలు అన్నీ అయిపోయి దిక్కుతోచని స్థితి లో వున్నా ,రెండు తులసి దళాలు భక్తి పూర్వకంగా నా పాదాలపై వుంచి శరణు జొచ్చితే చాలు నిన్ను వెంట ఉండి కాపాడగలను అని అభయం యిచ్చారు స్వామి.ముఖ్యంగా పారిజాతపుష్పాలుకి కూడా చాలా పవిత్రత, ఉంది ఏ పువ్వులు అయినా నేల పైన పడితే అవి పూజకు వాడరు .కానీ పారిజాత పుష్పాలు మాత్రం భూమి పై సహజముగా రాలిన వి మాత్రమే పూజలో వాడాలి అంతేకాని కోయడమో, చెట్టుఊపి బలంగా పువ్వులు రాల్చి తీ సుకోకూడదు .అది దేవతా వృక్షం ఇంకా పురాణాలు, పెద్దలు చెబుతుంటారు ఆ చెట్టు మొదలులో ఆంజనేయస్వామి నివాసిస్తూవుంటాడాని అంటారు. శ్రీ లక్ష్మీనారాయణులు మాత్రమే ఉన్న ఒక ఫోటో తీసుకొని గరుడుడు ఉన్న పరవాలేదు ఇంకా ఆ ఫోటో లో ఆ ముగ్గురు మాత్రమే ఉండాలి. ఉదయం వేళల్లో ఆ ఫోటో కి ప్రతీరోజూ కొన్ని పారిజాతపుష్పాలు తీసుకొని ఆలంకారం చేస్తూ ఏదో ఒక పండు ,లేక తీపి స్వామికి లక్ష్మీ అమ్మవారలకు ఆరగింపు చేస్తూ వుంటే ధనం బాగా కలిసి వస్తుంది, వృధ్ధిఅవుతుంది. ఎక్కువ పారిజాత పుష్పాలు దొరక్కపోయినా కొన్ని పెట్టినా చాలు .
ఇక భూలోకములో అటు తులసి పవిత్రత,ఇటు మారేడు పవిత్రత కలబోసిన చెట్టు ఉసిరిక చెట్టు అందుకే ఈ చెట్టు కార్తీక మాసములో గొప్ప పవిత్రత ,వైభవము కలిగి ఎక్కువ పూజలు అందుకొంటుంది. ఇక లక్ష్మీ అమ్మవారికి కమలం పువ్వులు తో పూజ ఆ అమ్మవారికి చాలా ఇష్టం ,అది ఏ రంగు కమలాలు ఆయన పరవాలేదు ,అలానే కలువలు కూడా ఆమెకు మహా ఇష్టం .శ్రీ వేంకటేశ్వరస్వామి వారు శ్రీ మహా లక్ష్మి అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి భూలోకములో తిరుచానూరు దగ్గర చాలా సంవత్సరములు తపస్సు ఆచరించారు .అప్పుడు అక్కడ ఒక కొలను ఏర్పరిచి , ఆ కొలనులో అమ్మవారికి ఇష్టమైన కమలంపువ్వులు సిద్దచేసి మళ్ళి అవి వికసించడానికి సూర్యభగవానుడిని ప్రతిష్ట చేసి అక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తపస్సు చేస్తే అమ్మవారికి కోపం పోయి అక్కడ పద్మము లో దర్శనము యిచ్చింది. పద్మము లో వచ్చింది కాబట్టి పద్మావతి అమ్మవారు అని ,అలివేలుమంగమ్మతల్లి అని పిలుస్తున్నారు. ఈ కోపతాపాలు. ఇలాంటి ఘట్టాలు మనుష్య జాతిని,జీవులందరిని ఉద్ధరించటానికి ,వారు మానవలోకానికి రావడానికి ఒక కారణం అంతే కానీ మనుషుల్లో లాగా కొట్టుకోవడం కాదు అని జ్ఞానం తెలుసుకొని భక్తినీ పెంచుకోవాలి.అలానే షిర్డీసాయి నాధుడికి గులాబీలు అంటే ఇష్టం అలానే ఆంజనేయస్వామి వారికి తమలపాకులు, అరటిపండ్లు అంటే చాలా యిష్టం అలానే నవగ్రహాల అధిష్ఠాన దేవతలకు ఒకొక్కరికి ఒక్కొక్క రంగు పువ్వులు యిష్టం . అలానే దుర్గాదేవి అమ్మవారిని ఎర్రని పూవులు,లలితాదేవి అమ్మావారికి ఎర్రమందారాలు అంటే యిష్టం సరస్వతి అమ్మవారికి తెల్లని రంగు కలపువ్వులు యిష్టం.
.అలానే ఆంజనేయస్వామి వారికి వడమాల అంటే కూడా ఇష్టం ముఖ్యంగా మంగళవారం కొంతమంది భక్తులు ఆ వడమాల మొక్కుకుంటారు. మినుములు తో చేసేవి మినుము లకు సంభందించిన గ్రహం గ్రహము యొక్క దయ కలగడానికి ,ఆ సంభందించిన మినుములను ఆంజనేయస్వామి కి వడలు గా తయారుచేసి సమర్పించడమే ఇక్కడ ముఖ్య విషయం. ఇక శనివారం, మంగళవారం ఎక్కువగా ఆంజనేయస్వామి వారికి విశేషమైన పూజలు జరుగుతూవుంటాయి.నవగ్రహాలలో కూడా ఒక్కొక్క గ్రహదేవతకి ఒక్కోక రంగు పుష్పాలు ఆయా పూజల్లో వాడతారు.అలానే ఒకోక్క రోజు కి ఒకోక్క గ్రహం అధిపతి ,మళ్ళి ఆ రోజుకి ఒకోక్క దైవం అధిపతి , ఆదివారం ,సూర్యనారాయణుడు, అందుకే భానువారం అంటారు.నవగ్రహాలలో సూర్యదేవుడు మొదలు ,అందుకే ఆది. ఇతర దేశాలలో కూడాసన్ డే అని పిలుచుకుంటారుకడం .ఆయన కు మనం చేసే నమస్కారాలు అంటే ఇష్టం.నమస్కార ప్రియుడు. ఉదయమే కొంతమంది నీరు దోసిలి తో ఆర్గ్యమిస్తారు నమస్కారములు చేస్తారు .ఆయన జీవులన్నింటికి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడి గాను.ప్రత్యక్షంగా కనిపిస్తున్నదైవం అని కూడా బాగా నమ్మకము ఉదయం వేళా .ఆంధ్రా ప్రాంతం నుంచీ కోణార్క్ ప్రయాణము చేస్తుంటే ఎందరో సూర్యునికి నీరు ఆర్గ్యం ఇస్తూ కనపడతారు.
• ఇక దేవాలయంలో జరిగే నిత్య పూజలకు ఎన్నో రకాలు పూలదండలు, తులసిమాలలు వాడుతూ వుంటారు. సాయంత్రం కాగానే దేవాలయ పూజారులు అవి అన్నీ తీసి బైట పెట్టేస్తూవుంటారు ,కొంతమంది మరుసటిరోజు శుభ్రం చేస్తూ ఆ పూలదండలు అవి బైట పెడుతూవుంటారు. కొంతమంది భక్తులు ఆ మాలలు ను ఇంటికి తెచ్చుకుంటారు . ఇలా ఇంటికి తెచ్చకున్న ఆ పూవులు, లేక మాలలను ఏమి చెయ్యాలి అనే దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది పండితులు ఆ మాలలను తలుపులకు. ఇంటిగేట్లకు, ఇంటిదరవాజాలకు కట్టుకోవచ్చు అని చెబుతారు. . ఇంకా కొందరు అలా చేయకూడదు అని చెబుతున్నారు.ఇక ఆ విషయం లో అభిప్రాయబేధాలు ఉన్నప్పుడు. మనకు దేవుడి విగ్రహాలకు అలంకరించిన వి కదా మనకు తీసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటాము కదా మరి అటువంటప్పుడు మనం కళ్లకు అద్దుకొని ఇంటికి తెచ్చుకొని మీ మం దిరములో ఒక పీట పై పెట్టి నమస్కారం చేసి ,మరుసటిరోజు మంగళవారం, శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో మనం తొక్కని ప్రదేశములో ,చెట్లలో పడేయ వచ్చు ఒకవేళ మంగళ, శుక్రవారం లు వస్తే ఆ మరుసటి రోజు అవతల పడేయవచ్చు. ఏ మాలలు అయినా దేవుని గుడిలో తీసుకున్నవి తలమీద పెట్టుకొని మనం భక్తి లో తన్మయత్త్వం చెందవచ్చు కానీ తులసి మాలలు మాత్రం ఎప్పుడూ కూడా మనం తలపై పెట్టుకోరాదు అని ఒక్క శ్రీమహావిష్ణువు కి మాత్రమే ఆ సంప్రదాయం ఉంది అని తెలుసుకోవాలి .కావాలంటే మెడలో వేసుకోవచ్చు,కళ్ళకు అడ్డుకోవచ్చు .ఒకవేళ తెలవక చేస్తే కొంపలు ఏమి మునగవు చెంపలు వేసుకొని ,కళ్ళకు అద్దుకొని అక్కడ పెట్టేయవచ్చు.
0 comments:
Post a Comment