ఇప్పుడు అందరు ఎదుర్కొంటున్న సమస్య కీళ్ళ నెప్పులు , అరిగిపోవటం . పూర్వ కాలం లో నెయ్యి, నూనెలూ ఎక్కువగా వాడే వారు. ఇప్పుడు అలా వాడితే పడటం లేదు . ఎందుకంటే పాలు , వెన్న , రకరకాల పశువుల మేతల ద్వారా తయారవుతున్నాయి పశువులలో. అందుకే అవి కొలెస్ట్రాల్ గా మారి పోతున్నాయి. పైగా పూర్వం అంత శారీరక శ్రమ ఇప్పుడు ఉండటం లేదు . అందుకే జాఇంట్స్ మధ్యలో ఆయిల్ లాంటి ద్రవం లేక పోవటం వల్ల కూడా అరిగిపోతున్నాయి . అందుకే భోజనం ప్రారంభం లో శుద్ధమైన ఆవునెయ్యి కొద్దిగా వేసుకుని ప్రారంభించండి . ఆవునెయ్యి అయితే ఒంటికి మంచిది .
ఇంకా చాలా మంది లో విటమిన్ D. తక్కువ గా ఉంటుంది . ఒకసారి విటమిన్ D. టెస్ట్ చేయించుకుని చూడండి.
ఈ విటమిన్ మన శరీరం లో ఉండవలసిన క్వాంటిటీ వివరాలు :-
డెఫిషియన్సీ: <10.0 ng./ml.
insufficiency.: 10-30 ng./ml.
sufficiency.: 30-100ng./ml.
Toxicity.: >100ng./ml.
మన శరీరం లో ఈ D. విటమిన్ ఎంత ఉందొ తెలుసుకున్నాక తక్కువగా ఉంటె మాత్రలు వాడాలి . D.3. Uprise-D3.60K. మాటలు వారానికి ఒకటి తీసుకుని 4 వారాలు వేసుకోవాలి . ఈ D. విటమిన్ కొవ్వులలో కరుగుతుంది కనుక ఇది వేసుకున్నాక కొద్దిగా వెన్న లేదా నెయ్యి , లేకుంటే ice.cream. తినాలి .
ఇంకా mushrooms, చేపలు తినే వారికి ఈ విటమిన్ వాటిల్లో లభిస్తుంది .
D. విటమిన్ లేకపోతే కాల్షియం శరీరం లోకి ఇంకదు. కాల్షియం లేక పోతే ఎముకలలో బలం ఉండదు . అప్పుడు అవి అరిగిపోతుంటాయి. మన శరీరం లో D. విటమిన్ ఎక్కువగా ఉంటె అది ఇన్సులిన్ యాక్షన్ ను మరింత పెంచుతుంది. డయాబెటీస్ పై నియంత్రణ ఉంచుతుంది. అంటే విటమిన్ D. తీసుకోవటం ద్వారా డయాబెటీస్ ను ఎదుర్కోవచ్చు. ఇది చాలా రోగాలను నివారించటం లో , ఎదుర్కోవటం లోను ఉపయోగ పడుతుంది.
D. విటమిన్ సూర్యరశ్మి లో లభిస్తుంది .ఉదయం వేళ 6-00 నుండి 7-30 మధ్య సూర్య రశ్మి లో గడపాలి అప్పుడు సహజ సిద్ధం గా D. విటమిన్ లభిస్తుంది. విదేశాల్లో D. విటమిన్ కలిపిన పాలు , పెరుగు, డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. కానీ అవి అన్నీ ఇంకా ఇక్కడ దొరకటం లేదు . కొన్ని రకాల ఆహార పదార్ధాలలో ప్రకృతి సిద్ధం గా విటమిన్ D. ఉంటుంది అది మాంసాహారులకు దొరుకుతుంది. శాఖాహారులకు పాలు వంటి చాలా కొద్ది రకాల ఆహార పదార్ధాలలో మాత్రమే ఇది దొరుకుతుంది .
కాల్షియం కూడా మనకు ఆహారం ద్వారా లభిస్తుంది . పాలు , పెరుగు , పాల ఉత్పత్తులు అయిన వెన్న , పనీర్ , మొదలైనవి ఇంకా మొలకేత్త్తిన పెసలు , సెనగలు , ఆకు కూరలు, కాప్సికం వంటి కూరగాయల్లో, నువ్వుల్లో అది కూడా నల్ల నువ్వుల్లో కూడా ఉంటుంది . ఇవి ఎక్కువగా తీసుకుంటే కాల్షియం మనకు లభిస్తుంది . కాల్షియం తీసుకుంటే రాళ్ళు వస్తాయి అని కొందరికి భయం . అందుకే English tablets. వాడటానికి వెనకాడతారు. అటువంటి వారి కోసం ఇంకొక Ayurveda tablet. ఉంది దాని పేరు Asthiposhak.
Asthiposhak. మాత్రలు వాడుతున్నంత కాలం అవి వాడే వారు కాకర కాయ , నేరేడు కాయలు , వాటికి సంబంధించిన పదార్ధాలు తినరాదు .
ఇంకా చాలా మంది లో విటమిన్ D. తక్కువ గా ఉంటుంది . ఒకసారి విటమిన్ D. టెస్ట్ చేయించుకుని చూడండి.
ఈ విటమిన్ మన శరీరం లో ఉండవలసిన క్వాంటిటీ వివరాలు :-
డెఫిషియన్సీ: <10.0 ng./ml.
insufficiency.: 10-30 ng./ml.
sufficiency.: 30-100ng./ml.
Toxicity.: >100ng./ml.
మన శరీరం లో ఈ D. విటమిన్ ఎంత ఉందొ తెలుసుకున్నాక తక్కువగా ఉంటె మాత్రలు వాడాలి . D.3. Uprise-D3.60K. మాటలు వారానికి ఒకటి తీసుకుని 4 వారాలు వేసుకోవాలి . ఈ D. విటమిన్ కొవ్వులలో కరుగుతుంది కనుక ఇది వేసుకున్నాక కొద్దిగా వెన్న లేదా నెయ్యి , లేకుంటే ice.cream. తినాలి .
ఇంకా mushrooms, చేపలు తినే వారికి ఈ విటమిన్ వాటిల్లో లభిస్తుంది .
D. విటమిన్ లేకపోతే కాల్షియం శరీరం లోకి ఇంకదు. కాల్షియం లేక పోతే ఎముకలలో బలం ఉండదు . అప్పుడు అవి అరిగిపోతుంటాయి. మన శరీరం లో D. విటమిన్ ఎక్కువగా ఉంటె అది ఇన్సులిన్ యాక్షన్ ను మరింత పెంచుతుంది. డయాబెటీస్ పై నియంత్రణ ఉంచుతుంది. అంటే విటమిన్ D. తీసుకోవటం ద్వారా డయాబెటీస్ ను ఎదుర్కోవచ్చు. ఇది చాలా రోగాలను నివారించటం లో , ఎదుర్కోవటం లోను ఉపయోగ పడుతుంది.
D. విటమిన్ సూర్యరశ్మి లో లభిస్తుంది .ఉదయం వేళ 6-00 నుండి 7-30 మధ్య సూర్య రశ్మి లో గడపాలి అప్పుడు సహజ సిద్ధం గా D. విటమిన్ లభిస్తుంది. విదేశాల్లో D. విటమిన్ కలిపిన పాలు , పెరుగు, డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. కానీ అవి అన్నీ ఇంకా ఇక్కడ దొరకటం లేదు . కొన్ని రకాల ఆహార పదార్ధాలలో ప్రకృతి సిద్ధం గా విటమిన్ D. ఉంటుంది అది మాంసాహారులకు దొరుకుతుంది. శాఖాహారులకు పాలు వంటి చాలా కొద్ది రకాల ఆహార పదార్ధాలలో మాత్రమే ఇది దొరుకుతుంది .
కాల్షియం కూడా మనకు ఆహారం ద్వారా లభిస్తుంది . పాలు , పెరుగు , పాల ఉత్పత్తులు అయిన వెన్న , పనీర్ , మొదలైనవి ఇంకా మొలకేత్త్తిన పెసలు , సెనగలు , ఆకు కూరలు, కాప్సికం వంటి కూరగాయల్లో, నువ్వుల్లో అది కూడా నల్ల నువ్వుల్లో కూడా ఉంటుంది . ఇవి ఎక్కువగా తీసుకుంటే కాల్షియం మనకు లభిస్తుంది . కాల్షియం తీసుకుంటే రాళ్ళు వస్తాయి అని కొందరికి భయం . అందుకే English tablets. వాడటానికి వెనకాడతారు. అటువంటి వారి కోసం ఇంకొక Ayurveda tablet. ఉంది దాని పేరు Asthiposhak.
Asthiposhak. మాత్రలు వాడుతున్నంత కాలం అవి వాడే వారు కాకర కాయ , నేరేడు కాయలు , వాటికి సంబంధించిన పదార్ధాలు తినరాదు .
0 comments:
Post a Comment